మహబూబ్ నగర్

దేశం మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తున్నది : పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి

శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్ల

Read More

తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాలు పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ బాదావత్ సంతోష్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మ

Read More

ఒడిశా కార్మికులకు మత్స్య మాఫియా నుంచి విముక్తి

కొల్లాపూర్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో మత్స్య మాఫియా చేతిలో వెట్టి చాకిరికి గురవుతున్న కార్మికులకు డీఎల్ఎస్ఏ సంస్థ చొరవతో విముక్తి లభించింది. కానీ

Read More

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్

ఆమనగల్లు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ రాబర్ట్ బ్రోస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో రంగారెడ్డి జిల్లా

Read More

పత్తి.. ఈసారీ దళారులకేనా?.. వనపర్తి జిల్లాలో సీసీఐ కేంద్రం లేక రైతులకు దక్కని మద్దతు ధర

     దాదాపు 15 ఏండ్లుగా దళారులకే విక్రయం      మంచి ధరే పెడతామని రైతులకు నమ్మబలుకుతున్న వైనం      వ

Read More

మరో రెండు సార్లు గెలిపిస్తే..నేనూ సీఎం క్యాండిడేట్‌‌‌‌నే: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌‌‌‌రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు : ‘ప్రజలు నన్ను మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను కూడా సీఎం క్యాండిడేట్‌‌‌‌ను అవుతా’ అ

Read More

ఇండ్లు కట్టుకోకుంటే ఇతరులను ఎంపిక చేయండి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గ

Read More

సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్​నగర్(నారాయణ పేట), వెలుగు: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని కలెక్టర్​సిక్తా పట్నాయక్ అన్నార

Read More

వనపర్తిలో పెండింగ్ ఓటరు అర్జీలను పరిష్కరించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: పెండింగ్ ఓటరు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి అన్ని జిల

Read More

దేశానికి స్టూడెంట్లే టార్చ్‌‌ బేరర్లు.. గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ

ఘనంగా పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవం మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : దేశానికి భవిష్యత్‌‌లో స్టూడెంట్లే టార్చ్‌&z

Read More

పాలమూరు యూనివర్సిటీలో సంబురంగా స్నాతకోత్సవం

పీయూలో 77 మంది విద్యార్థులకు గోల్డ్​ మెడల్స్​ అందించిన వర్సిటీ చాన్స్​లర్, గవర్నర్ ​జిష్ణుదేవ్​వర్మ మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:  పాలమూరు

Read More

ర్యాలంపాడు ఆర్ఆర్ సెంటర్ లో పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ర్యాలంపాడు ఆర్ఆర్  సెంటర్​లో పెండింగ్ పనులను కంప్లీట్  చేయాలని కలెక్టర్  సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశ

Read More

తిప్పాయిపల్లి ఆలయ భూమి వేలం

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లె గ్రామ అంజనేయ స్వామి ఆలయ భూమిని బుధవారం ఎండోమెంట్​ అధికారులు వేలం నిర్వహించారు. సర్వే నంబర్​ 322లో 1

Read More