తెలంగాణం

తెలంగాణలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గురువారం (మే28) నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం అసిఫిబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈ

Read More

కేంద్రం కొనకపోయినా.. ధాన్యం కొనే బాధ్యత మాది

రాష్ట్రంలో గన్నీ బ్యాగుల కొరత ఎక్కడా లేదని.. జూన్ 4, 5 తేదీల్లో రుతుపవనాలు రానున్న నేపథ్యంలో ఆలోపే ధాన్యం, మక్కల కాంటాలు పూర్తి కావాలని మంత్రి ఉత్తమ్

Read More

ప్రతి గింజ వరకు కొంటాం..తడిసిన ధాన్యానికి కూడా మద్ధతు ధర: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతులు పండించ

Read More

ఇడ్లీ, దోశ, పూరీ, బోండా.. కాలేజీల్లో స్టూడెంట్స్కు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ !

హైదరాబాద్: కొన్నేండ్లుగా ఇంటర్ విద్యార్థులకు మిడ్డే మీల్స్ అందించాలనే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు చేయగా, సీఎం రేవంత్ రె

Read More

ఆధ్యాత్మికం: ఆడవారు ఈ తప్పులు చేస్తే.. కష్టాలు... దరిద్రం వెంటాడుతాయి..

ఎంత కష్ట పడ్డా ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా.. సమస్యలు పెరుగుతున్నాయి.. మనశ్శాంతి లేఏ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. మీ ఇంట్లో ఈ తప్ప

Read More

జ్యోతిష్యం: జూన్ నెలలో రాజయోగం.. ఆరు రాశుల వారికి కష్టాలు పరార్.. జీవితం ఇలా మారుతుందని ఊహించి ఉండరేమో..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్​ నెలలో  కొన్ని  గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.  దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితం మారబోతు

Read More

తడిసిన ధాన్యాన్ని కొంటం..రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి 

ఇప్పటికే 9,214 టన్నుల తడిసిన ధాన్యాన్ని కొన్నామని వెల్లడి హైదరాబాద్‌‌, వెలుగు: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రా

Read More

మహిళాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ చర్యలు

    పంచాయతీరాజ్‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ దాన క

Read More

రామాయంపేట బస్టాండ్‌‌ లో బంగారం మాయం

    బ్యాగులో ఉన్న 5 తులాల ఆభరణాలు చోరీ రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్‌లో మహిళ బ్యాగులో నుంచి సుమారు ఐదు తుల

Read More

జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు.. లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతేడాదితో పోల్చితే ఈసారి పంట దిగుబడి

Read More

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : ఆర్.కృష్ణయ్య

ఎన్‌‌సీబీసీ చైర్మన్‌‌కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చ

Read More

నెక్కొండ మండలంలో మునగ తోటల పేరుతో 30 లక్షలు స్వాహా

    ఖాళీ భూముల్లో తోటలు ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు     రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. విత్​డ్రా     ఉపాధ

Read More

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్రూ.485 కోట్ల భూములు మిగిండు : కంది శ్రీనివాస్‌‌ రెడ్డి

ఆదిలాబాద్‌‌, వెలుగు: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.485 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌చ

Read More