నిజామాబాద్

బోధన్ లో  డ్రంక్ అండ్డ్రైవ్ లో ఒక వ్యక్తికి ఐదు రోజుల జైలు 

బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్​అండ్​డ్రైవ్​లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మం

Read More

కాలేజీ భూములను పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులే : కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆరోపణ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘా

Read More

అర్హులకు పథకాలు అందేలా చూడండి : స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ

నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్​ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద

Read More

 ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌‌లో నిధుల వివరాలడిగితే వేధింపులు..

బాసర, వెలుగు: ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌‌లో  నిధుల వినియోగంపై వివరాలు అడిగినందుకు అధికారులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు  ఆర

Read More

కామారెడ్డి లో మహిళా సంఘాల లావా దేవీలు.. ఇక ఆన్లైన్ లో..

పైలట్ ప్రాజెక్టుగా భాగీర్తిపల్లి ఎంపిక, వచ్చే నెలలో ట్రయల్ రన్        సభ్యుల ఫోన్లలో ప్రత్యేక యాప్​డౌన్​లోడ్​  &n

Read More

ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాడని.. కుర్రాడిపై, అతని కుటుంబంపై సర్పంచ్ దాడి

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ తండాలో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాడని యువకుడిపై సర్పంచ్ రవి దాడి చేశాడు

Read More

ఎక్సైజ్ కానిస్టేబుల్ తమ్ముడికి సర్కార్ జాబ్.. సౌమ్య కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం

నిజామాబాద్, వెలుగు: గంజాయి స్మగ్లర్ల వాహన దాడిలో గాయపడి మృతిచెందిన ఎక్సైజ్​ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె తమ్ముడ

Read More

 నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

  బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం   జిల్లాలో 58 సెంటర్లలో పరీక్షల నిర్వహణ హాజరుకానున్న 36,963 మంది విద్యార్థులు  సీసీ కెమెర

Read More

కలెక్టరేట్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. కామారెడ్డిలో మళ్లీ టెన్షన్..

కామారెడ్డి భూముల వ్యవహారంపై ఫిబ్రవరి 23న  కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే  వెంకట రమణా రెడ్డి  కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్  చా

Read More

చిరుత వరుస దాడులు పట్టించుకోని ఫారెస్ట్ సిబ్బంది

లింగంపేట, వెలుగు: మండలంలోని ఎల్లమ్మతండా, గాంధీనగర్ గ్రామాల్లో చిరుతపులి వరుసదాడులు చేస్తూ లేగదూడలను చంపుతోంది. ఈనెల 14న ఎల్లమ్మతండా సమీపంలో దెగావత్​దే

Read More

కుర్నాపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ఎడపల్లి, వెలుగు : మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతి ష్ఠాపన నిర్వహించారు. శుక్రవారం ప్రారంభమ

Read More

ఎడపల్లిలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

ఎడపల్లి, వెలుగు :  మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం  ఘోర ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. బోధన్ నుంచి నిజామాబ

Read More

కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలు చేద్దాం : టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యం

ఆర్మూర్, వెలుగు : కార్మిక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, కార్మిక హక్కుల పరిరక్షణకు  పోరాటాలు చేద్దామని ట్రేడ్ యూనియన్ సెం

Read More