వరంగల్
వరంగల్ జిల్లా వివాహిత హత్య కేసు ..మరో వ్యక్తితో సంబంధం ఉందని ప్రియుడే చంపాడు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం
Read Moreడబుల్ ఇండ్ల బిల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈఈ శ్రీకాంత్
హనుమకొండ, వెలుగు : డబుల్ బెడ్ రూం ఇండ్ల ఫైనల్ మెజర్మెంట్స్&z
Read Moreభూ నిర్వాసితులకు పెంచిన పరిహారం ఇవ్వాల్సిందే..తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యానికి సుప్రీంకోర్టు నో
యాదాద్రి– వరంగల్ ఎన్హెచ్ 163 విస్తరణపై దాఖలైన
Read Moreఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టార
Read Moreకాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కాశీ
మహదేవపూర్, వెలుగు: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం
Read Moreఅయ్యోపాపం: టికెట్లు కొడుతూ కుప్పకూలిన కండక్టర్.. కొత్తగూడెం క్రాస్ రోడ్డు దగ్గర ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బ
Read Moreప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.
ఆకట్టుకుంటున్న 11వ శతాబ్దపు విగ్రహాలు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వర క్షేత్రంలోని ప్రాచీన శిల్ప సంపదకు తె
Read Moreములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం
ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి చోరీలకు పాల్పడుతూ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకే రోజు ఏకంగా రెండు వైన్ షాపుల్లో చోరీ చే
Read Moreఇష్టా రీతిన పేలుళ్లు.. హనుమకొండ జిల్లాలో గ్రానైట్ పేలుళ్లతో భయాందోళన
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో గ్రానైట్ పేలుళ్లతో భయాందోళనకు గురవుతున్నాయి. కొన్ని గ్రా
Read Moreపాలకుర్తిలో ఇష్యూ లేకుండా చేస్తాం: క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: పాలకుర్తి కాంగ్రెస్లో ఇష్యూ లేకుండా చేస్తామని ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్లో పీసీస
Read Moreడెడ్ బాడీ తరలించకుండా ఆందోళన
శాయంపేట, వెలుగు: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి ఘటనలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట
Read More‘ఉపాధి’కి ఎండల ఎఫెక్ట్.. సన్స్ట్రోక్ భయంతో కూలీల ఆందోళన
పని ప్రదేశాల్లో సౌలతులు కరువు కూలి గిట్టుబాటు అవుతున్నా పనులకు ఆసక్తి చూపడం లేదు కూలీల హాజరు పెంచేందుకు ఆఫీసర్లకు టార్గెట్
Read Moreభూపాలపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడిపోయిన L&T ఆఫీస్
భూపాలపల్లి జిల్లా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబట్ పల్లిలోని ఎల్అండ్టి క్యాంపు కార్యాలయంలో మంటలు చెలర
Read More












