తెలంగాణం

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ భద్రత..

ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం ( మే 10 ) బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు డిప్యూటీ సీఎం భట్

Read More

జ్యోతిష్యం:  హనుజ్జయంతి రోజు ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి.. పూజా విధానం వివరాలు ఇవే..! 

హనుమత్ జయంతి (2026లో మే 12)  వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని, కుజ దోషాలు తొలగిపోతాయి. మీ రాశిని బట్టి నిర్దిష్ట మంత్రాలను

Read More

కరీంనగర్ బంద్ పాక్షికం..యథావిథిగా దుకాణాలు, పెట్రోల్ బంకులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపస్ కార్యాలయంపై దాడి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేసిన ఘటనకు

Read More

కొండగట్టులో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం.. మూడు రోజులపాటు వైభవంగా పూజలు

కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం (మే10)  ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 న హనుమాన్ జయంతి కాగా మూడురోజుల పాటు జరిగే ఉత్

Read More

హైర్ – ఎ– ఫ్రెండ్ : సిటీ లైఫ్ ఎలా మారిపోయిందో.. స్నేహం కూడా ఇప్పుడు సర్వీస్?

మనదేశంలో ఒక కొత్త ట్రెండ్ నెమ్మదిగా పెరుగుతోంది. అదే “డబ్బులు ఇచ్చి స్నేహితులను అద్దెకు తీసుకోవడం” (హైర్​ – ఎ– ఫ్రెండ్).  

Read More

లేగదూడ కోసం తండ్రీకొడుకులు బలి ..బావిలో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి

ములుగు, వెంకటాపూర్, వెలుగు: బావిలో పడిన లేగదూడను కాపాడబోయి తండ్రీకొడుకులు మృతిచెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం

Read More

పోలీసుల అవతారమెత్తి యువకుల కిడ్నాప్.. ఫామ్ హౌస్లో బంధించి రూ.13 లక్షల వసూలు.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: పాత కేసును సెటిల్ చేస్తామంటూ పోలీసుల అవతారమెత్తి యువకులను కిడ్నాప్ చేయడమే కాకుండా ఫామ్ హౌస్​లో బంధించి భారీగా డబ్బులు వసూలు చేసి

Read More

జీవిత సత్యం:సరైన నిర్ణయం తీసుకోకపోతే ..ఏటిలో కలిపిన చింతపండులా..జీవితం మారుతుంది..! 

​తెల్లవారుజామునే తాతయ్య సంజీవయ్య తన మనవడు కౌశల్​ను వెంటబెట్టుకుని పొలానికి బయలుదేరాడు. పచ్చని పైర్లు, పక్షుల కిలకిలరావాల మధ్య నడుస్తుంటే కౌశల్‌&z

Read More

నీతికథ : అవసరార్థం అసత్యం పలుకవచ్చు.. ధర్మ సూక్ష్మం.. ధర్మశాస్త్రం చెప్పేది ఇదే..!

సత్యం పలకాలి అని భారతీయ ధర్మశాస్త్రం చెబుతోంది.అవసరార్థం అసత్యం పలకవచ్చని, అది ధర్మసూక్ష్మమని ధర్మశాస్త్రమే చెబుతోంది.  వారిజాక్షులందు వైవాహిక

Read More

వడదెబ్బతో ఇద్దరు రైతులు మృతి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

కోనరావుపేట,వెలుగు: వడదెబ్బతో ఓ మహిళా రైతు మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన కొలకాని భూదవ్వ(68), ముత్తయ్య దంపతులు స్థానికంగా వ్

Read More

జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మళ్లీ రోడ్డెక్కిన రైతులు

మార్కెట్లో మక్కలు కొనడం లేదని ధర్నా  జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

తెలంగాణ అభివృద్ధి మోదీతోనే : డాక్టర్ లక్ష్మణ్

కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది ‘ఎంఐఎం’ అజెండా: లక్ష్మణ్  హైదరాబాద్, వెలుగు: మోదీ అంటే.

Read More

మే 11న కొత్తూరు లో తై బజార్ వేలం : సర్పంచ్ గడిల సరిత గోవర్ధన్

ములుగు, వెలుగు: మండలంలోని కొత్తూరు గ్రామంలో సోమవారం ఎంపీవో కలీం ఆధ్వర్యంలో తై బజార్ వేలం జరుగుతుందని సర్పంచ్ గడిల సరితగోవర్ధన్ తెలిపారు. వేలం వేసేవారు

Read More