వరంగల్
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేయాలని జనగామ కల
Read Moreచదువుతో పాటు క్రీడలు అవసరం : ఎ.వరదారెడ్డి
హసన్ పర్తి, వెలుగు : చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారిణి నందిని అగ
Read Moreమహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం
మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించడంతో ఆరుగా
Read Moreసమస్యలుంటే చెప్పండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : ఎంపీవో సుభాష్ చంద్రబోస్
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఎంపీవో సుభాష్ చంద్రబోస్, స్థానిక స
Read Moreజనగామ జిల్లాలో ఒకేసారి 13 మంది తహసీల్దార్ ల బదిలీ
జనగామ జిల్లాలో భారీగా తహసీల్దార్ ల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి తహసీల్దార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు&nbs
Read Moreబామ్మ ర్ది మరణ వార్త విని..గుండెపోటుతో బావ మృతి
తాడ్వాయి, వెలుగు: బావమరిది ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి గుండెపోటుకు గురై బావ మృతిచెందాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన
Read Moreచిట్ ఫండ్ పేరిట రూ.5 కోట్లు స్వాహా ..నిందితుడు అరెస్ట్
శాయంపేట, వెలుగు: చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి సుమారు రూ.5.04 కోట్లు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు
Read Moreఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ఆరోపణలపై విచారణ
మంగపేట, వెలుగు: బ్రాహ్మణ కులానికి చెందిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలు రావడంతో ములుగు జిల్లా మంగపేట తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం విచా
Read Moreగ్రేటర్ వరంగల్ లో నాడు ఆర్టీసీ భూములు లీజుకు.. నేడు డిపో జాగకు దిక్కులు!
సంస్థ భూములను 33 నుంచి 90 ఏండ్లకు లీజుకిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం డిపో ఏర్పాటుకు భూములు దొరక్క ఆర్టీసీ సతమతం గ్రేటర్ వరంగల్ కు
Read Moreసొంతూరికి ఆశన్న .. వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు, ఆత్మీయ పలకరింపు
నాలుగున్నర దశాబ్దాల తర్వాత ములుగు జిల్లా నర్సింగాపూర్కు వెళ్లిన వాసుదేవరావు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పీపుల
Read Moreయువత మత్తుకు దూరంగా ఉండాలి : పోలీస్ ఉన్నతాధికారులు
వెలుగు, నెట్వర్క్: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల పోలీస్
Read Moreరామప్ప ఉప ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :ములుగు జిల్లాలో రామప్ప టెంపుల్ ఉప ఆలయాలైన గొల్లల గుడి, శివతారకేశ్వర స్వామి ఆలయాలకు జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలుగా భార
Read Moreరామప్ప ఆలయ ఈవోగా భాస్కర్
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ఈవోగా ఇమ్మడి భాస్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో
Read More












