వరంగల్
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై గూడూరు టోల్ ప్లాజ్ దగ్గర ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆదివారం సెలవు కావడంతో..
Read Moreవల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో నడవాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు : నవభారత నిర్మాణానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
Read Moreవైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పొన్నం
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 17న మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపడు
Read Moreదళారుల చేతిలో మోసపోకూడదు : ఎమ్మెల్యే రామచంద్రునాయక్
దంతాలపల్లి, వెలుగు: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్
Read Moreఅండర్19 రాష్ట్రస్థాయి నెట్బాల్ క్రీడలు ప్రారంభం
తొర్రూరు, వెలుగు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు ఆదర్శ పాఠశాలలో అండర్ -19 రాష్ట్
Read Moreచెరువుల ప్రాముఖ్యతను గుర్తించండి : కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ సిటీ, వెలుగు: జిల్లాలోని చెరువులు, కుంటల ప్రాముఖ్యతను గుర్తించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కల
Read Moreధరల మంట భగ్గుమంటున్న కూరగాయల రేట్లు
మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో తగ్గిన దిగుబడి కార్తీక మాసంలో పెరిగిన కూరగాయల వినియోగం సామాన్యులకు కొనుగోళ్ల తిప్పలు మహబూబాబాద్, వెలుగు:&nb
Read Moreపట్టాల మధ్య పడుకొని ప్రాణం దక్కించుకుండు..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఘటన
కేసముద్రం, వెలుగు : రైల్వే స్టేషన్లలో పట్టాల మీదుగా నడుచుకుంటూ వెళ్లొద్దని ఆఫీసర్లు, సిబ్బంది ఎంత చెప్పినా కొందరు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు
Read Moreఏనుమాముల మార్కెట్లో మిర్చికి భారీ ధర.. క్వింటాల్ ధర.. షార్క్ రకంరూ.15,111లు..టమాటా రకం రూ.30 వేలు
కాశీబుగ్గ, వెలుగు : మిర్చి సీజన్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే భారీ ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్క
Read Moreసబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏసీబీ తనిఖీలు
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. ఏసీబీ డీఏస్పీ సాంబయ్
Read Moreకొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలి : కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట/ పర్వతగిరి/ రాయపర్తి, వెలుగు: కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఆమె వ
Read Moreసమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యం : కలెక్టర్ దివాకర
ములుగు(గోవిందరావుపేట), వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయంలో అన్ని శాఖలతో ప
Read Moreఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ రాహుల్శర్మ
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని సీసీఐ ఆఫీసర్లు, మిల్లర్లకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహు
Read More












