వరంగల్
రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. సిద్దిపేట, జనగామ జిల్లాలో ఘటనలు
రాజీవ్ రహదారిపై ముగ్గురు రిసెప్షన్కు వెళ్లి వస్తుండగా మృతి రఘునాథపల్లిలో ఇద్దరు దుర్మరణం సిద్దిపేట/రఘునాథ్పల్లి, వెలుగు: రెండు
Read Moreనర్సంపేటలో బీరు సీసాతో జర్నలిస్ట్ పై దాడి
నర్సంపేట / వరంగల్, వెలుగు : బీరు సీసాతో ఓ వ్యక్తి జర్నలిస్టుపై దాడికి దిగిన ఘటన శుక్రవారం రాత్రి వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ
Read Moreవరంగల్ ఏనుమాముల మార్కెట్కు పెరిగిన మామిడి రాక
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈ ఏడాది మామిడి రాక పెరిగినట్లు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రియాంక, మామిడికాయల సూపర్వైజ
Read Moreసింగరేణిని దోపిడీకి కేంద్రంగా మార్చింది గత ప్రభుత్వమే : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి రూరల్, వెలుగు: సింగరేణిని ఆదాయ వనరుగా కాకుండా దోపిడీకి కేంద్రంగా మార్చింది గత బీఆర్ఎస్ప్రభుత్వమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
Read Moreఫోటోలు తీసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు.. జనగామ జిల్లాలో ఏవోపై లైంగిక వేధింపుల కేసు, అరెస్టు
ఫోటోలు తీసి అసభ్యంగా సోషల్మీడియాలో పోస్టులు కలెక్టర్ఆదేశాలతో వ్యవసాయ అధికారిపై కేసు, అరెస్టు జనగాం రూరల్,
Read Moreడేంజర్ బెల్స్!...గ్రేటర్ వరంగల్ లో ప్రమాదకరంగా ఓల్డ్ బిల్డింగులు
ట్రైసిటీ వ్యాప్తంగా 495 భవనాల గుర్తింపు మెయిన్ జంక్షన్లలోనే అత్యధికం పైపై మెరుగులు దిద్ది షాపులు నిర్వహిస
Read Moreబీఆర్ఎస్ హయాంలో మూతపడ్డ సర్కారు బడి.. కన్నెపల్లిలో పదేళ్ల తర్వాత పున:ప్రారంభం
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లిలో పదేళ్ల కింద మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ప్రారంభమైంది. శనివారం ములుగు మార్కెట్ కమిటీ చైర
Read Moreములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో జూన్ 17న మెగా జాబ్మేళా
ములుగు, వెలుగు : ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో ఈనెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్
Read Moreసింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు జయశంకర్ భూ
Read Moreరోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. జనగామ, నల్గొండ జిల్లాల్లో ఘటనలు
జనగామ జిల్లాలో లారీ, కారు ఢీకొని ఇద్దరు.. నల్గొండ జిల్లాలో రెండు బైక్లు ఢీకొని మరో ఇద్దరు మృతి
Read Moreవెంచర్ పర్మిషన్ కోసం రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో
రూ.45 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో మహబూబాబాద్/దంతాలపల్లి, వెలుగు : వెంచర్&zw
Read Moreకాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వన విహార్(అర్బన్ పార్క్)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కెనాల్
Read Moreఅమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి : వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాశీబుగ్గ, వెలుగు: అమ్మ పేరుతో ఒక మొక్కను (ఏక్ పెడ్ మా కే నామ్) నాటడాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో పర
Read More












