వరంగల్
డీజే గొడవ.. యువకుడి మర్డర్ ..నలుగురుఅరెస్ట్.. వరంగల్ లో ఘటన
వరంగల్/కరీమాబాద్, వెలుగు: వరంగల్ ఉర్సుగుట్ట వద్ద మాద అనిల్(23) హత్యకు పాత కక్షలే కారణమని మిల్స్ కాలనీ పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే క
Read Moreటోర్నడో బీభత్సం.. 114 చెట్లు నేలమట్టం...విధ్వంసాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు 5:30 గంటలకు నిమిష
Read Moreఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు..
వెలుగు, నెట్వర్క్: గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శోభాయాత్రలు, అన్నదా
Read Moreవరంగల్: భద్రాకాళి శాకాంబరీ నమోస్తుతే..
ఆషాఢమాసం ప్రారంభం నుంచి మొదలైన వరంగల్ భద్రాకాళి శాకాంబరీ ఉత్సవాలు పౌర్ణమితో ముగిశాయి. బుధవారం చివరి రోజు అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు.
Read Moreఓరుగల్లులోవానల జోరు..ములుగు జిల్లా వాజేడులో అత్యధికంగా 13.82 సె.మీ. వర్షపాతం నమోదు
రూరల్ జిల్లాల్లో భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. వాగులు పొంగి రాకపోకలు బంద్.
Read More‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగత, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, ఆసిఫాబాద్ జిల్ల
Read Moreమేడారంలో ఉప్పొంగుతున్న జంపన్న వాగు... హైదరబాద్ టూరిస్ట్ గల్లంతు
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. మేడారంలోని జంపన్న వాగు
Read Moreభూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం పంట కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణర
Read Moreప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు లాభం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదికలో నిర్వహించిన
Read Moreహసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో భవిష్యత్లో కీలకమార్పులు
హసన్ పర్తి, వెలుగు : కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక సాంకేతికతగా మారుతోందని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య అన్నారు. హను
Read Moreమిర్చి డబ్బులతో వ్యాపారి పరార్: 10 మంది రైతులకు చెందిన రూ.23 లక్షలు ఎగ్గొట్టిన ట్రేడర్
మహబూబాబాద్ మార్కెట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని పలువురు రైతులకు డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి పరారవడంతో
Read Moreములుగు: ప్రతీ వర్షపు చుక్కను ఒడిసిపడదాం : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : వర్షపు నీటిని ఒడిసిపట్టుకొని భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని
Read Moreవరుస హత్యలు, దాడులతో వణుకుతున్న వరంగల్..సిటీలో వారంలో మూడు మర్డర్లు
పెట్రేగిపోతున్న పాత రౌడీషీటర్లు.. అల్లరిమూకలు క్రైమ్ తగ్గించే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టట్లేదనే విమర్శల
Read More












