హైదరాబాద్
మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది
దేశంలో ధనవంతుల జాబితా భారీగా పెరిగింది. వందల కోట్లు సంపాదిస్తున్న వారి సంఖ్య పైపైకి వెళుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం..
Read Moreహాస్టళ్లలో దొంగతనాలు జరిగితే యజమానులపైన ఎఫ్ఐఆర్: కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్
హాస్టల్స్లో విద్యార్థుల వస్తువులు పోతే... ఇకపై బాధ్యత పూర్తిగా యజమానులదేనని కూకట్ పల్లి జోన్ డిసిపి రితిరాజ్ హెచ్చరించారు. ఇటీవల కాల
Read Moreఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ రోడ్ షో తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పపట్టి
Read Moreతాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్
ఢిల్లీలో కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి వ
Read Moreపెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత
Read MoreCJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు
నీట్ పేపర్ లీక్ పై సీజేపీ నిరసనలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. నిరసనలకు సంబంధించిన వైరల్ వీడియాలో వాంతి వచ్చేలా ఉన్నాయంటూ అసహన
Read Moreహైదరాబాద్ లో విదేశీ యువతి పట్ల అసభ్య ప్రవర్తన..గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కేసు
హైదరాబాద్లోని కొండాపూర్లో ఓ విదేశీ యువతి పట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. నెదర్లాండ్స్కు చెం
Read Moreవిద్యార్థులపై AK-47తో కాల్పులా?.. పోలీసు సస్పెండ్
వాళ్లేమి టెర్రరిస్టులు కారు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కింగ్ పిన్స్ కాదు.. పసిపిల్లలను రేప్ చేసిన క్రిమినల్స్ అంతకన్నా కాదు.. స్టూడెంట్స్.. తమకు జరిగిన
Read Moreహైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించండి : హైకోర్టు
హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఓ సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కర
Read MoreE20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్పై దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
E20 పెట్రోల్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోర్టుకెక్కారు. E20 పెట్రోల్ తో తన కుటుంబం లాభపడుతుందని సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా త
Read Moreకొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి
తిరువనంతపురం: కేరళను అమీబిక్ బ్రెయిన్ ఫీవర్ కేసులు వణికిస్తున్నాయి. అమీబిక్ మెదడు జ్వరం సోకి మరొకరు సోమవారం చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని కోయిలాండిలోన
Read Moreవాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!
ప్రస్తుత రోజుల్లో హిందువులే కాదు.. అన్ని మతాల వారు వాస్తు శాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతా బాగున్నా చాలామంది ఇళ్లల్లో ఏదో ఒ
Read Moreహైదరాబాద్ ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అలర్ట్ : భారీ వర్షాలు పడనున్నాయి.. ఒకేసారి బయటకు రావొద్దు
హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసులు కీలకమైన అప్ డేట్ ఇచ్చారు. వీక్ డేస్ కావటంతో సహజంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ సిటీలో భారీ
Read More












