వరంగల్

బాల్యవివాహాలను అరికట్టాలి :  కలెక్టర్ సత్యశారద

ఖిలా వరంగల్​(మామునూరు) / భద్రాచలం/ టేకులపల్లి, వెలుగు: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి అక్కరూ కృషి చేయాలని ఆఫీసర్లు పిలుపునిచ్చారు. ప్రజాపాలన&ndash

Read More

మక్క రైతుకు తిప్పలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిండిపోయిన గోదాంలు

 భూపాలపల్లి నుంచి, కరీంనగర్, సిద్దిపేట గోదాంలకు తరలింపు  దిగుమతి ఆలస్యంతో అదనంగా వెయిటింగ్ చార్జీలు  జయశంకర్ భూపాలపల్లి, వెలు

Read More

వరంగల్ జిల్లా : ప్రియుడే హంతకుడు..వివాహిత మర్డర్ కేసులో ..నిందితుడి రిమాండ్

నర్సంపేట, వెలుగు: వరంగల్​ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన వివాహిత మర్డర్​ కేసును పోలీసులు ఛేదించారు. నర్సంపేట ఏసీపీ ఆఫీసులో మంగళవారం

Read More

చివరి గింజ కొనేవరకూ వదిలిపెట్టం.. వడ్ల కొనుగోలులో తప్పుడు లెక్కలు చెబుతుండ్రు

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి 25 శాతం కొని 80 శాతం కొన్నామంటున్నారని ఫైర్ యాదాద్రి/జనగామ/హనుమకొండ/ఆత్మకూరు, వెలుగు :రైతులు పండించిన

Read More

బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్, వెలుగు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్

Read More

వరంగల్ జిల్లా వివాహిత హత్య కేసు ..మరో వ్యక్తితో సంబంధం ఉందని ప్రియుడే చంపాడు

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం

Read More

ఎల్ అండ్ టీ అగ్నిప్రమాద ఘటనపై పోలీసుల విచారణ..ప్రమాదానికి కారణాలపై ఎస్పీ ఆరా

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గెస్ట్ హౌజ్‌‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టార

Read More

కాళేశ్వరం క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కాశీ

మహదేవపూర్, వెలుగు: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం

Read More

అయ్యోపాపం: టికెట్లు కొడుతూ కుప్పకూలిన కండక్టర్‌.. కొత్తగూడెం క్రాస్ రోడ్డు దగ్గర ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ బస్సులోనే ఓ ఆర్టీసీ కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బ

Read More

ప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.

ఆకట్టుకుంటున్న 11వ శతాబ్దపు విగ్రహాలు జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వర క్షేత్రంలోని ప్రాచీన శిల్ప సంపదకు తె

Read More

ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం

ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి చోరీలకు పాల్పడుతూ స్థానికులకు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒకే రోజు ఏకంగా రెండు వైన్ షాపుల్లో చోరీ చే

Read More