అల్వాల్ ,వెలుగు: చెరువులో పడి భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకున్న ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇందిరానగర్లో ఉంటున్న లక్ష్మి భర్త నెలరోజుల క్రితం చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి చనిపోయాడు. అప్పటి నుంచి లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. భర్త మరణాన్ని తట్టుకోలేక మనోవేదనకు గురైన ఆమె బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని టైమ్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు.
భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- హైదరాబాద్
- September 23, 2021
లేటెస్ట్
- నల్గొండపై కేసీఆర్ నజర్
- జల సంరక్షణ లేకుంటే సంక్షోభం తప్పదు!
- ఎంపీలు ఏం చేస్తున్నట్లు?
- మే 7 దాకా కస్టడీ..కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన కోర్టు
- కరెంట్పోతే డయాలసిస్ బంద్!..డీజిల్ కు హాస్పిటల్లో పైసల్లేవ్..
- తెలంగాణలో వికలాంగ ఉద్యోగుల మనవి
- అభివృద్ధి మాటున రియల్ దందా
- పండుగ రోజుల్లో, వేసవి కాలంలో .. అదనపు రైళ్లను నడపాలి
- నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్
- నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- రామాలయంలో డీజీపీ పూజలు