
తెలంగాణం
ఫలించిన ఎర్లీ బర్డ్ స్కీం: ఒక్క నెలలోనే జీహెచ్ఎంసీకి రూ. 876 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు..
ప్రాపర్టీ ట్యాక్స్.. ఈ ట్యాక్స్ చెల్లించాలంటే జనం ఎంత భారంగా ఫీల్ అవుతారో.. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలంటే బల్దియాకు కూడా అంతే భారంగా మారుతోంది. అయ
Read Moreనష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చాం.. సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
మే 7నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నోటిసుపై స్పందించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
Read Moreకర్రెగుట్టపై జాతీయ జెండా ఎగురవేసిన భద్రతా బలగాలు
త్వరలోనే బేస్క్యాంపు ఏర్పాటుకు నిర్ణయం పాత టీమ్ రిటర్న్.. రంగంలోకి కొత్త బలగాలు రాయపూర్ను నేరుగా పర్యవేక్షించిన ఐబీ చీఫ్
Read Moreదేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఒకే చెప్పడం.. కాంగ్రెస్ పార్టీ విజయం
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్
Read Moreహైకోర్టు నోటీసుల ఎఫెక్ట్: హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ యాడ్స్ తొలగింపు..
బెట్టింగ్ యప్డ్ యాడ్స్ విషయంలో హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ యాడ్స్ పై హైకోర్టు నోటీసులు ఇచ్చిన క్రమంలో &nb
Read Moreవీసా రిజెక్ట్ అయిందని.. పురుగులు మందు తాగిన హెడ్ కానిస్టేబుల్ కొడుకు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజల్ లో దారుణం జరిగింది. వీసా రిజెక్ట్ అయిందని హెడ్ కానిస్టేబుల్ కొడుకు పురుగుల మందు తాగ
Read Moreవరంగల్ సభలో కేసీఆర్ నా పేరెత్తే ధైర్యం చేయలేదు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభకు ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వాలని చెప్పానన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక
Read Moreకేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి
ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు సీఎం రేవంత్. 16 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా 60 లక్షల జీతం తీసుకుని
Read Moreపదేళ్లు మాదే అధికారం.. ఫామ్హౌజ్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం: రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో పదేళ్లు తామే అధికా
Read Moreఅక్షయ తృతీయ: బాసరలో పోటెత్తిన భక్తులు.. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు
అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బుధవారం (ఏప్ర
Read Moreగ్రూప్ 1 పరీక్షలపై అప్పీళ్లను మళ్లీ విచారించాల్సిందే.. సింగిల్ బెంచ్కు హైకోర్టు ఆదేశం
గ్రూప్ 1 పరీక్షల పై దాఖలైన అప్పీల్ పిటిషన్లపై సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాద
Read Moreకొండంత విషాదం : భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. అప్పన్న దర్శనానికి వచ్చి చనిపోయారు..
సింహాచలం దుర్ఘటన మృతుల వివరాలు తరచి చూస్తే ఒక్కొక్కరిదీ ఒక్క విషాద గాథ. మంగళవారం (ఏప్రిల్ 29) తెల్లవారుజామున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసర
Read Moreటెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం.. ఎన్ని గంటలకు అంటే..
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇవాళ (బుధవారం ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంట
Read More