తెలంగాణం
నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన RTC డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయాడు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న శంకర్ గౌడ్ గురువారం (
Read Moreకాళేశ్వరంపై సీఎం ఆధ్వర్యంలో సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐ డైరెక్టర్ ను కలుస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విచారణ జరపాలని
Read Moreఅభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి వివరించా: పీసీసీ చీఫ్
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి రాహుల్ గాంధీకి వివరించినట్లు చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2026 ఏప్రిల్ 23
Read Moreఆర్టీసీ కార్మికులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. కుటుంబాలకు అన్యాయం చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి
ఆర్టీసీ కార్మికులు ఎవరూ తీవ్ర చర్యలకు పాల్పడవద్దని.. ఆవేశంలో ఉద్రేకానికి లోనయ్య ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వె
Read Moreకేబినెట్ భేటీ: ఆర్టీసీ సమ్మెపై మంత్రుల కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అజెండాలో ఆర్టీసీ సమ్మె కీలక అంశంగా చర్చించినట్లు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు
Read Moreఆర్టీసీలో తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ పోస్టులకు నియామకాలు
సమ్మె కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు టీజీఎస్ఆర్టీసీ సంస్థ తక్షణ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడిపేందుకు తాత్కా
Read Moreనర్సంపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ (651568) ఆత్మహత్యకు యత్నించాడు. బస్టాండ్లోనే డ్రైవర్ శంకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అం
Read Moreగుడ్ న్యూస్.. కార్మికుల సహజ మరణానికి రూ.10 లక్షల బీమా.. SBI తో సింగరేణి ఒప్పందం
కార్మికులకు సింగరేణి సంస్థ (SCCL) శుభవార్త చెప్పింది. సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులకు సహజ మరణానికి కూడా బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
Read Moreఆస్పత్రిలో ఆపరేషన్ చేస్తూ.. చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి : నిర్మల్ జిల్లాలో ఊహించని ఘటన
ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మనదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. వృద్దులు, పిల్లలు, యువకులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గు
Read Moreమంచిర్యాల జిల్లాలో దారుణం..మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో మూఢనమ్మకం మనిషి ప్రాణాన్ని తీసింది. మంత్రాల నెపంతో సాటి మనిషిని కిరాతకంగా అంతం చేసేలా ప్రేరేపించింది.&n
Read MoreCBSE టెన్త్ సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ టైం టేబుల్ విడుదల..వివరాలు కోసం
సీబీఎస్ఈ 2026 సంవత్సరానికి గాను 10వ తరగతి సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్షలు మే 15 నుండి మే 21 వరకు ఒకే షిఫ్ట్లో జ
Read Moreమే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు
నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పీజీ కళాశాలలకు మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రి
Read Moreకేజీబీవీల్లో సౌకర్యాలు పెంపొందించాలి.. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి
నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కేజీబీవీలను బలోపేతం
Read More













