మల్లన్న, బీరన్న దేవుళ్ల ప్రతిరూపమే కేసీఆర్

మల్లన్న, బీరన్న దేవుళ్ల ప్రతిరూపమే కేసీఆర్

ఉద్యమ కాలం నుంచే KCRకు గొల్ల, కురుములను ఆదుకోవాలనే ఆలోచన ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆరు వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు. హుజురాబాద్ కే కాదు.. అందరికీ గొర్లు ఇస్తామన్నారు.  మల్లన్న, బీరన్న దేవుళ్ల ప్రతిరూపమే కేసీఆర్ అన్నారు తలసాని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారాయన.