తెలంగాణం
వరంగల్ లో అయ్యప్ప దీక్షాపరులకు ముస్లిం సోదరుల భిక్ష ఏర్పాటు
గ్రేటర్ వరంగల్, వెలుగు : హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ అనడమే కాదు, చేతల్లో చూపించారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ అన్నారు. మహ్మద్ అయూబ్ ఆధ్వర్
Read Moreసింగరేణిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్
నస్పూర్, వెలుగు: సింగరేణిలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ
Read Moreసర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
టేకులపల్లి, వెలుగు : సర్పంచ్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. టేకులపల్లి మండ
Read More'షైన్' స్కాలర్షిప్ టెస్ట్కు అనూహ్య స్పందన : చైర్మన్ మూగుల కుమార్ యాదవ్
హనుమకొండ సిటీ, వెలుగు : షైన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్ షిప్ టెస్ట్కు అనూహ్య స్పందన లభించిందని ఆ కాలేజీ చైర్మన్ మూగుల కుమార్ యాదవ్ త
Read Moreహన్మకొండ లోని ఇన్ స్పైర్ కాలేజ్లో స్కాలర్షిప్, అడ్మిషన్ టెస్ట్
కాశీబుగ్గ, వెలుగు : హన్మకొండ సిటీలోని ఎర్రట్టు, భీమారంలోని ఐశాట్ ఇన్స్స్పైర్ జూనియర్ కాలేజీలో స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్–2026ను ఆదివారం
Read Moreసింగరేణి డేను జీతంతో కూడిన సెలవుగా ప్రకటించాలె : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23న పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించ
Read Moreనాగార్జున సాగర్ లో ప్రముఖుల సందడి
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ లో రెండు రోజులుగా ప్రముఖుల సందడి నెలకొంది. నాగార్జునసాగర్ ఆంధ్ర ప్రాంతంలోని ఏపీఆర్ జేసీలో శని, ఆదివారాల్లో కళాశాల స్వర్
Read Moreగ్రామాలను అభివృద్ధి చేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నవీపేట్, వెలుగు: గ్రామాలను అభివృద్ధి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వసలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నార
Read Moreఆర్మూర్ మండలంలో ఆసక్తికర పంచాయతీ ఎన్నికల పోరు..
ఆర్మూర్, వెలుగు : ఈనెల 17న జరిగే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆర్మూర్ మండలంలో చిత్రంగా ఉన్నాయి. మండలంలో 14 గ్రామ పంచాయతీలు ఉండగా, సు
Read Moreమంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని మంచిర్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్
Read Moreమెస్సీ పర్యటనలో సింగరేణి నిధులు దుర్వినియోగం : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మంచిర్యాల, వెలుగు: దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు : హనుమకొండ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. హనుమకొండ జిల్లాలోని
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు : భూపాలపల్లి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే..
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. భూపాలపల్లి జిల్లాలోన
Read More












