వరంగల్

గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సుభాషిణి దేవి హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాల, ఇతర గురు కులల్లో 2026-2027 ఎడ్యుకేషన్ ఇయర్

Read More

మానుకోట లో పెరిగిన నేరాల సంఖ్య : ఎస్పీ శబరీశ్

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో గతంలో కంటే కేసుల నమోదు పెరిగినట్లు ఎస్పీ శబరీశ్​ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టౌన్​ పీఎస్​లో ఆయన క్రైమ

Read More

యూరియా కొరత లేదు : కలెక్టర్ పింకేశ్ కుమార్

జనగామ అర్బన్, వెలుగు :  జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని ఇన్​చార్జి కలెక్టర్​ పింకేశ్​ కుమార్​ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని

Read More

మేడారం విద్యుత్ పనులు 5 లోపు పూర్తి చేయాలి : ఎన్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ కర్నాటి వరుణ్‌‌రెడ్డి

తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతరకు విద్యుత్ సరఫరా పనులను జనవరి 5 వరకు పూర్తి చేయాలని ఎన్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ కర్నాటి వరుణ్‌

Read More

ఆదివాసీల చరిత్రను చాటి చెప్తాం : మైపతి అరుణ్‌‌కుమార్‌‌

తాడ్వాయి, వెలుగు : ఇలవేల్పుల సమ్మేళనంతో ఆదివాసీల చరిత్రను చాటి చెబుతామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌‌కుమార్‌‌ చెప్ప

Read More

వేములవాడలో మేడారం రద్దీ

వేములవాడ, వెలుగు : ముందస్తు మొక్కుల కోసం మేడారం వెళ్తున్న భక్తులతో సోమవారం వేములవాడలోని భీమేశ్వరస్వామి, బద్ది పోచమ్మ ఆలయాలు కిటకిటలాడాయి. వరంగల్‌

Read More

విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపొందించాలి : కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం

వర్సిటీలో ‘ వీర్ బాల్ దివస్’ పోస్టర్ ఆవిష్కరణ హసన్ పర్తి, వెలుగు:  కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ వేడుకలను విద్యార్థ

Read More

పత్తి రైతుకు తప్పని తిప్పలు.. నాణ్యత లేదంటూ సీసీఐ ధరల్లో భారీ కోత

గరిష్టంగా రూ.7,800 కొనుగోలు చేస్తున్న సీపీఐ ఇదే అదనుగా రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: పత్తి రైతుకు సీజ

Read More

బస్టాండ్ నిర్మాణంలో నాణ్యత లేదు : జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్

మంగపేట, వెలుగు: న్యూ బస్టాండ్ పనులు నాసిరకంగా చేస్తున్నారని, నిర్మాణ పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ములుగు జిల్లా కార్యదర్శ

Read More

ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడికి సన్మానం

భీమదేవరపల్లి, వెలుగు: హైదరాబాద్‌ రవీంద్ర భారతి వేదికగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ

Read More

కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : కాసు మాధవి

జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి

Read More

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు

వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు అన్నారు. వరంగల్​జిల్లా వర

Read More

మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం వెంటనే మైనార్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టేట్‌ మైనార్టీస్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్‌ నాయక

Read More