
తెలంగాణం
రూ.147.92కోట్లతో మున్సిపల్ బడ్జెట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ను రూ.147.92కోట్లతో 2023–24 ఆర్థిక సంవత్సరానికి కౌన్సిల్ఆమోదించింది. చైర్ పర్సన్ కె.
Read Moreఒక్కొక్కరికీ లక్ష రూపాయలు.. మహా ధర్నా డిమాండ్లు ఇవే..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీలపై బీజేపీ మహా ధర్నా చేపట్టింది. మార్చి 25వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి ఉద్యమ
Read Moreచచ్చేలా కొట్టి.. యాక్సిడెంట్ అని డ్రామా.. చివరికి
కన్న కొడుకును తల్లిదండ్రులే చావగొట్టిన సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాంనూరులో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొదురుపాక మహేష్ (35)ను అతన
Read MoreTSPSC : బండికి ఇంటికి మరోసారి సిట్.. మహా ధర్నా సమయంలోనే..
టీఎస్ పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీలతో నష్టపోయిన 30 లక్షల మంది స్టూడెంట్స్ కు అండగా.. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నాకు వెళ్లబోతున్న సమయంల
Read Moreకారం పొడి, కర్రలతో దాడి..ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం
కామారెడ్డి జిల్లా ఓ భూతగాదా ఉద్రిక్తతకు దారి తీసింది. లింగాయిపల్లి గ్రామంలో భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భూవివాదంలో
Read Moreరిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ పేరుతో ఫ్రాడ్
ఫేక్ వెబ్ పేజ్ క్రియేట్ చేసి మోసం చేస్తున్న ఢిల్లీ గ్యాంగ్ లోన్ల ఇప్పిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు &n
Read Moreతెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా
హైదరాబాద్, వెలుగు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 31న ఆయన సంగారెడ్డికి రానున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన పార్టీ జ
Read Moreనేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నేటి బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్న కోర్టు ధర్నా చౌక్లో కాకపోతే ప్రజలు ఎక
Read Moreగ్రూప్–1 పేపర్.. న్యూజిలాండ్కు
గ్రూప్–1 పేపర్.. న్యూజిలాండ్కు అక్కడుంటున్న తన బావ ప్రశాంత్కు షేర్ చేసిన ర
Read Moreరామగుండం ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి షురూ
రామగుండం ఎన్టీపీసీ కొత్త ప్లాంట్లో కరెంటు ఉత్పత్తి షురూ 800 మెగావాట్ల ఫస్ట్ యూనిట్&
Read Moreనిరంతరం ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్ : ఇంద్రకరణ్ రెడ్డి
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో జరిగిన బీఆర
Read MoreTSPSC : నవాబ్ పేటలో సిట్ సోదాలు
TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నవాబ్ పేటలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు
Read Moreగురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
హనుమకొండ జిల్లా : ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని భ
Read More