తెలంగాణం
వినాయక నిమజ్జనంలో విషాదం: చెరువులో దిగి ఆరుగురు విద్యార్థులు మృతి..
వినాయక నిమజ్జనం వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. గణనాధుడి నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ
Read MoreTGSRTC డిజిటల్ విప్లవం.. తెలంగాణలో ఎయిర్ పోర్ట్ స్థాయిలో 13 హైటెక్ బస్టాండ్లు..
డిజిటల్ విప్లవం దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులేస్తోంది... మారుతున్న కాలానికి అనుగుణంగా తన రూపురేఖలను సమూలంగా మార్చేస్తోంది TGSRTC. కేవలం ప్రయాణానికే పరి
Read Moreవైఎస్ వివేకా హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లను నాంపల్లి CBI కోర్టు
Read Moreతల్లి, అక్క, బావ కలిసి చంపేసి వరి పొలంలో పాతిపెట్టారు.. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన
తనుగుల: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో దారుణం వెలుగుచూసింది. వారం రోజుల క్రితం నమోదయిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసును పోలీసులు హత్యగా నిర
Read Moreదిల్సుఖ్నగర్ బహార్ బిర్యానీ కేఫ్ లో 50 కిలోల కుళ్లిన చికెన్.. వామ్మో..ఇన్నాళ్లు ఇది తిన్నామా..?
ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించిన వార్తలు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు ప
Read Moreఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ వ్యక్తికి 2 వేల ఎకరాలా.. శంషాబాద్లో మైంహోం భూములపై సీఎం రేవంత్ విస్మయం !
హైదరాబాద్: కేసీఆర్ హోమే మైహోం అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. మైహోంకు శంషాబాద్లో 2 వేల 463 ఎకరాలు ఉందని.. ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఓ
Read Moreసీజ్ చేసిన సత్యం రామలింగరాజు భూములు కేటీఆర్ కొట్టేశారు: సీఎం రేవంత్
తెలంగాణలో భూములకు సంబంధించి 22A అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. సీజ్ చేసిన సత్యం
Read Moreఅసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ భూదందా లిస్ట్ బయటపెట్టిన సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ భూ దందాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలను బయటపెట్టారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు
Read Moreకేసీఆర్ అండ్ ఫ్యామిలీ భూముల వివరాలు ఇవే..
తెలంగాణాలో భూముల అంశానికి సంబంధించి 22Aపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెం
Read Moreనిషేధిత జాబితాలో భూముల తొలగింపుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
22A భూములకు సంబంధించి బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించే అంశంపై క
Read Moreకేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కే
Read More22Aలో భూమిని పెట్టటానికి నిబంధనలు ఇవే : సీఎం రేవంత్
22A భూములకు సంబంధించి అసెంబ్లీలో అత్యంత కీలకమైన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏ భూమిని అయినా 22A నిషేధిత జాబితాలో పెట్టటానికి కొన్ని నిబంధనలు, విచ
Read Moreనిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినవే: సీఎం రేవంత్
తెలంగాణలో భూములకు సంబంధించి 22Aపై పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం ( సెప్టెంబర్ 16 ) అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యా
Read More












