తెలంగాణం
పన్ను వసూళ్లలో జాప్యంపై సీడీఎంఏ సీరియస్
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు మందగించడంపై పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమం లో హైదరాబాద్ హెడ్
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి సీరియస్
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి పట్టణ శివారులో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.
Read Moreపశ్చిమాసియాపై చర్చకు కేంద్రం ఒప్పుకోవట్లే..విదేశాంగ శాఖ అమెరికాకు లొంగిపోయింది: ఎంపీ మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించకుండా పార్లమెంట్కు బీజేపీ తాళం వేసిందని, మన విదేశాంగ శాఖ డొనాల్డ్&
Read Moreఏటీఎం కార్డు మార్చేసి దోపిడీ.. రైతు నుంచి రూ. 1.15 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
ఘట్కేసర్ వెలుగు: ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ నమ్మబలికి ఓ రైతును ఇద్దరు దారుణంగా మోసగించారు. మేడ్చల్ జిల్లా అంకుశాపూర్కుచెందిన రైతు బీరెడ్డి రవీందర్
Read Moreపేదలకు భూములు లేవంటరు..జర్నలిస్టుల కేమో ఇస్తమంటరు :బండి సంజయ్
సీఎం రేవంత్ మాటలు వింతగా ఉన్నాయన్న బండి సంజయ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలకు, దళితులకు, గిరిజనులకు పంచేందుకు భూమి కూడ
Read More‘బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్’ సిస్టమ్ షురూ
నకిలీ మెడిసిన్ల కట్టడికి డీసీఏ చర్యలు హైదరాబాద్, వెలుగు: నకిలీ, నాణ్యత లేని మెడిసిన్ల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర
Read Moreమంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
కోటపల్లి, వెలుగు: మంత్రి వివేక్ సమక్షంలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్పల్లి సర్పంచ్ అట్టెల ప్రభాకర్, ఉప సర్పంచ్ మారిశెట్టి రాజేశ్, వార్డు సభ
Read Moreగ్రామాల్లోనూ మెరుగైన వైద్యం అందాలి : మధుసూదన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి హైతాబాద్లో బుగ్గ రెడ్డి క్లినిక్ ప్రారంభం షాద్నగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల
Read Moreనల్గొండలో కారు బీభత్సం
నల్గొండ, వెలుగు: నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్&
Read Moreమావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం
ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని వెల్లడి వరంగల్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్ట్నేతలు జనం బాట కార్యక్రమాన్ని మొదలుపెట
Read Moreసైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్
పంజాగుట్ట, వెలుగు: సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రాంతం కంటే ప్రతిభకే ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ డిమాండ్
Read Moreయాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్కు పదేళ్ల జైలు
భద్రాచలం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్ చేయడంతో ఇద్దరు మృతిచెందిన కేసులో అంబులెన్స్ డ్రైవర్
Read Moreస్త్రీనిధిలో నిబంధనలకు పాతర!
మేనేజింగ్ డైరెక్టర్గా 14 ఏండ్ల నుంచి ఒకే వ్యక్తి రిటైరైనా పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్న విద్
Read More












