V6 News

తెలంగాణం

టెన్త్లో అత్యుత్తమ ఫలితాలు.. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు మూడో స్థానం, నాలుగో ప్లేస్లో జగిత్యాల

సత్తాచాటిన కేజీబీవీ, ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్లు నెట్​వర్క్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల విద్య

Read More

కమలాపూర్‌‌‌‌‌‌‌‌ లో మక్కలు కొనేలా చూడాలని రైతుల ధర్నా

    హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌‌‌‌‌‌‌లో ఎస్సై కాళ్లు మొక్కిన మహిళా రైతు కమలాపూర్‌‌&

Read More

మే 14న ఎంట్రన్స్ టెస్ట్..  రూ. 10 కోట్ల స్కాలర్షిప్ లు

మేడ్చల్, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2026 – -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం మే 14న ఎంఆర్జేఈఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్

Read More

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

సూర్యాపేట, వెలుగు:  నెల రోజులుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యనగర్ వాసులు

Read More

ఏ రాష్ట్రంలో లేనివిధంగా  ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, వెలుగు: రానున్న మూడేళ్లలో నల్గొండలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నల్గొ

Read More

గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్ :మంత్రి శ్రీధర్ బాబు

రెడీ టు వర్క్ ఫోర్స్, ఇన్నొవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రత్యేక దృష్టి హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

Read More

ధారూర్‌‌‌‌‌‌‌‌ మండలంలో మహిళా కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌

     వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ధారూర్‌‌‌‌‌‌‌‌ మండలంల

Read More

కనకగిరి అడవిలోని పులిగుండాలలో చిరుతలు

కెమెరాలో రికార్డు అయిన జింకను చంపి తింటున్న దృశ్యాలు పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవిలోని పులిగుండాల ఎకో టూరిజం ప

Read More

మే 21 నుంచి సరస్వతీ  అంత్య పుష్కరాలు..పోస్టర్, టీజర్‌‌‌‌ను ఆవిష్కరించిన మంత్రులు

మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు ‘సరస్వతీ అంత

Read More

పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రత్నం ప్రభంజనం

కొత్తపల్లి, వెలుగు: పదో తరగతి- ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని

Read More

సింగరేణి కార్మికులకు ప్రమాదబీమాపై... ఐవోబీతో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాదబీమాతో పాటు సహజ మరణానికి రూ. 10 లక్షల ఉచిత బీమా చెల్లింపు కోసం సింగరేణి సంస్థ ఇ

Read More

మ‌‌‌‌హిళా సంఘాలకు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి : మంత్రి సీతక్క

సీబీవో ఆడిటర్లకు ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు పంపిణీ  హైదరాబాద్​, వెలుగు: మహిళా సంఘాలకు లావాదేవీల్లో పార&

Read More