విదేశం
రష్యా దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు.. ఉక్రెయిన్ తీరంలో భారతీయ నావికుల మృతిపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తీరంలో ప్రయాణిస్తున్న నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు మరణించడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Moreజర్మనీలోని హ్యాంబర్గ్లో ఘనంగా బోనాలు
హ్యాంబర్గ్: బోనాల పండుగను జర్మనీలోని హ్యాంబర్గ్ సిటీలో తొలిసారిగా వైభవంగా నిర్వహించారు. ‘తెలంగాణ అసోసియేషన్ ఎన్&zw
Read Moreయూఎస్ స్టూడెంట్ వీసా ఇక నాలుగేళ్లే.. గరిష్ట పరిమితిని కుదించిన అమెరికా
సెప్టెంబర్ 15 న అమల్లోకి 'ఫైనల్ రూల్' ఆలోపే వచ్చేయండి.. స్వదేశాలకు వెళ్లిన స్టూడెంట్లకు వర్సిటీల పిలుపు వాషింగ్టన్: అమెరిక
Read Moreఅమెరికాలో విషాద ఘటన.. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు మృతి
కాలిఫోర్నియా: అమెరికాలో హృదయ విదారక ఘటన జరిగింది. కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. మ
Read Moreఇండియా నుంచి నీళ్లు ఇప్పించమని కెనడాను వేడుకున్న పాక్.. ఇస్లామాబాద్కి దక్కింది నిరాశే
ఒకప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్తో సమాన హక్కుగా వినియోగించిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఒప్పందాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్రపంచ దేశాల
Read Moreఇక పూర్తి స్థాయి యుద్ధమే.. అమెరికాకు మోకరిల్లే ప్రసక్తే లేదు : ఇరాన్
కాల్పుల విరమణ పూర్తయి 10 రోజులు గడుస్తుండగా.. ఒకవైపు చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం అంటునే.. మరోవైపు ఇరాన్ ను లొంగదీసుకునేందుకు అమెరికా శాయశక్తులా ప్రయత
Read Moreదేశంలో వీధి నిద్రలకు చరమగీతం పాడుతాం: బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్న్హామ్
ప్రజల పురోగతిపై పెట్టుబడి పెట్టడమే ధ్యేయమని వ్యాఖ్య లండన్: దేశంలో వీధి నిద్రలకు (రఫ్ స్లీపింగ్) చరమగీతం పాడుతామని బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర
Read Moreఫ్యామిలీతో ఇదే చివరి కాల్ కావచ్చు..!
ట్రంప్ టీంతో చర్చలను గుర్తుచేసుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి టెహ్రాన్: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికాతో జరిగిన శాంతి చర్చ
Read Moreయుద్ధానికి 10 రోజులు బ్రేక్ ఇవ్వండి... అమెరికా, ఇరాన్ లకు ఖతార్, ఒమన్ పిలుపు
సీజ్ఫైర్ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని రిక్వెస్ట్ దౌత్యపరమైన ప్రతిపాదనలు అందుతున్నాయ్: ఇరాన్ బుషెహర్&z
Read Moreఆపరేషన్ సింధూర్ బిగ్ సక్సెస్.. ఓటమి కప్పిపుచ్చుకునేందుకు పాక్ సైన్యం కట్టుకథలు: పాక్ మాజీ PM సోదరి
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ సంచలన వ్యాఖ
Read Moreకార్గో షిప్పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి.. ఒకరికి సీరియస్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడుల తీవ్రత పెరిగింది. తాజాగా, ఉక్రెయిన్లోని ఒడెసా ఓడరేవు నుంచి భారతీయ నావికులతో బయలుదేరిన వాణిజ్య నౌకపై రష్య
Read Moreగయానా తీరంలో బోటు ప్రమాదం 60 మంది గల్లంతు
జార్జ్టౌన్: గయానా దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. 116 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక పెద్ద ప్రయాణికుల పడవ (ఫెర్రీ) సముద్రంలో ము
Read Moreయెమెన్ తీరంలో వాణిజ్య ట్యాంకర్ హైజాక్... ట్యాంకర్ ను ఆధీనంలోకి తీసుకున్న సోమాలియా సముద్రపు దొంగలు
మొగాదిషు(సొమాలియా): అంతర్జాతీయ సముద్ర జలాల్లో సొమాలియా సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. యెమెన్ తీరంలో టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య ట
Read More












