తెలంగాణం
తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్పరిధిలోని వార్డు- నంబర్2 రసూల్పురా కట్ట మైసమ్మ ఆలయ ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేశ్పరిష్కరిం
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇవ్వనున్న సిట్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తర్వాత
Read Moreరౌడీషీటర్ అక్బర్ అలీపై మూడోసారి పీడీ యాక్ట్..జైలుకు తరలింపు
ఓల్డ్సిటీ వెలుగు: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు వరుస నేర
Read Moreఫిబ్రవరి1న ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల సమిట్
బషీర్బాగ్, వెలుగు: ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు అందించనున్నట్లు అఖిలభారత ఆర్యవైశ్య పారిశ
Read Moreఆర్టీసీలో ఆదాయం పెంపుపై ఉద్యోగులు, కార్మికుల నుంచి సలహాలు : ఎండీ నాగిరెడ్డి
ఎండీ నిర్ణయం.. అధికారులకు సర్క్యులర్.. హైదరాబాద్, వెలుగు: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీలో ఆదాయం పెంపునకు అధికారులు, ఉద్యో
Read Moreరామ్నగర్, అడిక్మెట్లలో నేడు కరెంట్ కట్
ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా శుక్రవారం అజమాబాద్ పరిధిలో కరెంట్సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జ
Read Moreస్కూల్ బోర్డు మారితే.. ఆకలి మారుతుందా?.. టెన్త్ స్టూడెంట్లకు అందించే స్నాక్స్ పై అధికారుల వింత నిర్ణయం
పీఎం శ్రీ స్కూళ్లలో 34 రోజులు.. సాధారణ బడుల్లో 19 రోజులే.. అధికారుల తీరుపై మండిపడుతున్న హెడ్మాస్టర్లు
Read Moreహైదరా బాద్ మీర్ చౌక్ లోని ఇంట్లో వృద్ధ అన్నాచెల్లెలు మృతి
అనారోగ్యం, ఒంటరితనమే కారణం! హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మీర్ చౌక్ లోని సుల్తాన్పురాలోని సర్దార్ జీ కాంప్లె
Read Moreగంటల వ్యవధిలోనే దంపతులు మృతి.. కరీంనగర్ జిల్లా కొరటపల్లిలో విషాదం
గుండెపోటుతో భర్త.. అస్వస్థతకు గురై భార్య రామడుగు, వెలుగు : గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల
Read Moreప్రపంచ ఆదివాసీ ఆత్మగౌరవ జాతర సమ్మక్క, సారలక్క
సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచ ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటూ ప్రతి ఏటా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ
Read Moreముక్కిన బియ్యం తిని 55 గొర్లు మృతి...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
మరో 60 గొర్లకు అస్వస్థత వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పారబోసిన ముక్కిన బియ్యాన్ని తిని 55 గొర్లు
Read Moreసర్కారు జూనియర్ కాలేజీ ల్లోనూ మిడ్డే మీల్స్ : రాష్ట్ర ప్రభుత్వం
మార్నింగ్ టిఫిన్.. ఈవెనింగ్ స్నాక్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్లాన్ సూత్రప్రాయంగా సీఎం రేవంత్ అంగీకా
Read Moreబీ ఫారం దక్కేనా ! ఆశావహుల్లో టెన్షన్.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలు
పోటాపోటీగా నామినేషన్లు కామారెడ్డి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు &n
Read More












