తెలంగాణం
సిరిసిల్లలో వరుస చోరీలు..8మంది దొంగల ముఠాఅరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠ
Read Moreఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో.. మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్
Read Moreఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
ఐకేపీ సెంటర్ లో అగ్ని ప్రమాదం..చూస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్గి పాలయ్యింది. అది చూసి రైతన్న బోరు విలపించాడు. ధాన్యం
Read Moreబక్రీద్ సెలవు తేదీని మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. 27న కాదు మే 28న బక్రీద్ సెలవు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మే 28న బక్రీద్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు &lsqu
Read More40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !
దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 44–45 డిగ్రీలు దాటుతోంది ఉష్ణోగ్రత. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు బయటకు రాకపోవటమ
Read Moreమే 27 వరకూ భగ్గుమనే ఎండలే కాదు.. సెగల పుట్టించే వడగాలులు కూడా..
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 నుంచి మే 27 వరకు రాష్ట్రవ
Read Moreసూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!
సూర్యపేట జిల్లాలో ఘోరం జరిగింది.మే 22న అర్థరాత్రి యార్కారంలో ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయి. దుండగులు అత్యంత దారుణంగా నడిరోడ్డుపై ఒకరిని కత్తులు, క
Read MoreTG POLYCET ఫలితాలు విడుదల.. ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయి
తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని సాంకేతిక భవన్లో. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఇతర ఉన్నతాధికారు
Read Moreఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్... 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. శనివారం ( మే 23 ) వంశీ మోహన్ ను కోర
Read Moreలింగ నిర్ధారణపై సమాచారం ఇస్తే రూ.50 వేల బహుమతి
హనుమకొండ, వెలుగు: చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వై
Read Moreప్రభుత్వ స్కూల్ టాపర్లకు విమాన ప్రయాణం ..మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, వెలుగు: పట్టుదల ఉంటే పేదరికం చదువుకు అడ్డుకాదని నిరూపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్
Read Moreయాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. శనివారం (మే 23) పలువురు మంత్రులతో కలిసి సీఎం రే
Read Moreప్రజాపాలనతోనే ప్రగతి.. విద్యా, వైద్య రంగాలు,సంక్షేమమే లక్ష్యం
సమస్యల పరిష్కారానికి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశాల్లో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, కలెక
Read More












