తెలంగాణం

చింతపల్లి మండలంలో భూమి గెట్టు విషయంలో దాడి.. వ్యక్తి మృతి

    నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘటన దేవరకొండ (చింతపల్లి), వెలుగు  : భూమి గెట్టు విషయంలో రెండు వర్గాలు కొట్టుకోగా ఓ వ్యక్తి

Read More

నాణ్యమైన వరి రకాలనే ప్రోత్సహించాలి..కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండున్న ఎగుమతి అనుకూల వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ

Read More

భక్తులు మెచ్చేలా రాజన్న ఆలయ నిర్మాణం : ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ఆగమశాస్ర్త ప్రకారం, శృంగేరి పీఠాధిపతుల సూచనలతో భక్తుల మెచ్చేలా రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ

Read More

హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తం... డైట్‌‌‌‌, కాస్మోటిక్‌‌‌‌ చార్జీలు పెంచినం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

చేవెళ్ల, వెలుగు : రాష్ట్రంలో ఉన్న అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సోమవారం ఆయన పుట్టిన రోజు

Read More

హైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ షావిలి పిటిషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గుబ్బడి మండలంలోని తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు

Read More

ఆశ చూపించి మోసం చేసిన కాంగ్రెస్‌‌‌‌ : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

    సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు సిద్దిపేట రూరల్, వెలుగు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఆశ చూపిన కాంగ్రెస్‌‌

Read More

కిషన్‌‌‌‌ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే అయితే.. సింగరేణికి మైన్స్‌‌‌‌ ఇప్పించాలి : టీఆర్ఎస్‌‌‌‌ అధ్యక్షురాలు కవిత

    డిపెండెంట్‌‌‌‌ఉద్యోగాల్లో కార్మికులకు అన్యాయం     సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది : ట

Read More

ఆదిలాబాద్: నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం...ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు  : నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ

Read More

అయ్యో.. మీనాక్షి!..రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆగని చర్చ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇంకా చల్లారడం లేదు. ఆమెకు జరిగిన అన

Read More

తెలంగాణ పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష..పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల పంటలను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, అయితే రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వ

Read More

అంగన్‌‌‌‌‌‌‌‌ వాడీలే పిల్లల భవిష్యత్తుకు పునాది..: మంత్రి సీతక్క

బాల్య వివాహాల నిరోధానికి ‘తరుణి’ సంస్థతో సర్కార్ ఒప్పందం: మంత్రి సీతక్క రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌‌‌‌‌&z

Read More

గుడ్ న్యూస్: సంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్లతో పల్సస్ ఐటీ పార్క్.. ఆరు వేల జాబ్స్ వచ్చే చాన్స్

హైదరాబాద్​, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌‌‌‌లో నిర్మిస్తున్న పల్సస్​ఐటీ పార్క్ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

Read More

ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్.. జూన్ 17న సీఎం చేతుల మీదుగా ఓపెన్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని పలు ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేసి ఆధునిక హంగులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్​గా ప్రభుత్వం త

Read More