నిజామాబాద్
మొహ మాటంతో కోర్సుల్లో చేరొద్దు : నిజామా బాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: టెన్త్ తర్వాత ఎంచుకునే మార్గం జీవితాన్ని స్థిరపరుస్తుందని, ఇందుకోసం క్లారిటీతో ఇష్టమైన కోర్సుల్లోనే చేరాలని నిజామాబాద్ కలెక్టర్ఇ
Read Moreవిద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి.. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ లో ఘటన
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు చనిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ
Read Moreఎంపీ అరవింద్ Vs ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. సోషల్ మీడియాలో మాటల యుద్ధం
బీజేపీ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రవిమర్శలు చేసుకున్నారు. &nb
Read Moreసాలూరా మండలంలోని షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న బస్తాలు దగ్ధం
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని జాడిజమాల్ పూర్ కు చెందిన రైతు ఆలూరి రామకృష్ణకు చెందిన 280 మొక్కజొన్న సంచులు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధ
Read Moreఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్లు : కాంగ్రెస్ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల నిధుల మంజూరుకు నిజామాబాద్జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క హామీ ఇచ్చారని నియోజకవర
Read Moreరైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి ఎడపల్లి, వెలుగు: రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని బోధన్ఎమ్మె
Read Moreఎడపల్లి మండలంలోని అష్టముఖి కోనేటి స్నానానికి పోటెత్తిన భక్తులు
ఎడపల్లి, వెలుగు: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన నిజామాబాద్జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గల అష్టముఖీ కో
Read Moreకామారెడ్డి జిల్లాలో ధాన్యం తరలించాలని రైతుల రాస్తారోకో
లింగంపేట, వెలుగు: రైస్మిల్లర్లు ధాన్యాన్ని త్వరగా దింపుకోవాలని డిమాండ్చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేటతో రైతులు రాస్తారోకో చేశారు. కొన
Read Moreఆర్టీఐ ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాల్సిందే : చీఫ్ కమి షనర్ చంద్రశేఖర్ రెడ్డి
చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ యంత్రాంగం విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రజల్లో విశ్వాసాన్ని పె
Read Moreనిజామాబాదు జిల్లాలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ లీడర్ మోసం...జిల్లా ప్రెసిడెంట్కు మహిళ ఫిర్యాదు
నిజామాబాద్, వెలుగు: ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్ నుంచి బీజేపీ టికెట్ ఇప్పిస్తానని రూ. లక్ష తీసుకున్న నాయకుడిపై చర్య
Read Moreఖానాపూర్ చౌరస్తాలో వెహికల్స్ చెక్ చేస్తున్న నకిలీ పోలీస్ అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: పోలీస్ అధికారిగా నటిస్తూ నగర శివారులోని ఖానాపూర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు వసూలు చేస్తున్న నకిలీ వ్యక్తిని రూర
Read Moreనాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య
భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన భార్య కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన లింగంపేట, వెలుగు: నాటు తుపాకీతో కాల్చుకొని ఓ యువకుడు
Read Moreతక్కువ ధరకే డ్రెస్సులంటూ మహిళను నమ్మించి.. లక్షా 13 వేలు కొట్టేసిన కేటుగాళ్లు
కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకత్వమే ఆసరాగా.. ఆన్లైన్ ఆశలను ఎరగా వేసి ఇద్దరు మహిళల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేశారు. కేవలం మాటల
Read More












