హైదరాబాద్
ఏడాది లోపు పిల్లలకు గుడ్డు తినిపించొచ్చా..? డాక్టర్లు చెబుతోంది ఇదే..!
పిల్లలకి ఏం తినిపించాలన్నా ఒకటికి పి పదిసార్లు ఆలోచిస్తుంటారు తల్లులు. 'పలానా ఫుడ్ పడకపోతే' అన్న ఆలోచనతో రెగ్యులర్ డైట్ నే ఎక్కువగా ఫాలో
Read Moreహైదరాబాద్ - తిరుపతి రూట్లో విమాన టికెట్ ధరలు తగ్గించండి: కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ
హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన టికెట్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కేంద్రం ప్రతిష్టా
Read Moreమొండికేస్తున్న మిల్లర్లు.. మిల్లర్ డిఫాల్టర్గా తేలితే కుటుంబ సభ్యుల ఆస్తులు జప్తు..
ఈసారి సీఎంఆర్నిబంధనల్లో మార్పులు.. నూక శాతం 25 నుంచి 10 శాతానికి తగ్గింపు.. వ్యతిరేకిస్తున్న మిల్లర్లు కొనుగోలు సెంటర్ల నుంచి వెళ్
Read Moreఫైర్ సేఫ్టీ చట్ట సవరణ ముసాయిదా సిద్ధం.. మే 13 లోగా ప్రజలు తమ అభిప్రాయ సేకరణ
హైదరాబాద్, వెలుగు: అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో ఆస్తి, ప్రాణ రక్షణ చర్యల బలోపేతం, ఫైర్ ఎన్వోసీ కోసం రాష్ట్ర ఫైర్ సేఫ
Read Moreఅంకుర హాస్పిటల్లో చిన్నారి మృతి.. వైద్యం వికటించే అని పేరెంట్స్ ఆరోపణ
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని అంకుర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఐదేండ్ల బాలిక మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందం
Read Moreతుది తీర్పునకు లోబడే అడ్మిషన్లు.. ఒవైసీ విద్యాసంస్థల అడ్మిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పరిధిలోని సల్కం చెరువును ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస
Read Moreమహిళా రిజర్వేషన్ చట్టంపై రేపు ( ఏప్రిల్ 15 ) అఖిలపక్ష మీటింగ్..సమావేశం తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తం: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్ష
Read Moreకాకా కుటుంబంపై వ్యాఖ్యలు.. మోత్కుపల్లి అజ్ఞానానికి నిదర్శనం: చెన్నయ్య
సైఫాబాద్, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తీవ్
Read Moreఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు.. జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్
ఏప్రిల్30 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభ
Read Moreప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే కేఆర్నాగరాజు
వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్
Read Moreఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం పట్టించుకుంటలేదు : ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి తప్ప మిగతా సమస్యలపై చర్చకు సిద్ధం : మంత్రి పొన్నం హైదరాబాద్, వెలుగు: ఏప్రిల్ 22 నుంచి సమ్మె చే
Read Moreసర్కారు భూముల్లో డెబ్రిస్ వేస్తే వాళ్లతోనే ఎత్తిస్తాం: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి వార్నింగ్
సీసీ కెమెరాలతో గుర్తించి, వాళ్లతోనే ఖర్చు పెట్టిస్తాం హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలాల్లో భ&z
Read Moreసీఎం, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు.. పోలీసులకు రంగనాథ్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాకు హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిటీ సై
Read More













