తెలంగాణం
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో హుండీ చోరీ
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ
Read Moreధరణి పోయి భూభారతి వచ్చినా.. 5 లక్షలకు పైగానే సర్వే నెంబర్లు పెండింగ్
ధరణి పోయి భూభారతి వచ్చింది.. కానీ రైతుల భూసమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదు. ఇందుకు రెవెన్యూ అధికారుల పనితీరే కారణమని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం
Read Moreహైదరాబాద్ పబ్లిక్కు ట్రాఫిక్ అలర్ట్.. KBR పార్క్ చుట్టూ వన్-వే ఇలా.. ఏడాదిన్నర ఇలా వెళ్లాల్సిందే !
హైదరాబాద్ సిటీలో అతిపెద్ద జంక్షన్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలులోకి రానుంది. ‘హెచ్ -సిటీ’ ప్రాజెక్ట్
Read Moreట్రంప్ టవర్స్ లో పెంట్ హౌస్ రూ.62 కోట్లా..! బంగారంతో కడతారా ఏంటి..!
హైదరాబాద్లో ‘ట్రంప్ టవర్స్’ పేరిట సౌత్ ఇండియాలోనే అతి ఎత్తయిన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించనున్నారు. అమెరికా అధ్యక్షు
Read Moreఅమ్మ లేదని.. అమ్మేశారు.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఘటన
కవల శిశువుల దత్తత వ్యవహారంలో పలువురిపై కేసు ఆలస్యంగా వెలుగులోకి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఘటన రాయికల్, వెలుగు: కవల శిశువుల దత్తత వ్య
Read Moreహనుమకొండ జిల్లా పరకాలలో సీఎం పర్యటనను సక్సెస్ చెయ్యాలి
పరకాల/ గ్రేటర్వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : హనుమకొండ జిల్లా పరకాలలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో ప
Read Moreయూరప్లో రోడ్డు ప్రమాదం.. జగిత్యాల యువకుడు మృతి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతానికి చెందిన మహమ్మద్ జవ్వాద్(27) యూరప్లోని మాల్టా దేశంలో జరిగ
Read Moreఖమ్మం:ఎరువుల యాప్లో సాంకేతిక చిక్కులు..కొత్త ఎఫ్ఎఫ్ఎస్యాప్తో ఓటీపీ, సర్వర్ సమస్యలు
మిశ్రమ ఎరువులు, అటవీ భూములు కనిపించక రైతుల అవస్థలు పది జిల్లాల్లో అమలు.., త్వరలో రాష్ట్రమంతా.. &nb
Read Moreబ్రిటన్ రాజ్యసభ సభ్యుడికి ఘన స్వాగతం
కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటన్ ఎగువ సభ(హౌజ్ అఫ్ లార్డ్స్) సభ్యుడిగా గత ఏడాది డిసెంబర్ల
Read Moreహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం.. 17 మంది స్టూడెంట్స్కు పాజిటివ్
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU)లో గంజాయి కలకలం రేగింది. ఈగల్ టీం దాడుల్లో 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్గా తేలింది. గంజాయి
Read Moreపేషెంట్ పుస్తెల తాడు మాయం.. గోదావరిఖని జీజీహెచ్లో ఘటన
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మెడలోని సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడు మాయమైంది.
Read Moreస్థలముంది, భవనాలున్నాయ్.. కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ భూముల్లో అరకొర వసతులే !
కొత్తగూడెం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ భూముల్లో ఇతర శాఖల కార్యాలయాలు సరిపోను తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు 18 ఎకరాల స్థలాన్ని
Read Moreబతికుండగానే చంపేశారు ! మృతుడిగా నమోదు చేసి పింఛన్ ఆపేసిన అధికారులు
అధికారులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుడి డిమాండ్ శంకరపట్నం, వెలుగు: సాధారణంగా లబ్ధిదారు మృతిచెందిన తర్వాత ఒకటి, రెండు నెలలకు ఆసరా పింఛన్ నిల
Read More












