తెలంగాణం
కొమురం భీం జిల్లాలో సైబర్ స్కామ్.. ఏఎస్ఐ పేరు చెప్పి మోసం..
సైబర్ స్కామ్, డిజిటల్ అరెస్టు లాంటి కొత్త రకం మోసాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. అమాయకులను చాలా సింపుల్ గా బోల్తా కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
Read Moreకరీంనగర్ కమిషనరేట్లో జీతాల స్కామ్.. చనిపోయిన పోలీసుల పేర్లతో మూడేళ్లుగా ఎంత నొక్కేశారో !
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జీతాల స్కామ్ కలకలం రేపింది. చనిపోయిన పోలీసుల పేర్లపైన కోట్లలో జీతాలు విత్ డ్రా చేసిన వైనం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారి
Read Moreవైఎస్ ను తలచుకొని బోరున ఏడ్చిన బొత్స...
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోరున ఏడ్చేశారు బొత్స. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు
ఏసీబీ అధికారులు రోజుకో రైడ్స్ జరిపినా.. అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. య
Read Moreరూ.లక్షకు 5 లక్షల ఆఫర్.. నల్గొండ జిల్లాలో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు!
కష్టపడకుండానే, ఏ పని చేయకుండానే సంపాదించాలనే ధోరణితో కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. కొందరు పెట్టుబడుల పేరుతో, ఆన్ లైన్ బెట్టింగ్
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం...
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఈగల్ టీం, పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో తరచూ డ్ర
Read Moreరిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయ్యుండీ ఇదేం పని సారూ.. బెట్టింగ్ కోసం రైళ్లలో దొంగతనాలా..?
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగతనాలకు పాల్పడటం కలకలం రేపింది. ఈజీ మనీ కోసం నడుస్తున్న ట్రెయిన్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని గురువ
Read Moreనిఖార్సైన జీవన్ రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ అవమానిస్తోంది: కేటీఆర్
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. గురువారం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద
Read Moreప్రజాభిప్రాయం మేరకే బీఆర్ఎస్ పార్టీలోకి : జీవన్ రెడ్డి
కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు గుర
Read Moreవడ్ల కొనుగోలుకు మరో 60 రోజులు గడువు ఇవ్వండి... కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ..
వరి కొనుగోలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రబి 2024-25కు 5 లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ పెట్టాల
Read Moreగుడ్ న్యూస్: ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్లో పర్మినెంట్ RC లు..
తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ సేవలు ఆన్ లైన్ ద్వారా అందించాలనే సంకల్పంతో ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఆన్ ల
Read Moreపండగ పూట ఎంత పనైంది.. మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుర్గమ్మ పండుగ చేసేందుకు చుట్టాలందరినీ పిలిచిన వ్యక్తి.. ఘనంగా వేడుక నిర్వహించాడు. అందరికీ చికెన్, మటన్ తో భ
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టులో రూ. 18 కోట్ల విలువైన రోలెక్స్ వాచ్లు స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు CISF పోలీసులు. గురువారం ( ఏప్రిల్ 9 ) హైదరాబాద్ నుండి ముంబైలో షో కో
Read More












