తెలంగాణం
రేవంత్ది దండుపాళ్యం ముఠా : హరీశ్ రావు
సింగరేణి టెండర్లపై సీఎం, భట్టి, వెంకట్ రెడ్డి మధ్య పంచాయితీ: హరీశ్ రావు దేశంలో కాంట్రాక్ట్ సైట్ విజిట్
Read Moreభార్య, బిడ్డపై కత్తితో దాడి.. భార్య మృతి, కూతురి పరిస్థితి విషమం
భయంతో గొంతు కోసుకున్న భర్త సిద్దిపేట పట్టణంలో దారుణం సిద్దిపేట రూరల్, వెలుగు : అనుమానంతో ఓ వ్యక్తి భార్య, బిడ్డపై కత్తితో దాడి చేసిన అనంతరం
Read Moreరైల్వేల భద్రతపై ఎస్సీఆర్ జీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రైల్వే కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై తీసుకోవాల్సిన చర్యలపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహ
Read Moreటీచర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యస
Read Moreఉపాధి కోసం ఉద్యమిద్దాం: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపు పేదలకు అన్నం పెట్టే పథకానికి తూట్లు పొడుస్తున్నరు రాష్ట
Read Moreథర్డ్ డిస్కం ఏర్పాటుకు అనేక సవాళ్లు!
అప్పులు, కనెక్షన్లు, ఉద్యోగుల బదిలీలు తప్పనిసరి ఉచిత కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకే 5.22 లక్షల డీటీఆర్లపై మీటర్ల ఏర్పాటుకు కసరత్తు
Read Moreఆదేశాలిచ్చినా అమలు చేయరా? : హైకోర్టు
ముగ్గురు ఐఏఎస్లకు హైకోర్టు నోటీసులు ఇలాగైతే భూసేకరణ ప్రక్రియ ఆపేస్తామని హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రా
Read Moreసీనియర్ ఫొటో జర్నలిస్టు విద్యాసాగర్ హఠాన్మరణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం.విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యుల
Read Moreస్టెమ్ సెల్ ల్యాబ్తో.. తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం
నిమ్స్లో రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి దామోదర హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ హాస్పిటల్స్లో స్టెమ్ సెల్(మూల కణాలు)
Read Moreకామారెడ్డిలో కలిసి రాని రిజర్వేషన్లు
పరేషాన్లో ఆశావహులు ముందస్తుగా ఖర్చు చేసిన నేతలకు నిరాశే కామారెడ్డి, వెలుగు : బల్దియాలో అడుగు పెట్టి
Read Moreసనత్నగర్ టిమ్స్లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్.. గాంధీ హాస్పిటల్ నుంచి మార్చాలని ప్రభుత్వ నిర్ణయం
నిమ్స్ నుంచి జీవన్దాన్ ఆఫీస్ కూడా టిమ్స్కు తరలింపు
Read Moreఉపాధి కి రూ.9 లక్షల కోట్లు.. ఎంపీ రఘునందన్రావు వెల్లడి
సిద్దిపేట, వెలుగు : పదేండ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ. 3.60 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. మోదీ ప్రధాని అయిన తర్వాత పదేండ్లలో రూ
Read Moreకొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్.. ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: భదాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచలను విలీనం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ఉ
Read More












