తెలంగాణం

నేనే మంత్రినైతే..! ఏడాదిలోపు రాష్ట్రంలోని బస్టాండ్ల రూపురేఖలు మారుస్తా

వీళ్ల పాలన పాడుగాను నియోజకవర్గానికి నిధులిస్తలేరు మహాలక్ష్మి స్కీం సంబురాల్లో  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని   భద్రాద్రికొత్తగూడెం

Read More

టూరిజం స్పెషల్ సీఎస్గా వాణీ ప్రసాద్‌

    ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ హైదరాబాద్​, వెలుగు : ఏపీ కేడర్ నుంచి తెలంగాణకు వచ్చిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఏ. వాణీ ప్రసాద్&zw

Read More

ఆ ఏడు మండలాలపై అబద్ధాలా?.. కిషన్ రెడ్డి చరిత్రను వక్రీ కరించిండు: హరీశ్ రావు

    ఏపీకి కట్టబెట్టిన పాపంలో ఆయన పాత్ర ఉందని ఫైర్​     తెలంగాణకు తీరని ద్రోహం చేశారంటూ మండిపాటు హైదరాబాద్, వెలుగు:

Read More

పెండ్లిళ్లలో కట్నాలు బంద్... 20కి పైగా ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు.. పెండ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సిన పని లేదని ధీమా

పాత ఆచారాల వైపే మొగ్గు..  ఆసిఫాబాద్, వెలుగు: పెండ్లిళ్లకు కట్నకానులను బంద్​చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ (యు), లింగ

Read More

కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో   బేస్ క్యాంపుల పనితీరు భేష్

అటవీ రక్షణలో వీరిది కీలక పాత్ర జన్నారం డివిజన్ లో 12 క్యాంపుల్లో 60 మంది  గ్రామీణ యువతకు ఉపాధి  24 గంటలు అడవికి కాపలా కాస్తున్న సిబ

Read More

తెలంగాణ పంచాయతీలకు రూ.619 కోట్లు...పది రోజుల్లోనే ఇవ్వాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం రూ.619.85 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడ

Read More

చేనేత కార్మికుల పొట్టకొట్టేందుకు ప్రయత్నం! : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, వెలుగు: చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,

Read More

భూభారతిలో  గిఫ్ట్‌‌ రిజిస్ట్రేషన్లు కావట్లే... రెండు నెలలుగా ఆగిపోయిన పేమెంట్‌‌, స్లాట్‌‌ బుకింగ్‌‌

అత్యవసరమైతే సేల్‌‌ డీడ్‌‌ చేసుకోవాలని సూచన అదనపు భారం పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు జమ్మికుంటకు చెందిన రాజేందర్&

Read More

పీఆర్‌‌‌‌సీ నివేదికను విడుదల చేయండి : టీజీఈజేఏసీ

ప్రభుత్వానికి టీజీఈజేఏసీ లెటర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి పీఆర్‌‌‌‌ సీ నివేదికను

Read More

ఏప్రిల్ 03, 04న ఉమ్మడి ఆదిలాబాద్ లో పీసీసీ చీఫ్ పర్యటన

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ ​గౌడ్ రెండు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్ల

Read More

మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి పిటిషన్ను కొట్టివేసిన ఎన్జీటీ

డీపీఆర్  సిద్ధమయ్యాక అన్ని పర్మిషన్లు తీసుకుంటామన్న ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే ముందుకెళ్తున్నారన్న పిటిషనర్ కాలుష్య కోరల్లో ఉన్

Read More

రాజా రవి వర్మ గీసిన చిత్రానికి రూ.167 కోట్లు

ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన చిత్రం రికార్డు ధరకు అమ్ముడుపోయింది.  ‘యశోద-కృష్ణ’ తైలవర్ణ చిత్రానికి ముంబైలో గురువారం వేలం పా

Read More