హైదరాబాద్

కారులో డబ్బులు.. టాయిలెట్లో ఫైళ్లు.. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో అవినీతి

ఏసీబీ రాకతో రూ.29 వేలు బయటపారేసిన ఆర్ఐ మూడు రోజుల తనిఖీల వివరాలు వెల్లడించిన అధికారులు గండిపేట, వెలుగు: శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్​లో మూడు రో

Read More

దేశ ప్రయోజనాల కోసమే పెట్రో ధరల పెంపు.. ప్రపంచ సంక్షోభం, యుద్ధం వల్లే ఈ నిర్ణయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అమెరికా, జపాన్ కంటే మన దేశంలో పెరుగుదల తక్కువే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలపై ఫైర్ హైదరాబాద్, వెలుగు: దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పెట్

Read More

సర్కార్ బడుల్లోని లైబ్రరీలకు నిధులు...1,138 స్కూళ్లకు రూ.15 వేల చొప్పున ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు, విజ్ఞానాన్ని అందించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకు

Read More

జూన్ 9 లోగా సెన్సెస్ పూర్తి కావాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు:శంషాబాద్​లో సెన్సెస్ ప్రక్రియను క్యూర్ పరిధి ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్  శుక్రవారం తనిఖీ

Read More

క్యాన్సర్ కు జిల్లాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు, ఆస్పత్రులు : సీఎం రేవంత్ రెడ్డి

    సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటన     ‘క్యాన్సర్ అట్లాస్’ అందజేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయ హైదరాబాద్, వెలు

Read More

ఇష్ట మొచ్చినట్లు బోర్లు వాడితే కుదరదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి     నీటిని పొదుపుగా వాడుకునేలా కఠిన రూల్స్ పెట్టండి     అధికారులకు ఇరిగే

Read More

బండ్లగూడలో హిట్ అండ్ రన్ కేసు... స్కూటీని ఢీకొట్టిన లారీ

ఓల్డ్​సిటీ, వెలుగు: ఓల్డ్​ సిటీలోని బండ్లగూడ చౌరస్తాలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్కూటీని లారీ ఢీకొట్టి వెళ్లిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెంద

Read More

మోడల్ స్కూల్ టీచర్ల కు ‘010’ పద్దు ద్వారా జీతాలివ్వాలి...మంత్రి పొన్నంకు టీఎంఎస్టీఏ వినతి

హైదరాబాద్, వెలుగు: మోడల్ స్కూల్ టీచర్లకు ‘010’ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభ

Read More

బుల్లెట్ వేగంతో హైస్పీడ్ రైలు కారిడార్లు...హైదరాబాద్ టు ముంబై.. చెన్నై.. బెంగళూరు : సీఎస్ కె.రామకృష్ణారావు

    ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్ధం     సీఎస్ కె. రామకృష్ణారావు హైదరాబాద్, వెలుగు: దేశంలోనే రాష్ట్రాన

Read More

మే 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

    మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి     ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి      23న హైద

Read More

అడవుల సంరక్షణ, పచ్చదనంపై దృష్టిపెట్టాం : మంత్రి కొండా సురేఖ

    మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, వెలుగు: అడవుల సంరక్షణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్ట

Read More

ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలి : ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి

    బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్​ను కోరిన ఈబీసీ జేఏసీ చైర్మన్ హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేయాలన

Read More