వరంగల్
కాంగ్రెస్ సామాజిక న్యాయం.. ట్రాన్స్ జండర్ కు పార్టీ పదవి
వరంగల్ డీసీసీ కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ స్నేహ గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పశ్చిమ నియోజకవర్గ
Read Moreఎల్లుండి ( మే7) ఓరుగల్లులో బీఆర్ఎస్ సభ..రైతు సంగ్రామ సదస్సు పేరుతో కార్యక్రమం
హాజరుకానున్న కేటీఆర్ వరంగల్, వెలుగు: ఓరుగల్లులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా
Read Moreఉమ్మర్ ఖాన్ భూములకు పట్టాలు.!
నెరవేరనున్న రైతుల దశాబ్ధాల కల రామచంద్రాపురంలో 10వేల ఎకరాల్లో సర్వే పూర్తి జీయో ట్యాగింగ్ తో సమస్యకు శాశ్వత పరిష్కారం మంత్రి సీతక్క చొరవతో భూస
Read Moreమహబూబాబాద్ లో అకాలవర్షం.. ఐకేపీ సెంటర్ లో పిడుగుపడి వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాలవర్షం కురిసింది. పిడుగు పడి ధాన్యం కొనుగోలు సెంటర్ లో ప
Read Moreఓరుగల్లు టెక్స్టైల్ పార్క్.. ఓపెనింగ్కు రెడీ
వరంగల్ జిల్లా గీసుకొండలో 1,327 ఎకరాల్లో పార్కు నిర్మాణం ‘పీఎం మిత్ర’ స్కీమ్&zwnj
Read Moreఇకపై డివిజన్ స్థాయిలోనూ గ్రీవెన్స్
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ తో పాటు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో ఆఫీసులో క
Read Moreవడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : కలెక్టర్ సందీప్కుమార్ ఝా
జనగామ, వెలుగు : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండ
Read Moreక్రీడలకు రేవంత్రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యం
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో క్రీడలకు గతంలో లేనివిధంగా సీఎం రేవంత్రెడ్డి సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్య
Read Moreరైతును రాజుగా నిలబెట్టడమే లక్ష్యం : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
కాశీబుగ్గ, వెలుగు: రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం ఆమె వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ న
Read Moreఆఫీసర్ల చేతికి మున్సిపల్ కార్పొరేషన్లు.. మే 6న గ్రేటర్ వరంగల్, 7న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల గడువు పూర్తి
రెండుచోట్లా ఇప్పటివరకు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టని ఆఫీసర్లు గ్రేటర్ వరంగల్లో 66 నుంచి 100 డివిజన్లకు పెంచే అవకాశం ఖమ్మంలో వార్డుల ప
Read Moreధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
ధర్మసాగర్, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధర్మసాగర
Read Moreమక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనా
Read Moreవైభవంగా నృసింహ స్వామి తిరుకల్యాణం
మంగపేట, వెలుగు : హేమాచల లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు
Read More












