ysrtp chief
ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెండ్లి
హైదరాబాద్, వెలుగు : వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పెండ్లి అట్లూరి ప్రియతో నిశ్చయమైనట్టు తెలిపింది. ఈనెల18న ఎంగేజ్ మెంట్, వచ
Read Moreఈ నెల 28 నుంచి షర్మిల పాదయాత్ర
ప్రజా ప్రస్థాన యాత్రపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు.&nbs
Read Moreకేసీఆర్ది కిసాన్ కిల్లర్ సర్కార్: వైఎస్ షర్మిల
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రైతులను బలిచేయాలని చూస్తున్నాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు చనిపోతే కేసీఆర్ సర్
Read Moreప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్రు : వైఎస్ షర్మిల
బీజేపీకి ఆర్ఎస్ఎస్లాగా..టీఆర్ఎస్ కోసం పోలీసులు పనిచేస్తున్నారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు తమపై ఎందుకంత కక్షగట్టారని ప్రశ్న
Read Moreలోటస్ పాండ్ వద్ద కొనసాగుతున్న షర్మిల దీక్ష
లోటస్ పాండ్ వద్ద షర్మిల దీక్ష కొనసాగుతోంది. కార్యకర్తలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. పార్టీ నేతలు,కార్యకర్తలు రాకుండా మూడు వైపుల బారికేడ్లు
Read Moreపదవులే కానీ పనితనం లేదు.. ఎమ్మెల్సీ కవితకు షర్మిల కౌంటర్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ‘పాదయాత్రలు చేసింది లేదు..ప్రజల సమస్యలు చూసింది లేదు&rsqu
Read Moreఅత్తగారి ఊరికే పరిహారం ఇయ్యని కేసీఆర్.. రాష్ట్రానికి ఏం చేస్తడు? : షర్మిల
చొప్పదండి/ధర్మారం, వెలుగు: సిరిసిల్ల, గజ్వేల్ మాదిరిగా చొప్పదండి నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ప
Read Moreకాళేశ్వరంతో 15 వందల కోట్ల నష్టం జరిగింది: షర్మిల
కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందిని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్
Read Moreధర్మపురికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఎక్కడ? : షర్మిల
జగిత్యాల, వెలుగు: తెలంగాణ ప్రజలతో పాటు దేవుళ్లను కూడా కేసీఆర్ మోసం చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్కు యాదాద్రి త
Read Moreకోరుట్ల నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 193వ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో
Read Moreకేసీఆర్కు అధికార మదం నెత్తికెక్కింది : షర్మిల
రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.3వేలకు తగ్గకుండా పింఛన్లు ఇస్తమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ముఖ్యమంత్రి అంటే కేసీ
Read Moreరేపట్నుంచి షర్మిల పాదయాత్ర
14 నెలలు, 400 రోజులు , 4,000 కిలోమీటర్లు 90 అసెంబ్లీ, 14 ఎంపీ సెగ్మెంట్ల మీదుగా యాత్ర నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధికి నివాళులు హైద
Read Moreకేసీఆర్ కొడుకు అంటే కేటీఆర్ కి ఎందుకు నామోషీ
తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్ద దొర..చిన్న దొర కేటీఆర్ అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఆడవాళ్లు ఉద్యమాలు చేస్తే చిన్న దొర జీర
Read More