తెలంగాణం

ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు 

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు మంజూరు చేసినట్లు విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావ

Read More

అద్భుతం.. అమ్మ చెక్కిన బొమ్మ..50 ప్రదర్శనల అభినందన వేడుక

గచ్చిబౌలి, వెలుగు: విజయవంతంగా 50 నాటక ప్రదర్శనలు పూర్తి చేసిన సందర్భంగా ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో గోవాడ క్రియేషన్స్ - హైదరాబాద్ 50 ప్రదర్శనల అభినం

Read More

ధర్మపురిలోనే దోపిడీకి ప్లాన్.. ఒకటో తేదీనే కరీంనగర్ కు వచ్చి వెళ్లిన ముఠా

దోపిడీ చేసిన రోజే ధర్మపురి పుష్కర ఘాట్ లో బైక్  వదిలేసిన దొంగలు బైక్ కు హైదరాబాద్ కు చెందిన కారు నంబర్  ప్లేట్ గోదావరి దాటి మహారాష్ట్

Read More

పంటలు కొనకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తం : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక ప్రభుత్వానికి ఒక్కరోజే టైమ్​ ఇస్తాం.. ఆ తర్వాత రోడ్లు ఎక్కుతాం   నాట్లప్పుడు కాకుండా.. ఓట్ల

Read More

జొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కేబినెట్ ​సబ్ కమిటీ కీలక నిర్ణయం ఇప్పటికే మార్క్​ఫెడ్​ ద్వారా మక్కల కొనుగోళ్లు హైదరాబాద్, వెలుగు: జొన్నల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన

Read More

ముగిసిన ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలు

93.38 శాతం మంది విద్యార్థులు హాజరు  హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ర్టీమ్ విద్యార్థులకు న

Read More

ఓడిపోతే ఈవీఎంలను నిందిస్తరా? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ ను నిందించడం ఏంటని బీజేపీ

Read More

తెలంగాణలో వచ్చేది బీసీల ప్రభుత్వమే : జాజుల శ్రీనివాస్ గౌడ్

జూన్ ​రెండో వారంలో బీసీ విద్యార్థి రాజకీయ యుద్ధభేరి: జాజుల  హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వచ్చేది బీసీల ప్రభుత్వమేనని బీసీ సంక్షేమ సంఘం జా

Read More

142 కోట్ల నగలతో.. మెట్గాలాలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి భార్య

మనీశ్ మల్హోత్రా డిజైన్​ చేసిన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ డ్రెస్​తో తళుక్కు డ్రెస్ తయారీకి 3,400 గంటలు శ్రమించిన 90 మంది కళాకారులు  చేతి వ

Read More

ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాల ఓటమి..వెస్ట్ బెంగాల్‌‌‌‌ లో 31 లక్షల ఓట్లు గల్లంతు : అసదుద్దీన్ ఒవైసీ

  భారీగా ముస్లిం ఓట్లను తీసేశారు : అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్, వెలుగు: ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయని మజ్లిస్​ పార్ట

Read More

100 జీసీసీలు.. లక్ష ఉద్యోగాలు.. ఇదే ఈ ఏడాది ప్రభుత్వ టార్గెట్: మంత్రి శ్రీధర్

ఈ ఏడాది టార్గెట్​గా పెట్టుకున్నాం: మంత్రి శ్రీధర్ బాబు ఆఫీస్ స్పేస్ గానే కాదు.. ఇన్నోవేషన్ సెంటర్​గానూ హైదరాబాద్​ను నిలబెడతామని వెల్లడి  స

Read More

మోదీ సభను డైవర్ట్ చేసేందుకే ‘సీబీఐ’ డ్రామాలు : కేంద్ర మంత్రి సంజయ్

కేసీఆర్​ను అరెస్ట్ చేసే దమ్ము లేదని సీఎం లేఖ రాస్తే కేంద్రం చూసుకుంటుంది: కేంద్ర మంత్రి సంజయ్ రైతులు చస్తున్నా వడ్లను కొనుగోలు చేయరా? అని ఫైర్

Read More

ఇందల్వాయి-సిర్నపల్లి ఆర్వోబీకి ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా గుర్తింపు

న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి~సిర్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి లైన్ క్లియరైంది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో

Read More