తెలంగాణం
నిందితులకు శిక్ష పడ్డప్పుడే బాధితులకు పూర్తి న్యాయం : మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
మెదక్ టౌన్, వెలుగు : కోర్టు, పోలీసు శాఖల పరస్పర సమన్వయంతో నేరస్థులకు శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం అందించిన వారమవుతామని మెదక
Read Moreడీజీపీ సీవీ ఆనంద్ను కలిసిన నిఖత్ జరీన్..
డీఎస్పీగా అవకాశమివ్వడంపై కృతజ్ఞతలు హైదరాబాద్, వెలుగు: ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్, నూతనంగా డీఎస్పీగా నియమితులైన నిఖత్ జర
Read Moreరైతులకు గుడ్ న్యూస్: నార్లాపూర్ ట్రయల్ రన్ సక్సెస్.. రిజర్వాయర్ లోకి చేరుతున్న నీరు
నాగర్కర్నూల్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లోని మొదటి లిఫ్ట్ నార్లాపూర్పంప్హౌస్ లో మొదటి పంప్ వెట్ రన్ సక్సెస్ అయింది. మొదటి పంప్ద్వారా
Read Moreనక్షా సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం : యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన నక్షా సర్వే కార్యక్రమంతో భూ రికార్డుల్లో పారదర్శకత పెరగడమే కాకుండా భవిష్యత్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
Read Moreమెదక్: విద్యార్థినులకు అండగా పోలీస్ అక్క...తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమం
మెదక్, సూర్యాపేట జిల్లాల్లో ఘనంగా ప్రారంభం నెలకు ఒకరోజు గర్ల్స్ హాస్టళ్లలో బస చేయనున్న మహిళా పోలీసులు &nb
Read Moreఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు విడుదల చేయాలి..ఇందిరా పార్క్ వద్ద ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష
ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వ
Read Moreనీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్
సభ్యులుగా తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు, కర్నాటక ఇరిగేషన్ సెక్రటరీ గద్వాల, వెలుగు : తుంగభద్ర నదీ జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు
Read Moreఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్ను ఏసీబీ అధికారులు పట్ట
Read Moreజయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
Read Moreఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్ను ఏసీబీ అధికారులు పట్ట
Read Moreజులై15న పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
కొత్తకోటలో గర్ల్స్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్/వనపర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి
Read Moreపరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలి..‘రైతు నేస్తం’లో రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలన
Read Moreఖమ్మంలో ‘హరిత భవన్’ కోసం ప్రతిపాదనలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్&zw
Read More












