మహబూబ్ నగర్
వైన్స్లో చిల్లర దొంగ.. కొడంగల్ లో చోరీ.. సీసీ ఫుటేజ్ పరిశీలించిన క్లూస్ టీం
కొడంగల్, వెలుగు: కొడంగల్పట్టణంలో ఎన్హెచ్163 పక్కనే ఉన్న శ్రీనాగ ఎల్లమ్మ వైన్స్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం గమనించిన నిర్వాహకు
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే కేసులు: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్సురభి
వనపర్తి, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారని, నకిలీ విత్తనాల విషయంలో టాస్క్ ఫోర్స్ అధికారుల
Read Moreబీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది: ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఆ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర
Read Moreకృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మిస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: కృష్ణా, భీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించి ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా నివారిస్తామని రాష్ట్ర పశుసంవర్ధ
Read Moreఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా: సంపత్ కుమార్
శాంతినగర్/ అయిజ వెలుగు: అలంపూర్ నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరు అయిన ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐ
Read Moreజూరాల ప్రాజెక్టుకు వరద..నెట్టెంపాడు లిఫ్ట్ కు 985 క్యూసెక్కుల నీరు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం1023 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నెట్టెంపాడు లిఫ్ట్
Read Moreరూ.కోటితో ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయాన్ని రూ.కోటితో అభివృద్ధి చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. బుధ
Read Moreరేవంత్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతయి: మంత్రి జూపల్లి
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్
Read Moreడీజిల్ కోసం భారీ క్యూ.. నారాయణపేట జిల్లా మరికల్ బంకుల దగ్గర క్యాన్ లతో రైతులు
మరికల్, వెలుగు : అడపాదడపా వానలు కురుస్తున్నాయి.. పొలాలను చదును చేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్లతో పొలాలను దున్నించేందుకు డీ
Read Moreప్రజా పాలనలో గుణాత్మక మార్పు వచ్చింది..సీఎం రేవంత్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం: ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గడిచిన రెండున్నర సంవత్సరాల ప్రజా పాలనలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత
Read Moreజూన్ 4న జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం టూర్ : గుడ్డెం దొడ్డి దగ్గరే హెలిప్యాడ్..
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే గద్వాల, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన స్థలాలను మార్పు
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి..సిద్దిపేటలో భార్యాభర్తలు..కల్వకుర్తిలో ఇద్దరు యువకులు మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా, ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, వారి కొడుకు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు
Read Moreఇద్దరు ఉపాధి హామీ కూలీలను కాటేసిన పాము..జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
ఎర్రవల్లి/గద్వాల/అలంపూర్,వెలుగు: ఉపాధి పనులు చేస్తుండగా ఇద్దరు కూలీలను పాము కాటేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామం
Read More












