తెలంగాణం

కొడిమ్యాల మండలంలో ఆధార్‌‌‌‌‌‌‌‌ ఎంట్రీలో తప్పిదంతో ఆగిన ఇందిరమ్మ ఇల్లు

కొడిమ్యాల,వెలుగు: ఆఫీసర్ల తప్పిదంతో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు మూడు నెలలుగా తిప్పలు పడుతోంది. దీంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. వివరాలిలా ఉనాయి..

Read More

రామగుండం నియోజకవర్గ రూరల్ మండలాల్లో రూ.98.50 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని రూరల్​ మండలాలైన అంతర్గాం, పాలకుర్తిలో వివిధ స్కీమ్‌‌‌‌ల కింద రూ.98.50 కోట్లతో అభ

Read More

‘రాజన్న’ ధర్మసత్రంలో నాగుపాము ప్రత్యక్షం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని పార్వతిపురం వసతి గదిలో గురువారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ అధికారులు 13 A వసతి గది

Read More

గోదావరిపై జీటీఎస్‌‌ సర్వే.. భద్రాచలం కేంద్రంగా కూనవరం, సుక్మా వరకు రెండు టీంలతో సర్వే స్టార్ట్‌‌

భద్రాచలం, వెలుగు : భద్రాచలం కేంద్రంగా గోదావరిపై జీటీఎస్​(గ్రేట్‌‌ ట్రిగ్నోమెట్రికల్‌‌ సర్వే) మొదలైంది. ఈ సర్వే కోసం రెండు టీంలను న

Read More

ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించి, అధికారులు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని విప్ ఆది శ్రీనివాస్​ సూచించారు. గురువారం నియోజకవర్గంలో చే

Read More

కేంద్ర పథకాలు పేదలకు అందాలి : ఎంపీ బలరాం నాయక్

దిశ మీటింగ్​లో ఎంపీ బలరాం నాయక్​ ములుగు, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చూడాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్  సూచించా

Read More

గ్రంథాలయాలను వినియోగించుకోండి : బానోతు రవిచందర్

ములుగు, వెలుగు: జిల్లాలోని గ్రంథాలయాలను వినియోగించుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్​బానోతు రవిచందర్​ సూచించారు. గురువారం ములుగులో గ్రంథాలయ వారోత్సవాల ము

Read More

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ.. సిజేరియన్లను తగ్గించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ఆదేశించారు. గురువారం

Read More

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ

Read More

వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : అశోక్ కుమార్

మొగుళ్లపల్లి, వెలుగు: వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ రైతులకు సూచించారు. మొగుళ్లపల్లి మండ

Read More

బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం

వరంగల్ సిటీ, వెలుగు: బీసీల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. గురువారం వరంగల

Read More

మొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..

బాలానగర్​, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్‌&z

Read More

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్  రేవతి రెడ్డి సూచ

Read More