తెలంగాణం
కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు..గచ్చిబౌలి మెడికవర్ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. శుక్రవారం( మే15) సాయంత్రం ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన గచ్చ
Read Moreయాదాద్రి భువనగిరిలో డ్రగ్స్ కలకలం.. కాలేజీలో బ్రౌన్ షుగర్ అమ్మేందుకు యత్నం.. ఇద్దరు అరెస్ట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. భువనగిరి పట్టణంలోని ఓ జూనియర్ కాలేజీలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అర
Read Moreనాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. జైపూర్ ఎక్స్ప్రెస్ బోగిలో చెలరేగిన మంటలు
హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్ లో శుక్రవారం (మే15) సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ లో ఆగివున్న హైదరాబాద్ - జైపూర్ స్పెషల్ ట్రైన్
Read MoreNEET పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి ఇతనే..NTAతో పనిచేసిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి అరెస్ట్
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణిని సీబీఐ అరెస్
Read Moreపోక్సో కేసులో.. కానిస్టేబుల్ కు 30 ఏళ్ల జైలు శిక్ష
హైదరాబాద్ : బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో సంచలన తీర్పు చెప్పింది పోక్సో స్పెషల్ కోర్టు. ఈ కేసులో దోషిగా తేలిన కానిస్టేబుల్
Read Moreపోక్సో కేసులో బండి సంజయ్ ఫొటోలు, వీడియోల వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టు ఆదేశం
హైదరాబాద్ : తన కొడుకు బండి భగీరథ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు వాడొద్దని సిటీ సివిల్ కోర్డు ఆదేశాలు జారీ చేసింది. బండి
Read Moreఏపీ: పుట్టపర్తిలో రూ.16వేలకోట్లతో.. AMCA ఫైటర్ జెట్ ఇన్ ఫ్రాస్టక్ఛర్ ప్రాజెక్టు
ఏపీలోని పుట్టపర్తిలోAMCA ఫైటర్ జెట్ల ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. రూ.16వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టి
Read Moreజూన్ 8న చేప ప్రసాదం ..నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లపై మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ సమీక్ష
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సుమారు 60 వేల మంది చేప ప్రసాదం తీసుకునే అవకాశం ఉంది. దేశ
Read Moreవరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులు స్పీడప్ చేయాలి : కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశిం
Read Moreపొద్దుతిరుగుడు కొనాలని రైతుల రాస్తారోకో
ఇల్లంతకుంట, వెలుగు: పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కేశన్నపల్లి పత్తికుంట పల్లె
Read Moreకల్లు తాగే సమయంలో ‘నా భార్యతో ఎందుకు మాట్లాడుతున్నావ్ ?’ అంటూ వేట కొడవలితో దాడి
ఎల్కతుర్తి, వెలుగు: కల్లు తాగేందుకు వచ్చిన ఓ యువకుడు వేట కొడవలితో దాడి చేసి గీత కార్మికుడిని హత్య చేశాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గురువారం
Read Moreఈసారి ఫుల్లుగా మక్కల దిగుబడి: రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
నిల్వ చేసేందుకు గిడ్డంగులకు అనుమతులు ఇచ్చాం హమాలీ, లారీల కొరతను అధిగమిస్తాం రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కూసుమంచి, వెలుగు: రాష్ట్రం
Read Moreధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
లారీ కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టిస్తే బ్లాక్ లిస్ట్లో పెడుతాం చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ
Read More












