న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై తీర్పును నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్డర్ కాపీని రిజర్వ్ చేసినట్లు జస్టిస్ ఏకే గోయల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం వెల్లడించింది. కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లపై వాదనలు ముగిశా యంది. 2018 లో హయతుద్దీన్ అనే వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీని ఆశ్రయించారు. ప్రాజెక్టు డిజైన్ మార్చాక రాష్ట్ర సర్కారు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్జీటీలో ఈ పిటిషన్పై రెండేళ్లుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. మరోవైపు, ఇదే అంశంపై సిద్దిపేటకు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు.
కాళేశ్వరంపై 20న ఎన్జీటీ తుది తీర్పు
- తెలంగాణం
- October 13, 2020
లేటెస్ట్
- ఇదేం అరాచకం : సహజీవనం చేస్తున్న ట్రాన్స్ జెండర్ ను చంపిన మహిళ
- పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రవిగుప్తా
- చపాతి పిండి పులిసిపోయి.. నల్లగా మారుతుందా.. అయితే ఇలా చేయండి
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- సోమవారం సెలవు ఇవ్వకపోతే కంపెనీలపై కఠిన చర్యలు : ఈసీ
- వంశీకృష్ణ గెలుపే లక్ష్యం:సీపీఎం, సీపీఐ నేతలు
- James Anderson: 700 వికెట్ల వీరుడు: క్రికెట్కు గుడ్బై చెప్పిన ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్
- మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
- రైల్వేశాఖ గుడ్ న్యూస్ : ఎన్నికల వేళ .. రైళ్లకు అదనపు బోగీలు
- మోదీ మొఖంలో భయం .. ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్ డౌన్ : మంత్రి పొన్నం
Most Read News
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- Poco F6 Pro ... ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు.. లాంఛింగ్ ఎప్పుడంటే,,,
- Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్
- ఉద్యోగులు టీషర్టులు,జీన్స్ తో ఆఫీసుకు రావొద్దు: టీఎస్ఆర్టీసీ
- హైదరాబాద్లో మరో మూడ్రోజులు వానలు