తెలంగాణం
ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తా.. KCR దమ్ముంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడాలే: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్: ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం (డిసెంబర్ 28) నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్&lrm
Read Moreఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో ఏర్పాటు నెహ్రూ దూరదృష్టికి నిదర్శనం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్: దేశంలో ఐఐటీలు, ఎయిమ్స్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక విద్యా, శాస్త్రీయ సంస్థల ఏర్పాటు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టికి నిదర్శనమన
Read Moreహైదరాబాద్లో పబ్లపై ఈగల్ టీమ్ మెరుపు దాడులు.. 8 మందికి డ్రగ్ పాజిటివ్
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల కట్టడికి సిటీ పోలీసులు, ఈగల్ టీమ్
Read Moreఫామ్హౌస్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరిన కేసీఆర్.. ఎందుకంటే..?
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం
Read Moreదివంగత ప్రజానేత పీజేఆర్కు మంత్రి వివేక్ ఘన నివాళి
హైదరాబాద్: దివంగత ప్రజానేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో వారి చిత్రపటానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్స
Read Moreరూపాయి తీసుకుని 10 పైసలే ఇస్తుండ్రు: కేంద్రంపై మంత్రి వివేక్ ఫైర్
హైదరాబాద్: రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పన్నుల రూపంలో వెళితే.. మనకు కేవలం పదిపైసలే ఇస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నిధుల కేటాయింప
Read Moreహైదరాబాదీలకు గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్.. ఈ సారి ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాదీలు ఎంతగానో ఇష్టపడే నుమాయిష్ ఎగ్జిబిషన్ సందడి మొదలవుతోంది. 2026 కొత్త సంవత్సరం పురస్కరించుకుని జనవరి 1 నుంచే నుమాయిష్ ప్రదర్శనలు ప్రారంభిస్తున
Read Moreతండ్రి మందలించాడని ..ఫ్యాన్ కు ఉరివేసుకున్న పదో తరగతి విద్యార్థి
తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన దోమల్ గూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ( డిసెంబర్ 28) న బండ మైసమ్మ నగర్ కు చెందిన 15ఏళ
Read MoreKitchen Telangana: కొత్త సంవత్సరం.. పసందైన ఫిష్ రెసిపీలు.. ఇంట్లోనే టేస్టీ ఫుడ్ తయారీఇలా..!
కొత్త సంవత్సరం రాబోతుంది. కొద్ది రోజుల్లో 2025 వ సంవత్సరానికి గుడ్ బై చెప్పనున్నారు. 2026 వ సవంత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జనాలు రడీ
Read Moreపర్యాటకులతో కిటకిటలాడుతున్న నెహ్రూ జూపార్క్.. పులులు, సింహాలతో సెల్ఫీలు
రంగారెడ్డి: రాజేంద్రనగర్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గర సందడి నెలకొంది. పార్కు ఆవరణంతోపాటు పార్కులోపల పర్యాటకులు కిటకిటలాడుతున్నారు. ప
Read Moreరియాక్టర్ బ్లాస్ట్ అయి 54 మంది కార్మికులు చనిపోయిన కేసులో సిగాచీ పరిశ్రమ సీఈవో అరెస్ట్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు రిమాండ్కు తరలించారు. జూన్ 30వ తేదీన స
Read Moreఇండిగో విమానంపై లేజర్ లైట్.. శంషాబాద్ లో అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం గాల్లో ఉండగానే లేజర్ లైట్ ఫోకస్ పైలట్లపై పడింది. దీంతో పైలట్లు కొంత గందరగోళానికి గురయ్యారు
Read Moreయూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, వెలుగు : యాసంగి సీజన్కు సరిపడా యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్&zwn
Read More












