మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా వార్షిక రుణప్రణాళిక రూ.5290.33 కోట్లు : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: 2025-–26  ఆర్థిక సంవత్సరానికి వనపర్తి జిల్లాలో రూ. 5290.33 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రకటించారు.

Read More

ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు : ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. సోమవ

Read More

సీడ్ పత్తి సాగులో.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి : కోదండ రెడ్డి

గద్వాల, వెలుగు: సీడ్  పత్తి పంటతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు కమిషన్  చైర్మన్  కోదండ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ ల

Read More

వితంతువులకు భరోసా కల్పించాలి : నేరెళ్ల శారద

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వితంతువులకు అండగా ఉంటూ, వారికి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌  చ

Read More

ట్రిపుల్‌‌‌‌ ఐటీ అడ్మిషన్లకు గట్టి పోటీ ..మొత్తం సీట్లు 1680.. అప్లికేషన్లు 20 వేలకు పైనే...

నిర్మల్, వెలుగు : బాసర, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ ట్రిపుల్‌‌‌‌ ఐటీ క్యాంపస్‌‌‌&zwn

Read More

దారుణం: నెలలో నాలుగు సార్లు ప్లాన్‌ వేశారు ‌.. ఐదోసారి పని ముగించేశారు

గద్వాల జిల్లాలో యువకుడి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో పెండ్లి అయిన నెలకే భర్తను హత్య చేయించిన కేసులో సం

Read More

పైసలిస్తే... అనర్హులకూ ఈడబ్ల్యూఎస్‌

రూ.10 వేలు ఇస్తే కొత్త సర్టిఫికెట్‌.. రూ.5 వేలు చేతిలో పెడ్తే రెన్యువల్‌ తహసీల్దార్‌ ఆఫీస్‌లే కేంద్రంగా, మీ సేవ ఆపరేటర్లే మీడ

Read More

వనపర్తికి.. వరద ముప్పు .. చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం

వనపర్తి, వెలుగు: వరుసగా రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే చాలు వనపర్తి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా వరద ముప్పు పీడ

Read More

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ

పాలమూరు, వెలుగు:  టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగ

Read More

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్లే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి

Read More

చేగుంటలో చేతబడి చేశారన్న అనుమానంతో .. చెప్పులు మెడలో వేసిన గ్రామస్తులు

చేగుంట(నాగర్​ కర్నూల్), వెలుగు: చేతబడి చేశారన్న అనుమానంతో ఓ వృద్దుడి మెడలో చెప్పులు వేసి కమ్యూనిటీ హాల్​లో బంధించడానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలు

Read More

గోపాల్ పేటలో భారీ కొండ చిలువ కలకలం

గోపాల్ పేట, వెలుగు: మండలకేంద్రంలోని అవుసుల కుంట చెరువు దగ్గర 13 అడుగుల పొడవైన కొండచిలువను సాగర్  స్నేక్​ సొసైటీ అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ &nbs

Read More

మహబూబ్ నగర్ జిల్లా : రైతుల ఖాతాల్లో రూ. 372 కోట్లు జమ

నాగర్ కర్నూల్ టౌన్/మహబూబ్​నగర్​ కలెక్టరేట్, వెలుగు: రైతు భరోసా కింద ఇప్పటి వరకు నాగర్​కర్నూల్​ జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ.372.21 కోట్లు

Read More