తెలంగాణం
పేదలకు పథకాలు అందేలా సర్కారు కృషి : పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ పద్మారావునగర్, వెలుగు: పేదలకు సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోందని పీసీసీ వైస్ప్రెసిడెంట్
Read Moreపెళ్లయిన 4 నెలలకే యువతి సూసైడ్..భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు: పెళ్లయిన 4 నెలలకే ఓ యువతి సూసైడ్చేసుకుంది. భర్త వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బంజారాహిల్స్
Read Moreటీవీవీపీలో స్పెషలిస్ట్ డాక్టర్ల ..ప్రమోషన్ల ప్రక్రియ షురూ
ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు విడుదల హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో సేవలందిస్తున్న
Read Moreనవజాత శిశువు విక్రయానికి తల్లి బేరం.. ఎల్బీనగర్ లో ఘటన
మొదట రూ.లక్ష.. మర్నాడు రూ.30 వేలకు తగ్గింపు ఇబ్రహీంపట్నం, వెలుగు: డబ్బుల కోసం నవజాత శిశువును విక్రయానికి కన్నతల్ల
Read Moreవేతనం రూ.18 వేలు చెల్లించాలి..ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ధర్నా
ముషీరాబాద్, వెలుగు: వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ
Read Moreటేకుకు ఆల్టర్నేట్గా వెదురు..కేరళం తరహాలో మిషన్ బంబూకు ప్రణాళికలు
నిర్మల్ జిల్లా ముథోల్లో మోడల్ బంబూ ఫామ్ వెదురు సాగు ద్వారా ఎకరానికు రూ.లక్ష ఆదాయం వచ్చే అవకాశం
Read Moreరైతు సంక్షేమమే ప్రభుత్వధ్యేయం : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం
వర్ని, వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి
Read Moreదళితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
‘శుద్ధి’ ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సైఫాబాద్ పోలీస్టేషన్&zw
Read Moreఆదిలాబాద్ జిల్లాలో హడలెత్తిస్తున్న పులి..15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో సంచారం
పశువులపై దాడి చేస్తుండడంతో భయాందోళనలో ప్రజలు తిప్పేశ్వర్ నుంచి పెన్ గంగా దాటి వచ్చిన పులి పులి కదలికలపై ఫారెస్ట్ ఆఫీసర్ల నిఘా ఆదిలాబాద్, వ
Read Moreసింగరేణి బొగ్గు.. 90 శాతం రాష్ట్రానికే.. ప్రతీ 10 టన్నుల్లో 9 టన్నులు తెలంగాణకే..
దేశం నలుమూలల నుంచి బొగ్గు కోసం పెరిగిన వినతులు ఆగస్టులో విద్యుత్ రంగానికి 40.51 లక్షల టన్నుల బొగ్గు సరఫరా అందులో రాష్ట్రానికే 36.26 లక్షల టన్ను
Read Moreహైదరాబాద్ లో 47 చోట్ల గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ
నగరంలో హుస్సేన్సాగర్ సహా 17 చెరువులు, 30 పాండ్స్ వద్ద 110 క్రేన్లు &n
Read Moreకోకాపేట్ నియోపోలిస్లో ఎకరా రూ.120 కోట్లు
గోల్డెన్ మైల్లో రూ.115 కోట్లు రియల్ ఎస్టేట్ జోరు తగ్గలేదని నిరూపించిన ఈ–వేలం హైదరాబాద్ సిటీ, వెలుగు:
Read Moreఅయ్యోపాపం: అనారోగ్యంతో తల్లి.. తట్టుకోలేక కూతురు..గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారంలో ఘటన శంకరపట్నం, వెలుగు : అనారోగ్యంతో తల్లి చనిపోగా... తట్టుకోలేక కూతురు సైతం మృతి చెందింది. ఈ ఘటన కర
Read More












