tragedy
గన్ మిస్ ఫైర్ కావడంతో లక్ష్మాపూర్లో విషాదం
అచ్చంపేట, వెలుగు: హైదరాబాద్ హుస్సేని ఆలం పోలీస్స్టేషన్లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ ఏఎస్ఐగా పని చేస్తున్న పిట్టల బాలీశ్వరయ్య(48) చనిపోగా, ఆయన స
Read Moreజాతరకు వెళ్లి వస్తుండగా విషాదం.. ముగ్గురు స్పాట్ లోనే మృతి..
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ లోని జాతీయ రహదారి పనుల కోసం మొరం మట్టితో అతివేగంగా వస్తున్న టిప్పర్ లారీ అటుగా బైక్ పై
Read Moreపొలం బోరుబావిలో మోటర్ దించుతుండగా విషాదం నలుగురు కూలీలకు కరెంట్ షాక్
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది.. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోర్ మోటార్ పైపులు దించే క్రమంలో నలుగుర
Read Moreసదాశివపేటలో పండగ పూట విషాదం
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది. సీఐ మహేశ్తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వికారాబాద్ రోడ్డులో ఉన్
Read Moreవరంగల్ జిల్లాలో విషాదం.. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఒక్కసారే మృతి
దుర్గమ్మ పండుగలో విషాదం నెలకొంది. పండుగ సంబురంలో మునిగిన ఆ తండాలో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో సోమవ
Read Moreన్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
పాలమూరు జిల్లా మిడ్జిల్, నవాబుపేటల్లో ఇద్దరు సంగారెడ్డి జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళ సూర్యాపేటలో సీలింగ్
Read Moreఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి
నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. లోకేశ్వరం మండలం నగర్ గ్రామాని
Read Moreవినాయకుల నిమజ్జనంలో విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
వినాయకుల నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు, ఓ ఇంటర్ స్ట
Read Moreపిల్లాడి కోసం ఒకరి వెంట మరొకరు.. చెరువులో మునిగి నలుగురు మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాదం మృతుల్లో తల్లీ కొడుకు, బంధువులు మనోహరాబాద్, వెలుగు : చెరువులో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలుడు గల్లంత
Read Moreఅప్పటి వరకు నవ్వులు.. 20 సెకన్లలో తలకిందులు.. కళ్లెదుటే భార్యను మింగేసింది
విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది. ముంబైలోని బాంద్రా బ్యాండ్స్టాండ్ బీచ్ లో అలల ఉధృతికి జ్యోతి సోనార్(32) అనే మహిళ కొట్టుకు
Read Moreగెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. బీటెక్ స్టూడెంట్ మృతి
చేవెళ్ల, వెలుగు: స్విమ్మింగ్ పూల్ లో పడి బీటెక్ స్టూడెంట్ చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్
Read Moreగ్రీస్ పడవ ప్రమాదం.. హైలెవల్ కమిటీ వేసిన పాకిస్థాన్
మధ్యధార సముద్రంలో వందల సంఖ్యలో పౌరుల మరణానికి దారి తీసిన గ్రీస్ పడవ దుర్ఘటన వెనక ఉన్న మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్ ప్రధాని షెహబాబ్ ష
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అఘాయిత్యానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన  
Read More