మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పుష్కర్ సింగ్ ధామి

మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పుష్కర్ సింగ్ ధామి

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో 6 నెలలు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. రాష్ట్రంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకం ద్వారా ఇప్పటివరకు 60 లక్షల మంది లబ్ధిపొందారని చెప్పారు. అన్న యోజనను సెప్టెంబర్ వరకు అమలు చేస్తున్నందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు