వరంగల్
ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం అందేలా కృషి.. పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
హనుమకొండ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించ
Read Moreఊరికోసం ఒకరోజు.. స్వచ్ఛ సంకల్పం!..కమలాపూర్ మేజర్ పంచాయతీ వినూత్న ఆలోచన
ఊరి కోసం ఒకరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పాలకవర్గం ప్రతి శనివారం ఊరిలోని డ్రైనేజీలు, చెత్తచెదారం, పరిసరాలు క్లీన్ చేసేలా ప్రణాళిక&nb
Read Moreబండ్ల గణేష్ ఆపన్నహస్తం .. అరుదైన వ్యాధి.. నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం
వరంగల్, వెలుగు: వరంగల్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కుటుంబానికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అంద
Read Moreచిట్టీల వ్యాపారం చేస్తుండని....ప్రభుత్వ టీచర్ ను సస్పెండ్ చేసిన డీఈవో
హనుమకొండ సిటీ, వెలుగు: భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ హనుమకొండ డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ శుక్
Read Moreవరంగల్ జిల్లాలో రూ.1.84 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రూ.1.84 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వర్చువల
Read Moreరైతు సంక్షేమానికి ఐకేపీ సేవా కేంద్రాలు కీలకం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా
Read Moreవరంగల్ అభివృద్ధికి సర్కారు ప్రధాన్యం: దిశ సమావేశంలో లీడర్లు
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్
Read Moreములుగు జిల్లాలో ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చిన రైతులు
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామ రైతులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి
Read Moreపోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం
ములుగు/మంగపేట, వెలుగు : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని ఆద
Read Moreఒక్క ఏడాదిలో రూ.8.5 కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత.. వరంగల్ పోలీస్ డ్రగ్స్ కంట్రోల్ టీం.. భేష్
403 మందిపై 192 కేసులు పెట్టినం వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప
Read Moreజనగామ హైవేపై లారీ బీభత్సం.. ముగ్గురు యువకులు మృతి
జనగామ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధాన రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా జనగామ - సూర్యాపేట ప్రధాన రహదా
Read Moreమున్నేరు-పాలేరు లింక్ కెనాల్ను రద్దు చేయాలి,బుద్ధారం వద్ద సర్వేను అడ్డుకున్న రైతులు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గార్ల మండల రైతులకు నష్టం కలిగించే మున్నేరు – పాలేరు లింక్
Read Moreఒక్క పాఠశాల మూతపడొద్దు: కడియం శ్రీహరి
ధర్మసాగర్, వెలుగు : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో వసతులు, ఉపాధ్యాయులు లేని కారణంగా ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బ
Read More












