తెలంగాణం
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు.. కృష్ణగిరి ఈగల పెంట దగ్గర భారీ ట్రాఫిక్ జాం
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న కారులో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం (నవంబర్ 08) కృష్ణగిరి ఈగలపెంట దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు పూ
Read Moreమాగంటి గోపినాథ్ మృతిపై విచారణ చేయండి: రాయదుర్గం పీఎస్లో మాగంటి తల్లి, కుమారుడు ఫిర్యాదు
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాగంటి మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయ
Read Moreహైదరాబాద్లో మొదలైన వీధి కుక్కల తొలగింపు.. ఒకే రోజు 277 స్ట్రీట్ డాగ్స్ యానిమల్ కేర్ సెంటర్కు
హైదరాబాద్ లో వీధి కుక్కల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం (నవంబర్ 08) సిటీలోని పలు ఏరియాల్లో స్ట్రీట్ డాగ్స్ ను తరలించారు జీహెచ్ఎంసీ సిబ్బంది.
Read Moreఓట్ చోరీపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం: మీనాక్షి నటరాజన్
ఓట్ చోరీతో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ప్రధాని మోదీ , ఎన్నికల కమిషన్ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.. హర
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం.. రామోజీ ఫిల్మ్ సిటీలో AR రెహమాన్ ఈవెంట్ ఉండటంతో..
హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. గంటల తరబడి ఎదురు చూసినా వాహనాలు ముందుకు కదల
Read Moreకాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్కపని చేయలే.. మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: పదేళ్లలో బీఆర్ఎస్చేసిన అభివృద్ధి ఒక్కటి కనిపించలేదు.. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ది జరుగుతుంది.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్
Read Moreహైడ్రాపై 700 కేసులు, నాపై వ్యక్తిగతంగా 31 కేసులు: కమిషనర్ రంగనాథ్
ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను
Read Moreహైదరాబాద్ బేగంపేట్లో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వినియోగం కలకలం రేపింది. 2025 నవంబర్ 08వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారిలో అందరూ స్టూడెంట్సే కావడం ఆందోళనకు గురి
Read Moreజూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పక్కా గెలుస్తడు: జగ్గారెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస
Read Moreమరో 24 గంటలు!! రేపటితో (నవంబర్ 09) ముగియనున్న జూబ్లీహిల్స్ ప్రచారం.. ముక్కోణపు పోటీలో విజేత ఎవరో !
= అభివృద్ధి అస్త్రంతో బరిలో నిలిచిన కాంగ్రెస్ = సెంటిమెంట్ పై ఆధారపడ్డ బీఆర్ఎస్ = సైలెంట్ ఓటుపై కమలనాథుల నజర్ = ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ దూరం
Read Moreమాగంటి మృతిపై వివాదం.. సమగ్ర విచారణకు కేంద్ర మంత్రి బండి డిమాండ్.. ఫిర్యాదు వస్తే చేస్తమని చెప్పిన సీఎం రేవంత్
= దవాఖానలోతన కొడుకును కేటీఆర్ చూడనివ్వలేదన్న గోపీనాథ్ తల్లి మహానందకుమారి = కేటీఆర్ వచ్చే వరకు మృతి చెందాడన్న విషయం ప్రకటించలేదని వెల్లడి = తండ్రి చి
Read Moreదేశంలో మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. మూడు దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ.. మొదటి సెమీ హైస్పీడ్ రైలు
మూడు దక్షిణాది రాష్ట్రాలను కలిపే తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు ను ప్రధాని మోదీ శనివారం ( నవంబర్8) ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలన
Read Moreఊరంతా పండగే.. ఏ ఇంట్లో చూసినా నాటుకోడి పులుసే.. హన్మకొండ జిల్లాలో అరుదైన సంఘటన
హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2 వేల నాటుకోళ్లను వదిలేశారు
Read More












