వరంగల్
కేటీఆర్, హరీశ్..రక్తపిపాసులు.. కార్యకర్తల రక్తం తాగిన్రు: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. బావబామ్మర్థులు ఇద్దరు అభివృద్ది పై చర్చకు రావాలని అంటున్నారు..సెప్టెంబర్
Read Moreఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యం.. అసలే ఫుల్లుగా తాగేసి ఉన్నరు.. నర్సంపేట రెస్టారెంట్లో నానా రచ్చ
వరంగల్: ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యమైందని నర్సంపేటలో ఒక రెస్టారెంట్పై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యంగా అందించడంతో
Read Moreఒకడు క్షుద్రపూజలు ..ఇంకొకడు ఆస్తి కోసం సొంత చెల్లెలినే వెళ్లగొట్టిండు..సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ ఎస్ హయాంలో సమక్క, సారలమ్మలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. బతుకమ్మ చీరలలో నూ కమి
Read Moreములుగు కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. 868 కోట్లతో అభివృద్ధి పనులు
ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆదివారం(ఆగస్టు16) ములుగులో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. కొత్త కలెక్
Read Moreవనదేవతల సన్నిధిలో ..సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
శిశు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డిక
Read Moreవరంగల్లో అభివృద్ధి పరుగులు .. వేగంగా కొనసాగుతున్న డెవలప్ మెంట్ వర్క్స్
వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్రోడ్, జాతీ
Read Moreప్రతీ గడపకూ పథకాలు అందించడమే లక్ష్యం..కొనసాగుతున్న దేవాదుల ప్రాజెక్టు పనులు
ములుగు, వెలుగు : సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స
Read Moreప్రభుత్వమంటే నలుగురి చేతిలో పెత్తనం కాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: ప్రభుత్వం నలుగురి చేతిలో పెత్తనం కాదని, నాలుగు కోట్ల ప్రజలదనే భావనతో పనిచేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ
Read Moreబీఆర్ఎస్ నాయకులపై నర్సంపేట పీఎస్లో కేసు
నర్సంపేట, వెలుగు: బీఆర్ఎస్ నాయకులపై నర్సంపేట పీఎస్లో కేసు నమోదయ్యింది. ఈనెల 10న నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉద
Read Moreఅరవింద్.. వేల కోట్లు ఎట్లా వచ్చినయ్.. మేం వ్యక్తిగతంగా మాట్లాడితేBJP నేతలు రోడ్ల మీద తిరగలేరు
జనగామ, వెలుగు : బీడీలు చుట్టిన ఇంటి నుంచి వచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయ
Read Moreకారును ఢీకొట్టిన ఇసుక లారీ.. వరంగల్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు
ఆమెతో పాటు మరో వ్యక్తి.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రమాదం తాడ్వాయి, వెలుగు : కారును ఇసుక ఢ
Read Moreకోతుల దాడిలో రైతు ప్రాణాలు వదిలారు.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామలో ఘటన
నల్లబెల్లి, వెలుగు : కోతుల దాడిలో గాయపడిన ఓ రైతు ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగా
Read Moreసమ్మక్క సారలమ్మ సన్నిధికి సీఎం రేవంత్ .. ఆగస్టు 16న హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటన
హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ, పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనంతరం పరకాలలో బహిరంగ సభ హనుమకొండ/ములుగు, వెలుగు : సీఎం రేవంత్ రెడ్
Read More












