మహబూబ్ నగర్

కడా పనులను స్పీడప్ చేయండి..స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి

కొడంగల్​, వెలుగు: కొడంగల్​లో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్​రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ సూచి

Read More

తెలంగాణలో పోలీస్ రాజ్యం : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

    బీఆర్​ఎస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ వంగూరు, వెలుగు: తెలంగాణలో ప్రజాపాలన కాకుండా పోలీస్ రాజ్యం

Read More

సమాజాభి వృద్ధిలో మహిళలది కీలకపాత్ర : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

    ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, వెలుగు :  మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి క

Read More

హార్టికల్చర్, పాలిటెక్నిక్‌‌ కళాశాలను నిర్మిస్తాం : మంత్రి జూపల్లి

మంత్రి జూపల్లి  కొల్లాపూర్, వెలుగు:  కొల్లాపూర్‌‌లో హార్టికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవ

Read More

బాల్య వివాహ రహిత జిల్లాగా నారాయణపేటను తీర్చిదిద్దాలి: కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాను బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు, ప్రజలు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్  ప్రియాంక పి

Read More

పానీ పూరీతో ఫుడ్ పాయిజన్ .. జోగులాంబ గద్వాల జిల్లా లో15 మందికి అస్వస్థత

అయిజ, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ లో ఉన్న ఓ చాట్  భండార్ లో పానీ పూరి తిన్న 15 మంది మంగళవారం రాత్రి అస్వస్థ

Read More

150 ఎకరాల్లో మామిడి తోట.. పంట నష్టంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య.. వనపర్తి జిల్లాలో ఘటన

మామిడి తోటలో నష్టం వచ్చిందని ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వనపర్తి జిల్లా  ఖిల్లా ఘనపురం మండలం సల్కాల

Read More

నారాయణపేట హక్కుల కోసం టీఆర్ఎస్ పోరు: విద్యాసంస్థలు, కార్యాలయాల తరలింపుపై ధర్నా

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ, జిల్లా నుంచి వెనక్కి తరలించిన ప్రభుత్వ విద్యాసంస్థలను, కార్యాలయాలను వెంటనే పున

Read More

పాఠశాల ఆవరణలో ధాన్యం కేంద్రమేంటి ?: అడిషనల్ కలెక్టర్ శ్రీను ఆగ్రహం

కోస్గి వెలుగు: కోస్గి మండలంలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంపై అడిషనల్​ కలెక్టర్ శ్రీను అసహనం వ్

Read More

రూ.10 వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి పట్టుబడ్డ వడ్డేపల్లి మండల సర్వేయర్

గద్వాల/శాంతినగర్, వెలుగు: భూమిని సర్వే చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్  ఏసీబీకి పట్టుబడ్డాడు.

Read More

మహిళా రైతులకు షేడ్ నెట్స్... రైతుల ఆర్థికాభివృద్ధిపై సెర్ప్ స్పెషల్ ఫోకస్

పైలట్ ప్రాజెక్ట్​గా రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్​ జిల్లాల ఎంపిక 50 శాతం సబ్సిడీ, మిగతాది బ్యాంకు లింకేజీతో రుణం  హైదరాబాద్, వెలుగ

Read More

మహబూబ్ నగర్ లో ఏటీఎంను లేపేసిన్రు...గ్యాస్ కట్టర్లతో పెకిలించి అపహరించిన దుండగులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణంలో దోపిడీ దొంగలు

Read More

గేటు మీద పడి చిన్నారి మృతి.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా దేవుని తిరుమలాపూర్‌‌‌‌లో విషాదం

పెద్దకొత్తపల్లి, వెలుగు: ఇంటి ప్రహరీ గేటు గాలికి ఎగిరి మీద పడడంతో ఓ చిన్నారి చనిపోయింది. ఈ ఘటన నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌&

Read More