హైదరాబాద్
హైదరాబాద్ లో విషాదం: సంపులో పడి 8 నెలల పసికందు మృతి..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ గ్రామంలో సంపులో పడి 8 నెలల పసిబిడ్డ మృతి చెందాడు. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగ
Read Moreఐప్యాక్ ఆఫీసులపై ఈడీ సడన్ రైడ్స్.. ఈ రైడ్స్ వెనుక చాలా పెద్ద కథే ఉందిగా..!
హైదరాబాద్: పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐప్యాక్ ఆఫీసుల్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని ఐ
Read Moreహైదరాబాద్ లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయి... ప్రెస్ మీట్ కు దోమతెర డ్రెస్ తో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..
హైదరాబాద్ లో జనాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో దోమల బెడద ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇళ్ళు, రోడ్లు, గ్రౌండ్లు అనే తేడా లేకుండా ఎక్క
Read Moreపంటలకు వాడే పురుగు మందు మన ఒంట్లోకి ఇలా చేరడం.. ఫలితంగా కిడ్నీ ఫెయిల్యూర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం !
పంటలకు వాడే పురుగు మందులో ఉండే ఈ రసాయనాలు ‘బయో మాగ్నిఫికేషన్’ ప్రక్రియ ద్వారా పంటల గింజలు, ఆకులు, కాయల నుంచి నేరుగా మన శరీరంలోకి చేరి ప్రా
Read Moreతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం... ఇద్దరికి తీవ్ర గాయాలు..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు దగ్గర జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ( ఏప్రిల్ 2 ) జ
Read Moreమీ ఇళ్లలో, ఆఫీస్లో ఉండే సీసీ కెమెరాల హ్యాకింగ్ ఎలా జరుగుతుందంటే..
విదేశీ సర్వర్లతో అనుసంధానమైన సీసీ కెమెరాల్లో భద్రతా ప్రమాణాలు అత్యంత బలహీనంగా ఉంటున్నాయి. హ్యాకర్లు భద్రత లేని ప్రోటోకాల్లు, ఎ
Read Moreతెలంగాణ పబ్లిక్కు అలర్ట్.. మీసేవ సెంటర్కు పోతున్నారా..? చార్జీలు పెరిగాయ్ !
హైదరాబాద్, వెలుగు: మీసేవా చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం ప్రస్తుతం మీసేవా సర్వీసులపై వసూలు చేస్తున్న చార్జీలను 50 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం సీఎస్ర
Read Moreరెండు దేశాలకే కాదు...ప్రపంచానికే పెనుముప్పుగా మారిన యుద్ధం..
యుద్ధం అనేది మానవ సమాజానికి అత్యంత ప్రమాదకరం. చరిత్రలో జరిగిన ప్రపంచ యుద్ధాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలకే కాదు, &
Read Moreమీరు తెలంగాణ రైతులా..? పొలం హద్దులు తేల్చాలా..? ఇంట్లో కూర్చుని భూభారతి పోర్టల్లో ఇలా చేయండి చాలు..
రైతులు గతంలో మాదిరిగా తమ భూ సేవల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన ప&z
Read Moreతిరుమలలో వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి.. తీర్థ స్నానమాచరించిన 12 వేల మంది భక్తులు
కలియుగ వైకుంఠం తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో మార్చి 31,
Read Moreతెలంగాణపై కేంద్రం అన్నింటా వివక్ష: ఎంపీ వంశీకృష్ణ
రైల్వే కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుచూస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఏపీకి వేల కోట్లు కేటాయిస్తున్న రైల్వే శ
Read Moreహనుమకొండ జిల్లాలో విషాదం..స్విమ్మింగ్ పూల్ లో తల్లీకూతుళ్ళ అనుమానాస్పద మృతి
హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగి
Read Moreహైదరాబాద్ నాగోల్లో అధిక వడ్డీ ఆశ చూపి రూ.30 కోట్లకు ముంచేశారు !
ఎల్బీనగర్, వెలుగు: అధిక వడ్డీ, పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేసిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్లోని నాగోల్ పో
Read More











