తెలంగాణం

పూత నిలవలే.. కాత రాలే మామిడి తోటలకు గడ్డుకాలం

    ముంచిన తేనెమంచు తెగులు     ఆందోళనలో మామిడి రైతులు      జిల్లాలో 18 వేల ఎకరాల్లో తోటలు మంచ

Read More

కొల్లాపూర్‌‌ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి జూపల్లి

కొల్లాపూర్, వెలుగు : పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి

Read More

రైతులకు గుడ్ న్యూస్ : యాసంగికి సిద్ధంగా ఉండాలి.. ధాన్యం సేకరణకు అన్ని శాఖల అధికారులు సన్నాహాలు

కాశీబుగ్గ, వెలుగు: రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు ముందస్తు సన్నాహాలు పూర్తి చేయాలని వరం

Read More

కౌటాల మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ నో స్టాక్..

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ గోదాం దగ్గర ఆదివారం నో స్టాక్ బోర్డ్ పెట్టారు. ఏజెన్సీ నిర్వాహకు

Read More

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహరి

జడ్చర్ల టౌన్/మిడ్జిల్, వెలుగు :  రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క

Read More

రామప్ప పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలి.. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో స్థానం

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న పాలంపేటలోని రామప్ప(కాకతీయ రుద్రేశ్వర) టెంపుల్  పరిసరాల్లోని 13వ శత

Read More

మైనార్టీల సంక్షేమానికి కృషి ..ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి/ తొర్రూరు, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరిం

Read More

కరీంనగర్‌ లో సైబర్ క్రైం ముఠా గుట్టురట్టు

    12 మంది నిందితుల అరెస్ట్ ​కరీంనగర్, వెలుగు: సైబర్ మోసాల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్న

Read More

ఒక్కరోజే 2.42 లక్షల గ్యాస్ సిలిండర్ల సరఫరా : పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

.పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు

Read More

కావూరి, దొర కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ డీజీపీ హెచ్‌‌‌‌‌‌‌‌జే దొర కుటుంబసభ్యులను ఏపీ సీ

Read More

మావోయిస్టులు లొంగుబాటు..ఏకే47, బోర్‌ తుపాకీ ఇతర ఆయుధాలు పోలీసులకు అప్పగింత

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌ పార్టీకి చెందిన 11 మంది ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని కలహండి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరు డివిజనల

Read More

ఇక ఒంటి పూట అంగన్ వాడీలు

     ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహణ     ఎండల దృష్ట్యా సర్కారు నిర్ణయం      నే

Read More

పకడ్బందీగా జనగణన..అధికారులకు కలెక్టర్ల ఆదేశం 

మే 11 నుంచి మొదటి దశ ‘హౌస్ లిస్టింగ్’ తొలిసారిగా డిజిటల్ విధానంలో సేకరణ వనపర్తి/నాగర్ కర్నూల్/యాదాద్రి, వెలుగు :  దేశాభివృద

Read More