వరంగల్
హనుమకొండలో మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్
హనుమకొండ, వెలుగు: హనుమకొండలోని అశోక్ టాకీస్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో రూ.15 కోట్లతో నిర్మించనున్న మల్టీ లెవెల్ సైంటిఫిక్ పార్కింగ్&zw
Read Moreజనగామ మార్కెట్లో ఆర్డీవో ను అడ్డుకున్న రైతులు
జనగామ, వెలుగు : గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లతో పాటుగా జనగామ మార్కెట్లో వడ్ల కుప్పలు పేరుకొని పోయాయి. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని జనగామ, బచ్చన్న
Read Moreదమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు మాయం
దమ్మపేట, వెలుగు: దమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు మాయమయ్యాయి. మంగళవారం రాత్రి దుండగులు కార్యాలయం తాళాలు పగులగొట్టారు. 2024–25 సంవత్సర
Read Moreజనగామ మున్సిపాలిటీలో గందరగోళం
జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ మీటింగ్ వాగ్వాదాల మధ్య గందరగోళంగా ముగిసింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్న
Read Moreకేటీఆర్ మానసికస్థితి బాలేదు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో వరుస ఓటములతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మానసిక స్థితి బాలేదని, ఆయనో డర్జీ పొలిటీషి
Read Moreకాటారం డివిజన్లో గాలివాన బీభత్సం..కొనుగోలు సెంటర్లలో తడిసి మద్దయిన వడ్లు, మక్కలు
మహదేవ్పూర్ కొనుగోలు సెంటర్లోకి వరద నీరు చేరి కొట్టుకుపోయిన వడ్లు మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజ
Read Moreకేటీఆర్ అబద్దాల ప్రచారం చేయడం మానుకో : మంత్రి సీతక్క
ములుగు, ఏటూరునాగారం, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ దుర్మార్గపు, అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, వాస్తవాలు మాట్లాడట
Read Moreగ్రేటర్ వరంగల్ లో చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రశాంతం..ముగిసిన కార్పొరేటర్ల పదవీకాలం
ముగిసిన కార్పొరేటర్ల పదవీకాలం ఆఖరి సర్వసభ్య సమావేశంలో రూ.76.56 కోట్ల పనులకు ఆమోదం ఐదేండ్లలో రూ.3,331 కోట్లతో వరంగల్ డెవలప్మెంట్ : మేయర్
Read Moreపంటల మార్పిడితోనే రైతులకు లాభం..హనుమకొండలో మెగా రైతు మేళా
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హనుమకొండ, వెలుగు: పంటల మార్పిడితోనే వ్యవసాయం లాభ
Read Moreబీఎస్సీ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్..ఆలస్యంగా వెలుగులోకి..
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలోని బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. గత శుక్రవారం నలుగురు సీనియర్
Read Moreవరంగల్ జిల్లాలో పురాతన శివాలయాన్ని కూల్చేసిన కాంట్రాక్టర్
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయాన్
Read Moreజనగామ ప్రజలను హరీశ్ రావు మోసం చేసిండు: ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
జనగామ, వెలుగు: జనగామ ప్రజలను మాజీ మంత్రి హరీశ్రావు మోసం చేశాడని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోప
Read Moreడోర్నకల్- గద్వాల రైల్వే లైన్ పై చిగురిస్తున్న ఆశలు.. కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురు చూపులు
ఇప్పటికే లొకేషన్ సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు రైల్వేలైన్ పొడవు296 కి.మీ., ప్రాజెక్టు అంచనా విలువ రూ.5,330 కోట్లు మహబూబాబాద్, వెల
Read More












