తెలంగాణం
మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్..పట్టిస్తే రూ.10 వేలు నజరానా.. ఎక్కడంటే..!
మద్యాన్ని నిషేధిస్తున్న కొత్త పాలకవర్గాలు జనగామ జిల్లాలో పలు పంచాయతీల్లో అమలు అదే బాటలో మరికొన్ని గ్రామాల్లో బంద్
Read Moreప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ : దామోదర
అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య: దామోదర ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్లోనైనా ఒకే స్థాయి విద్య అందాలి మెడికల్ ఎడ్యుక
Read Moreఅడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు100 కోట్లపైనే!..
హనుమకొండ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో ఏసీబీ సోదాలు ఆయన విల్లా, ఫ్లాట్త
Read Moreకాంగ్రెస్ కు ఓటేస్తే.. జిల్లాలను తొలగించడానికి అనుమతిచ్చినట్లే : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మున్సిపల్ ఎన్నికల కోసం రెండు రోజుల్లో జిల్లాలవారీగా ఇన్చార్జ్లు గెలుపే లక్ష్యంగా బస్తీబాట కార్యక్రమం నిర్వహిస
Read Moreనల్లమల సాగర్ పై ఇప్పుడు చర్చ అనవసరం : ఏపీ
అదింకా ప్రతిపాదనల దశలోనే ఉంది.. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు నర్మదా, కావేరి ట్రిబ్యునళ్లు ఔట్సైడ్ బేసిన్కు నీళ్లు కేటాయించినయ్ క
Read Moreధనికులపైనే మోదీ ప్రేమ.. రైతులు, కార్మికులను పట్టించుకోడు : ప్రధాన కార్యదర్శి డి.రాజా
ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణిని ఖండించలేని స్థితిలో ఉన్నడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ ఖమ్మం,
Read Moreగురుకుల ఎంట్రెన్స్ గడువు పెంపు..ఈ నెల 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ సొసైటీ గురుకులాల్లో వచ్చే ఏడాది సీట్ల భర్తీకి ఇచ్చిన టీజీ సెట్–2026 గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్ట
Read Moreఏడాదిలో సరూర్ నగర్ చెరువు అభివృద్ధి : హైడ్రా చీఫ్ రంగనాథ్
హైడ్రా చీఫ్ రంగనాథ్ వెల్లడి దిల్ సుఖ్ నగర్, వెలుగు: సరూర్ నగర్ చెరువును హైడ్రా పరిధిలోకి తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హైడ్
Read Moreమున్సిపల్ ఎన్నికల బుక్కుల పంపిణీ : సీడీఏంఏ
ఏడు రకాల పుస్తకాలు అందించిన సీడీఏంఏ ఆఫీసర్లు 24న ఇంకు బాటిళ్లు, నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రి సప్లై హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర
Read Moreప్రతి పోలింగ్ కేంద్రం బయట సీసీ కెమెరా తప్పనిసరి : కమిషనర్ రాణి కుముదిని
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశం మూడు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, వెలుగు: ప్రతి పోలింగ్ కేంద్రం
Read Moreభట్టిపై తప్పుడు వార్తలు ఆపకపోతే ప్రజా ఉద్యమం తప్పదు : దళిత సేన జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు
దళిత సేన, సింగరేణి ఎస్సీ, ఎస్టీ జేఏసీ హెచ్చరిక పంజాగుట్ట/ట్యాంక్ బండ్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నైతికంగా దెబ్బతీ
Read Moreనైనీ బ్లాక్ టెండర్ పై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి
టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ గోదావరిఖని, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ కోసం సింగరేణి టెండర్విషయంలో సీబీఐ దర్యాప్
Read Moreషరతులతో ‘ధర్మ రక్ష సభ’ నిర్వహణకు అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న శరణార్థులు, రోహింగ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉందా? అని బుధవారం హైకోర్టు ప్రశ్నించింది. అక్రమ వలస
Read More












