మహబూబ్ నగర్
మూడో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఈనెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధ
Read Moreబీమా రంగంలో ఎఫ్డీఐని 32 శాతమే ఉంచాలి : బంగి రంగారావు
సంఘం ప్రధాన కార్యదర్శి బంగి రంగారావు గద్వాల టౌన్, వెలుగు : బీమా రంగంలో వినియోగిస్తున్న మొత్తం మూలధనంలో ఎఫ్ డీఐ వాటాను 32 శాతమే ఉంచాలని ఎల్ఐసీ
Read Moreసర్పంచ్ ఎన్నికల్లో 45 ఏండ్ల రికార్డ్ బ్రేక్ చేసినం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ప్రజల్లో కాంగ్రెస్కు మరింత బలం ఎవరూ గెలిచినా.. గ్రామాల అభివృద్ధే తన లక్ష్యం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డ
Read Moreబ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి/పాన్గల్, వెలుగు : పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈనెల
Read Moreవార్డు మెంబర్లంతా ఒక్క సామాజిక వర్గం వారే..!
గెలుపొందిన ఎస్సీ వర్గానికి చెందిన వార్డు మెంబర్లు ఎస్సీ కాలనీలోని వార్డు స్థానాలు జనరల్ బీసీ కాలనీలోని వార్డు స్థానాలు ఎస్సీ రిజర్వుడ్
Read Moreబిజినేపల్లి మండలంలో వార్డ్ మెంబర్ గా గెలిచిన గంటల వ్యవధిలోనే.. గుండెపోటుతో మృతి
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఘటన కందనూలు, వెలుగు : వార్డు మెంబర్&
Read Moreసప్పుడు బంద్..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
రేపు పోలింగ్.. రాత్రి వరకు ఫలితాలు చివరి రోజు జోరుగా సాగిన ప్రచారం మహబూబ్ నగర్, వెలుగు : సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు చివ
Read Moreనా ఆస్తులు పెరిగితే పంచాయతీకే ఇస్తా..బాండ్ పేపర్తో సర్పంచ్ క్యాండిడేట్ ప్రచారం
వనపర్తి/పెబ్బేరు, వెలుగు : తాను సర్పంచ్గా గెలిచాక ఏమైనా ఆస్తులు సంపాదిస్తే వాటిని గ్రామ పంచాయతీకే రాసిస్తానని ఓ క్యాండిడేట్&zw
Read Moreరేవల్లిలో గణేశుడి విగ్రహం చోరీ
రేవల్లి/ఏదుల, వెలుగు: 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఏదుల ఆంజనేయ స్వామి గుడిలోని పంచలోహ గణేశుడి విగ్రహాన్ని శనివారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లారని ఆ
Read Moreకాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాలి : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి
బాలానగర్, వెలుగు: కాంగ్రెస్బలపరిచిన సర్పంచ్అభ్యర్థులకు ఓటేయాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. ఆదివారం బాలానగర్మండలంలోని నందారంలో ఎన్నికల ప్రచారం
Read Moreకేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు : ఎంపీ డీకే.అరుణ
గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ డీకే.అరుణ అన్నారు. బీజేపీ బలపరచగా గెలిచిన సర్పంచ్ లు, వార్డు స
Read Moreరేవల్లిలో వివాహిత మిస్సింగ్
రేవల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి గ్రామా
Read Moreకరాటేలో సత్తా చాటడం అభినందనీయం : డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: కరాటేలో సత్తా చాటడం అభినందనీయమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జడ్చర్ల పట్టణంలో ఇటీవల జరిగిన కరాటే చాలెంజర్ కప
Read More












