మెదక్
కొనసాగుతున్న కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
ఆదివారంకు భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం ను
Read Moreకుంటాల మండలంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
పెద్దశంకరంపేటలో బీజేపీ, హిందూ సంఘాల నిరసన పెద్దశంకరంపేట, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు
Read Moreఅమీన్ పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధి లోని ప్రాణసంకటంగా మారిన డంప్యార్డు
దుర్వాసన, పొగతో అవస్థలు పడుతున్న ప్రజలు అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ స
Read Moreపేదలకు గూడు కాంగ్రెస్ తోనే సాధ్యం : నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి శివ్వంపేట, వెలుగు: నిరుపేదలకు కూడు, గూడు కల్పించడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని న
Read Moreభార్యను హత్య చేసి నగలతో భర్త పరార్.. మెదక్ జిల్లా చేగుంటలో ఘటన
మెదక్(చేగుంట), వెలుగు: భార్యను హత్య చేసి భర్త పరారయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreఉరి వేసుకుని స్టూడెంట్ సూసైడ్.. సురభి మెడికల్ ఇన్స్టిట్యూట్లో కలకలం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సిద్దిపేట రూరల్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్
Read Moreనెక్స్ట్ టార్గెట్ సిద్దిపేట..మున్సి‘పోల్స్’ కు సిద్ధమవుతున్న పార్టీలు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ క్షేత్ర స్థాయి కార్యక్రమాలు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం గడువు మే10తో ముగుస్తుండడంత
Read Moreసిద్దిపేటలో ఉరేసుకున్న వైద్య విద్యార్థిని ..అసలేం జరిగింది.?
సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లిలో వైద్య విద్యార్థిని హత్మహత్య చేసుకుంది. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెం
Read Moreజబ్బాపూర్ లో పాఠశాల భవనానికి తాళం వేసిన యజమాని
రోడ్డెక్కి నిరసన చేసిన విద్యార్థులు గజ్వేల్(వర్గల్), వెలుగు: ప్రభుత్వం నుంచి అద్దె చెల్లింపు జరగకపోవడంతో అద్దె గదుల యజమాని తరగత
Read Moreసహజ వనరులను సంరక్షించాలి : తెల్లాపూర్ నైబర్ హుడ్ ప్రెసిడెంట్ రమణ
తెల్లాపూర్ నైబర్ హుడ్ ప్రెసిడెంట్ రమణ రామచంద్రాపురం, వెలుగు: సహజ వనరులైన చెరువులు, కుంటలకు పరిరక్షించుకొని వాటికి పూర్వ వైభవం
Read Moreమరో లక్ష ఎకరాలకు సింగూరు నీళ్లు : మంత్రి దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట, వెలుగు: సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, రైతుల
Read Moreమెదక్ జిల్లా నుంచి జాతీయ స్థాయికి నాలుగు ప్రాజెక్టు ల ఎంపిక
విద్యార్థులను, టీచర్లను అభినందించిన కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్టౌన్, వెలుగు: జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు మెదక్ జిల్లా న
Read Moreకూరగాయలకు కేరాఫ్ నవాబుపేట.. దాదాపు 150 ఎకరాల్లో సాగు
రోజు మార్కెట్కు 50 క్వింటాళ్లకు పైగా తరలింపు మెదక్, శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని నవాబుపేటలో 450 కుటుంబాలు
Read More












