
వరంగల్
ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు అడిగితే తోలు తీస్తా : రాంచంద్రు నాయక్
నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం లీడర్లు ఎవరైనా పైసలు వసూలు చేస్తే తోలు తీస్తానని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నా
Read Moreభారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత : మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు, వెలుగు: భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం క
Read Moreవరంగల్ భద్రకాళీ కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ
కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలను మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి
Read Moreగుడిలోకి రావొద్దు.. పండుగలో పాల్గొనొద్దు .. దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు
ఎస్సీ యువతిని పెండ్లి చేసుకున్నందుకు దంపతులను అడ్డుకున్న ముదిరాజ్ కులపెద్దలు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో ఘటన రాయపర్తి, వెలుగు: &
Read Moreఓనర్ పేరిట నమ్మించి రూ.1.68 కోట్లు కొట్టేశాడు .. యూపీకి చెందిన నిందితుడి అరెస్ట్
వరంగల్ సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ వెల్లడి హనుమకొండ, వెలుగు: ప్రముఖ హెచరీస్సంస్థలో గుమస్తాకు ఓనర్ పేరున మెసేజ్చేసి రూ.కోటిన్నరకుపైగ
Read Moreరైతుల మీద కేసీఆర్ది కపట ప్రేమ : మంత్రి పొంగులేటి
ధరణి పేరుతో వేలాది ఎకరాలు కొల్లగొట్టినోళ్లకే దుఃఖమొస్తది: మంత్రి పొంగులేటి భూభారతితో రైతులు, భూస్వాములకు సమస్యలుండవు 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ
Read Moreజనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలకు మోక్షం ఎప్పుడో..?
జనగామ జిల్లా ఆస్పత్రిలో ఎనిమిదేండ్లుగా మూలనపడ్డ మెషినరీ నాలుగు నెలల కింద రూ.2 కోట్లతో కొత్త మెషినరీ మంజూరు నేటికీ మొదలు కాని ఇన్స్టాలేషన్&nbs
Read Moreమహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి.. ఖమ్మం పట్టణంలో విషాదం..
గుండెపోటుతో మృతి చెందుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 29) డ్యూటీలో ఉన్న ఏఎస్సై హార్ట్ అటాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదాన
Read Moreసోనియాగాంధీ లేకపోతే వందల మంది కేసీఆర్లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు : మంత్రి పొన్నం
పార్టీకి నష్టమని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు భీమదేవరపల్లి, వెలుగు: సోనియాగాంధీ లేకపోతే వందల మంది కేసీఆర్ లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు.
Read Moreఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి .. ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతల డిమాండ్
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ములుగు, వెలుగు: కేంద్రం ఆపరేషన్కగార్ను వెంటనే ఆపాలని ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ
Read Moreరూ. 250 కోట్లతో 104 కొత్త సబ్స్టేషన్లు : సీఎండీ వరుణ్రెడ్డి
భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104 కొత్త 33/11కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ
Read Moreనా భూమిని అమ్ముకుని.. చిన్న కొడుకు చూస్తలేడు .. ఆర్డీవో ఆఫీసు ఎదుట వృద్ధురాలు ఆందోళన
న్యాయం చేయాలని వినతిపత్రం అందజేత తొర్రూరు, వెలుగు: నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదు. ఇబ్బందులు పెడుతుండు. నా రెండెకరాల భూమిని అమ్ముకుండు. ఆ భ
Read Moreకేసీఆర్ స్పీచ్లో పసలేదు.. తాగొచ్చి ఏదేదో మాట్లాడిపోయిండు: నాయిని రాజేందర్రెడ్డి
సభకు పెట్టిన వందల కోట్లు ఎట్లొచ్చినయ్.. అవన్నీ కాళేశ్వరం, స్కీముల పేరుతో చేసిన స్కాముల డబ్బులే.. కేసీఆర్ స్పీచ్లో పసలేదు
Read More