తెలంగాణం
మంటల్లో కాలి భర్త మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో భార్య..రెండు గంటల్లో రెండు ప్రాణాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోనే భార్య మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. పొలం దగ్
Read Moreజయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా
Read Moreజూన్ 20 నుంచి TG20 లీగ్.. 8 టీమ్స్.. 32 మ్యాచులు.. క్రికెట్లో తెలంగాణ దమ్ము చూపించేలా..
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TG20 లీగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్గా TG20 జరగనుం
Read Moreతెలంగాణలో పలుచోట్ల గాలివాన బీభత్సం.. పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి
తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం ( మే 23) సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన
Read Moreసిరిసిల్లలో వరుస చోరీలు..8మంది దొంగల ముఠాఅరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో వరుస చోరీల కేసులో పురోగతి సాదించారు పోలీసులు. సిరిసిల్లలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న 8మంది దొంగల ముఠ
Read Moreఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీల్లో మార్పు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మే 28వ తేదీకి తెలంగాణ ప్రభుత్వం మార్చడంతో.. మే 28న జరగాల్సిన ఎన్విరాన్మెంట్ స్టడీస్ పరీక్షను మే 29కి ఇంటర్ బోర్
Read Moreఐకేపీ సెంటర్ లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ధాన్యం.. రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
ఐకేపీ సెంటర్ లో అగ్ని ప్రమాదం..చూస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అగ్గి పాలయ్యింది. అది చూసి రైతన్న బోరు విలపించాడు. ధాన్యం
Read Moreబక్రీద్ సెలవు తేదీని మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. 27న కాదు మే 28న బక్రీద్ సెలవు
హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మే 28న బక్రీద్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు &lsqu
Read More40 డిగ్రీల ఎండలో తిరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? నరాల డాక్టర్ చెప్పింది ఇదే !
దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో 44–45 డిగ్రీలు దాటుతోంది ఉష్ణోగ్రత. ఉదయం 11 నుంచి 4 గంటల వరకు బయటకు రాకపోవటమ
Read Moreమే 27 వరకూ భగ్గుమనే ఎండలే కాదు.. సెగల పుట్టించే వడగాలులు కూడా..
హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 నుంచి మే 27 వరకు రాష్ట్రవ
Read Moreసూర్యపేటలో భగ్గుమన్న పాతకక్షలు..బీఆర్ఎస్ నేతను 3 ముక్కలుగా నరికి గోణె సంచిలో వేసి.!
సూర్యపేట జిల్లాలో ఘోరం జరిగింది.మే 22న అర్థరాత్రి యార్కారంలో ఒక్కసారిగా పాతకక్షలు భగ్గుమన్నాయి. దుండగులు అత్యంత దారుణంగా నడిరోడ్డుపై ఒకరిని కత్తులు, క
Read MoreTG POLYCET ఫలితాలు విడుదల.. ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయి
తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్లోని సాంకేతిక భవన్లో. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఇతర ఉన్నతాధికారు
Read Moreఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్... 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. శనివారం ( మే 23 ) వంశీ మోహన్ ను కోర
Read More












