V6 News

మెదక్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లాలో కొత్త సర్పంచ్ల లిస్ట్ ఇదే..

సిద్దిపేట ‌డివిజన్‌‌ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. ఏడు మండలాల్లో మొత్తం 88.05 శాతం పోలింగ్‌‌ నమోదైంద

Read More

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచ్ల జాబితా

సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87.96 శాతం పోలింగ్ జరిగింది. మొదటి విడతలో సంగారెడ్డి డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీ

Read More

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు:మెదక్ జిల్లాలో 146 పంచాయతీల కొత్త సర్పంచ్లు వీళ్లే..

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్​ జరిగింది. అత్యధికంగా రేగోడ్​ మండలంలో 91.13 శాతం పోల

Read More

పోలింగ్ ప్రశాంతం మెదక్ జిల్లాలో 88.46 శాతం

సిద్దిపేట జిల్లాలో 88.05 శాతం సంగారెడ్డి జిల్లాలో 87.96 శాతం  మెదక్​, మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్ర

Read More

రేషన్కార్డుల మంజూరు ఘనత కాంగ్రెస్దే : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట, వెలుగు: రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ దేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, &n

Read More

బొల్లారం డివిజన్ను శేరిలింగంపల్లి జోన్లో కలపండి : బొల్లారం నాయకులు

డిప్యూటీ కమిషనర్​ కిషన్​కు వినతి పత్రం అందజేసిన  బొల్లారం నాయకులు  అమీన్​పూర్​, జిన్నారం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీలో క

Read More

మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వే : మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచులకు సన్మానం హుస్నాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలను గురువారం హుస్నాబాద్ క్యాంప్

Read More

నవోదయ ప్రవేశ పరీక్షకు 6 సెంటర్లు

మెదక్​టౌన్, వెలుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026కు  ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో విజయ ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా

Read More

అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టండి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.

Read More

కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభం : ఎంపీ రఘునందన్ రావు

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్​ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్య

Read More

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేత గీతం

రామచంద్రాపురం(పటాన్​చెరు), వెలుగు: జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్​ ఇండియా హ్యాకథాన్​లో గీతం విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. గుజరా

Read More

పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలి : నిత్యానందం

మెదక్​ టౌన్, వెలుగు: పెట్రోల్​బంకుల్లో వినియోగదారులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం అన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీన

Read More

ఎలక్షన్‌‌‌‌ డ్యూటీకి గైర్హాజర్‌‌‌‌.. 17 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్‌‌‌

వికారాబాద్, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన 17 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ వికారాబాద్‌‌‌‌ కలెక్టర్

Read More