వరంగల్
లేగదూడ కోసం తండ్రీకొడుకులు బలి ..బావిలో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి
ములుగు, వెంకటాపూర్, వెలుగు: బావిలో పడిన లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకులు మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం
Read Moreమే 11న కొత్తూరు లో తై బజార్ వేలం : సర్పంచ్ గడిల సరిత గోవర్ధన్
ములుగు, వెలుగు: మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం ఎంపీవో కలీం ఆధ్వర్యంలో తై బజార్ వేలం జరుగుతుందని సర్పంచ్ గడిల సరితగోవర్ధన్ తెలిపారు. వేలం వేసేవారు
Read Moreవరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో బొడ్రాయి మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: వరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బొ
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి.. వర్షం వస్తే రైతులకు తీవ్ర నష్టం
మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఖిలా వరంగల్(మామునూరు)/కాశీబుగ్గ, వెలుగు: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల
Read Moreసాగునీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నం : ఎంపీ కడియం కావ్య
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట, వెలుగు: సాగునీటి వనరులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగ
Read Moreగ్రేటర్ వరంగల్లో పీఎం మిత్ర ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలన : ఇండియన్ టెక్స్ టైల్స్ మినిస్ట్రీ సెక్రటరీ నీలం షమీ రావు
గ్రేటర్ వరంగల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం మిత్ర పథకం వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇండియన్ టెక్స్టైల్స్
Read Moreవడ్ల కొనడంలో సర్కారు విఫలం : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, వెలుగు: వడ్లు కొనడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన మాట్లాడు
Read Moreలారీ ఢీకొని దంపతులు మృతి.. హన్మకొండ జిల్లా హసన్ పర్తిలో ఘటన
హసన్పర్తి, వెలుగు: బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ
Read Moreములుగులో విషాదం..బావిలోపడ్డ లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో తీరని విషాదం నెలకొంది. ఒక మూగజీవాన్ని కాపాడబోయి తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందారు. స
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతుంది : స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం కక్కుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.శుక్రవా
Read Moreవరంగల్ జిల్లాలో బడి కోసం.గుడిని కూల్చేస్తారా? : ఏలేటి ఉమా మహేశ్వర్ రెడ్డి
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి అశోక్నగర్ శివాలయాన్ని పున:నిర్మించాలి బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి
Read Moreరామప్ప భూముల కౌలు ఆదాయం 2.82 లక్షలు
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల కౌలు వేలం పాటను ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవార
Read Moreఅకాల వర్షం.. తడిసిన ధాన్యం.. నర్సంపేటలో దంచికొట్టిన వర్షం..
నర్సంపేట, వెలుగు :వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా నర్సంపేట మార్కెట్ యార్డులో రైత
Read More












