Telangana News
రోడ్డు క్రాసింగ్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ధర్నా
చండ్రుగొండ, వెలుగు : నేషనల్ హైవే పై ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు క్రాసింగ్ ల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గురువారం చండ్రుగొండ
Read Moreబెదిరింపులకు భయపడం.. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం : గూడెం మహిపాల్ రెడ్డి
ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యానని తాను తప్పు చేస్తే మూడు సార్లు గెలిచే వాళ్ళం కాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Read Moreజూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ
జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Read Moreపెండింగ్ వేతనాలు చెల్లించాలి .. ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా
భద్రాచలం, వెలుగు : పెండింగ్లో ఉన్న తమ ఏడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మిక
Read Moreరామాలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి : ప్రియాంక అల
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప
Read Moreమునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్బాడీ మీటింగ్
రాయికోడ్ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్బాడీ మీటింగ్ జరిగింది. సమావేశంలో పంచాయతీ రాజ
Read Moreసదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్సమావేశం గురువారం స్థానిక మున్సిపల్ఆఫీస్లోచైర్పర్సన్అపర్ణ పాటిల్ అధ్య
Read Moreఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు
మెదక్ (చేగుంట), వెలుగు: తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గ
Read Moreప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్టు కాదు : హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ప్రతిపక్షం
Read Moreఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
Read Moreకేఎంసీలో వైద్య విద్యార్థుల ధర్నా
రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని డిమాండ్ వరంగల్ సిటీ, వెలుగు : కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో రోడ్లను బాగు చేయాలని డిమాండ్
Read Moreరెండు పిల్లర్లే కుంగాయా.. పదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా.?:పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందనడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేడిగడ్డలో రెండు పిల్లర్లే కుంగాయన్న కేసీఆర్.. మొన్నటి వరకు అధికారంలో ఉంది
Read Moreకాంగ్రెస్ లో చేరిన కంచనపల్లి ఎంపీటీసీ కెమిడి రమ్యరాజు
రఘునాథపల్లి ,వెలుగు: రఘునాథపల్లి మండలంలోని కంచనలపల్లి కి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ కెమిడి రమ్యరాజుతో పాటు కుర్మ కులానికి చెందిన 50 మంది
Read More












