Poison

పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమా

Read More

చెరువులో విష ప్రయోగంతో చేపలు మృతి

అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మాచారం గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారుల

Read More

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో

Read More

సెల్ఫీ వీడియో తీసుకుంటూ .. పురుగుల మందు తాగిండు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్​ఖాన్ పేటలో బొజ్జం శివకృష్ణ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫీ

Read More

యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషం.. గాలి, నీరు, నేల అన్నీ కలుషితం

గాలి, నీరు, నేల అన్నీ కలుషితం పశువులు, మనుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం గింజ రాల్చే వరి.. గెల వేయని కొబ్బరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న

Read More

వీడేం భర్త : రాగి ముద్దలో విషం పెట్టి.. భార్యను చంపేశాడు

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ వ్యక్తి తన అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆహారంలో సైనైడ్ పోసి భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చ

Read More

వన్య ప్రాణులను కాపాడేందుకు.. ‘క్యాచ్‌‌‌‌ ద ట్రాప్‌‌‌‌’ ప్రారంభించిన అటవీశాఖ

హైదరాబాద్, వెలుగు : వేటగాళ్ల నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు ‘‘క్యాచ్‌‌‌‌ ద ట్రాప్‌‌‌‌’&rsq

Read More

చెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం

ఆందోళన వ్యక్తంచేస్తున్న మత్స్యకారులు సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని చౌడు చెరువులో చేపలను చంపేందుకు విష ప

Read More

ప్రాణాలు తీసిన మూమూస్​ ఛాలెంజ్..

ఫ్రెండ్స్​ సరదాగా చేసుకున్న ఛాలెంజ్​లే ప్రాణాల మీదకు తీసుకువస్తాయి. అలాంటి ఘటనే బీహార్​లో జరిగింది. ఆ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు

Read More

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్..సోనియాపై అనుచిత వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా కర్నాటకలో కాంగ్రెస్ జెండా

Read More

కేటీఆర్ ​రాజీనామా చేయాలి..బీజేపీ నేతల డిమాండ్​

గద్వాల, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మిషన్ భగీరథ నీరు ప్రజలకు విషంగా మారుతోందని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. గద్వాల జిల్లా

Read More

అసోంలో దారుణం.. ఒకేసారి 100 రాబందులు మృతి

గువ‌హ‌టి : అసోంలో దారుణం జరిగింది. ఒకేసారి 100 రాబందులు మృతి చెందగా.. మరికొన్ని కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అసోం కామరూప్ జిల్లాలోని

Read More

పాయిజన్ తాగి లవర్స్ సూసైడ్

నల్గొండ: నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమను గెలిపించుకోలేక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన మట

Read More