హైదరాబాద్
మేస్త్రి అనుమానాస్పద మృతి..చందానగర్ లో ఘటన
చందానగర్, వెలుగు: చందానగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధాకర్ (45) కొంతకాలంగా చందానగర్ శ
Read Moreడివైడర్ ను ఢీకొట్టిన స్కూటీ..8వ తరగతి బాలుడు మృతి..గచ్చిబౌలి పరిధిలో ఘటన
మరో బాలుడికి గాయాలు గచ్చిబౌలి, వెలుగు: స్కూటీ అదుపుతప్పి డివైడర్ను ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. గచ్చిబౌ
Read More‘పాలమూరు’ స్పీడ్ పెంచండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్కర్నూల్ టౌన్/ కొల్లాపూర్/ వనపర్తి/ రేవల్లి, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా
Read Moreఇంట్లో కరెంట్ రావట్లేదని స్తంభం ఎక్కిన వ్యక్తి.. కిందపడి మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
పరిగి, వెలుగు: ఇంట్లో కరెంట్ రాకపోవడంతో వైర్ సరిచేసేందుకు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి.. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మం
Read Moreకూల్చుతారా..కూల్చమంటారా..? భద్రాద్రి దేవస్థాన భూముల ఆక్రమణదారులకు నోటీసులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన విలీన ఆంధ్రప్రదేశ్లోని ఎటపాక మం
Read Moreతెలంగాణలో అర్ధరాత్రి దంచికొట్టిన వర్షం.. ఏఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో తెలంగాణ చల్లబడింది. సిద్దిపేట
Read Moreఇంటర్ ఫస్టియర్లో కొత్త పుస్తకాలు..
రిపిటేషన్ పాఠాల తొలగింపు తెలుగు పుస్తకాల్లో తెలంగాణ యాస, సంస్కృతికి పెద్దపీట ఫిజిక్స్&zwn
Read Moreడెలివరీ బాయ్ నిజాయితి.. కష్టాలున్నా కక్కుర్తి పడలేదు.. దొరికిన రూ.2 లక్షలను పోలీసులకు అప్పగించిండు
ప్రశంసలు అందుకున్న డెలివరీ బాయ్ ఎల్బీనగర్, వెలుగు: ఓ డెలివరీ బాయ్ తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన ప్
Read Moreటెక్స్ట్ బుక్స్ ధరలు తగ్గినయ్.. ఒక్కో బుక్పై 15 నుంచి 20 శాతం మేర తగ్గింపు.. పదో తరగతి సెట్పై ఎంత తగ్గిందంటే..
పదో తరగతి సెట్ పై రూ.178.. నైన్త్ సెట్పై రూ.151 వరకూ తగ్గుదల సేమ్ క్వాలిటీతోనే ఈసారి లామినేటెడ్ పుస్తకాలు హైదరాబాద్, వెలుగు:&nb
Read Moreరైలు పట్టాలు కోసెయ్యండి.. సింగరేణి భవన్ను కాల్చేయండి: పార్టీ క్యాడర్, సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్క సుమన్
అప్పుడే పార్టీకి, నాయకత్వానికి మైలేజీ వస్తదని కామెంట్లు జనం మనవైపు చూడాలంటే మీటింగులు పెట్టుడు కాదు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్న బీఆర్ఎస
Read Moreహైదరాబాద్కు నీటి కష్టాలు: 2050లో తాగునీళ్లకు కష్టమే.. 2.08 కోట్లకు చేరుకోనున్న జనాభా
కావాల్సింది 1,114 ఎంజీడీలు ఇప్పటికే 253 ఎంజీడీల కొరత 2035 నుంచి నీటి కష్టాలు షురూ కొత్త వనరుల కోసం వాటర్ బోర్డు అన్వేషణ హైదర
Read Moreచేయూత పింఛన్లు.. ఇక నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పింఛన్లు
ఓటర్ ఐడీ, ఆధార్, సీ పెక్ డేటాతో పెన్షన్లను స్ట్రీమ్లైన్ చేయాలి: సీఎం రేవంత్
Read Moreఖర్చుల మోత ! పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్
పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు హైక్.. రైతుపై పెట్టుబడుల మోత పెరుగుతున్న సిమ
Read More












