మహబూబ్ నగర్
వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
గద్వాల/పెబ్బేరు, వెలుగు: సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సప్ ద్వారా సమస్యలు తెలిపి
Read Moreనాగర్కర్నూల్ జిల్లాలో ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ టౌన్/కల్వకుర్తి, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రానున్న
Read Moreమక్తల్ పట్టణంలో స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి వాకిటి
మక్తల్/మదనాపురం, వెలుగు: మక్తల్ పట్టణంలో రూ. 25 కోట్లతో నిర్మించనున్న స్టేడియంలో అన్ని వసతులు కల్పించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Read Moreమహబూబ్నగర్: ఊళ్లోనే ఓట్లుండాలే...మా ఓట్లు తీసేయొద్దు..బీఎల్వోలను కోరుతున్న వలస ఓటర్లు
త్వరలో గ్రామాలకు వచ్చి వివరాలు ఇస్తామని వెల్లడి ఏరువాక పున్నం కావడంతో గ్రామాలకు చేరుకున్న పలువురు కూలీలు  
Read Moreరాజకీయ కక్షతోనే భద్రత తగ్గించిన్రు ..బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
గద్వాల, వెలుగు : రాజకీయ కక్షతోనే తన భద్రతను తగ్గించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో పార
Read Moreఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి..మరో 30 మందికి గాయాలు..వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో ప్రమాదం
పెబ్బేరు, వెలుగు : ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఓ ఉద్యోగి చనిపోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులో నేషనల్హ
Read Moreఆగని గంజాయి రవాణా..;మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో పెరుగుతున్న విక్రయాలు
ఇతర రాష్ట్రాల కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సప్లై యువతే టార్గెట్గా చైన్ నెట్వర్క్! పోలీసులకు సవాల్గా మారిన
Read Moreదారి కాచి కత్తులతో నరికి హత్య.. నాగర్ కర్నూల్ జిల్లా రేవల్లి గ్రామంలో ఘటన
కల్వకుర్తి,వెలుగు: దారి కాచి బైక్పై వెళ్తున్న వ్యక్తిని కత్తులతో నరికి చంపిన ఘటన నాగర్&zwn
Read Moreవన్యప్రాణుల సంతానోత్పత్తి టైం.. మూడు నెలలు అమ్రాబాద్ టైగర్ సఫారీ బంద్.. జులై 1 నుంచి అమలు
అమ్రాబాద్, వెలుగు: నాగర్కర్నూల్జిల్లా అమ్రాబాద్ టైగర్&zwnj
Read Moreసంపులో పడి చిన్నారి మృతి.. మహబూబ్ నగర్ రూరల్లో ఘటన
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: నీటి సంపులో పడి మూడేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ రూరల్ మండలం రామచంద్రపురం గ్రామంలో శుక్రవారం జరిగింది.
Read Moreరోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన
జడ్చర్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. పోలీస
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. అత్తతో అల్లుడి సంబంధం.. మామ హత్య
కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ఈ నెల 23న జరిగిన అమ్మపల్లి యాదయ్య (50) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివర
Read Moreగంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
జడ్చర్ల, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ శివారులోని బూరెడ్డిపల్లి గేటు వద్ద ఏడు కిలోల ఎండు గంజాయి పౌడర్&
Read More












