Pothireddy padu

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తానే చీఫ్ ఇంజినీర్ అని చెప్పుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది.. దానిపై కేసు నమోదైందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ

Read More

రేపు శ్రీశైలం వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీశైలం సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత ఇరిగేషన్.. కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందింది

Read More

పోతిరెడ్డిపాడుకు 71 టీఎంసీలు ఇవ్వండి

కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా 71 టీఎంసీ ల నీటిని తీసుకు

Read More

రాయలసీమ టెండర్లపై 24న విచారిస్తాం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్ రాయలసీమ లిఫ్ట్ స్కీంకు టెండర్లను ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ ఫైల్ అయిన రెండు పిటిషన్లపై ఈ నెల 24న విచారణ చేపడతామని హైక

Read More

కేసీఆర్ ఇప్ప‌టికైనా జ్ఞానోదయం చేసుకోండి

కరీంనగర్: ఆనాడు పోతిరెడ్డిపాడు నీళ్ళు తరలిస్తే నలుగురు మంత్రులతో రాజీనామా చేసిన కేసీఆర్.. ఇప్పుడు అవే నీళ్లు ఆంధ్రాకు తరలించే ప్రయత్నిస్తున్నార‌ని మండ

Read More

పోతిరెడ్డిపాడు పనులకు టెండర్లు

రూ. 3,278 కోట్ల వర్క్స్ కు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ ఆగస్టులో పూర్తి కానున్న మొత్తం ప్రాసెస్ హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిన

Read More

తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర జ‌రుగుతోంది

పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చే కుట్ర జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ కార్యదర్శి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మంగ‌ళ

Read More

పోతిరెడ్డిపాడు పై కేసీఆర్ చెప్పే మాటల్లో ఒక్కటీ నిజం లేదు

పోతిరెడ్డి పాడు విషయంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ర

Read More

కేసీఆర్ ఉండగా చుక్క నీటిని కూడా తరలించలేరు

హైద‌రాబాద్: మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పోతిరెడ్డిపాడు నుంచి

Read More

ఫ‌లించిన‌ రాష్ట్ర బీజేపీ ప్ర‌య‌త్నం

150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. కావాలనే సీఎం టెలిమెట్రీ ఏర్పాటు చేయలేదన్నారు. ఏపీ ప్రభుత్వం త

Read More

ఇద్ద‌రు సీఎంలు క‌లిసే ఈ దోపిడి చేస్తున్నారు

హైదరాబాద్: కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్ర‌దేశ్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్. ఇరు రాష్ట్రాల సీఎంలు క‌లిసే ఈ దో

Read More