తెలంగాణం
అడ్వకేట్ ఖాజా హత్యకు 15 లక్షల సుపారీ... రెండేండ్లలో 10 సార్లు అటెంప్ట్ చేసిన గ్యాంగ్..
వక్ఫ్ ఆస్తులను రాకుండా కేసులతో అడ్డుకుంటున్నాడనే మర్డర్ ముజాహిద్ ఆలంఖాన్, అతడి తండ్రి, సుపారీ గ్యాంగ్ అరెస్ట్
Read Moreరైతులు ఆందోళన చెందవద్దు : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Read Moreమహిళా సంఘాలకు రూ.3 కోట్ల రుణాలు మంజూరు
బాల్కొండ, వెలుగు: ప్రజాపాలన ప్రగతి నివేదిక, మహిళా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్జిల్లా బాల్కొండలో శుక్రవారం మహిళా సంఘాలకు రుణ మేళాను ఘనంగా నిర్వహించ
Read Moreజగిత్యాల జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్ కు రెండేళ్ల జైలు శిక్ష
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా బుగ్గారంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసులో స్కూల్ బస్సు డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ధర
Read Moreతొలిరోజు టీజీ పీజీఈసెట్ కు 88 శాతం హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీఈసెట్- శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు 88
Read Moreజగిత్యాలలో వాల్ పోస్టర్ల వార్...అవినీతి పై కాంగ్రెస్, బీజేపీ పరస్పర సవాల్
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల రాజకీయాల్లో వాల్ పోస్టర్ల యుద్ధం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు వేసిన పోస్టర్లకు కౌంటర్గా బీజేప
Read Moreపార్టీలన్నీ బీఎల్ఏలను నియమించుకోవాలి : నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి
నిజామాబాద్, వెలుగు: లోపాలులేని ఓటర్లిస్ట్ రూపకల్పనలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం పొలిటికల్ పార్టీలన్నీ బూత్ లెవల్ఏజెంట్
Read Moreక్యాతనపల్లి మున్సి పాలిటీలోని సింగరేణి ఉద్యోగి ఇంట్లో 20 తులాల బంగారం చోరీ
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి జీఎంఆర్ టౌన్షిప్లో ఉన్న ఓ సింగరేణి ఉద్యోగి ఇంట్లో దొంగలుపడి 20తులాల బ
Read Moreయువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట, వెలుగు: యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా, పారిశ్రామిక రంగంలోకి అడుగుప
Read Moreరాష్ట్రంలో ఉద్యాన పంటల వైవిధ్యీకరణ అవసరం : హార్టి కల్చర్ వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి
హార్టికల్చర్ వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి ములుగు, వెలుగు: రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ చాలా అవసరమని, దీనికి రైతులే ముందుండాలని దండ రాజిరెడ్డి అన
Read Moreజడ్చర్ల మండల పరిధిలోని పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ
జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల మండల పరిధిలోని బాదేపల్లి పాతబజార్ హరిజనవాడలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో, రూ.80 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించన
Read Moreఎస్సీ గురుకులాల్లో టైం టేబుల్ మార్పు
ఉదయం 9 నుంచే బడి.. 8 నుంచి స్టార్ట్ అయ్యే విధానానికి ఫుల్స్టాఫ్ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలుకు నిర్ణయం కొత్త టైం టేబుల్ను
Read Moreఅమరుల కుటుంబాలకు సర్కారు అండ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
యాదాద్రి, వెలుగు : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు మరువబోమని, అమరుల కుటుంబాలకు సర్కారు అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక
Read More












