మెదక్
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సిద్దిపేట జిల్లాలో కొత్త సర్పంచ్ల లిస్ట్ ఇదే..
సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. ఏడు మండలాల్లో మొత్తం 88.05 శాతం పోలింగ్ నమోదైంద
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు: సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచ్ల జాబితా
సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 87.96 శాతం పోలింగ్ జరిగింది. మొదటి విడతలో సంగారెడ్డి డివిజన్ లోని 7 మండలాల పరిధిలో 136 పంచాయతీ
Read Moreతెలంగాణ పంచాయతీ ఎన్నికలు:మెదక్ జిల్లాలో 146 పంచాయతీల కొత్త సర్పంచ్లు వీళ్లే..
మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.46 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా రేగోడ్ మండలంలో 91.13 శాతం పోల
Read Moreపోలింగ్ ప్రశాంతం మెదక్ జిల్లాలో 88.46 శాతం
సిద్దిపేట జిల్లాలో 88.05 శాతం సంగారెడ్డి జిల్లాలో 87.96 శాతం మెదక్, మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్ర
Read Moreరేషన్కార్డుల మంజూరు ఘనత కాంగ్రెస్దే : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజాంపేట, వెలుగు: రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్ దేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, &n
Read Moreబొల్లారం డివిజన్ను శేరిలింగంపల్లి జోన్లో కలపండి : బొల్లారం నాయకులు
డిప్యూటీ కమిషనర్ కిషన్కు వినతి పత్రం అందజేసిన బొల్లారం నాయకులు అమీన్పూర్, జిన్నారం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి జీహెచ్ఎంసీలో క
Read Moreమెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వే : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచులకు సన్మానం హుస్నాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల తొలి దశ ఫలితాలను గురువారం హుస్నాబాద్ క్యాంప్
Read Moreనవోదయ ప్రవేశ పరీక్షకు 6 సెంటర్లు
మెదక్టౌన్, వెలుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో విజయ ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లా
Read Moreఅభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టండి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
Read Moreకిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభం : ఎంపీ రఘునందన్ రావు
మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్య
Read Moreస్మార్ట్ ఇండియా హ్యాకథాన్ విజేత గీతం
రామచంద్రాపురం(పటాన్చెరు), వెలుగు: జాతీయ స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో గీతం విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. గుజరా
Read Moreపెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలి : నిత్యానందం
మెదక్ టౌన్, వెలుగు: పెట్రోల్బంకుల్లో వినియోగదారులకు మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం అన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీన
Read Moreఎలక్షన్ డ్యూటీకి గైర్హాజర్.. 17 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్
వికారాబాద్, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన 17 మంది ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్
Read More













