హైదరాబాద్

ప్రోగ్రెసివ్  ఐడియాలజీతోనే  ..సమస్యల పరిష్కారం సాధ్యం.. ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి పైలెట్  ప్రాజెక్టు నివేదిక ఆవిష్కరణ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రోగ్రెసివ్​ ఐడియాలజీ ఉంటే ప్రజావాణికి వచ్చే సమస్యల మూలాలు అర్థమై వాటి పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని సీఎం ప్రజావాణి ఇన్​

Read More

గ్రేటర్ ఎన్నికల్లో పైరవీలు నడువయ్..సర్వే ఆధారంగానే సీట్లు : రాంచందర్ రావు 

సెప్టెంబర్, అక్టోబర్​లో ఎన్నికలు.. క్యాడర్​ రెడీగా ఉండాలి: రాంచందర్ రావు  హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో రాబోయే ఎన్నికల్లో పనిచే

Read More

కాంగ్రెస్ లేకుంటే.. అరవింద్ లేడు..తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చావ్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

స్వయం కృషితో సీఎం అయిన రేవంత్​పై విమర్శలా అంటూ ఫైర్​ హైదరాబాద్​: బీజేపీ, బీఆర్​ఎస్​బంధం గల్లీలో కుస్తీ... ఢిల్లీలో దోస్తీలా మారిందని ప్రభుత్వ

Read More

అత్తాపూర్ లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం..యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లిన నలుగురు యువకులు!

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో అర్థరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకె

Read More

జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ.. ఆస్తి తగాదాలే కారణం.. నల్లగొండ జిల్లాలో మే 17నఘటన

    తల్లీకూతుళ్ల మర్డర్​కు కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం     ఐదుగురు అరెస్ట్, పరారీలో ముగ్గురు మిర్యాలగూడ,

Read More

సుర్రుమంటున్న భానుడు..  మండే ఎండ..జనం ఉక్కిరి బిక్కిరి.. పరదాలే అండ..ఉక్కపోతతో విలవిల

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడిగాలుల నుంచి తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకు

Read More

సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి : స్థితప్రజ్ఞ

సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రయోజనాలు సీపీఎస్ ర

Read More

పాలమూరుపై బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టు సోర్సును శ్రీశైలానికి మార్చడం వల్లే అడ్డంకులు: ఉత్తమ్​ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టు పనులపై రివ్య

Read More

మళ్లీ కట్టెల పొయ్యి కష్టాలు తెచ్చిన మోదీ : ఎంపీ వంశీకృష్ణ

పొగతో ప్రజలు అవస్థ పడుతుంటే ప్రచారంలో ప్రధాని బిజీ ఎల్​పీజీ కొరతను నిరసిస్తూ కట్టెలపై వంట చేసిన ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి, వెలుగు: ప్రజలకు ప

Read More

కేజ్రీవాల్కు కోర్టు ధిక్కరణ నోటీసులు..నాలుగు వారాల్లో అఫిడవిట్దాఖలు చేయాలి

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు సంబంధించి హైకోర్టు మహిళా న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప

Read More

యాదగిరిగుట్టలో  మే 23న కేబినెట్‌ భేటీ!

హైదరాబాద్, వెలుగు: గురువారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 21కి బదులుగా ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించ

Read More