హైదరాబాద్
జాతీయ రాజకీయాల్లోకి సరే.. తెలంగాణ బాగుపడేదెన్నడు?
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళదామనుకున్నారు! కానీ ఆయనకు అదో చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇపుడు రెండో ముఖ్
Read Moreసీఎం రేవంత్ గురించి మాట్లాడితే తరిమికొడ్తాం : మెట్టు సాయి
ఎంపీ అర్వింద్ కు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి వార్నింగ్ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడిత
Read Moreసెలవుపై వెళ్లిన సీఎంసీ కమిష నర్...ఇన్చార్జి కమిష నర్ గా ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీ కమిషనర్ సృజన విదేశీ ప్రయాణం కోసం 8 రోజులపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఇన్చార్జి కమిషనర్ గా ఈ నెల 17 నుంచి 23 వరకు జీహెచ
Read Moreకేటీఆర్వి దిగజారుడు రాజకీయాలు..అవినీతి ఊబీలో ఉండి.. బీజేపీపై బురద జల్లుతారా?: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ -రేస్ అక్రమాలు, లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు పీకల్లోతు కూరుకుపోయారని, ఆ పాపాల నుంచి ప్రజల ద
Read Moreసైదాబాద్ లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ లో ఫ్రీగా ఏఐ లైఫ్ స్కిల్ ట్రైనింగ్...మే 21 నుంచి 4 రోజులు శిక్షణ
ఇంటర్, ఆపై చదివిన వారు అర్హులు హైదరాబాద్ సిటీ, వెలుగు: సైదాబాద్లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్లో ఏఐ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనింగ్ ను
Read Moreమల్కాజి గిరిలో ఐదు కీలక సైబర్ కేసుల్లో..ఆరుగురు నిందితులు అరెస్ట్
మల్కాజిగిరి, వెలుగు: సైబర్ మోసాలపై ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఐదు కీలక కేసుల్లో ఆరుగురు నిందితులను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పో
Read Moreఎప్సెట్లో బీసీ గురుకుల స్టూడెంట్ల సత్తా..3,781 మంది స్టూడెంట్స్ క్వాలిఫై
516వ ర్యాంక్ సాధించిన హర్షిణి హైదరాబాద్, వెలుగు: ఎప్సెట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాస
Read Moreపంట కొనుగోళ్లపై 25 శాతం పరిమితి అన్యాయం..కేంద్రం తీరుపై మంత్రి తుమ్మల ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెసలు, క
Read Moreటూరిజం కాంట్రాక్ట్ కార్మికులసమస్యలు పరిష్కరించాలి..కార్పొరేషన్ ఎండీకి టీటీడీసీసీఓఈ వినతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాల
Read Moreవిదేశీ పర్యటనలతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడింది?
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానం పూర్తిగా వ్యక్తి కేంద్రీకృత రాజకీయ ప్రదర్శనగా మారిందనే విమర
Read Moreమళ్లీ ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ రాసిన సీతక్క
మంత్రి సీతక్క సోమవారం మౌలాలిలోని ఆయాన్ డిజిటల్ సెంటర్లో ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు. ఇప్పటికే ఆమె ఎల్ఎల్బీ, కార్పొరేట్ లాలో ఎల్&zw
Read Moreశంషాబాద్ తహసీల్దార్ గా అమరలింగం
గండిపేట, వెలుగు: శంషాబాద్ మండల తహసీల్దార్గా అమరలింగం సోమవారం బాధ్యతలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఈ కా
Read Moreటిమ్స్లో హైబ్రిడ్ వైద్య సేవలు.. 70 శాతం బెడ్లు ఫ్రీ, 30 శాతం పెయిడ్!
సనత్నగర్ టిమ్స్లో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ సేవలు ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ స్కీమ్&
Read More












