మెదక్
మెదక్ జిల్లాలో MS అగర్వాల్ స్టీల్ కంపెనీలో పేలుడు: ఒకరు మృతి.. నలుగురికి గాయాలు
హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా..
Read Moreగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో నూతనంగా ఎన్నికైన సర్ప
Read Moreకొమురవెల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన ఎంపీ రఘునందన్ రావు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ను ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాత
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు : సంగారెడ్డి జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే
తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. సంగారెడ్డి జిల్లాలోని
Read Moreసిద్దిపేట జిల్లాలో గెలిచిన సర్పంచులు వీరే..
అక్బర్ పేట/భూంపల్లి మండలం.. అక్బర్ పేట, ఎం.కుమార్, అలస్మాపూర్, ఎం.పద్మ మల్లేశం బేగంపేట, ఎ.చ
Read Moreచిన్నశంకరంపేటలో సర్పంచ్ గా గెలిచిన ఎన్ఆర్ఐ
చిన్నశంకరంపేట, వెలుగు: విదేశాల్లో సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని సొంతూరికి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్ఆర్ఐ సర్పంచ్గా విజయం సాధించాడు. చిన్నశం
Read Moreమెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల కొట్లాట
మనోహరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల
Read Moreమెదక్ జిల్లాలో రెండో విడత ప్రశాంతం
మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్ సిద్దిపేట జిల్లాలో88.36 శాతం పోలింగ్ సంగారెడ్డిజిల్లాలో 87.06 శాతం పోలింగ్ మెదక్, సిద్దిపేట, సంగార
Read Moreమెదక్ జిల్లాలో గెలిచిన సర్పంచ్ లు..
మెదక్ మండలం 1). బాలానగర్: బెండ వీణ 2). చీపురుదుబ్బ తండా : కెతావత్ సునీత 3). చిట్యాల : శైలజా రాజాగౌడ్ 4). గుట్ట
Read Moreవికారాబాద్ లో.. ఒక్క ఓటుతో వరించిన సర్పంచ్ పదవి
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచ్ గా గెలిచింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాం
Read Moreమొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచాం : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతుతోనే గెలిచామని టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్జగ్గారెడ్డి అన్నారు. శనివారం కొ
Read Moreరెండేళ్ల పాలనలో అంధకారంలోకి గ్రామాలు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
చేర్యాల, వెలుగు: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లో
Read More‘ నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇయ్యండి’ ..సోషల్ మీడియాలో వీడియో వైరల్
గజ్వేల్/వర్గల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో ఓటర్లకు పంచిన పైసలు ఓడిన అభ్యర్థి తిరిగి వసూలు చేశాడు. వర్గల్ మండలం వేలూరు పంచాయతీ
Read More












