వరంగల్
ధర్మసాగర్ మండల పరిధిలోని మిషన్ భగీరథ పనులు పూర్తి : సర్పంచ్ గుంటిపల్లి రేణుక
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ముప్పారం గ్రామానికి ఇటీవల డీఎంఎఫ్ఎల్ కింద మంజూరైన రూ.3 లక్షల విలువైన పనులు పూర్తయినట్లు
Read Moreవరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..
మడికొండ డంప్ యార్డులో కంప్రెస్డ్ బయో గ్యాస్ తయారు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అడుగులు రూ.97.47 కోట్లతో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు కస
Read Moreనర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం.. గుండెపోటుతో డీఏఓ శ్రీనివాస్ రావు మృతి
వరంగల్ జిల్లా నర్సంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశార
Read Moreరేపు (మే 12) మొగుళ్లపల్లిలో డీసీసీ బ్యాంకు ఓపెన్
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్
Read Moreవిద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి : జనగాం కలెక్టర్
ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారం జనగామ అర్బన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 ర
Read Moreకాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభం
పర్వతగిరి (గీసుకొండ),వెలుగు: హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో కాకతీయ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్&z
Read Moreహనుమకొండ జిల్లాలోఊరి కోసం.. ఒక్క రోజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
కమలాపూర్(ఎల్కతుర్తి), వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ పబ్బు సతీశ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం
Read Moreలేగదూడ కోసం తండ్రీకొడుకులు బలి ..బావిలో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి
ములుగు, వెంకటాపూర్, వెలుగు: బావిలో పడిన లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకులు మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం
Read Moreమే 11న కొత్తూరు లో తై బజార్ వేలం : సర్పంచ్ గడిల సరిత గోవర్ధన్
ములుగు, వెలుగు: మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం ఎంపీవో కలీం ఆధ్వర్యంలో తై బజార్ వేలం జరుగుతుందని సర్పంచ్ గడిల సరితగోవర్ధన్ తెలిపారు. వేలం వేసేవారు
Read Moreవరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో బొడ్రాయి మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ
ఖిలా వరంగల్(కరీమాబాద్), వెలుగు: వరంగల్ తూర్పులోని బీఆర్ నగర్ లో నూతన బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బొ
Read Moreధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి.. వర్షం వస్తే రైతులకు తీవ్ర నష్టం
మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఖిలా వరంగల్(మామునూరు)/కాశీబుగ్గ, వెలుగు: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల
Read Moreసాగునీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నం : ఎంపీ కడియం కావ్య
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట, వెలుగు: సాగునీటి వనరులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగ
Read Moreగ్రేటర్ వరంగల్లో పీఎం మిత్ర ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలన : ఇండియన్ టెక్స్ టైల్స్ మినిస్ట్రీ సెక్రటరీ నీలం షమీ రావు
గ్రేటర్ వరంగల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం మిత్ర పథకం వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇండియన్ టెక్స్టైల్స్
Read More












