వరంగల్

వరంగల్ లో ఇవాళ్టి(జులై 15)నుంచి..భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు

వరంగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈరోజు నుంచి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎ

Read More

జయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.

Read More

ఖమ్మంలో ‘హరిత భవన్’ కోసం ప్రతిపాదనలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌‌&zw

Read More

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ములుగు, వెలుగు : జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీసు ఆఫీసర్లు రాజీపడొద్దని, పెండింగ్​ కేసులను త్వరగా పరిష్కరించాలని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్​ సూ

Read More

‘టెక్స్ టైల్’కు ముంపు ముప్పు!..మడికొండ పవర్ లూమ్ క్లస్టర్ లో నిలిచిపోయిన రూ.11.5 కోట్ల అభివృద్ధి పనులు

    కేవలం రోడ్లేసి చేతులు దులుపుకొన్న కాంట్రాక్టర్     అర్ధంతరంగా నిలిచిన స్టార్మ్ వాటర్ డ్రైన్ పనులు    &nb

Read More

బ్యాంకులో తాకట్టు బంగారం.. సంచిలో పెట్టుకుని వెళుతుండగా చోరీ.. నర్సంపేట కెనరా బ్యాంకు దగ్గర ఘటన

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట కెనరా బ్యాంకు దగ్గర మూడు తులాల బంగారం చోరీ చేసింది. నర్సంపేటలో మహిళ చేతి సంచిని కత్తిరించి మూడు తులాల బంగారు ఆభరణాలు

Read More

భూపాలపల్లి జిల్లాలో ఘోరం: భూమి పంచివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు

మహాముత్తారం, వెలుగు : భూమిని పంచి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత

Read More

మానుకోటలో రూ.550 కోట్లతో రోడ్ల విస్తరణ : రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ నియోజకవర్గంలో రూ.550 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం క

Read More

హెల్ప్‌‌‌‌ డెస్కులతో  సర్ స్పీడప్..రెండు నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి

ఓరుగల్లులో పోటాపోటీగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు రెండు నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి     ఓటు తొలగింపు భ్రమలు తొ

Read More

మెనూ ప్రకారం ఆహారం అందించాలి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మొగుళ్లపల్లి/ చిట్యాల, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. సోమవారం జయశంకర్ భూపాల

Read More

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత : మంత్రి కొండా సురేఖ

కాశీబుగ్గ/ పర్వతగిరి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల

Read More

అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలి : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పర్వతగిరి, వెలుగు : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి ఖచ్చితమైన

Read More

జనగామ పట్టణంలోని అక్రమ వధశాలపై ఆఫీసర్ల దాడులు

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని జనావాస ప్రాంతంలో కరన్ లాల్‌‌కు చెందిన అక్రమ వధశాలపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్.రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మ

Read More