హైదరాబాద్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..మెదక్ మండలం శివాయిపల్లిలో ఘటన
మెదక్ టౌన్, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ రూరల్ ఎస్సై లింగం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం శివాయిప
Read Moreభార్యను హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోలో ఘటన
ఓల్డ్సిటీ, వెలుగు: బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7న భార్యను హత్య చేసిన సులేమాన్ సయీద్ అలియాస్ సులేమాన్
Read Moreఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై దాడి.. ఆసిఫాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ లో ఘటన
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం డోర్పల్లి గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ట్రాక్టర
Read Moreజనగామ జిల్లాలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు స్పాట్ డెడ్..
జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ( జూన్ 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాల
Read Moreచెత్తను నాలుగు భాగాలుగా విభజించాలి..పరిశ్రమలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి
పీసీబీ సభ్య కార్యదర్శి గుగులోత్ రవి హైదరాబాద్ సిటీ, వెలుగు: పరిశ్రమలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలని టీజీపీసీబీ స
Read Moreవీసీని తొలగించాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ధర్నా
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ధర
Read Moreహైదరాబాద్ సిటీ: రూ.10 కోట్లకు పైగా ఈపీసీ టెండర్ల పర్యవేక్షణకు కమిటీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో రూ.10 కోట్లకుపైగా పనుల టెండర్లను ఫైనల్ చేసేందుకు కమిటీ ఆమోదం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ
Read Moreకర్నాటకలో రాజ్యసభ ఎన్నికలు.. ఖర్గే సహా నలుగురు ఏకగ్రీవం
బెంగళూరు: కర్నాటక నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికా
Read Moreహర్యానాలో జిమ్ ఓనర్ దారుణ హత్య..10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టిన దుండగులు
తామే కాల్చి చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన చండీగఢ్: హర్యానాలోని హన్సి సిటీలో ఘోరం జరిగింది. ఒక జిమ్ యజమానిని బైక్&zwn
Read Moreపీవోకేలో మళ్లీ కాల్పులు 16 మంది మృతి
రావలకోట్: పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా, 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
Read Moreనౌకలపై దాడులు వెంటనే ఆపాలి..ఒమన్ తీరంలో అమెరికా అటాక్లను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఒమన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఒక నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌర
Read Moreమధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే..ఏకగ్రీవంగా ఎన్నికైన అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్
భోపాల్: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్న
Read Moreఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్
మహారాష్ట్రలోని పుణెలో స్టూడెంట్లతో కలిసి భారీ నిరసన పుణె: ఎగ్జామ్ పేపర్లు లీకైనా, ఫలితాలు ఆలస్యమైనా ఒక్కో విద్యార్థికి రూ. 10,000 చొప్పు
Read More












