Purchasing centers

కొనుగోలు కేంద్రాల్లో  టార్పాలిన్లు లేవ్!.. కిరాయికి తెచ్చుకుంటూ రైతుల తిప్పలు 

కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో  వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సెంటర్​కు టార్పాలిన్లు సప్లై

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా

Read More

5,185 వడ్ల కొనుగోలు సెంటర్లు క్లోజ్‌‌‌‌

ఇప్పటివరకు కొన్నది 48 లక్షల టన్నులే హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తం

Read More

కొనుగోలు సెంటర్లలోనే వడ్ల బస్తాలకు చెదలు

కాంటా పెట్టినా మిల్లులకు తరలిస్తలేరని రైతుల ఆందోళన  ధర్మపురి/ఆర్మూర్/ఎల్లారెడ్డి/కోహెడ, వెలుగు:  వడ్లు ఆలస్యంగా కొంటున్నారని రైతులు

Read More

రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయొద్దు

కొత్తపల్లి, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కిలో తరుగు కూడా తీయవద్దని నిర్వాహకులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్

Read More

యాసంగి వడ్లన్నీ మేమే కొంటం

రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్​: సీఎం  వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది దాన్ని భరించాలని డి

Read More

రేపు నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ డా.తమిళి సై సౌందర రాజన్ నల్గొండ: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు బుధవారం నల్గొండ జ

Read More

కొనే సెంటర్లు లేక రోడ్ల మీదనే వడ్ల కుప్పలు

మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రారంభించాలంటూ లేట్ 6,700 సెంటర్లు అనుకుంటే.. ఇప్పటికి 1,336 మాత్రమే ఏర్పాటు 16 జిల్లాల్లో కొనుగోళ్లే షురూ కాల

Read More

కొనుగోలు సెంటర్లు లేకపోతే క్వింటాల్ కు రూ.200 లాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం సివిల్​సప్లయ్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ల ద్వారా వడ్లను కొనుగోలు చేయకపోతే రైతులకు పెద్ద ఎత్తున న

Read More

గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు: నిరంజన్ రెడ్డి

కరోనా కు అడ్డుకట్ట వేస్తూనే.. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.  యాసంగి లో 39 లక్షల ఎకరాల సాగయ్యిందన్నారు. పండిన ప్ర

Read More