padma shri

పద్మశ్రీ గ్రహీతలకు నెలకు రూ. 25 వేల పెన్షన్ : రేవంత్ రెడ్డి

కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. అవార్డులతో మట

Read More

బలగం కళాకారుడికి పద్మశ్రీ.. లక్ష సహాయం చేసిన దిల్ రాజు

కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డు(Padma Awards)లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో తెలంగాణకు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప(Dasari Kon

Read More

తెలంగాణ బుర్రవీణకు..దక్కిన గౌరవం

బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప. ఇతని వయస్సు 70 ఏళ్లు. ఈయన తెలంగాణలోని నారాయణపేట జిల్లా  దామరగిద్దె గ్రామానికి చెందిన వ్యక్తి. మాల దాసరి/దండ దాస

Read More

Prabha Atre: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ గాయని మృతి

లెజెండరీ క్లాసికల్ సింగర్, పద్మ అవార్డుల గ్రహీత ప్రభా ఆత్రే(91) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ ఉదయం శ్వాస తీసుకోవ

Read More

ఖేల్‌‌‌‌‌‌‌‌రత్న, అర్జున’ వెనక్కి ఇవ్వనున్న వినేశ్‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  తనకు లభించిన ప్రతిష్టాత్మక మేజర్‌‌‌‌‌‌‌‌ ధ్యాన్‌‌‌‌‌‌‌&z

Read More

పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా : బజరంగ్‌ పునియా సంచలన ప్రకటన

ప్రముఖ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇస్తున్నట

Read More

ఓట్లు అడిగే హక్కు లేదు.. భీమ్ భరత్ పై ఉన్న కేసులు రివార్డులా.. పద్మశ్రీ అవార్డులా? : కాలె యాదయ్య

చేవెళ్ల, వెలుగు : ప్రశాంతమైన చేవెళ్ల కావాలా.. రక్త పుటేరులు పారే చేవెళ్ల కావాలా.. ప్రజలే నిర్ణయించుకోవాలని చేవెళ్ల బీఆర్ఎస్​ అభ్యర్థి కాలె యాదయ్య అన్న

Read More

భాష్యం విజయసారథి ఇక లేరు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయ సారథి(86)  మంగళవార అర్ధ

Read More

పద్మ శ్రీ భాష్యం విజయసారథి మృతికి కేసీఆర్ సంతాపం

హైదరాబాద్: మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ  శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

Read More

ప్రముఖ కవి, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి ఇకలేరు

కరీంనగర్ జిల్లాకు చెందిన  ప్రముఖ పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ భాష్యం విజయ సారథి (86) కన్నుమూశారు. అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ

Read More

ఇయ్యాల ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న కిన్నెర మొగిలయ్య న్యూఢిల్లీ, వెలుగు: 73వ రిపబ్లిక్ డేను పురస్కరించుకొ

Read More

సోషల్ వర్కర్ శాంతి దేవి కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సోషల్ వర్కర్ శాంతి దేవి కన్నుమూశారు. నిన్న రాత్రి ఆమె తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శాంతి దేవి సొంతూరు ఒడిశా రాష్ట్

Read More