హైదరాబాద్
ORR ప్రమాదం అప్ డేట్.. యాదగిరిగుట్టకు వెళ్లి వస్తూ మృత్యు ఒడిలోకి.. మృతులు ఒకే కుటుంబానికి చెందిన సిరిసిల్ల వాసులు.
హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దైవ దర్శనం ముగించుకుని
Read Moreసున్నం చెరువు, రామంతాపూర్ బాధితులకు గుడ్ న్యూస్.. 2024 జూలై 19 కన్నా ముందు ఉన్నవారికి ఇళ్లు
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూసుకుపోతున్న హైడ్రా.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నివాసాలు
Read Moreఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని.. అలాగే
Read Moreశంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ : సీఎం రేవంత్ రెడ్డి
శంషాబాద్లో 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ బస్ టర్మినల్ నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో భ
Read Moreభర్త ఆత్మహత్య చేసుకున్న నెలకే ప్రియుడితో పెళ్లి.. సీతారాం కేసులో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్ నగరంలో బాచుపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మోసాన్ని భరించలేక సీతారా
Read Moreగుడ్ న్యూస్.. ఇక నేరుగా రైతు నుంచే సేంద్రీయ ఉత్పత్తులు కొనొచ్చు..మే 4 న TG ఆర్గానిక్స్ యాప్ ప్రారంభం
తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలిచేందుకు, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తు
Read Moreమే నెల వాతావరణం : రుతు పవనాల గుడ్ న్యూస్.. అంతలోనే ఎల్ నినో భయం.. బీభత్సమైన ఎండలు..!
భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్.. ఓ వైపు దడ పుట్టిస్తూనే.. మరో వైపు చల్లని కబురు చెబుతోంది. అంతలోనే భయాన్ని తెప్పిస్తుంది. అవును.. 2026, మే నెల
Read Moreశంషాబాద్ ORR దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఆరుగురు మృతి
హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ (ORR) వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు . పె
Read Moreపెండింగ్ చలాన్ల వాహనం సీజ్ వ్యవహారం.. సీవీఆనంద్, శివధర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల సీజ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్, మా
Read Moreగ్యాస్ పెరిగిందని టిఫిన్, కర్రీస్ రేట్లు పెంచలేం.. బిజినెస్ బంద్ చేస్తామంటున్న కూకట్పల్లి, అమీర్పేట వ్యాపారులు
హైదరాబాద్లోని హోటల్ యజమానులు, ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మే 1, 2026 శుక్రవారం ఉదయం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.99
Read Moreరేపు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం.. ఎందుకో తెలుసా ?
రేపు (మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు
Read Moreషాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం..రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో మంటలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఒక్కసారిగా మంట
Read Moreమల్కాజ్ గిరికి మహిళా సారథ్యం..సీపీగా ఐపీఎస్ సుమతి బాధ్యతలు
మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఐపీఎస్ అధికారిణి సుమతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో శాంతిభ
Read More












