తెలంగాణం

మోహన్ నాయక్.. అవినీతిలో ఖల్ నాయక్ : ఆస్తుల చిట్టా చూస్తే మీకు కళ్లు తిరగటం ఖాయం..!

ఆర్ అండ్‌‌‌‌ బీ శాఖ ఇంజినీర్ ఇన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ (ఈఎన్సీ) జరుపుల మోహన్‌‌‌&zwnj

Read More

మెదక్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్.. సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన

ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహ

Read More

నారాయణగూడలో మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి..చికిత్స పొందుతున్న మరో ముగ్గురు

నారాయణగూడ, వెలుగు:  మామిడి పండ్లు తిన్న అనంతరం అస్వస్థతకు గురై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్​లోని నారాయణగూడ పోలీస్‌&zw

Read More

రేపు (జూన్ 11)  గవర్నర్‌‌ తో ఆదివాసీ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఐదో షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల రాజ్యాంగబద్ధ రక్షణల అమలు వంటి వివిధ సమస్యలపై అఖిల భారత

Read More

ఇబ్రహీంపట్నం: కాలుష్య రహితంగా ఫ్యూచర్‌‌ సిటీ నిర్మాణం

    మంత్రి శ్రీధర్‌‌బాబు ఇబ్రహీంపట్నం, వెలుగు: కాలుష్య రహిత నగర నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల

Read More

మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం.. మాట్లాడుకుందాం అని పిలిచి.. భార్యను కాల్చి చంపిన భర్త

హైదరాబాద్ మల్కాజ్ గిరి బుధవారం (జూన్ 10) తుపాకి చప్పుళ్లతో తెల్లవారింది. భార్యా భర్తల మధ్య గొడవ కాల్పుల వరకు వెళ్లింది. మాట్లాడుకుందాం అని పిలిచిన భర్

Read More

గండిపేట: వరుస చోరీలు..దొంగ అరెస్ట్...బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

గండిపేట, వెలుగు: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీ మొత్త

Read More

‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’తో హైటెక్‌‌ నిఘా..సికింద్రాబాద్‌‌ రైల్వే డివిజన్‌‌లో 500 సీసీటీవీలు

పద్మారావునగర్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ డివిజన్‌‌ పరిధిలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే రక్షణ దళం(ఆ

Read More

కోల్ గ్యాసిఫికేషన్‌‌పై సింగరేణి ఫోకస్...కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి ఏరియాల్లో అధ్యయనం

పర్యావరణానికి మేలంటున్న నిపుణులు     దేశవ్యాప్తంగా ప్రోత్సహకాలు అందిస్తున్న కేంద్రం గోదావరిఖని, వెలుగు: దేశంలో బొగ్గు వినియోగ

Read More

దిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు

అడ్డుకున్న పోడు రైతులు.. పలువురు అరెస్ట్​ కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల లొల్లి మళ్లీ షుర

Read More

గోదావరిఖని జీజీహెచ్‌‌ సూపరింటెండెంట్‌‌గా హిమబిందు సింగ్‌‌

డాక్టర్‌‌ దయాల్‌‌సింగ్‌‌కు మెడికల్‌‌ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ బాధ్యతలు     రామగుండం

Read More

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

జీడిమెట్ల, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌&z

Read More

అశ్వారావుపేట: తల్లి ప్రవర్తన నచ్చక కొడుకు సూసైడ్

అశ్వారావుపేట, వెలుగు: తల్లి ప్రవర్తన నచ్చక ఓ యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వారాపేట మండలంలోని దబ్బతోగు గ్ర

Read More