Telangana News

రోడ్డు క్రాసింగ్స్​ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ధర్నా

చండ్రుగొండ, వెలుగు : నేషనల్ హైవే పై ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు క్రాసింగ్ ల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గురువారం చండ్రుగొండ

Read More

బెదిరింపులకు భయపడం.. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం : గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యానని తాను తప్పు చేస్తే మూడు సార్లు గెలిచే వాళ్ళం కాదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Read More

జూలూరుపాడులో శాశ్వత మార్కెట్​ యార్డు​ ఏర్పాటు చేయాలి : ఏఐటీయూసీ

జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ యార్డ్  ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Read More

పెండింగ్​ వేతనాలు చెల్లించాలి .. ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా 

భద్రాచలం, వెలుగు : పెండింగ్​లో ఉన్న తమ ఏడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని గురువారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ​కార్మిక

Read More

రామాలయం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి టెంపుల్​ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అధికారులను కలెక్టర్​ డాక్టర్​ ప

Read More

మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో .. గరంగరంగా జనరల్​బాడీ మీటింగ్

రాయికోడ్​ (మునిపల్లి ), వెలుగు : మునిపల్లి ఎంపీపీ ఆఫీసులో గురువారం ఎంపీపీ శైలజ అధ్యతక్షన మండల జనరల్​బాడీ మీటింగ్ జరిగింది.  సమావేశంలో పంచాయతీ రాజ

Read More

సదాశివపేట బల్దియా బడ్జెట్ రూ.70.03 కోట్లు

సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ 2024, -25 బడ్జెట్​సమావేశం గురువారం స్థానిక మున్సిపల్​ఆఫీస్​లోచైర్​పర్సన్​అపర్ణ పాటిల్ అధ్య

Read More

ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు 

మెదక్ (చేగుంట), వెలుగు:  తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గ

Read More

ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్టు కాదు : హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ప్రతిపక్షం

Read More

ఆఫీసులు కట్టకుండా ఇబ్బందులు తెచ్చిండ్రు : పొన్నం ప్రభాకర్​

హుస్నాబాద్​, వెలుగు : గత బీఆర్​ఎస్​పాలకులు ఇష్టారాజ్యంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసి ఆఫీసులు నిర్మించకపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని

Read More

కేఎంసీలో వైద్య విద్యార్థుల ధర్నా

రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని డిమాండ్ వరంగల్ సిటీ, వెలుగు : కాకతీయ మెడికల్  కాలేజీ పరిధిలో  రోడ్లను  బాగు చేయాలని డిమాండ్

Read More

రెండు పిల్లర్లే కుంగాయా.. పదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా.?:పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందనడం దారుణమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  మేడిగడ్డలో రెండు పిల్లర్లే కుంగాయన్న కేసీఆర్.. మొన్నటి వరకు అధికారంలో ఉంది

Read More

కాంగ్రెస్ లో చేరిన కంచనపల్లి ఎంపీటీసీ కెమిడి రమ్యరాజు

రఘునాథపల్లి ,వెలుగు: రఘునాథపల్లి మండలంలోని కంచనలపల్లి కి   చెందిన బీఆర్​ఎస్​ ఎంపీటీసీ కెమిడి రమ్యరాజుతో పాటు కుర్మ  కులానికి చెందిన 50 మంది

Read More