వరంగల్
మహిళల ఆర్థిక సాధికారతకు వెదురు సాగు...ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,000 మంది సాగుదారుల ఎంపిక లక్ష్యం
ఏజెన్సీ ఏరియాల్లోని డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ఈ సీజన్ నుంచి సాగుకు శ్రీకారం
Read Moreట్రైబల్ యూనివర్సిటీ అడ్మిషన్లకు నోటిఫికేషన్.. 130 సీట్లకు కామన్ ఎంట్రన్స్
ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్విడుదలైంది. మొత్తం కోర్సుల్లో 130 సీట్లకు కామన్ఎంట్రన్
Read Moreపీవీ స్మృతివనాన్ని వేగంగా పూర్తిచేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి,వెలుగు: పీవీ స్మృతివనం నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా
Read Moreగత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇయ్యలె : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఎన్నో గొప్పలు చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉనికిచర్ల గ్రామానికి ఒక్క ఇల్లు అయినా ఇచ్చిందా? అని స్టేషన్
Read Moreకేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి : పీడీఎస్యూ, ఇతర సంఘాల లీడర్లు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో
Read Moreశివాజీ ప్రతిష్ఠాపన వివాదం.. బొల్లికుంటలో ధర్నా
ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వివాదం తారస్థాయికి చేరింది. విగ్రహం కోసం ఊరిలోని రెండు కులాల వారు రెండు వర్గాలుగా విడ
Read Moreభూముల రీసర్వేను స్పీడప్ చేయాలి : వరంగల్ కలెక్టర్ సత్య శారద
కాశీబుగ్గ, వెలుగు: భూముల రీసర్వే పనులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్సత్య శారద
Read Moreహనుమకొండ: హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి...బ్లాక్ స్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత
హనుమకొండ/జనగామ వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తరచూ ప
Read Moreమామునూర్ ఎయిర్పోర్ట్ పనులకు ప్రీ బిడ్డింగ్
వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. పనులకు సంబంధించి గురువారం ఎయిర్పోర్ట్ అధికారులు
Read Moreఅనారోగ్యంతో మేడారం సమ్మక్క పూజారి మృతి
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క దేవత పూజారి సిద్దబోయిన పాపారావు(45) అనారోగ్యంతో చనిపోయాడు. పాపారావు కొద్ది రోజులుగా అనార
Read Moreతొర్రూరు: పాముకాటుతో యువకుడు మృతి
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమవరపుకుంట తండాకు చెందిన బానోత్ ప్రవీణ్(25) పాముకాటుతో చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. భ
Read Moreకాజీపేట, బల్లార్షా ట్రిప్లింగ్ పనులు కంప్లీట్
చివరి దశ 11 కిలోమీటర్ల ప్రాజెక్ట్ పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే బోర్డు ప్రకటన రూ.3 వేల కోట్లతో 203 కిలోమ
Read Moreకరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..
20 మిల్లులపై క్రిమినల్ కేసులు.. సివిల్ సప్లై విజిలెన్స్ దాడుల్లో మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి.. గతంలో 38 మిల్లుల్లో 56 వేల టన్నులు పక్కదారి
Read More












