తెలంగాణం

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు రిపేర్లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో మానేరు రివర్ పై నిర్మించిన కేబుల్  బ్రిడ్జి రోడ్డుకు ఎట్టకేలకు రిపేర్లు చేస్తున్నారు. రూ.224 కోట్లతో నిర్మించి రెండ

Read More

మంత్రి సీతక్కను కలిసిన పంచాయతీ కార్యదర్శులు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సెక్రటేరియెట్ లో కలిశారు. కార్యద‌‌‌&

Read More

హ్యామ్ లో 18,472 కి.మీ. పంచాయతీ రోడ్ల అభివృద్ధి : మంత్రి సీతక్క

మొదటి విడతలో 7,947 కి.మీ. నిర్మాణం: మంత్రి సీతక్క 15 రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్(హైబ్రి

Read More

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం వద్దు : చాహత్ బాజ్ పాయ్

హాజరు ఆధారంగానే జీతాలు చెల్లింపు వందరోజుల కార్యాచరణలో భాగంగా ర్యాలీ వరంగల్​ సిటీ, వెలుగు: శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమి

Read More

ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ .. లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతల ఉత్సాహం

టికెట్ల కోసం ఎమ్మెల్యేల వద్దకు క్యూ రిజర్వేషన్లపై ప్రభుత్వం, కోర్ట్  తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ వరంగల్‍, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స

Read More

ఎంపీ బండి సంజయ్‌‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ ఎంపీ బండి సంజయ్​కి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లం

Read More

గోదావరి వరదలతో అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ జితేశ్వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/పాల్వంచ, వెలుగు : గోదావరి వరదల పట్ల అలర్ట్​గా ఉండాలని జిల్లాలోని అన్నిశాఖల అధికారులను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​

Read More

బోనాల పండుగకు రూ. 20 కోట్లు..గోల్కొండలో జరిగిన రివ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్

మెహిదీపట్నం, వెలుగు :   బోనాల పండుగకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 2

Read More

లోకల్ బాడీ ఎన్నికలకు ముందే.. డీసీసీ అధ్యక్షుల భర్తీ?

పీసీసీ అబ్జర్వర్లు పంపిన నివేదిక ఆధారంగా ఎంపిక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యం హైదరాబాద్, వెలుగు:

Read More

ఆహారంలో నాణ్యత పాటించాలి : మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు

హరిత హోటల్స్​ నిర్వాహకులకు మంత్రి జూపల్లి ఆదేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్​ ఆక‌‌స్మిక త‌‌నిఖీ  హైదరాబాద్, వెలు

Read More

రెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ

Read More

కాంగ్రెస్ ఉచిత బస్సు ఒక్కటే అమలు చేస్తున్నది : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ

బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు గడిచిన 18 నెలల కాలంలో కేవలం మహిళలకు మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉ

Read More

కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు

 ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జిల్లాస్థాయిలోనే అస

Read More