తెలంగాణం

స్టాక్‌ మార్కెట్‌ పేరుతో  రూ.1.19 కోట్లు టోకరా

ఉట్నూర్​లో ఇద్దరు అరెస్ట్ గుడిహత్నూర్‌(ఉట్నూర్‌), వెలుగు: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మ

Read More

టీజీసెట్ ఫలితాలు రిలీజ్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీసెట్ (

Read More

వెలుగు ఓపెన్ పేజీ : ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్ర!

దేశంలో  నియోజకవర్గాల  పునర్విభజన  వివాదాస్పదమవుతోంది.  ఎందుకు?  ఉత్తర  దక్షిణాది రాష్ట్రాల మధ్య ఒక అసమంజసమైన, అన్యాయమైన

Read More

వెలుగు ఓపెన్ పేజీ : సాదాబైనామాతో రైతుల కష్టాలు తీరేనా.?

తెలంగాణ  ప్రభుత్వం మార్చి 18న  జీవో ఎంఎస్ నెంబర్ 76, 77ను  తీసుకురావడంతో సాదాబైనామా  ద్వారా  భూముల కొనుగోలు చేసిన  రైతుల

Read More

వాహనదారులకు బిగ్ అలర్ట్: ఏప్రిల్ 10 నుంచి.. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు బంద్

టోల్​ ట్యాక్స్​కు  ఫాస్టాగ్ మాత్రమే న్యూఢిల్లీ: హైవేలపై ఉండే టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను ఈనెల10 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర రోడ్డ

Read More

స్టూడెంట్ల కులాల డేటా అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలి : నవీన్ నికోలస్

డీఈవోలకు నవీన్ నికోలస్ ఆర్డర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్ల కులా ల వారీ వివరాలను సేకరించాలని స్క

Read More

మే 2 నుంచి తెలుగు వర్సిటీలో.. సినీ నటన, లలిత కళల్లో సమ్మర్ క్లాసులు

    సినీ నటన, లలిత కళల్లో 30 రోజుల స్పెషల్ ట్రైనింగ్  హైదరాబాద్, వెలుగు: వెండితెరపై మెరవాలని ఆశపడే యువతకు, కళలపై ఆసక్తి ఉన్న వి

Read More

కుల పత్రాల్లేక సంచార జాతులకు అన్యాయం :  డాక్టర్ తిప్పిరిశెట్టి శ్రీనివాస్

కేంద్రం నిధులు వృథా అవుతున్నయి సంచార జాతుల సంఘం ఆవేదన ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంచార జాతి ప్రజలకు డీఎన్టీ కుల ధ్రువీకరణ పత్రాలు లేకప

Read More

రూల్స్ పాటించకపోతే సీట్లలో కోత!..ఏప్రిల్ 10 నుంచి కాలేజీల్లో తనిఖీలు

      సర్కారు నిబంధనలు పాటించకపోతే సీట్లలో కోత విధించే చాన్స్   ​​​​​​    ఈ సారి మైనర్, హానర్స్ ల్యాబ్​లప

Read More

పరిగిలో భూసేకరణ సెగ.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి రైతుల హెచ్చరిక

పరిగి, వెలుగు:  వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ ఉద్రిక్తత

Read More

ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్ఐ.. రూ.2 లక్షలు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 

రాజేంద్రనగర్​, వెలుగు: డబ్బులు ఇస్తే త్వరగా చార్జ్​షీట్​ ఫైల్​ చేస్తామని, లేదంటే కుటుంసభ్యులను కూడా ఇరికిస్తామని బెదిరించి లంచం డిమాండ్​ చేసిన కేసులో

Read More

వేయి స్తంభాల గుడికి కొత్త మెరుగులు.. అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి రూ.14.44 కోట్లు

గార్డెనింగ్‍, లైటింగ్‍, కోనేరు సుందరీకరణకు చర్యలు ఇప్పటికే రూ.17 కోట్లతో కల్యాణ మండపం పునర్నిర్మాణం ఆలయ విస్తరణకు రెండెకరాల భూసేకరణకు శ

Read More

తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలి..జిల్లా రైతు సంఘం డిమాండ్

తాండూరు, వెలుగు: తాండూరు కందులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని జిల్లా రైతు సంఘం నాయకుల

Read More