మెదక్

రోడ్డు ప్రమాదాలను నివారించాలి : ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తి

    రాష్ట్ర  ట్రాన్స్​పోర్టు కమిషనర్​ ఇలంబర్తి మెదక్​ టౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ

Read More

అక్రిడిటేషన్స్ కొత్త జీవోను సవరించాలి : జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి

    టీయూడబ్ల్యూజే (హెచ్143) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా మెదక్ టౌన్, వెలుగు: రెండేళ్ల తర్వాత జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్స్

Read More

శివ్వంపేట మండలంలో గొరిల్లా వేషాలతో కోతులను తరుముతున్రు

    ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సర్పంచ్  శివ్వంపేట, వెలుగు: తనను గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద నివారిస్తానని ఎన్నికల్లో ఇచ్చి

Read More

కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారీ సభ : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో పటాన్​చెరులో భారీ నిరసన సభ చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మ

Read More

సిద్దిపేట జిల్లాలో కలవర పెడుతున్న పులి సంచారం

    అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు      ప్రత్యేకంగా మూడు టీంల ఏర్పాటు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో పుల

Read More

మూడు డివిజన్ల డీలిమిటేషన్లో సవరణలు చేయండి : బీఆర్ఎస్ నేతలు

    జీహెచ్​ఎంసీ కమిషనర్​ను కోరిన బీఆర్ఎస్​ నేతలు రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు పరిధిలో మూడు డివిజన్ల డీలిమిటేషన్​లో సవరణలు చేయాల

Read More

సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి.. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు సర్పంచ్​లను దౌర్జన్యంగా హరీశ్​రావు బీఆర్​ఎస్​లోకి లాక్కుంటున్నారని ఫైర్​ మంత

Read More

యాసంగి సాగుపై సందిగ్ధం.. సింగూర్ నీటి విడుదలకు నో ఛాన్స్

పంటలకు సరిపడా నీటి తడులు అందుతాయా? అయోమయంలో ఘనపూర్​ ఆనకట్ట ఆయకట్టు రైతులు మెదక్, పాపన్నపేట, వెలుగు: యాసంగి సాగుపై ఘనపూర్​ ఆనకట్ట ఆయకట్టు రైత

Read More

టిప్పర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం.. బస్సులో 60 మంది

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ నుంచి హైదరాబాద్ లోని పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు  ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టడంతో ప్రమా

Read More

బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

    ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: క్రీడాకారులకు మెరుగైన వసతులతో కూడిన స్టేడియం అందించాలన్న ల

Read More

కాజిపల్లిలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు

జిన్నారం, వెలుగు: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లిలో ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. గ్రామానికి తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు

Read More

మెదక్ జిల్లాలోని గుజరాత్ కథా శిబిర్కు 22 మంది విద్యార్థులు ఎంపిక

మెదక్​, వెలుగు: గుజరాత్ రాష్ట్రంలోని రాజ్​కోట్​ జిల్లా ఉప్లేటా తాలుకాలోని ప్రాంస్లాలో ఈ నెల25 నుంచి జనవరి 4వరకు  జరిగే 'రాష్ట్ర  కథా శిబ

Read More

సంగారెడ్డికి భగీరథ నీరు సరఫరా చేయాలి : జగ్గారెడ్డి

కలెక్టర్ ప్రావీణ్యను కోరిన టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మున్సిపాలిటీకి సరిపడా మిషన్ భగీరథ న

Read More