తెలంగాణం

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్.. డ్రైవర్ పరారీ

కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధుర నగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (ఆగస్ట్ 30) ఉదయం కూలీలతో తిప్పాయపల్లెకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్

Read More

తెలంగాణలో ఆధార్ ఆపరేటర్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైనోళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి..

సీఎస్‌‌‌‌సీ ఈ–-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (సీఎస్​సీ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఆధార్

Read More

సెప్టెంబర్  రెండోవారంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. పోటీలో 8 నుంచి 10  సంఘాలు 

ఎన్నికల నిర్వహణ చర్యలు ముమ్మరం చేసిన కార్మిక శాఖ  బస్సు స్టేషన్లలో, డిపోల్లో కార్మిక సంఘాల పోటాపోటీ ప్రచారం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం

Read More

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

ఇంటింటికీ ఇంకుడుగుంత, ప్రతి పొలంలో ఫామ్​పాండ్ తప్పనిసరి  ఎల్కతుర్తి, వెలుగు: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ పిల

Read More

రైతుల భరోసాకు  సమగ్ర విత్తన చట్టం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాసిరకం విత్తనాలతో నష్టపోయే రైతులకు వచ్చే సీజన్​ నుంచి పరిహారం అందేలా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నా

Read More

పంట తీసుకొని పైసలు ఇయ్యట్లే... సీడ్ ఆర్గనైజర్ల చేతిలో చిక్కుకున్న ఖమ్మం జిల్లా మక్క రైతులు

ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో వేలాది మంది బాధితులు ఆరు నెలలుగా రూ.కోట్లలో పంట డబ్బులు పెండింగ్ డబ్బులు ఇప్పించాలని మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరు

Read More

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి రెండు గంటలు..

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ( ఆగస్టు 30 ) సెలవు కావడంతో ఆలయానికి పోటెత్తారు భక్తులు. దీంతో స్వామివారి ఉచిత దర

Read More

రూటు మార్చిన అవినీతి అధికారులు.. అక్రమ సంపాదన అంతా బంగారం రూపంలోనే.. ఎందుకంటే ?

అవినీతి అధికారులు తమ అక్రమ సంపాదనను దాచుకోవడానికి నగదు, భూముల కంటే బంగారం వైపు మొగ్గు చూపడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ, ఐటీ, ఈడీ లాంటి దర్

Read More

గతంలో ట్రైన్ ఎక్కితే ముక్కు మూసుకునే దుస్థితి.. ఇప్పుడు పరిస్థితి మార్చినం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: గతంలో రైళ్లు ఎక్కితే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రైల్వే

Read More

కౌశిక్ రెడ్డిని పిలుద్దాం..వివరణ అడగాలని ఎథిక్స్ కమిటీ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం

    ఇతర సభ్యుల తీరుపై కూడా చర్చ జరగాలన్న బీఆర్ఎస్ సభ్యులు     అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం హైదరాబాద్, వ

Read More

భద్రాచలం వద్ద ఇరిగేషన్‌‌ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో పుష్కర ఘాట్లు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద ఇరిగేషన్‌‌ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో మూడు దశల్లో పుష్కర ఘాట్ల పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రా

Read More

ఖమ్మంలో క్రీడా, పర్యాటక రంగాల అభివృద్ధికి చర్యలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో క్రీడా, పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేసి, జిల్లాకు కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా మౌలిక వసతులు కల్పించేందుకు ప్ర

Read More

క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట : వరంగల్‌‌ ఎంపీ డాక్టర్‌‌ కడియం కావ్య

గ్రేటర్​ వరంగల్/ కాశీబుగ్గ/ జనగామ అర్బన్/ పాల్వంచ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందని వరంగల్‌‌ ఎంపీ డాక్టర్‌&z

Read More