వరంగల్
ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం
ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి చోరీలకు పాల్పడుతూ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకే రోజు ఏకంగా రెండు వైన్ షాపుల్లో చోరీ చే
Read Moreఇష్టా రీతిన పేలుళ్లు.. హనుమకొండ జిల్లాలో గ్రానైట్ పేలుళ్లతో భయాందోళన
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో గ్రానైట్ పేలుళ్లతో భయాందోళనకు గురవుతున్నాయి. కొన్ని గ్రా
Read Moreపాలకుర్తిలో ఇష్యూ లేకుండా చేస్తాం: క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి కాంగ్రెస్లో ఇష్యూ లేకుండా చేస్తామని ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్లో పీసీస
Read Moreడెడ్ బాడీ తరలించకుండా ఆందోళన
శాయంపేట, వెలుగు: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి ఘటనలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట
Read More‘ఉపాధి’కి ఎండల ఎఫెక్ట్.. సన్స్ట్రోక్ భయంతో కూలీల ఆందోళన
పని ప్రదేశాల్లో సౌలతులు కరువు కూలి గిట్టుబాటు అవుతున్నా పనులకు ఆసక్తి చూపడం లేదు కూలీల హాజరు పెంచేందుకు ఆఫీసర్లకు టార్గెట్
Read Moreభూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్
భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబట్ పల్లిలోని ఎల్అండ్టి క్యాంపు కార్యాలయంలో మంటలు చెలర
Read Moreధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొనుగోళ్ల
Read Moreట్రైబల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు
ప్రస్తుతం ఉన్న రెండు కోర్సులకు అదనంగా మరో నాలుగు కొత్త కోర్సుల్లో అడ్మిషన్స్ ఈ ఏడాది నుంచే ప్రారంభం ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారక్
Read Moreమంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్
Read Moreజయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా
Read Moreజనగామ జిల్లాలో భార్య మృతిని తట్టుకోలేక.. కొడుకుతో కలిసి వ్యక్తి ఆత్మహత్య
మనస్తాపంతో ఆలయ కోనేరులో దూకిన తండ్రీకొడుకులు లింగాలఘణపురం మండలం బండ్లగూడెంలో విషాదం రఘునాథపల్లి (లింగాలఘణపు
Read Moreవడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయండి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : వడ్ల కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చ
Read Moreరాష్ట్రంలో వడదెబ్బతో 9 మంది మృతి
రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 మంది వడదెబ్బతో చనిపోయారు.
Read More












