హైదరాబాద్
చెన్నూరులో దొంగల బీభత్సం... తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు...
చెన్నూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని అస్నాద్ రోడ్డుకు చెందిన ఓ కుటుంబం తిరుమల దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి షాక్ ఇచ్చారు దొంగలు
Read MoreIIT, NIT విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఒరాకిల్.. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఇచ్చిన ఆఫర్ లెటర్స్ క్యాన్సిల్
టెక్ దిగ్గజం ఒరాకిల్ తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల మంది ఉద్యోగులపై వేటు
Read Moreఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం... బజ్జీలు తిని 11 మందికి తీవ్ర అస్వస్థత..
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. బజ్జీలు తిని 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం
Read Moreఏపీలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్...! సోషల్ మీడియాలో వార్తలపై క్లారిటీ..
ఇంధనం పొదుపు చేయాలంటూ దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంధన పొదుపులో భాగంగా దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివా
Read Moreఅప్పుడు గోల్డ్ కొనొద్దంటే అసమర్థ పాలనంట.. ఇప్పుడు దేశం కోసం అంట: మోడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం
రాజకీయ నాయకులు తాము చెప్పిన మాటల మీద వాళ్లే నిలబడరు అని మరో సారి ప్రధాని మోడీ నిరూపించారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన
Read Moreనిర్భయ తరహాలో.. ఢిల్లీలో ఓ బస్సులో మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం
ఢిల్లీలో కలకలం.. నిర్భయ తరహాలో ఓ ఘటన జరిగింది. ఓ స్లీపర్ బస్సులో.. బస్సులోనే మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం చేశారు. ఆ మహిళ కంప్లయింట్ ఆధారంగా కేస
Read Moreచక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 2026 సెప్టెంబర్ వరకు నిషేధం
చక్కెర వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2026 సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది చక్కెర
Read Moreపెరిగిన బంగారం వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు చూస్తే షాకే!
భారత ప్రభుత్వం విదేశీల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండిపై సుంకాలను అమాంతం పెంచేయటంతో ఈ లోహాలు మధ్యతరగతి అందని దాక్షగా మారాయి. ఇప్పటికే పెరిగిన రేట
Read Moreహైదరాబాద్ లో VI 5జీ సేవలు...
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో వొడాఫోన్ ఐడియా (వీ) తన 5జీ సేవలను ప్రారంభించింది. తిరుపతి, విశాఖపట్నంలలో విజయవంతంగా 5జీని
Read Moreఅప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా.. పెద్ది రిలీజ్ కే ఎందుకిలా..?
పర్సంటేజ్ విధానంపై ఇటీవల ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి, డెడ్ లైన్లు విధించారంటూ తెలుగు సినీ నిర్మాతలు అభ్యంతరం
Read Moreఆర్యవైశ్యుల్లో విడాకులు పెరుగుతున్నయ్: కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత ఆందోళన
మల్కాజిగిరి, వెలుగు: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార, ఉద్యోగ రంగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొని నాయకత్వ స్థానాలను అధిష్టించాలని రాష్ట్
Read Moreఅమ్మాయిలూ.. మ్యాట్రిమోనియల్ సైట్లతో జాగ్రత్త..! నన్ను 8 మంది మోసం చేసి, రూ.16 లక్షలు కొట్టేసిన్రు
గోడు వెళ్లబోసుకున్న బాధిత యువతి పంజాగుట్ట, వెలుగు: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ప్రొఫైల్ చూసి, పెండ్లి పేరుతో 8 మంది యువకులు తనను దారుణంగా వంచ
Read Moreమా పార్కును తీసేయొద్దు.. బతుకమ్మ కుంట దగ్గర చిన్నారుల కంటతడి
అడ్డుకొని ఆట వస్తువులు తొలగించిన హైడ్రా హైకోర్టు ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న అధికారులు అంబర్పేట్, వెలుగు: హైకోర్టు ఆదేశాల మేరకు అంబర్
Read More












