వరంగల్
నీళ్ల సంపులో వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తుండగా కెమికల్ రియాక్షన్.. ఇంటి ఓనర్ మృతి
వరంగల్: వరంగల్లో విషాద ఘటన జరిగింది. నీళ్ల సంపులో వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేస్తుండగా కెమికల్ రియాక్షన్తో ఒకరు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మరో ఇ
Read Moreపోక్సో కేసులో 20 ఏళ్ల జైలు, రూ.6 వేల జరిమానా
ములుగు, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6వేల జరిమానా, బాధితురాలికి రూ.10 లక్షల పరిహ
Read Moreగంగారంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తింపు
కొత్తగూడ (గంగారం), వెలుగు: నీతి ఆయోగ్ స్కీమ్లో ఎంపికైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో 791 నిరుపేద కుటుంబాలు గుర్తించినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్
Read Moreవరంగల్లో తాగునీటి కష్టాలకు చెక్.. నాలుగు చోట్ల శుద్ధీకరణ ప్లాంట్లు.. 48 ప్రాంతాల్లో కొత్త వాటర్ ట్యాంక్లు
గ్రేటర్లో యూఐడీఎఫ్ నిధులు రూ.551 కోట్లతో మరింత మెరుగ్గా డ్రికింగ్ వాటర్ సప్లై 2057 జనాభాకు అనుగుణంగా ఆఫీసర్ల ప్రపోజల్స్ నాలుగు చోట్ల నీట
Read Moreమూడు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. మూడు జిల్లాలో ఘటనలు
భద్రాద్రి జిల్లాలో కారు చెట్టును ఢీకొని భార్యాభర్త, కొడుకు... సిద్దిపేట జిల్లాలో దంపతులు, వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి
Read Moreబీఆర్ఎస్ నాయకులు హైనాలకంటే డేంజర్ : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: బీఆర్ఎస్ నాయకులు హైనాలకంటే డేంజర్ అని, నిజాలు మాట్లాడటం మానేసి తప్పుడు ప్రచారాలనే పనిగా పెట్టుకున్నారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయి
Read Moreములుగులో తండ్రి సమ్మయ్యతో కలిసి ఫాదర్స్ డే జరుపుకున్న మంత్రి సీతక్క
ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో తన తండ్రి సమ్మయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించి, ఆశ
Read Moreజనగామ: పోలీసుల చొరవతో ఎగ్జామ్ సెంటర్కు స్టూడెంట్...పొరపాటున వేరే సెంటర్కు వెళ్లిన విద్యార్థిని
నిమిషాల వ్యవధిలో అసలు సెంటర్కు తీసుకెళ్లిన పోలీసులు జనగామ, వెలుగు: పొరపాటున వేరే సెంటర్కు వచ్చిన ఓ స్టూడెంట్పోలీసుల సహకారంతో
Read Moreబాలసముద్రంలోని ‘కుడా’ ప్లాట్లు వేలం
హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీపంలోని ఫ్లాట్లకు ఆదివారం బహిరంగ వేల
Read Moreప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలి : బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి
హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ భూముల వేలంపాటను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి డిమాండ్ చేశారు.
Read Moreపెరుగు ప్యాకెట్లు కొంటున్నారా.. ఎలుకలు కూడా వస్తాయి.. జాగ్రత్త.. వరంగల్ లో కలకలం
గ్రేటర్ వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరా
Read Moreఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రశాంతంగా నీట్ పరీక్ష
హనుమకొండ/ భద్రాద్రికొత్తగూడెం/ గ్రేటర్ వరంగల్/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండలోని 12
Read Moreఆయిల్పామ్ సాగుకే మొగ్గు..అవగాహనతో పంట సాగుకు ముందుకు వస్తున్న రైతులు
అంతర పంటల సాగుతో అధిక లాభాలు గెలల ధర పెంపుతో సాగు రైతులకు ఊరట ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వ
Read More












