నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో.. ముగ్గురు ఎన్ఎస్యూఐ నేతల సస్పెన్షన్
నిజామాబాద్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో స్టేట్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి బర్త్డే జరుపుకోవడం వివాదం రేప
Read Moreచిట్టాపూర్ కు చెందిన వీర జవాన్ ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరు : కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన వీర జవాన్ ఎర్రం నర్సయ్య ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరైంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొటార్మ
Read Moreమ్యూల్ ఖాతాలతో రూ.152 కోట్లు ట్రాన్స్ఫర్..నిజామాబాద్లో 9 మంది అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు ఖాతాలు(మ్యూల్ అకౌంట్లు) తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట
Read Moreమ్యూల్ ఖాతాలతో రూ.152 కోట్లు ట్రాన్స్ఫర్..నిజామాబాద్లో 9 మంది అరెస్ట్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు ఖాతాలు(మ్యూల్ అకౌంట్లు) తెరిచి వాటిని సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట
Read Moreవిద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి
వర్ని, వెలుగు: నిజామాబాద్జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపులోని కేజీబీవీని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. క్లాస్రూమ్లను పరిశీలించారు.
Read Moreరాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఆర్మూర్, వెలుగు: ఈ నెల 10, 11,12వ తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్గర్ల్స్హాకీ పోటీల్లో పాల్గొనే నిజామాబాద్జిల్లా జ
Read Moreమామను తప్పించబోయి అల్లుడు మృతి.. పోచంపాడ్లో ఘటన
బాల్కొండ,వెలుగు: వివాహితతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తప్పించబోయి అమాయకుడు కత్తిపోటుకు బలయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామ
Read Moreఏప్రిల్ 9 న బిచ్కుందలో జాబ్ మేళా
పిట్లం, వెలుగు: ఐక్యూ ఏసీ, టాస్క్ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రి
Read Moreడబ్బుల కోసం బిల్డర్ కు వేధింపులు.. బీజేపీ కార్పొరేటర్ పై కేసు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్ మ
Read Moreకామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్నూర్ మండలం మేనూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయా
Read Moreఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్యే ఎండీ షకీల్
బోధన్, వెలుగు: వడగండ్లకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని బోధన్మాజీ ఎమ్మెల్యే ఎండీ షకీల్డిమాండ్చేశారు. ఆదివారం
Read Moreఅకాల వర్షంతో అన్నదాతకు నష్టం
నిజామాబాద్/సిరికొండ/హుస్నాబాద్/కోనరావుపేట/వేములవాడ, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. న
Read Moreనిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పెళ్లయి నెల రోజులకే నవవధువు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. పారాణి ఆరకముందే.. పెళ్లయి నెల రోజులు కూడా కాకముందే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుం
Read More












