తెలంగాణం

మోదీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ కుట్రతోనే కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జ

Read More

కాకతీయ వనవిహార్ లో అగ్నిప్రమాదం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పార్క్ లో ఘటన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వన విహార్(అర్బన్  పార్క్)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కెనాల్

Read More

బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ..జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణ

కోఠి, వెలుగు: బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జనగణనలో బీసీ కులగణన చేపడతామ

Read More

జేఎన్టీయూ రెక్టర్, రిజిస్ట్రార్పై వీసీ వేటు..కొత్త రెక్టర్‌గా దామోదరం, రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి నియామకం

హైదరాబాద్‌, వెలుగు: జేఎన్టీయూ ​రెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లుపై వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి వేటు వేశ

Read More

జీవో 190ని వెంటనే అమలు చేయాలి..317 జీవో బాధిత టీచర్లు, ఉద్యోగులకు న్యాయం చేయాలి: కవిత 

హైదరాబాద్, వెలుగు: 317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్​ఎస్​) చీఫ్​ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

Read More

‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ విజయవంతం..పెండింగ్లో ఉన్న లక్షకు పైగా ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం

హైదరాబాద్​, వెలుగుఈ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన–-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవ

Read More

సమ్మక్క సాగర్కు ఎన్వోసీ ఇవ్వండి.. చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి

ఎన్వోసీ ఇస్తేనే సీడబ్ల్యూసీ నుంచి డీపీఆర్​కు ఆమోదం వస్తుందని వెల్లడి సర్వే కోసం నిధులు విడుదల చేశాం.. పరిహారం అడ్వాన్స్​గా ఇస్తామని హామీ బ్యారే

Read More

సీఐడీలో అత్యాధునిక కంప్యూటర్‌‌ ల్యాబ్‌ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్, వెలుగు: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. ప్రస్తుత పరిస

Read More

రంగారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులోఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్..వేధింపులతో వల్లే సూసైడ్ చేసుకున్నాడని భార్య ఆరోపణ

    ఫోర్జరీ చేసి రూ.33 లక్షలు మాయం చేశాడని ఆఫీసర్​ఫిర్యాదు     నలుగురు తెలంగాణ గ్రామీణ బ్యాంక్​ మేనేజర్లపైనా కేసు ఇ

Read More

సోషల్మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడ్తున్రు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆయన కొడుకు, మరికొందరిపై ఎస్పీకి   ఫిర్యాదు​ చేసిన కామారెడ్డి  మున్సిపల్  మాజీ చైర్​పర్సన్ కామా

Read More

మహిళా కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్, వెలుగు: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ను తిరస్కరించడంపై మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేసు విచారణ సందర్భంగా కోర్

Read More

నాగర్ కర్నూల్: 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బంది తొలగింపు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బందిని సేవల నుంచి తొలగిస్తున్నట్టు  కలెక్టర్

Read More

నారాయణపేట: పంద్రాగస్టు లోపు ఐడీఓసీ భవన నిర్మాణం పూర్తి కావాలి

    మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశం నారాయణపేట, వెలుగు :   ఆగస్టు 15 నాటికి నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)  నిర

Read More