వరంగల్
భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్
భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబట్ పల్లిలోని ఎల్అండ్టి క్యాంపు కార్యాలయంలో మంటలు చెలర
Read Moreధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొనుగోళ్ల
Read Moreట్రైబల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు
ప్రస్తుతం ఉన్న రెండు కోర్సులకు అదనంగా మరో నాలుగు కొత్త కోర్సుల్లో అడ్మిషన్స్ ఈ ఏడాది నుంచే ప్రారంభం ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారక్
Read Moreమంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్
Read Moreజయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా
Read Moreజనగామ జిల్లాలో భార్య మృతిని తట్టుకోలేక.. కొడుకుతో కలిసి వ్యక్తి ఆత్మహత్య
మనస్తాపంతో ఆలయ కోనేరులో దూకిన తండ్రీకొడుకులు లింగాలఘణపురం మండలం బండ్లగూడెంలో విషాదం రఘునాథపల్లి (లింగాలఘణపు
Read Moreవడ్ల కొనుగోళ్లను స్పీడప్ చేయండి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : వడ్ల కొనుగోలు ప్రక్రియను స్పీడప్ చ
Read Moreరాష్ట్రంలో వడదెబ్బతో 9 మంది మృతి
రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 మంది వడదెబ్బతో చనిపోయారు.
Read Moreఅవగాహన లోపం..అందని ‘వడదెబ్బ’ సాయం
మృతుల ఫ్యామిలీకి రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం పోలీస్ ఫిర్యాదు, పోస్ట్మార్టం రి
Read Moreవలస కార్మికులను ఇబ్బంది పెడితే చర్యలు: ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్
ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్ ఇటుక బట్టీ ఓనర్ ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ మీడియాలో పోస్టు &n
Read Moreజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. సరస్వత
Read Moreహనుమకొండ జిల్లాలో అక్రమ గ్రానైట్ దందా గుట్టురట్టు
హనుమకొండ, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఐదారేండ్ల నుంచి దందా సాగిస్తున్న గ్రానైట్ క్వారీ వ్యవహారం బట్ట
Read Moreజనగామ జిల్లాలో విషాదం.. ఆలయ కోనేరులో అర్చక తండ్రీకొడుకుల మృతదేహాలు!
జనగామ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆలయ కోనేటిలో అర్చకులైన తండ్రీ కొడుకుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. 2026 మే 22న లింగాల ఘనపూర్ మండలం బండ్లగూడ
Read More












