
నిజామాబాద్
లింగంపేట మండలంలో మోదీ ఫొటోకు క్షీరాభిషేకం
లింగంపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రం లో బీజేపీ లీడర్లు ప్రధాని నరేంద్రమోదీ ఫొటోక
Read Moreసిరికొండ మండలంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సిరికొండ, వెలుగు: మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని పూజలు చేశారు.
Read Moreరైతులకు గుడ్ న్యూస్ : 120 రోజుల్లో పంట వచ్చే .. కొత్త రకం వరి విత్తనాలు విడుదల
వర్ని, వెలుగు : రుద్రూర్ ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనాస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నూతన వంగడాలను విడుదల చేశారు. పరిశోధనాస్థానం కార్యాలయంలో అధిపతి డాక్
Read Moreసైలెంట్ రేషన్ కార్డులపై విచారణ .. కేంద్రం నుంచి అందిన లిస్ట్.. కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్
7,518 కార్డులను పరిశీలిస్తున్న సివిల్సప్లయ్ అధికారులు 80 శాతానికి పైగా ఎంక్వైరీ పూర్తి కొన్ని కార్డులు రద్దయ్యే చాన్స్ కామారెడ్డి, నిజామ
Read Moreసదాశివనగర్ మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ
సదాశివనగర్, వెలుగు : మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజా
Read Moreవడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
Read Moreనిజామాబాద్ జిల్లాలో 44 రైస్ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్ : మంత్రి జూపల్లి కృష్ణారావు
వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్లో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని 4
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్ ఇండియా స్కూల్స్
కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యారు. ఇది వరకు 4 స్కూల్స్ మంజూరు కాగా, తాజ
Read Moreదయ్యాల నాయకుడు దేవుడెట్లయితడు .. మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్
కామారెడ్డి, వెలుగు : చుట్టూ దయ్యాలు ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు ఎలా అవుతారని, దయ్యాల నాయకుడు కూడా దయ్యమే కదా.. అని రాష్ర్ట ఎక్సైజ్, టూరిజం శాఖల మం
Read Moreఎస్సారెస్పీలో ఎకో టూరిజం .. జలాల్ పూర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా మార్చేందుకు సర్కార్ ఫోకస్
మూడు ఎకరాల భూమి కేటాయింపు గురువారం రైతుల ఒపీనియన్ సేకరణ టూరిజం ఏర్పాటుపై పర్యాటకుల హర్షం బాల్కొండ,వెలుగు: ప్రకృతి అందాలకు నెలవైన ఎస్సారెస్
Read Moreబోధన్ లో తండ్రి ఆస్తి కూతురుకు ఇప్పించిన అదనపు న్యాయమూర్తి
బోధన్, వెలుగు: బోధన్ పట్టణానికి చెందిన వైష్ణవి తన తండ్రి పరమేశ్వర్ పట్టించుకోవడంలేదని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రతినిధులకు రెండేండ్ల కింద ఫి
Read Moreకామారెడ్డిలో 107 సెల్ఫోన్లు రికవరీ
కామారెడ్డి, వెలుగు : ఇటీవల పోగొట్టుకున్న సెల్ఫోన్లు, చోరీకి గురైన 107 సెల్ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అప్పగించ
Read Moreకొత్త చట్టాలపై అవగాహన తప్పనిసరి : సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, వెలుగు : సెంట్రల్ గవర్నమెంట్ గతేడాది జూలై 1 నుంచి అమలు చేస్తున్న కొత్త న్యాయ చట్టాలపై జర్నలిస్టులు అవగాహన పెంచుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాల
Read More