తెలంగాణం

మంగల్ పల్లిలోని రాఘవేంద్ర హోటల్ లో బటర్ మిల్క్లో ఈగలు...నలుగురు కస్టమర్లకు అస్వస్థత

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ మంగల్​పల్లిలోని రాఘవేంద్ర హోటల్​లో కలుషిత బటర్ మిల్క్ తాగి నలుగురు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు

Read More

మక్కల కొనుగోళ్లలో కొర్రీలు..ఎకరాకు 26.50 క్వింటాళ్ల సేకరణ

వాస్తవ దిగుబడి 35 క్వింటాళ్ల పైనే మిగిలిన మక్కలు ప్రైవేట్​లో అమ్మకం క్వింటాల్​కు రూ.650 దాక లాస్ సీలింగ్​ ఎత్తేయాలని రైతుల డిమాండ్​ మంచి

Read More

పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల తర్వాత.. ఇక కరెంట్ వంతు.. త్వరలో కరెంట్ బిల్లుల మోత!

న్యూఢిల్లీ:   ఇప్పటికే   పెట్రోల్, డీజిల్, సీఎన్‌‌‌‌జీ ధరలు పెరగడంతో ఇబ్బందిపడుతున్న  వినియోగదారులకు త్వరలో కరెంట్

Read More

రాజధాని ఎక్స్‌‌ప్రెస్‌‌ లో అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్​లోని రత్లాం జిల్లాలో ఘటన భోపాల్(రత్లాం): మధ్యప్రదేశ్‌‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం– హజ్రత్ నిజాముద్దీన్ రాజధా

Read More

కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం...బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులకు గాయాలు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లోని కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వైపు నలుగురు యువకుల

Read More

మంచిర్యాల జిల్లాలోని ఇంకో రెండు సీహెచ్సీలు

భీమిని, వేమనపల్లి పీహెచ్​సీలు అప్​గ్రేడేషన్​ ఫీజిబులిటీ రిపోర్టు పంపిన అధికారులు  రెండు చోట్ల కొత్తగా డయాలసిస్​ సెంటర్లు మారుమూల మండలాల్

Read More

కూతురిని బావిలోకి తోసి చంపిన తండ్రి!..కర్నాటకలో ఘటన

బెంగళూరు: కర్నాటకలోని తుమకూరు జిల్లాలో నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయిని సొంత తండ్రే హత్య చేసి ఉంటాడని అనుమానాస్పద కేసు నమోదైంది

Read More

ప్రెసిడెన్షియల్ ఆర్డర్కే పాతర!..రద్దయిన రూల్స్తో బదిలీ జీవో ఇవ్వడంతో తీవ్ర గందరగోళం

2018లోనే ‘పబ్లిక్ ఇంట్రెస్ట్’ నిబంధన ఎత్తేసిన సర్కార్ లోకల్ కేడర్ మార్చడానికి వీల్లేకున్నా ‘స్పౌజ్’ బదిలీలకు సై స్పౌజ్ కోటా

Read More

ఇరుకు గల్లీల్లో వేలాది బండ్లు...ఉప్పల్ లో మొదలైన ట్రాఫిక్ నరకం

    ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా డైవర్షన్ ఎఫెక్ట్-  ఉప్పల్, వెలుగు: ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణ పనుల కోసం ఆదివారం ను

Read More

తాండూరు పోలీసుల ఘోర నిర్లక్ష్యం!

    స్టేషన్​లోనే హత్య కేసు నిందితురాలి ఆత్మహత్యాయత్నం     పరిస్థితి విషమం.. రహస్యంగా హైదరాబాద్​కు తరలింపు   

Read More

ఎప్‌‌‌‌సెట్‌‌‌‌ లో 5,053 మందికే సగానికి పైగా మార్కులు!

అగ్రికల్చర్​లో 2,879 మందికి 80 పైగా మార్కులు ఇంజినీరింగ్‌‌‌‌లో 80 ప్లస్ వచ్చినోళ్లు 2,174 మందే.. టాప్ 100లో పాత విద్యార్థుల

Read More

నీట్ పేపర్- లీక్పై మౌనం ఎందుకు?..ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

ఢిల్లీ: నీట్- యూజీ–2026 అవకతవకలు, పేపర్ లీక్ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహ

Read More