మహబూబ్ నగర్

బీఎల్ఓలకు సర్ ఫారాలపై అవగాహన లేదు.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాజకీయ పార్టీల సమన్వయ సమావే

Read More

గ్రామాభివృద్ధిపై దృష్టి సారించండి.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్లు దిశానిర్దేశం

నల్గొండ/సూర్యాపేట/మహబూబ్ నగర్ కలెక్టరేట్/మెదక్​ టౌన్, వెలుగు:   వివిధ జిల్లాల్లో నిర్వహించిన శిక్షణ, సమీక్షా సమావేశాల్లో మహబూబ్‌నగర్, నల్గొం

Read More

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి.. వెల్దండలో సంస్థాగత కార్యక్రమాలపై దిశానిర్దేశం

 కల్వకుర్తి, వెలుగు : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం వెల్దండ పట్టణంలోని ఆకృతి గ

Read More

అనువైన పంటల సాగుపై అవగాహన కల్పించాలి..ఎల్ నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలు

     వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి, వెలుగు: వాతావరణంలో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల ఏర్పడుతున్న వర్షాభావ

Read More

మార్కెట్ యార్డులతో రైతులకు ఎంతో మేలు.. మార్కెటింగ్ వ్యవస్థను గ్రామీణ స్థాయికి చేరుస్తాం..!

    ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఖిల్లాగణపురం/రేవల్లి, వెలుగు : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, మార్కెటింగ్ వ్యవస్థను గ్

Read More

KLI కాల్వల ద్వారా ఇప్పట్లో నీరివ్వలేం.. నీటి లభ్యత, సాగు పురోగతిపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సమీక్ష

నాగర్​ కర్నూల్, వెలుగు :  జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కేవలం తాగునీటికే సరిపోతాయని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

Read More

భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత వస్తుంది

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్‌‌నగర్ రూరల్ మండల పరిధిలోని అడవి వెంకటాపురం గ్రామంలో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వై

Read More

భార్యపై కొడవలితో భర్త దాడి..గద్వాల జిల్లా మల్లెందొడ్డిలో ఘటన

గద్వాల, వెలుగు:  మద్యానికి బానిసైన ఓ భర్త క్షణికావేశంలో భార్యపైనే కొడవలితో దాడికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో

Read More

భూ సమస్యలశాశ్వతపరిష్కారానికి కృషి..సోమశిలలో రైతులతో నాగర్కర్నూల్కలెక్టర్,మంత్రి జూపల్లి సమీక్ష

కొల్లాపూర్,వెలుగు: కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పోడు, వ్యవసాయ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం

Read More

కోల్పోయిన భూమికి సమానంగా భూమి ఇవ్వాలి..కలెక్టర్ సమావేశంలో తనగల రైతుల డిమాండ్

మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు గద్వాల, వెలుగు: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా

Read More

మన్ననూరు పీటీజీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 32 మందికి అస్వస్థత.. అచ్చంపేట ఆస్పత్రికి తరలింపు

అచ్చంపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 32 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్​కర్నూల్ జిల్లా మన్ననూర్ పీటీజీ స్కూల్ లో గురువారం జరిగిం

Read More

వేర్వేరు చోట్ల ముగ్గురు హత్య.. సూర్యాపేట , జగిత్యాల , గద్వాల జిల్లాల్లో ఘటనలు

సూర్యాపేట జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త జగిత్యాల జిల్లాలో భర్తను కొట్టి చంపిన భార్య గద్వాల జిల్లాలో యువకుడిని హత్య చేసిన గుర్తు

Read More

మ్యాప్ సరిచేసేందుకు రూ. 25 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

రూ.15 వేలు లచం తీసుకుంటూ పట్టుబడ్డ వెంకటేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్, అర్బన్, వెలుగు : ల్యాండ్  మ్యాప్ ను సరి చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీ

Read More