ryths

మోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు

కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ

Read More

ఇయ్యాల్టి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి రైతుబంధు సాయం బుధవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సీజ

Read More

LMD కాకతీయ కాలువకు నీటి విడుదల

కరీంనగర్:  LMD కాకతీయ కాలువకు ఇరిగేషన్ శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. యాసంగి పంట సాగు కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్

Read More

రేటు తక్కువైనా పచ్చి వడ్లనే అమ్ముకుంటున్రు

ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న ఖమ్మం జిల్లా రైతులు  ఇప్పటి వరకు సేకరించింది 40 వేల టన్నులే చలి, మంచు కారణంగా తగ్గని తేమ శాతం ఖమ్మం, వెలు

Read More

ఏనుమాముల మార్కెట్లో పడిపోయిన పత్తి ధర

వరంగల్: పత్తి ధరలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఏనుమాముల మార్కెట్ యార్డులో పత్తి ధర 8వేలకు పడిపోయింది. మూడురోజుల కింద రూ.8,300 ఉన్న పత్తి క్వింటం ధర.. &

Read More

కాలుష్య కోరల్లో భూపాలపల్లి పెద్ద చెరువు

దగ్గరుండి విడుదల చేస్తున్న ఆఫీసర్లు చర్మ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు కలుషిత నీటిని తాగలేకపోతున్న పశువులు 500 ఎకరాల పంట సాగు ప్రశ్నార్థ

Read More

జమ్మికుంట మార్కెట్లో పత్తి రైతుల కష్టాలు 

కరీంనగర్ జిల్లా:  జమ్మికుంట మార్కెట్లో  పత్తి రైతులకు వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. అందరూ కలసి ఏకమై తక్కువ ధరకే కాటన్ కొంటున్నారని రైతు

Read More

వడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం

కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో దోపిడీ కొనంగనే ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తలే.. పట్టించుకోని సర్కార్ రూ.వెయ్యికోట్లపైనే దోపిడీ హైదరాబాద్‌&z

Read More

కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా:  గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రై

Read More

పత్తి దిగుబడి తగ్గినా.. కలిసొచ్చిన రేటు

ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల

Read More

జనగామలో ధాన్యం కొనుగోలు టోకెన్ల కోసం రైతుల క్యూ

జనగామ వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తరలి వస్తోంది. మూడు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. దీంతో తెల్లవారుజాము నుంచే

Read More

హుస్నాబాద్​ మార్కెట్​ యార్డులో రైతుల ఆందోళన

కోహెడ/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నాలుగు రోజులు గడుస్తున్నా వడ్ల కొనుగోలు ప్రార

Read More

రుణమాఫీ కాకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

మెదక్ జిల్లా: ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూ

Read More