కృష్ణాజిల్లా గన్నవరం కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడిని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృత దేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను ప్రకాశం జిల్లా సింగరాయి కొండ, కావలి కి చెందిన షేక్ మస్తాన్ భాషా, కరీంబాషా గుర్తించారు. వీళ్లిద్దరూ అన్నదమ్ముల పిల్లలుగా గుర్తించారు. మస్తాన్ బాషా పాలిటెక్నీక్ చేస్తుండగా.. కరీం బాషా హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో గన్నవరంలోని వాళ్ల బాబాయి ఇంటికి వచ్చారని చెప్పారు.
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
- ఆంధ్రప్రదేశ్
- May 5, 2019
లేటెస్ట్
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !