Tahsildar office

బీఆర్ఎస్ నేత అక్రమంగా పట్టా చేయించుకున్నడు.. భూమి తిరిగి ఇప్పించాలి

మంచిర్యాల జిల్లా తాండూర్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఇందిరమ్మ లబ్ధిదారుల ధర్నా పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం అడ్డుకున్న పోల

Read More

తహసీల్దార్​ ఆఫీస్ లోకి దూసుకెళ్లిన బీజేపీ నేతలు.. ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులందరికీ ఇవ్వట్లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సి

Read More

పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా

కాజీపేట, వెలుగు : అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజీపేట తహసీల్దార్​ ఆ

Read More

తహశీల్దార్ కార్యాలయంలో రెండోరోజు ఏసీబీ తనిఖీలు

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం రైతు శ్రీనివాస్ నుంచి లక్ష రూపాయల&nb

Read More

14 ఎకరాల భూమికి 9 ఎకరాలే చూపిస్తుంది: రైతు

నిర్మల్ జిల్లా బాసర తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో దేశాయి రాజేశ్వర్ అనే రైతు నిరసన  తెలిపాడు. సర్వే నెంబర్ 543లో 14 ఎకరాలు 7 గుం

Read More

రెండోరోజు కొనసాగుతున్న భూ నిర్వాసితుల నిరసన

నల్గొండ జిల్లా: చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసి రోడ్డునపడ్డ తమను ఆదుకోవాలని డిమాండ్ చే

Read More

జాబ్ చార్ట్ రద్దు చేసి రెండేళ్లయినా.. సరైన డ్యూటీలేదు

జనంలోకి వెళితే ఏ హోదాతో వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు పదోన్నతులు లేక ఆర్ధికంగా.. సామాజికంగా నష్టం జరుగుతోంది కుమ్రం భీం జిల్లా: కాగజ్ నగర

Read More

తహసీల్దార్ ఆఫీసుకు తాళం వేసిన వీఆర్ఏల ఆందోళన

వరంగల్ జిల్లా:  ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన చేపట్టార

Read More

సూర్యాపేట తాహశీల్దార్ ఆఫీసుకు కరెంట్ కట్

హుజూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సైతం కరెంట్ కట్ సూర్యాపేట: జిల్లా కేంద్రమైన సూర్యాపేట తాహశీల్దార్ ఆఫీసుకు శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేశార

Read More

పొలం సర్వేకు 20 వేల లంచం.. ఏసీబీకి పట్టించిన రైతు

జోగులాంబ గద్వాల జిల్లా: ఓ రైతు దగ్గర రూ.20వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా  క

Read More

ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ముందు ఘనాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (38) అనే మహిళ తన కూతురితో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్

Read More

ధరణి నిధులు మాయంచేసిన తహసీల్దార్ ఆఫీసులు

ధరణి నిధులు మింగేశారు ఒక్కో తహసీల్దార్ ఆఫీసుకు రూ.10 లక్షలు ఇచ్చిన సర్కార్ ఫర్నీచర్‌కు ఖర్చు చేయకుండానే నిధుల డ్రా ధరణి పోర్టల్&zwn

Read More

మూడేండ్లుగా కిరాయి ఇవ్వలేదని తహసీల్దార్‌‌‌‌ ఆఫీసుకు తాళం

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌‌‌‌ ఆఫీసుకు తాళం పడిం ది. మూడేండ్లుగా కిరాయి కట్టకపోవ డంతో బిల్డింగు ఓనర్‌‌‌‌ బుధవారం రాత్రి ఆఫీసుకు తాళం

Read More