హైదరాబాద్
చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిన స్పాట్కు కొద్ది దూరంలోనే.. చెట్టును ఢీకొట్టిన టిప్పర్
చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్– బీజాపూర్ హైవేపై మరో ప్రమాదం జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి 19 మంది చనిపోయిన సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే
Read Moreచేనేత కార్మికులను ఆదుకోవాలి: వనం శాంతి కుమార్
నాంపల్లి, వెలుగు: చేనేత కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్, ప్రధాన కార్
Read Moreపాల వ్యాన్ ఢీకొని హెడ్ కానిస్టేబుల్కు గాయాలు
మియాపూర్, వెలుగు: రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన కారును హెడ్ కానిస్టేబుల్ తొలగిస్తుండగా పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ సంఘటన మియాపూర్ మదీనా
Read Moreగోదావరిపై జీటీఎస్ సర్వే.. భద్రాచలం కేంద్రంగా కూనవరం, సుక్మా వరకు రెండు టీంలతో సర్వే స్టార్ట్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం కేంద్రంగా గోదావరిపై జీటీఎస్(గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే) మొదలైంది. ఈ సర్వే కోసం రెండు టీంలను న
Read Moreభార్య, పిల్లలను చంపిన వ్యక్తికి ఉరి శిక్ష.. వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
వికారాబాద్, వెలుగు: భార్య, పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన గురు ప్రవీ
Read Moreమీరు ఇన్సూరెన్స్ ఏజెంటా..? అయితే ఈ బ్యాడ్న్యూస్ మీకే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై పన్ను రేటును సున్నాకు తగ్గించిన సంగతి తెలిసిందే. గతంల
Read Moreజీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బీజేపీ ఆందోళన.. కేంద్ర నిధులను వినియోగించాలని డిమాండ్
స్ట్రీట్ లైట్స్, చెత్త సమస్య పరిష్కరించాలని నినాదాలు హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బల్దియాకు ఇచ్చిన నిధులను వినియోగించి నగరంలో సమస్
Read Moreకమ్యూనిస్టులు ఏకం కావాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్.బోస్
మల్కాజిగిరి, వెలుగు: చీలిపోయిన కమ్యూనిస్టులు ఏకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్.బోస్ పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో బాసర
Read Moreబీజాపూర్ హైవేపై మరో ప్రమాదం.. రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు..
బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం (
Read Moreశంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లే విస్తారా ఫ్లైట్ ఆలస్యం.. ప్రయాణికుల ఆగ్రహం..
శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విస్తారా 9i 877 విమానం ఆలస్యం అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. శుక్రవారం ( నవంబర్ 21 ) ఉదయం
Read Moreపరువు హత్య నిందితులకు జీవిత ఖైదు తప్పదు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
దళిత యువకుడి కుటుంబానికి రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా షాద్ నగర్, వెలుగు: ఎల్లంపల్లిలో ఇటీవల పరువు హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని ఎస్సీ,
Read Moreపత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్కర్నూల్ జిల్లాలో అన్నదాత ఆవేదన
కందనూలు, వెలుగు : ధర గిట్టుబాటు కావడం లేదని ఆగ్రహించిన ఓ రైతు తన పత్తి పంటకు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్కర్నూల్
Read Moreఆధ్యాత్మికం.. మనస్సు మాయ చేస్తుంది.. ఏది ఎంత వరకు నమ్మాలో తెలుసుకోండి..!
ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతారు.. చిన్న సమస్యను కూడా బూతద్దంలో పెట్టి చూడటంతో మనస్సు కకావికలం అవుతుంది. దేన్ని నిశితంగా
Read More












