paddy procurement

వడ్ల పైసల కోసం.. రైతుల తిప్పలు

రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు  గంటల తరబడి లైన్​లో నిల్చోలేక క్యూలైన్లలో చెప్పులు   ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్న బ్య

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపం.. కాంగ్రెస్ ఆందోళన 

తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతిమయమని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంల నిర్మాణా

Read More

 రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రగడ

మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రచ్చ జరిగింది. ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ దశాబ్ది వారోత్సవాలు

Read More

మంత్రి కొప్పులకు నిరసన సెగ

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 3వ తేదీ శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న అ

Read More

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రాజకీయ నేతలకు రైతుల నిరసన సెగ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకులకు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 2వ తేదీ పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ కమి

Read More

ధాన్యం కొనుగోలు జాప్యం.. రైతుల ఆగ్రహం

ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు చేస్తు్న్నారు. మే 31వ తేదీ బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ధాన్యం క

Read More

కక్ష కట్టి వడ్లు కొంటలేరు.. పాశిగామలో రైతుల రాస్తారోకో

వెల్గటూర్, వెలుగు : ఇథనాల్ ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నందుకే కక్ష కట్టి తమ ధాన్యం కొనడం లేదని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పా

Read More

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు

పరిగి–మహబూబ్​నగర్ రోడ్​పై వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన పరిగి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొంటలేరంటూ వికారాబాద్ జిల్లా దోమ

Read More

తరుగుపై ప్రశ్నించిన కౌలు రైతుపై కేసు

కరీంనగర్ ​జిల్లా వేగురుపల్లిలో ఘటన కరీంనగర్, వెలుగు: తరుగు కింద అన్యాయంగా 11 బస్తాలు వడ్లు తీశారనే ఆవేదనతో వడ్ల కొనుగోలు కేంద్రంలోని గోదాంకు త

Read More

వడ్ల కొనుగోలులో జాప్యంపై భగ్గుమన్న రైతులు.. ఆగని ఆందోళనలు

జనగామ జిల్లాలోని విస్నూరులో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన వడ్లు కొనాలని చాలాచోట్ల రాస్తారోకోలు.. ఆందోళనలు మెదక్(శివ్వంపేట)/పాలకుర్తి/ అశ్

Read More

రంగారెడ్డి జిల్లాలో వడ్లు కొంటలే!

60 వేల మెట్రిక్ ​టన్నుల పంట రాగా.. కొన్నది 8 శాతమే 37 కొనుగోలు కేంద్రాలకు గాను35 ప్రారంభం నోముల, మల్కారంలో ఇంకా  ప్రారంభం కాని కేంద్రాలు

Read More

ఆగని ఆందోళనలు.. రోడ్డెక్కిన రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద, వేములవాడ  కోరుట

Read More

రోడ్డెక్కిన అన్నదాతలు..వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కోనుగోళ్లపై ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలో రైతులు రోడ్కెకి ప్రభుత్వం

Read More