తెలంగాణం
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కియా కారు, బైక్ ఢీ.. ముగ్గురు స్పాట్ డెడ్
గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కియా సెల్టోస్ కారు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గుర
Read Moreయాదాద్రి భువనగిరి జిల్లాలో నిలిచిపోయిన పల్నాడు ఎక్స్ప్రెస్... ప్రయాణికుల పడిగాపులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో పల్నాడు ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా సుమారు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంద
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం
Read Moreనిర్మల్ జిల్లా భైంసాలో విషాదం.. ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్కు గుండెపోటు.. ప్రాణం పోయింది !
నిర్మల్: ప్రాణాలు నిలిపే వైద్యులు కూడా గుండెపోటు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఒక పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన డాక్టర్
Read Moreసైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో... నాలుగు నెలల్లో రూ.64 లక్షల కల్తీ సరుకు సీజ్..
హైదరాబాద్ ఫుడ్ కల్తీపై ఫోకస్ పెట్టారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. స్వీట్స్ షాపులు, బేకరీలు, మాంసం దుకాణాలు.. దేనిని వదలకుండా నిత్యం తనిఖీలు
Read Moreతెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు ప్రమోషన్లు దక్కాయి. 1995, 1996 బ్యాచ్ ఐపీఎస్లకు పదోన్నతి పొందారు. ఆరుగురు ఐపీఎస్లు అడిషనల్ డీజీ నుంచ
Read Moreనిర్మల్ జిల్లాలో పెట్రోల్ కొరత... బండ్లు ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తున్నారు..!
అమెరికా, ఇరాన్ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో... అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోల్, గ్యాస్ కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో కూడ
Read Moreహైదరాబాద్ లో మూడేళ్ళ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి...
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి మృతి చెందాడు. బుధవారం ( ఏప్రిల్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయ
Read Moreసమ్మె వద్దు.. మాయా మాటలు నమ్మొద్దు : ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం విన్నపం
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంతో బుధవారం ( ఏప్రిల్ 22 ) నుంచి సమ్మెకు పిలుపున
Read MoreTG EAPCET 2026: రేపటి ( ఏప్రిల్ 23 ) నుంచి అందుబాటులో తెలంగాణ EAPCET హాల్ టికెట్లు..
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే TG EAPCET 2026 హాల్ టికెట్లు ఏప్రిల్ 23 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది ప్రభుత్వం.
Read Moreదివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జీ. సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి గీత అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొంతకాలంగ
Read Moreగాల్లోనే గుండె పోటు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్న ఏజ్లోనే చాలా మంది ప్రాణాలు
Read Moreగవర్నర్ నిర్ణయం తర్వాతే ఎమ్మెల్సీలపై నిర్ణయం..జూలై 22 కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. బుధవారం (ఏప్రిల్ 22) న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం కేసును
Read More













