మెదక్
రోడ్డు భద్రత నిబంధలను పాటించాలి : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని టీజీ ఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి సూచించారు. గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్
Read Moreగౌరవెల్లి ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలు మాయం..పరిశీలించిన జీఆర్ఎంబీ చైర్మన్ బీపీ పాండే
హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు పనుల తీరును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే గురువారం క్షేత్రస్థా
Read Moreసమాన వేతనం, పెన్షన్ సౌకర్యం కల్పించాలి .. అర్చక, ఉద్యోగుల జేఏసీ డిమాండ్
కొమురవెల్లి, వెలుగు: అర్చకులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం కొమురవెల్లి మల్
Read Moreసంగారెడ్డి జిల్లాలో పరుపుల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తేజ కాలనీలో పరుపుల తయారీ గోదాంలో గురువారం అగ్ని ప్రమాదం జరి
Read Moreబీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం : ఎంపీ రఘునందన్ రావు
మెదక్ టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం జిల్లా ప
Read Moreసంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం సౌండ్ లైబ్రరీ..రాష్ట్రంలోనే మొట్ట మొదటిది : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో దృష్టిలోపం ఉన్నవారి కోసం అంధుల శ్రవణ గ్రంథాలయం (సౌండ్ లైబ్రరీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిప
Read Moreఎన్నికల సంఘం నియమాలను పాటించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు: ఎన్నికల సంఘం నియమాలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, స్ట్రా
Read Moreతెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయండి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జీహెచ్ఎంసీ కమిషనర్ను కోరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అమీన్పూర్(పటాన్ చెరు), వెలుగు: తెల్లాపూర్, అమీన్ పూర్ పరిధిలో మరో రెండు కొత్త డివ
Read Moreగవర్నమెంట్ టీచర్ పై పోక్సో కేసు
హుస్నాబాద్, వెలుగు: విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన గవర్నమెంట్ టీచర్పై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreయాసంగిలో వరి వైపే మొగ్గు.. సిద్దిపేట జిల్లాలో 3.63 లక్షల ఎకరాల్లో సాగు
4.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు సిద్దిపేట, వెలుగు: జిల్లాలో యాసంగిలో వరి సాగు వైపే అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత యాసంగి &n
Read Moreమేడారం జాతరకు రండి..ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మంత్రుల ఆహ్వానం
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ భేటీ అయ్యారు. జనవరి 28 నుంచి మేడారంల
Read Moreజర్నలిస్టుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో
Read Moreసిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్
బదిలీ అయిన విజయ్కుమార్ సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనర్విజయ్కుమార్ హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొ
Read More












