తెలంగాణం
శంషాబాద్లో ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు మృతి
హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గురువారం (మార్చి 12) ఉదయం శంషాబాద్లోని పెద్ద షా
Read Moreపాలేరు పార్కు పనులు ప్రారంభం
కూసుమంచి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పార్కును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టూరిజ
Read Moreడ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరి
ఆదిలాబాద్, వెలుగు: పోలీసులకు డ్యూటీతో పాటు మానసికోల్లాసం తప్పనిసరని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పోలీస్ హెడ్&z
Read Moreరైతుల సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, వెలుగు: రైతుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహా
Read Moreబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు బుధవారం ఉత్తర్వులు
Read Moreమహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం
మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించడంతో ఆరుగా
Read Moreసమస్యలుంటే చెప్పండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : ఎంపీవో సుభాష్ చంద్రబోస్
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఎంపీవో సుభాష్ చంద్రబోస్, స్థానిక స
Read Moreసింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ మీటింగ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కొత్తగూడెంలోని కంపెనీ హెడ్డాఫీస్లో యాజమాన్యం
Read Moreజనగణనను పకడ్బందీగా పూర్తి చేయాలి : సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,వెలుగు: జనగణన–2027ను పకడ్బందీగా పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సెన్సెస్ ఫర్ వెల్
Read Moreగ్రామాల అభివృద్ధి బాధ్యత వారిదే : ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్
కొణిజర్ల, వెలుగు: గ్రామాల అభివృద్ధి బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే అని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం బస్వాపురం రైతువేదికల
Read Moreఅధికారులు సమన్వయంతో పనిచేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన--ప్రగతి ప్రణాళిక’ ప్రోగ్రామ్&zw
Read Moreజర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి : టీజేఎఫ్
ఖమ్మం టౌన్, వెలుగు: దశాబ్ద తరబడి అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రు
Read Moreతక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇండ్లు : ఎండీ గౌతమ్
నిర్మించేలా చూడాలి: ఎండీ గౌతమ్ ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పూర్తైన ఇందిరమ్మ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన
Read More












