వరంగల్
కైటెక్స్ కంపెనీలో 1800 స్టిచ్చింగ్ పోస్టులు
పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగాటెక్స్ టైల్ పార్కులోని కైటెక్స్ కంపెనీలో 1800 స్టిచ్చింగ్ పోస్టులు ఉన్నట్లు కల
Read Moreటార్గెట్ గోల్డ్.. హడలెత్తిస్తున్న దొంగలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస చోరీలు, చైన్ స్నాచింగులతో కలకలం ఒకేరోజు మూడుచోట్ల చైన్ స్నాచింగ్, 9 ఇండ్లలో దొంగతనం ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ చొరబడినట
Read Moreవిద్యుత్ తీగలు తెగిపడి పామాయిల్ తోట దగ్ధం.. రూ.10 లక్షల నష్టం
నెక్కొండ, వెలుగు: విద్యుత్ తీగలు తెగిపడి పామాయిల్ తోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంకానిపేటకు చెందిన రైత
Read Moreరైస్ మిల్లులకు నోటీసులు..వడ్లు అన్లోడ్ చేసుకోవడం లేదని, తూకం విషయంలో తేడాలు ఉంటున్నాయని ఆరోపణలు
నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు, 24 గంటల్లో అన్లోడ్ పూర్తి చేయాలని ఆదేశాలు కొనుగోళ్లు జరగడం లేదని జనగామలో ఆర్డీవోను అడ్డుకున
Read Moreకాకతీయుల వైభవం తెలిపేలా కళల జాతర : చేతన కళావేదిక వ్యవస్థాపక సభ్యుడు ఆకుల నాగేశ్వర్
హనుమకొండ సిటీ, వెలుగు: వెయ్యేండ్ల చరిత్ర ఉన్న కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, కళావైభవం, ధీరత్వం, దాతృత్వం నేటి తరానికి తెలిపేలా వరంగల్ నగరంలో మూడు రోజు
Read Moreఈ - ఆఫీస్ లోనే ఫైళ్ల నిర్వహణ ఉండాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు : ఈ - ఆఫీస్లోనే అన్ని ఫైళ్ల నిర్వహణ ఉండాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని డీఈవో ఆఫీస్ ని
Read Moreఎంబీఏ పట్టా పొందా.. ఇక డాక్టరేట్ చేయాలే : దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు: ‘‘నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పాసైతే మా నాన్న వాచ్ కొనిస్తానని చెప్పారు. ఫస్ట్ క్లాసులో పాసయ్యా. వాచ్&z
Read Moreబండి సంజయ్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నరు :ఎమ్మెల్యే హరీశ్రావు
భగీరథ్పై రేప్ కేసు పెట్టి నాలుగు రోజులైనా అరెస్ట్ చేయట్లే.. ఇంటిగ్రేటెడ్&
Read Moreధర్మసాగర్ మండల పరిధిలోని మిషన్ భగీరథ పనులు పూర్తి : సర్పంచ్ గుంటిపల్లి రేణుక
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ముప్పారం గ్రామానికి ఇటీవల డీఎంఎఫ్ఎల్ కింద మంజూరైన రూ.3 లక్షల విలువైన పనులు పూర్తయినట్లు
Read Moreవరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..
మడికొండ డంప్ యార్డులో కంప్రెస్డ్ బయో గ్యాస్ తయారు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అడుగులు రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు కస
Read Moreనర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం.. గుండెపోటుతో డీఏఓ శ్రీనివాస్ రావు మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశార
Read Moreరేపు (మే 12) మొగుళ్లపల్లిలో డీసీసీ బ్యాంకు ఓపెన్
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్
Read Moreవిద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి : జనగాం కలెక్టర్
ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారం జనగామ అర్బన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 ర
Read More












