హైదరాబాద్
రాఖీ పండుగకు ఊళ్లకు పోటెత్తిన జనం... ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్..
రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పోటెత్తారు జనం. దీంతో గురువారం ( ఆగస్టు 27 ) మధ్యాహ్నం నుంచి సిటీలోని బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి
Read Moreచక్కెర ధర పెరిగింది...! ఆన్ లైన్లో ఆఫర్ ఉంటుందిలే అనుకుంటున్నారా..? ఓసారి ఇది చూడండి..!
ఆగస్టు నెల వచ్చింది పండగల సీజన్ మొదలైంది. మన దేశంలో పండుగలంటే ఏమున్నా లేకున్నా స్వీట్స్ మాత్రం తప్పనిసరి. దేవుడికి పెట్టే నైవేద్యం దగ్గర నుంచి ఇంట్లో
Read Moreఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక బస్సులు
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) భారీ ఏర్పాట్లు చేసింది. ప్
Read Moreరాఖీ స్పెషల్..రూ.199కే కిలో స్వీట్ ఆఫర్ ..ఎగబడ్డ జనం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. కేవలం రూ.199లకే కిలో స్వీట్లు, అదనంగా రాఖీ, కీ చైన్ ఉ
Read Moreహైదరాబాద్ లో భారీగా బిల్డింగులు, ఫ్లాట్లు.. ఇంట్లో అరకిలో బంగారం, లగ్జరీ కార్లు, బైకులు.. మైన్స్ ఏడీ జయరాజ్ అక్రమాస్తుల చిట్టా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్
Read Moreఫాలోఆన్ నిర్ణయం బెడిసికొట్టింది.. ఓటమికి పిచ్నే కారణమన్న కెప్టెన్ గిల్!
Shubman Gill: కొలంబో టెస్టులో శ్రీలంకకు ఫాలో-ఆన్ ఇచ్చి 2–0 తేడాతో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసేద్దామని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తెగ సంబరప
Read Moreశ్రీలంకతో టెస్టు డ్రా.. WTC ఫైనల్ రేసులో భారత్కు బిగ్ టెన్షన్: టాప్ 2లోకి వెళ్లాలంటే ఇలా చేయాల్సిందే?
WTC Qualification Scenario: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025–27
Read Moreమానస సరోవం విశిష్ఠత ఏంటీ.. కోట్ల మందికి పవిత్రమైన కైలాస పర్వతం ఉగ్రరూపం దేనికి సంకేతం..!
శివుని అనుగ్రహం వల్ల కైలాస మానస సరోవరం సరస్సులో నీటి మట్టం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ చాలా తీవ్రమైన చ
Read Moreనేపాల్ లో హైదరాబాద్ యువతి మిస్సింగ్..ఫోన్ చేస్తే నో రెస్పాన్స్..ఆందోళనలో కుటుంబ సభ్యులు
నేపాల్ వరదల్లో పలువురు తెలుగువారు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి అదృశ్యమయ్యారు. నిన్
Read Moreడ్రాగా ముగిసిన భారత్ vs శ్రీలంక రెండో టెస్టు.. WTC ఫైనల్ రేసులో టీమిండియాకు బిగ్ షాక్
India vs Sri Lanka Test: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజున డ్రాగా ముగిసింది. లంక లోయర్ ఆర్డర్ అద్భుత పోర
Read Moreరాఖీ పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న జనం... హైదరాబాద్ లో కిక్కిరిసిన బస్టాండ్లు..!
రాఖీ పండగ వచ్చేసింది.. అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ జరుపుకునేందుకు సిటీ నుంచి సొంతూళ్లకు బయలుదేరారు జనం. ఈ క్రమంలో గురువారం ( ఆగస్
Read Moreఇలా ఆడతారా?.. సహచరులపై కేఎల్ రాహుల్ ఫైర్.. సైలెంట్గా ఉండిపోయిన గంభీర్!
KL Rahul: కొలంబో వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజున అనూహ్య మలుపు తిరిగింది. మొదటి ఇన్నింగ్స్లో 503/9 ప
Read More3 రోజుల్లో మరో జల ప్రళయం : ఆధారాలతో అలర్ట్ చేసిన చైనా
హిమాలయ ప్రాంతాల్లో భూకంపం తర్వాత ఏర్పడిన జల ప్రళయం నుంచి ఇంకా కోలుకోలేదు ప్రపంచ దేశాలు. గల్లంతు అయిన వాళ్లు బతికి ఉన్నారా లేదా అనేది క్లారిటీ రాలేదు.
Read More












