
హైదరాబాద్
Telangana SSC Result 2025: టెన్త్ రిజల్ట్ రిలీజ్.. మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్
తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ రిజల్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం పదో తరగతి పరీక్షలో &
Read Moreజాతీయ భద్రతా సలహాబోర్డు చైర్మన్గా మాజీ రా చీఫ్ అలోక్ జోషి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో కీలక పరిణామాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. జాతీయ భద్రతా సలహా మండలిలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిం
Read Moreహైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. తిప్పలు పడుతున్న ప్రయాణికులు
పెద్ద అంబర్ పేట్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నానా తిప్పలు పడ్డారు. పె
Read Moreగ్రూప్ 1 పరీక్షలపై అప్పీళ్లను మళ్లీ విచారించాల్సిందే.. సింగిల్ బెంచ్కు హైకోర్టు ఆదేశం
గ్రూప్ 1 పరీక్షల పై దాఖలైన అప్పీల్ పిటిషన్లపై సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. వేసవి సెలవుల ముందే గ్రూప్ 1 వివాద
Read Moreకొండంత విషాదం : భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. అప్పన్న దర్శనానికి వచ్చి చనిపోయారు..
సింహాచలం దుర్ఘటన మృతుల వివరాలు తరచి చూస్తే ఒక్కొక్కరిదీ ఒక్క విషాద గాథ. మంగళవారం (ఏప్రిల్ 29) తెల్లవారుజామున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసర
Read Moreటెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం.. ఎన్ని గంటలకు అంటే..
విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇవాళ (బుధవారం ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంట
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ : ప్రతి గురువారం చర్లపల్లి నుంచి తిరుపతికి స్పెషల్ రైలు
సమ్మర్ హాలిడేస్ లో విహార యాత్రలకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భ
Read Moreఇవాళ (ఏప్రిల్ 30) అక్షయ తృతీయ.. హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
వరుసగా ఓ మూడు నాలుగు రోజులు తగ్గుతూ కాస్త ఉపశమనం కలిగించిన బంగారం ధరలు.. మంగళవారం (ఏప్రిల్ 29) మళ్లీ పెరగాయి. దీంతో ఇవాళ (బుధవారం ) అక్షయ తృతీయ సందర్భ
Read Moreసింహాచలం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి మృతి చెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనలో గాయపడిన వారికి
Read Moreసింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
సింహాచలం దుర్ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘ఆంధ్ర ప్ర
Read Moreప్రాణం తీసిన రీల్స్ సరదా .. ఫొటో షూట్కు వచ్చి ఇంటర్ విద్యార్థి మృతి
హైదరాబాద్ జవహర్ నగర్ పరిధి క్వారీ గుంత వద్ద ఘటన జవహర్ నగర్, వెలుగు: ఇన్స్టాగ్రామ్ వీడియో ప్రాణం తీసింది. హైదరాబాద్ జవహర్ నగర్ మల
Read Moreహైదరాబాద్సిటీలో రూ.కోటిన్నర డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు పెడ్లర్ల అరెస్ట్
హైదరాబాద్సిటీ, వెలుగు: దాదాపు రూ.కోటిన్నర విలువైన డ్రగ్స్ను నల్లకుంట, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్పోలీసులు కలిసి పట్టుకున్నారు. స్నా
Read Moreఈపీఎస్ పెన్షన్ రూ.3 వేలకు.. ప్రస్తుతం ఉన్న రూ.వెయ్యి నుంచి పెంచే అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద ఇచ్చే కనీస పెన్షన్&zwnj
Read More