vice president venkaiah naidu
గౌతమ్ రెడ్డి ఎంతో సౌమ్యుడు: వెంకయ్య
గౌతమ్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గౌతమ్ మృతి అత్యంత విచారకరమంటూ.. ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. గౌతమ్ ఎం
Read Moreఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మనుమరాలి పెండ్లి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక (వెంకయ్య కుమారుడు హర్ష, రాధమ్మ దంపతుల కూతురు) పెండ్లి హైదరాబాద్లోని జీఎంఆర్ ఎరీనాలో గురువారం గ్రాండ్గా
Read Moreపొల్యూషన్ తగ్గించే బాధ్యత అందరిదీ
ఉప రాష్ట్రపతి వెంకయ్య న్యూఢిల్లీ, వెలుగు: కార్బన్ ఎమిషన్స్ తగ్గించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య సూచించారు. ఢిల
Read Moreపార్లమెంట్ సమావేశాల్లో సమయం వృధా అవుతోంది
రాజ్యసభ నడిచే సమయం క్రమంగా తగ్గుతోందని రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ హాల్ లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ
Read Moreఅద్వానీ సేవలు మరువలేనివి.. మోడీ బర్త్ డే విషెస్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలోనూ.. మన సంస్కృతి, స
Read Moreదాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న రజినీకాంత్
న్యూఢిల్లీ: దేశ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సోమవారం జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాస
Read Moreఅట్టహాసంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం
న్యూఢిల్లీ: దేశ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సోమవారం జరుగుతోంది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్లో
Read Moreఅంతా కలిసి మెలిసి ఉండాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యం
అంతా కలిసి మెలిసి ఉండాలన్నదే అలయ్ బలయ్ లక్ష్యమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణా సంస్కృతిని అలయ్ బలయ్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోందన్నారు. భా
Read Moreఎంపీల తీరుతో మనస్తాపం చెందా
న్యూఢిల్లీ: రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. సభ మొదలైన వెంటనే విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. పెగాసస్పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంత
Read More2047కల్లా సరికొత్త భారత్ ను నిర్మిద్దాం
దండి: దేశంలో మరిన్నిమార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2047కల్లా కొత్త భారతాన్ని నిర్మిస్తామనే నమ్మకం ఉందన్నారు. అం
Read Moreప్రభుత్వాన్ని విమర్శించడం విపక్షాల హక్కు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. అయితే అవి నమ్మదగినవిగా ఉండాలన
Read Moreపత్రికా స్వేచ్ఛను దెబ్బతీస్తే ఊరుకోబోం
న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా నెలకొన్న విషమ పరిస్థిత
Read More