Telangana Farmers

రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు

యాసంగిలో 90 వేల ఎకరాల్లో తగ్గిన పంటలు 68 వేల ఎకరాల్లో తగ్గిన పల్లీ పంట నువ్వులు, పొద్దు తిరుగుడు అంతంత మాత్రమే నూనెల ధరలు పెరిగే చాన్స్​ 

Read More

తెలంగాణ బడ్జెట్ 2024: ధరణి అందరికీ భారం.. కొందరికే ఆభరణం: భట్టి

ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క.   రాష్ట్ర

Read More

55 లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు

42 లక్షల ఎకరాల్లో సాగైన వరి రెండో స్థానంలో మొక్కజొన్న సాగులో నిజామాబాద్‌ టాప్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక హైదరాబ

Read More

కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి

ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగాన

Read More

కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు : ఆకునూరి మురళి

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు అని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కేసీఆర్ పాలన అయిపోయిందని వదిలిపెట్టవద్దన

Read More

బీఆర్ఎస్ హయంలో జరిగిన విధ్వంసం గతంలో ఎప్పుడు చూడలేదు : కోదండరాం

న్యాయాన్ని పక్కన పెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణి పోర్టల్ మాదిరిగా ఉంటుందన్నారు టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం. గత ప్రభుత్వ హయంలో ధరణితో ఇష్ట

Read More

రైతులను తీవ్రంగా దెబ్బతీసిన మిచౌంగ్ తుఫాన్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

మిచౌంగ్ తుఫాన్ రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట నీళ్లపాలవ్వడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఎడతెరిపిలేని వానలకు వేల ఎకరాల్లో పంట

Read More

బీఆర్​ఎస్​ పార్టీ.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా తయారైంది:మోడీ

సమ్మక్క, సారక్క పేరుతో ములుగులో ట్రైబల్​ వర్సిటీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో కరప్షన్​, కమీషన్​ సర్కార్​ నడుస్తున్నది బీఆర్​ఎస్

Read More

తెలంగాణలో సన్న బియ్యం మస్తు పిరం

హైదరాబాద్​/నెట్​వర్క్, వెలుగు:  రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు భగ్గుమంటున్నాయి. నిరుడితో పోలిస్తే రూ. వెయ్యికి పైగా ధరలు పెరిగిపోయాయి. గత నెలలోనే

Read More

రైతుబంధు ఇస్తలే బీమా అందట్లే.. కౌలు రైతుల గోడు 

రైతు స్వరాజ్య వేదిక పబ్లిక్‌‌ హియరింగ్‌‌లో కౌలు రైతుల గోడు  పంట పండించుడు కంటే అమ్ముడే కష్టమైతున్నదని ఆవేదన  కౌలు

Read More

రూపాయి దూరంలో 20 లక్షల మంది రైతులు

రూ.లక్ష మాఫీ కావాల్సిన రైతులు 20 లక్షలున్నరు  రుణమాఫీకి మొత్తం రూ.19 వేల కోట్లు కావాలె ఇప్పటివరకు రూ.7,753 కోట్లు రిలీజ్.. ఇంకా రూ.12 వేల

Read More

41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం

రాష్ట్రంలో మొత్తం 1.01కోట్ల ఎకరాల్లో పంటలు 44.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు.. నిరుడు కన్నా తక్కువే   ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

Read More

కరెంట్​ షాక్​తో ముగ్గురు రైతులు మృతి

ఖమ్మం జిల్లాలో ఇద్దరు,  మెదక్​ జిల్లాలో ఒకరు పెనుబల్లి, వెలుగు:  రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు రైతులు శనివారం కరెంట్​షాక్​తో చన

Read More