నిజామాబాద్

 పెట్రోల్ రేట్ తో సెంట్రల్ గవర్నమెంట్ దోపిడీ..బీజేపీ, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మోరిలో వేసినట్లే : టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్

నిజామాబాద్​, వెలుగు: ప్రధానిగా మన్మోహన్​సింగ్​ కేంద్రంలో లీటర్​ పెట్రోల్​ రూ.60కి లభించిందని,  క్రూడ్​ ఆయిల్​ ధర తగ్గినా.. మోడీ సర్కార్​ లీటర్​ ర

Read More

సరిహద్దుల్లో నిఘా పెంచాలి : నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 

బోధన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ పట్టణంలోని రూరల్ పోల

Read More

సమస్యలు రాకుండా  ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆర్మూర్​ లో మున్సిపల్​ ఎన్నికలపై దిశ నిర్ధేశం చేసిన కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్​, పోలింగ్​ కేంద్రాల పరిశీలన ఆర్మూర్, వెలుగు: గందరగోళానికి తావు

Read More

బోధన్ పట్టణంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

బోధన్,వెలుగు: బోధన్ పట్టణంలోని విజయమేరి స్కూల్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. మంగళవారం ఎన్నికల

Read More

కామారెడ్డిలో మైకులు బంద్.. ప్రచారం ముగిసింది..ప్రలోభాలు షురూ

    మున్సిపాలిటీల్లో దావతుల జోరు     నగదు, నజరానాల పంపిణీకి  ఏర్పాట్లు కామారెడ్డి, వెలుగు :  మున్సిప

Read More

కామారెడ్డి జిల్లాలో NH-44పై కంటైనర్ దగ్ధం

సదాశివనగర్: కామారెడ్డి జిల్లాలో NH-44పై కంటైనర్ దగ్ధమైంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులోని 44

Read More

ఆస్తులు బయట పెడితే ఎవరు దోపిడీ చేశారో తెలుస్తుంది : ధర్మపురి సంజయ్

నిజామాబాద్​, వెలుగు: మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ మొదటిసారి తన సోదరుడు ఎంపీ అర్వింద్​ కు సవాల్​ విసిరాడు.  ఎంపీగా అర్వింద్​ చేసిందేమీలేనందునే అవతల

Read More

బీజేపీ తీరుకు చిన్నపిల్లలు నవ్వుతున్నరు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్​, వెలుగు:  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు పిలువగానే పలికే నాయకులు అవసరమని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ ​కుమార్​గౌడ్​ అన్నారు. ప్రశాంతంగా

Read More

బీజేపీ, బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలు : షబ్బీర్అలీ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ కామారెడ్డిటౌన్​, వెలుగు: బీజేపీ బీఆర్​ఎస్​ ఒకే నాణానికి రెండు ముఖాలని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ విమర్శ

Read More

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : పి .సుదర్శన్ రెడ్డి

ప్రభుత్వ సలహాదారు పి .సుదర్శన్​ రెడ్డి బోధన్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​ రెడ్డి సూచించ

Read More

బీసీలను నిలువునా ముంచిన కాంగ్రెస్: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ అర్బన్​, వెలుగు: ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే వారిని నిండా ముంచిందని  అర్బన్​ ఎమ్మెల్

Read More

కాంగ్రెస్ వచ్చాకే అభివృద్ధి : మంత్రి అజారుద్దీన్

రోడ్​ షో లో మంత్రి అజారుద్దీన్​ ఎల్లారెడ్డి, వెలుగు:   పట్టణంలో కాంగ్రెస్  నిర్వహించిన రోడ్‌షో కు   మంత్రి  మొహమ్మద్

Read More

అధికార పార్టీని గెలిపిస్తేనే ప్రజలకు మేలు.. 19 డివిజన్ అభ్యర్థిని కాటిపల్లి శమంత

నిజామాబాద్​, వెలుగు:  స్టేట్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్​  జెండా నగర పాలక సంస్థలో గెలిస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని  19 డివిజన్​ కాంగ్

Read More