మెదక్

చివరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందే : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు

బీజేపీ స్టేట్​చీఫ్ రాంచందర్ రావు డిమాండ్​ సేకరణ స్పీడప్ చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తమని వార్నింగ్ కుల్కచర్ల, గజ్వేల్​లో ​‘రైతు గోస–

Read More

సిద్దిపేట ,మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆగం 

సిద్దిపేట/మెదక్, వెలుగు: సిద్దిపేట , మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల పలు చోట్ల చెట్ల

Read More

సీఎంను కలిసిన టీజీఎస్జీడీసీఎఫ్ఎల్  చైర్పర్సన్

గద్వాల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్ పర్సన్  సరిత సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన

Read More

 కూలుతున్న సిద్దిపేట కోమటి చెరువు కెనాల్

కాగితాలకే పరిమితమైన రిపేర్ల ప్రతిపాదనలు గతేడాది కెనాల్‌‌‌‌‌‌‌‌ నీరు బయటకు వచ్చి నీటమునిగిన పరిసర ప్రాంతాల

Read More

కూతురు శారీ ఫంక్షన్ రోజే షాక్ కు గురై తల్లి మృతి.. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఘటన

పాపన్నపేట, వెలుగు: కూతురు శారీ ఫంక్షన్ రోజే కరెంట్ షాక్‌‌తో తల్లి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్‌‌లో సోమవా

Read More

ఎకో పార్కుల వద్ద నైట్ స్టే ఫెసిలిటీ.. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

    మంత్రి కొండా సురేఖ సంగారెడ్డి, వెలుగు: అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచే

Read More

మెదక్  జిల్లాలో గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి

మృతులిద్దరూ నెలలోపు బాలింతలే తల్లి ప్రేమకు దూరమైన పసికందులు మెదక్(చేగుంట), వెలుగు: మెదక్  జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరుస

Read More

మెదక్ జిల్లాలో రూ.96 కోట్లతో మెప్మా యాక్షన్ ప్లాన్

మెదక్​, వెలుగు: మెదక్ జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి లోన్ల కోసం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.96 కోట్లతో మెప్మా అధికార

Read More

సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి దామోదర రాజనర్సింహ

    మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి, వెలుగు : ‘సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారిత, సామాజిక భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుం

Read More

మంచినీళ్ల బండ గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ హత్య

    మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు     సిద్దిపేట జిల్లా మంచినీళ్ల బండ గ్రామంలో దారుణం హుస్నాబా

Read More

సీఎం రేవంత్, మంత్రి వివేక్ ఫొటోలకు క్షీరాభిషేకం

తొగుట (దుబ్బాక)/జిన్నారం, వెలుగు: రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక నియోజకవర్గంలో ప

Read More

రాష్ట్రంలో వడదెబ్బతో 9 మంది మృతి

రాష్ట్రంలో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు వడదెబ్బ బారిన పడుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 మంది వడదెబ్బతో చనిపోయారు.

Read More

జిన్నారం మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్‌ఆర్‌‌ఐ ధర్నా

సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: తన పట్టా భూమిని వేరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ఎన్ఆర్ఐ ఆందోళనకు దిగాడు. సంగారెడ్డి జిల్లా జిన్

Read More