
తెలంగాణం
పెద్దపల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా : గడ్డం వివేక్ వెంకటస్వామి
కాకా స్పూర్తితో ప్రజలకు సేవ చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగునా ఘన స్వాగతం పెద్దపల్లి/ సుల్తానాబాద్, గోదావరిఖని వెలుగు: పెద్దపల్ల
Read Moreసిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించిన కర్నాటక బృందం
సిద్దిపేట టౌన్, వెలుగు: కర్నాటక స్టేట్ లోని రామ్ దుర్గ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు శనివారం సిద్దిపేటలో పర్యటించారు. పట్టణంలో ఉన్న స్వచ్ఛ బడితో పాటు, ర
Read Moreకేటీపీఎస్ మరో ప్లాంట్ కోసం ఉద్యమించాలి : ఇంజినీర్ల సంఘాల నాయకులు
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కు అనుబంధంగా మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఐక్య కార్మిక, ఇ
Read Moreసంక్షేమ పథకాలు అందేదాక కొట్లాడుతా : రఘునందన్ రావు
ఎంపీ రఘునందన్ రావు శివ్వంపేట, వెలుగు: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతానని ఎంపీ రఘునందన్రావుఅన్నా
Read Moreమిర్యాలగూడ మున్సిపాలిటీలో చెత్త సేకరించిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ తీరును ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. కార్మికులు, ప్రజల సమస్య
Read Moreబీబీపేట్ లో చిరుత పిల్ల సంచారం
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలం బీబీపేట గ్రామంలో ఓ ఇంటి పరిసరాలలో శనివారం చిరుత పిల్ల సంచరించింది. మధ్యాహ్నం సమయంలో అక్కడే కొ
Read Moreకేసుల్లో రాజీ పడితే సమయం, డబ్బు ఆదా : పి.లక్ష్మీశారద
సూర్యాపేట, వెలుగు: నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లోనూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి డబ్బు, సమయాన్ని వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి &nb
Read Moreఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. అకాడమీలో 254 మంది ఫ్లైయింగ్, గ్రౌం
Read Moreఎమ్మెల్యే దానం వర్సెస్ విజయారెడ్డి..కాంగ్రెస్ మీటింగ్లో విభేదాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ కాంగ్రెస్లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. బంజారాహిల్స్ లేక్ వ్యూలో శనివారం నియోజకవర్గ ముఖ్య
Read Moreగిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం
డీఏజేజీయూఏ స్కీమ్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న క
Read Moreమావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్
కాశీబుగ్గ, వెలుగు: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం వరంగల్లోని ఓంకార్ భవన్ లో
Read Moreనీట్ ఫలితాల్లో గురుకుల స్టూడెంట్స్ సత్తా .. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి అడ్లూరి అభినందనలు
హైదరాబాద్, వెలుగు: నీట్ యుజీ ఫలితాల్లో గురుకుల స్టూడెంట్స్ సత్తా చాటారు. ఈ ఏడాది ఎస్టీ గురుకులాల నుంచి మొత్తం 538 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్
Read Moreలోక్ అదాలత్లో 12,652 కేసులు పరిష్కారం
వెలుగు, నెట్వర్క్: జాతీయ లోక్అదాలత్కు భారీ స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో ఏకంగా 12,652 కేసులు పరిష్కా
Read More