తెలంగాణం

100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

పరిగి, వెలుగు : తమ పొలాలకు నీరందించేందుకు 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ మంజూరు చేయాలని పరిగి మండలం చిగూరాల్​పల్లి అనుబంధ గ్రామమైన కొంకులగడ్డ రైతులు డిమాండ

Read More

మెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

మల్కాజిగిరి, వెలుగు: బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఉ

Read More

ములుగు జిల్లాలో మహిళ హత్య కేసులో.. ఇద్దరికి ఏడేండ్ల జైలు

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్​ పరిధిలో 2017లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ జి

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లను అడ్డుకున్న పోడు రైతులు

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో ఫారెస్ట్​ ఆఫీసర్లు, పోడు రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం అటవీ శాఖ అధిక

Read More

బస్తీ దవాఖానలో ఎక్స్పైరీ మందులు.. విచారణకు ఆదేశించిన హెచ్ఆర్సీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​రసూల్​పురా బస్తీ దవాఖానలో కాలం చెల్లిన మందులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. దీనిపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ

Read More

ప్రకాశ్ గౌడ్కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : పూలపల్లి రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

గండిపేట, వెలుగు:రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్​ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బండ్లగూడ జాగీర్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్​రెడ్డి

Read More

చికెన్ ట్రిపుల్ సెంచరీ..రూ.300 నుంచి రూ.340కు చేరిన కిలో ధర

వాతావరణంలో మార్పులతో వెంటాడుతున్న ఫ్లూ భయం కోళ్లకు సోకుతున్న కొక్కెర తెగులు 30 శాతానికి పైగా చనిపోతున్న కోళ్లు నష్టాలు వస్తుండడంతో చిక్స్​ సప

Read More

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ

రెండో అభ్యర్థి పేరుపై ఇంకా రాని క్లారిటీ రేసులో వేంనరేందర్ రెడ్డి, వినయ్ కుమార్ సహా 16 మంది ఇయ్యాల మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీస

Read More

ఆర్ఎఫ్సీలో మార్చి 14న గ్లో రన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రామోజీ ఫిల్మ్ సిటీలో మార్చి14న ‘ గ్లో రన్ ’ నిర్వహించనున్నారు. 3కె, 5 కె, 10 కె రన్ నైట్ చాలెంట్ వంటి మూడు విభాగాల

Read More

స్మశాన వాటికలో వ్యక్తి అనుమానాస్పద మృతి

పరిగి, వెలుగు: పరిగి మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విక

Read More

యదార్థ గాథలకు ప్రతిబింబం ది కేరళ స్టోరీ -2.. సినిమా చూసిన ఎంపీ డా. కె. లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓడియన్ థియేటర్​లో ప్రదర్శిస్తున్న ‘ది కేరళ స్టోరీ -2’ చిత్రాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్

Read More

పవర్ ఫుల్ మంగళవారం..! రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18 వేల 139 మెగావాట్ల రికార్డు విద్యుత్ డిమాండ్

గతేడాది 17,162 మెగావాట్లే అధికం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మంగళవారం అన్ని రికార్డులను తిరగరాసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్య

Read More

200 మందికి కుట్టు మిషన్లు పంపిణీ..  ఎమ్మెల్యేకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

పద్మారావునగర్, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. మైనారిటీ వెల్ఫేర్ డె

Read More