మహబూబ్ నగర్

ఉమ్మడి మద్దూరు మండలంలో నీటి సరఫరా మూడు రోజులు బంద్ 

మద్దూరు, వెలుగు :నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్  చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగ

Read More

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి జూపల్లి కృష్ణారావు

పెద్దకొత్తపల్లి,వెలుగు: అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడానికే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, సొంత స్థలం ఉన్న లబ

Read More

సంపద కంటే ఆరోగ్యమే గొప్ప పెట్టుబడి.. బావిలో ఈత కొట్టిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్, వెలుగు: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ శివారులోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద స

Read More

అచ్చంపేట డిప్యూటీ తహసీల్దార్, ఆపరేటర్పై వేటు.. తప్పుడు పత్రాలతో అసైన్డ్ భూమిగా నమోదు

నాగర్​ కర్నూల్, వెలుగు: రైతు చనిపోయినట్లు నమోదు చేసి సదరు రైతు పొలాన్ని అసైన్డ్ ​భూమిగా నమోదు చేసిన ఘటనలో డిప్యూటీ తహసీల్దార్​ను సస్పెన్షన్​ చేయగా, భూ

Read More

‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

వంగూరు, వెలుగు:  ‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని నాగర్‌‌‌‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్​అధికారులక

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పత్తి విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

వంగూరు, వెలుగు:  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం వంగూరు మండలంల

Read More

కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారం.. గతంలో బీఆర్ఎస్ హామీలు మాటలకే పరిమితం

    ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు కేవలం మాటలక

Read More

SIR ఫారాలను ఓటర్లకే అందజేయాలి.. పకడ్భందీగా ఓటర్ల సవరణ కార్యక్రమం

    నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కే

Read More

వనపర్తి జిల్లాలో ఈసీ పర్యటన.. శ్రీరంగనాథుడిని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలకేంద్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడిని గురువారం స్టేట్​ ఎలక్షన్​ కమిషనర్​ రాణి కుముదిని దంపతులు దర్శ

Read More

గుడిసెవాసులకే ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత... నిర్మాణ పురోగతిపై వనపర్తి కలెక్టర్ సమీక్ష

వనపర్తి, వెలుగు : గుడిసెల్లో నివసించే వారికే ప్రథమ ప్రాధాన్యతగా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశి

Read More

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం.. కల్వకుర్తిలో ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ ముగింపు సభ

    ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి, వెలుగు :  కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని

Read More

జులై 4న మిడ్జిల్ కు సీఎం.. 20 ఏండ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లో రూ.455 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం నాగర్​కర్నూల్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం సీఎం రే

Read More