వరంగల్
హనుమకొండ జిల్లా రైస్ మిల్లుల్లో విజిలెన్స్ తనిఖీలు.. రూ. 10 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి పట్టినట్లు గుర్తింపు
శాయంపేట, వెలుగు : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి శివారులో ఉన్న లక్ష్మీనర్సింహ ఇండస్ట్రీస్, శ్రీ వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వ
Read Moreసేపుల బండి బోల్తా.. నిమిషాల్లో పండ్లు లూటీ.. మానవత్వం మరిచారని విమర్శలు
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజ్ సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున
Read Moreనర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
సికింద్రాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఈ బీఆర్ఎస్ సీనియర్ నేత సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ
Read Moreడీజే గొడవ.. యువకుడి మర్డర్ ..నలుగురుఅరెస్ట్.. వరంగల్ లో ఘటన
వరంగల్/కరీమాబాద్, వెలుగు: వరంగల్ ఉర్సుగుట్ట వద్ద మాద అనిల్(23) హత్యకు పాత కక్షలే కారణమని మిల్స్ కాలనీ పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే క
Read Moreటోర్నడో బీభత్సం.. 114 చెట్లు నేలమట్టం...విధ్వంసాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం టోర్నడో తరహా భారీ గాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు 5:30 గంటలకు నిమిష
Read Moreఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు..
వెలుగు, నెట్వర్క్: గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్జిల్లాల్లోని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శోభాయాత్రలు, అన్నదా
Read Moreవరంగల్: భద్రాకాళి శాకాంబరీ నమోస్తుతే..
ఆషాఢమాసం ప్రారంభం నుంచి మొదలైన వరంగల్ భద్రాకాళి శాకాంబరీ ఉత్సవాలు పౌర్ణమితో ముగిశాయి. బుధవారం చివరి రోజు అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు.
Read Moreఓరుగల్లులోవానల జోరు..ములుగు జిల్లా వాజేడులో అత్యధికంగా 13.82 సె.మీ. వర్షపాతం నమోదు
రూరల్ జిల్లాల్లో భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. వాగులు పొంగి రాకపోకలు బంద్.
Read More‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రముఖ జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగత, ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, ఆసిఫాబాద్ జిల్ల
Read Moreమేడారంలో ఉప్పొంగుతున్న జంపన్న వాగు... హైదరబాద్ టూరిస్ట్ గల్లంతు
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. మేడారంలోని జంపన్న వాగు
Read Moreభూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం పంట కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణర
Read Moreప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు లాభం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పర్వతగిరి, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదికలో నిర్వహించిన
Read Moreహసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో భవిష్యత్లో కీలకమార్పులు
హసన్ పర్తి, వెలుగు : కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక సాంకేతికతగా మారుతోందని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య అన్నారు. హను
Read More












