
హైదరాబాద్
తెలంగాణ సెంటిమెంట్ తో కేసీఆర్ లక్షల కోట్లు సంపాదించాడు: మంత్రి వివేక్
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సండ్రోన్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేసిన మంత్రి వివేక్ కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Read Moreగద్దర్ అవార్డ్స్ హైలైట్స్ ఇవే.. సీఎం రేవంత్ రెడ్డి అన్నకు థ్యాంక్స్: అల్లు అర్జున్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానోత్సవం హైదరాబాద్ మాదాపూర
Read Moreగాజాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి
డీర్ అల్-బలా: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. శుక్రవారం రాత్రిపూట నుంచి శనివారం ఉ
Read Moreమానవత్వం చాటుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం.
మంత్రి వివేక్ వెంకటస్వామి మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన అఖిలేష్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి విరిగి
Read Moreఅహ్మదాబాద్లో కూలిన విమానంపై టర్కీ కీలక ప్రకటన
అంకారా: అహ్మదాబాద్లో కూలిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మెయింటెనెన్స్ను టర్కీకి చెందిన ‘టర్కిష్ టెక్నిక్’ అనే ఎయిర్ క్రాఫ్ట్ మెయింట
Read Moreఓయూలో సివిల్స్ ఫ్రీ కోచింగ్కు నోటిఫికేషన్ విడుదల
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సివిల్స్, ఇతర పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు నోటిఫికేషన్ విడ
Read Moreషాద్ నగర్ లో బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీ... 36 మేకలు మృతి..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది.. షాద్ నగర్ బైపాస్ రోడ్ లో మేకల లోడ్ తో బొలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 36 మేకలు మృతి చెం
Read Moreకాళేశ్వరం ఇక పనికిరాదు... ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసింది లేదు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నీళ్లన్నీ ఎల్లంపల్లి నుంచి వచ్చినవే గతంలో మెదడంతా కరిగించి డిజైన్ చేశానన్న కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారు హనుమకొండ, వెలుగు: కాళేశ్వరం ప్రా
Read Moreఆసియా కప్ పోటీలకు ఎంపికైన ప్రవళికకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి పొన్నం
ట్యాంక్ బండ్ వెలుగు : సాఫ్ట్బాల్ క్రీడాకారిణి చేపుర్వ ప్రవళిక ఆసియా కప్ పోటీలకు ఎంపికైంది. చైనాలో నిర్వహించే పోటీల్లో ఆమె భారత్తరఫున పాల్గ
Read Moreఇష్టారీతిన పెస్టిసైడ్స్ వాడకం.. రైతుల హెల్త్ పై ఎఫెక్ట్.. రక్త, మూత్రాల్లోప్రమాదకర అవశేషాలు
స్టడీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా మరణాల్లో 50 శాతం అనారోగ్యంతోనే.. అనుమతి లేని గ్లైఫోసెట్ వంటి కెమికల్స్ వాడకంపై ఆందోళన
Read Moreఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. అకాడమీలో 254 మంది ఫ్లైయింగ్, గ్రౌం
Read Moreఎమ్మెల్యే దానం వర్సెస్ విజయారెడ్డి..కాంగ్రెస్ మీటింగ్లో విభేదాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ కాంగ్రెస్లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. బంజారాహిల్స్ లేక్ వ్యూలో శనివారం నియోజకవర్గ ముఖ్య
Read Moreగిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం
డీఏజేజీయూఏ స్కీమ్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న క
Read More