వరంగల్

ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు అడిగితే తోలు తీస్తా : రాంచంద్రు నాయక్

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం లీడర్లు ఎవరైనా పైసలు వసూలు చేస్తే తోలు తీస్తానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నా

Read More

భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత : మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం క

Read More

వరంగల్ భద్రకాళీ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ

కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలను మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​ రెడ్డి

Read More

గుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు

ఎస్సీ యువతిని పెండ్లి చేసుకున్నందుకు దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో ఘటన రాయపర్తి, వెలుగు: &

Read More

ఓనర్​ పేరిట నమ్మించి రూ.1.68 కోట్లు కొట్టేశాడు .. యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్​

వరంగల్ ​సైబర్​ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ వెల్లడి  హనుమకొండ, వెలుగు: ప్రముఖ హెచరీస్​సంస్థలో గుమస్తాకు ఓనర్ పేరున మెసేజ్​చేసి రూ.కోటిన్నరకుపైగ

Read More

రైతుల మీద కేసీఆర్‍ది కపట ప్రేమ : మంత్రి పొంగులేటి

ధరణి పేరుతో వేలాది ఎకరాలు కొల్లగొట్టినోళ్లకే దుఃఖమొస్తది: మంత్రి పొంగులేటి భూభారతితో రైతులు, భూస్వాములకు సమస్యలుండవు 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ

Read More

జనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్​ సేవలకు మోక్షం ఎప్పుడో..?

జనగామ జిల్లా ఆస్పత్రిలో ఎనిమిదేండ్లుగా మూలనపడ్డ మెషినరీ నాలుగు నెలల కింద రూ.2 కోట్లతో కొత్త మెషినరీ మంజూరు నేటికీ మొదలు కాని ఇన్​స్టాలేషన్​&nbs

Read More

మహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి.. ఖమ్మం పట్టణంలో విషాదం..

గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన

Read More

సోనియాగాంధీ లేకపోతే వందల మంది కేసీఆర్​లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు : మంత్రి పొన్నం

పార్టీకి నష్టమని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు భీమదేవరపల్లి, వెలుగు: సోనియాగాంధీ లేకపోతే వందల మంది కేసీఆర్ లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు.

Read More

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి .. ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతల డిమాండ్​

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ములుగు, వెలుగు: కేంద్రం ఆపరేషన్​కగార్​ను వెంటనే ఆపాలని  ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ

Read More

రూ. 250 కోట్లతో 104 కొత్త సబ్​స్టేషన్లు : సీఎండీ వరుణ్​రెడ్డి

భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104  కొత్త 33/11కేవీ సబ్​స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్​ సీఎండీ కర్ణాటి వరుణ

Read More

నా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన

న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భ

Read More

కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు: నాయిని రాజేందర్‍రెడ్డి

సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్‍..  అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే.. కేసీఆర్‍ స్పీచ్‌లో పసలేదు

Read More