నిజామాబాద్
బోధన్ లో డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు
బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మం
Read Moreకాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘా
Read Moreఅర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద
Read Moreట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వివరాలడిగితే వేధింపులు..
బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్లో నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆర
Read Moreకామారెడ్డి లో మహిళా సంఘాల లావా దేవీలు.. ఇక ఆన్లైన్ లో..
పైలట్ ప్రాజెక్టుగా భాగీర్తిపల్లి ఎంపిక, వచ్చే నెలలో ట్రయల్ రన్ సభ్యుల ఫోన్లలో ప్రత్యేక యాప్డౌన్లోడ్ &n
Read Moreఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడని.. కుర్రాడిపై, అతని కుటుంబంపై సర్పంచ్ దాడి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడని యువకుడిపై సర్పంచ్ రవి దాడి చేశాడు
Read Moreఎక్సైజ్ కానిస్టేబుల్ తమ్ముడికి సర్కార్ జాబ్.. సౌమ్య కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
నిజామాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లర్ల వాహన దాడిలో గాయపడి మృతిచెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడ
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం జిల్లాలో 58 సెంటర్లలో పరీక్షల నిర్వహణ హాజరుకానున్న 36,963 మంది విద్యార్థులు సీసీ కెమెర
Read Moreకలెక్టరేట్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్..
కామారెడ్డి భూముల వ్యవహారంపై ఫిబ్రవరి 23న కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్ చా
Read Moreచిరుత వరుస దాడులు పట్టించుకోని ఫారెస్ట్ సిబ్బంది
లింగంపేట, వెలుగు: మండలంలోని ఎల్లమ్మతండా, గాంధీనగర్ గ్రామాల్లో చిరుతపులి వరుసదాడులు చేస్తూ లేగదూడలను చంపుతోంది. ఈనెల 14న ఎల్లమ్మతండా సమీపంలో దెగావత్దే
Read Moreకుర్నాపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ
ఎడపల్లి, వెలుగు : మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతి ష్ఠాపన నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమ
Read Moreఎడపల్లిలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
ఎడపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. బోధన్ నుంచి నిజామాబ
Read Moreకార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేద్దాం : టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం
ఆర్మూర్, వెలుగు : కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేద్దామని ట్రేడ్ యూనియన్ సెం
Read More












