నిజామాబాద్
పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ : కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు: తెలంగాణ, ఏపీలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేశ్చంద్ర సోమవారం మీడియాకు వివరాలు వెల్లడిం
Read Moreరుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని తరలించొద్దు : పీడీఎస్యూ లీడర్లు
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని జగిత్యాలకు తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని పీడీఎస్యూ లీడర్లు డిమా
Read Moreమొహ మాటంతో కోర్సుల్లో చేరొద్దు : నిజామా బాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: టెన్త్ తర్వాత ఎంచుకునే మార్గం జీవితాన్ని స్థిరపరుస్తుందని, ఇందుకోసం క్లారిటీతో ఇష్టమైన కోర్సుల్లోనే చేరాలని నిజామాబాద్ కలెక్టర్ఇ
Read Moreవిద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి.. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో ఘటన
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ
Read Moreఎంపీ అరవింద్ Vs ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం
బీజేపీ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకున్నారు. &nb
Read Moreసాలూరా మండలంలోని షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న బస్తాలు దగ్ధం
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని జాడిజమాల్ పూర్ కు చెందిన రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన 280 మొక్కజొన్న సంచులు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధ
Read Moreఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్లు : కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల నిధుల మంజూరుకు నిజామాబాద్జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారని నియోజకవర
Read Moreరైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఎడపల్లి, వెలుగు: రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని బోధన్ఎమ్మె
Read Moreఎడపల్లి మండలంలోని అష్టముఖి కోనేటి స్నానానికి పోటెత్తిన భక్తులు
ఎడపల్లి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గల అష్టముఖీ కో
Read Moreకామారెడ్డి జిల్లాలో ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో
లింగంపేట, వెలుగు: రైస్మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దింపుకోవాలని డిమాండ్చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేటతో రైతులు రాస్తారోకో చేశారు. కొన
Read Moreఆర్టీఐ ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాల్సిందే : చీఫ్ కమి షనర్ చంద్రశేఖర్ రెడ్డి
చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ యంత్రాంగం విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రజల్లో విశ్వాసాన్ని పె
Read Moreనిజామాబాదు జిల్లాలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ లీడర్ మోసం...జిల్లా ప్రెసిడెంట్కు మహిళ ఫిర్యాదు
నిజామాబాద్, వెలుగు: ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్ నుంచి బీజేపీ టికెట్ ఇప్పిస్తానని రూ. లక్ష తీసుకున్న నాయకుడిపై చర్య
Read Moreఖానాపూర్ చౌరస్తాలో వెహికల్స్ చెక్ చేస్తున్న నకిలీ పోలీస్ అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: పోలీస్ అధికారిగా నటిస్తూ నగర శివారులోని ఖానాపూర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు వసూలు చేస్తున్న నకిలీ వ్యక్తిని రూర
Read More












