వరంగల్
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర..స్కాములపై సీబీఐ విచారణ జరిపించాలి
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు జయశంకర్ భూ
Read Moreరోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. జనగామ, నల్గొండ జిల్లాల్లో ఘటనలు
జనగామ జిల్లాలో లారీ, కారు ఢీకొని ఇద్దరు.. నల్గొండ జిల్లాలో రెండు బైక్లు ఢీకొని మరో ఇద్దరు మృతి
Read Moreవెంచర్ పర్మిషన్ కోసం రూ. లక్ష డిమాండ్.. ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో
రూ.45 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో మహబూబాబాద్/దంతాలపల్లి, వెలుగు : వెంచర్&zw
Read Moreకాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వన విహార్(అర్బన్ పార్క్)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కెనాల్
Read Moreఅమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి : వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాశీబుగ్గ, వెలుగు: అమ్మ పేరుతో ఒక మొక్కను (ఏక్ పెడ్ మా కే నామ్) నాటడాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో పర
Read Moreజనగామ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 12 మందికి జరిమానా
జనగామ, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిలో పలువురికి జనగామ ఏడీఎం కోర్టు జడ్జి సందీప స్వల్పకాలిక జైలు శిక్ష విధించారు. మరికొందరికి జరిమానా వ
Read Moreమహబూబాబాద్: బాల కార్మికుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో బాలకార్మికుల నిర్మూలన కోసం చర్యలను చేపట్టాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించ
Read Moreఅసైన్డ్ భూములను పేదలకు పంచాలి : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఐనవోలు మండలం వెంకటాపూర్ లో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ క
Read Moreములుగు: 50 ఏండ్ల భూసమస్యకు పరిష్కారం చూపుతున్నం
ములుగు, వెలుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రామచంద్రపురంలో 50 ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని మంత్రి సీతక్క అన్నారు.
Read Moreజనగామలో ఎకరం రూ. 1.27 కోట్లు.. రేట్ల సవరణతో వరంగల్ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు
జనగామ, వెలుగు: భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. జిల్లా కేంద్రమైన జనగామలోని కొన్ని ఏరియాల్లో ఎకరాకు గతంలో రూ.1.01 కోట్
Read Moreగ్రేటర్ వరంగల్: అభివద్ధి పనులకు శంకుస్థాపన
గ్రేటర్ వరంగల్, వెలుగు: సిటీలోని 47వ డివిజన్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం రూ.125 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శం
Read Moreనర్సింహులపేట MPDO ఆఫీస్లో ఏసీబీ రైడ్స్..లంచం తీసుకుంటూ దొరికిన MPDO,MPO
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీఓ (MPDO) కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్యలు ఏ
Read More‘వరంగల్ వారియర్స్’ రోడ్మ్యాప్ ఆవిష్కరణ
గ్రేటర్ వరంగల్, వెలుగు: కాకతీయుల వైభవానికి ప్రతీకైన ఓరుగల్లు గడ్డపై క్రీడా రంగంలో కొత్త చరిత్రకు గురువారం శ్రీకారం చుట్టారు. హన్మకొండలోని కాళోజీ కళాక్
Read More












