rescue operation
బోరుబావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
చిన్నారి బోరు బావిలో పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని కేషోపూర్ ప్రాంతంలో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్రీట్మెంట
Read Moreపైరేట్ల నుంచి 19 మంది పాక్ నావికుల రెస్క్యూ
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ 36 గంటల్లోనే రెండు డేరింగ్ ఆపరేషన్లు చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల నుంచి తాజాగా 19 మంది పాక్ నావికుల్ని భారత యుద్
Read Moreసముద్రం మధ్యలో తగలబడిన బోటు
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప
Read Moreమొదటి 15 గంటలు మేం ఇబ్బంది పడ్డాం: ఉత్తర కాశీ టన్నెల్ కార్మికుడు
ఉత్తర కాశీలో సిల్క్యారాలో కూలిపోయిన టన్నెల్ నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. 17 రోజుల తర్వాత రెస్క్యూటీమ్ రాత్రిపగల
Read Moreఇక తవ్వాల్సిందే! పూర్తిగా పాడైపోయిన డ్రిల్లింగ్ మెషిన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు తరచూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. టన్నెల్
Read Moreఆఖరి దశలో అడ్డంకి.. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూలో మొరాయించిన మెషిన్
టన్నెల్లో ఆగిన డ్రిల్లింగ్ పనులు 12 రోజులుగా లోపల చిక్కుకున్న కార్మికులు ఇప్పటి వరకు 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తి కార్మికులు శుక్రవారం
Read Moreఏ క్షణమైనా శుభవార్త .. ఫైనల్ స్టేజ్లో ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ పనులు
టన్నెల్ లోపల ఎన్డీఆర్ఎఫ్ టీమ్.. బయట అంబులెన్స్లు రెడీ... ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చే
Read Moreటన్నెల్ పైనుంచి కూడా.. నిట్టనిలువునా డ్రిల్లింగ్
మెషిన్ లోపంతో శుక్రవారం నిలిచిన డ్రిల్లింగ్ శనివారం మళ్లీ ప్రారంభం వారంరోజులుగా టన్నెల్ లోనే 41 మంది కార్మికులు ఆందోళనలో వర్కర్ల
Read Moreఢిల్లీ నుంచి డ్రిల్లింగ్ మెషిన్ ... ఉత్తరాఖండ్ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ పనులు
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల గుండా రెండు స్టీల్ పైపులను లోపలికి పం
Read Moreమణిపూర్ పోలీసులను కాపాడిన అస్సాం రైఫిల్స్
ఇంఫాల్ : సాయుధ మిలిటెంట్ల ఉచ్చులో చిక్కుకున్న మణిపూర్ పోలీసు టీమ్ ను అస్సాం రైఫిల్స్ దళాలు కాపాడాయి. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా లెక్కచే
Read Moreవర్షం మిగిల్చిన విషాదం: 74 మంది మృతి.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం
హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు 74 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలకు 10వేల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశా
Read Moreవర్షాల ఎఫెక్ట్ : కళ్ల ముందు కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్..
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలకు పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలకు క
Read Moreదీపావళి టపాసుల ఫ్యాక్టరీ పేలిపోయింది.. 8 మంది మృతి
టపాసుల ప్యాక్టరీలో పేలుడు సంభవించడంతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
Read More