హైదరాబాద్
టార్గెట్ ఏకగ్రీవం: రేపటి నుంచి ( నవంబర్ 27 ) నామినేషన్లు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు
సీడీఎఫ్ నిధుల నుంచి నజరానాలు ప్రకటిస్తున్న నేతలు ఒక్కో ఊరుకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తామన్న కేంద్ర మంత్రి బండి ఖమ్మం సెగ్మెంట్ లోనూ ఏకగ్
Read Moreవరల్డ్స్ టాప్ 100 బెస్ట్ సిటీస్ లో హైదరాబాద్.. భాగ్యనగరానికి దక్కిన అత్యున్నత గౌరవం
టెక్నాలజీ విస్తరణతోనే పెరిగిన ఆదరణ భారత్ లో నాలుగు నగరాలకు చోటు 82వ స్థానంలో మన ముత్యాల నగరం 29వ స్థానంలో బెంగళూరు, 40వ ప్లేస్ లో ముంబై, 54వ
Read Moreగోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది : దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్
బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పచ్చద
Read Moreఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది: వైఎస్ జగన్
బుధవారం ( నవంబర్ 26 ) పులివెందులలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. బ్రాహ్మణపల్లెలో అరటి రైతులను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంల
Read Moreమూడు కేసుల్లో పీటీ వారెంట్.. మరో కేసులో 14 రోజుల రిమాండ్.. ఐబొమ్మ రవి బయటపడటం కష్టమేనా..?
హైదరాబాద్: ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం మరోసారి కోర్టులో హాజరు పరిచారు. మరో కేసులో ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పిటి వా
Read Moreకోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి హామీ..
బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి లేనిదే.. భారతీయ సంస్
Read More26/11.. గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడిచే మారణకాండ.. పదిహేడేళ్ల చేదు జ్ఞాపకం
26/11.. అంటే.. నవంబర్ నెల.. 26వ తేదీ.. ఈ డేట్ వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అవును ఆరోజు ముంబై మహా నగరంలో జరిగిన మారణకాండ అటువంటిది. పాకిస్తాన్
Read More1000 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ క్లోజ్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేశాయి. మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1,020 పాయింట్లకు పైగా లాభపడగా.. మరో సూచీ
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే: కేఏ పాల్
బుధవారం ( నవంబర్ 26 ) అమీర్ పేట్ లోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు
Read Moreఒక్కో భజన మండలికి రూ. 25 వేలు : స్కీం అద్దిరిపోయింది కదా.. ఎక్కడో తెలుసుకోండి...!
మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అక్కడి భజన మండళ్లకు పెద్ద ఉత్సాహాన్నిచ్చే కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,800
Read Moreమాదాపూర్లో 400 మందిని.. నిండా ముంచేసిన ఐటీ కంపెనీ.. పాపం.. ఒక్కొక్కరు 3 లక్షలు కట్టారు !
హైదరాబాద్: మాదాపూర్లో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. NSN ఇన్ఫోటెక్ పేరుతో నమ్ముకున్న ఉద్యోగులను ఘరానా మోసం చేసింది. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామం
Read Moreకిలో వెండి రూ.6 లక్షలు అవుతుందా.. నిజమేనా ఇది.. ఈ అంచనాను నమ్మొచ్చా..?
ప్రముఖ ఇన్వెస్టర్, పెట్టుబడి నిపుణులు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసారీ ఇటీవల తన క్రిప్టో పెట్టుబడులను లిక్విడేట్ చేసిన సంగతి తెలిసింద
Read Moreమార్గశిరమాసం గురువారం ( నవంబర్ 27) లక్ష్మీదేవి పూజ.. అప్పులూ.. కష్టాలు తీరుతాయి..!
మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన మార్గశిరమాసం కొనసాగుతుంది. ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు
Read More












