Ramnath Kovind
జమిలి జంఝాటం!
దేశంలో 2029 నుంచి లోక్సభతోపాటే అన్ని రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్&z
Read Moreరాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది విరుద్ధం: రామ్నాథ్ కోవింద్ కమిటీకి ఖర్గే లేఖ
ఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్య హామీలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ జాతీయాద్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమిల
Read Moreజమిలీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు.. లా కమిషన్ కీలక ప్రకటన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికలు 2024లో సాధ్యం కావని తేల్చింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణ
Read Moreజమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం వేసిన కమిటీ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఢిల్లీలోని ఆయన
Read Moreదేశం మొత్తం ఎన్నికలు ఒకేసారి పెట్టాలి : సీఎం యోగీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' పై స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వ స్థిరత్వంతో, అభివృద్ధికి వే
Read Moreరాష్ట్రపతి విందుకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ విషయాన్ని ఉత్తమ్ ట్విట్టర్ లో పంచుకున్న
Read Moreరాష్ట్రపతి, ప్రధాని,కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లోని జామా మసీదులో ఉదయం నుంచే ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కరోనా దృష్ట్యా
Read Moreరాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్జుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు
Read Moreఇయ్యాల ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న కిన్నెర మొగిలయ్య న్యూఢిల్లీ, వెలుగు: 73వ రిపబ్లిక్ డేను పురస్కరించుకొ
Read Moreరంగుల పండుగ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, రాష్ట్రపతి
రంగుల హోలీ పండగ సందర్భంగా.. దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోలీ సంబురాల్లో మునిగిపోయారు. దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య
Read Moreరాష్ట్రపతిని కలిసిన యోగి
న్యూఢిల్లీ: సోమవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను యూపీకి కాబోయే సీఎం యోగి ఆదిత్యనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన యూపీ అ
Read Moreఅంబేద్కర్కు ఆదర్శం రామానుజుడే..
గాంధీపైనా ఆయన ప్రభావం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్లో 120 కిలోల బంగారు విగ్రహం ఆవిష్కరణ హైదరాబాద్, వెలుగ
Read Moreరామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఆశ్
Read More