
మహబూబ్ నగర్
సేంద్రియ ఎరువులతో భూమికి సారం : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భావి తరాలకు భూమిని కాపాడిన వారవుతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం నాగవరం రైతు వేదిక
Read Moreనారాయణపేట జిల్లాలో గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ మృతి
సీడీపీవో వేధింపులతోనేనని పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మద్దూరు, వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు ఐసీడీఎస్ సూపర్ వైజర్ నీనావత్
Read Moreగద్వాల జిల్లా కొనుగోలు కేంద్రాల్లో అక్రమ దందా .. బయటి వడ్లే కొంటున్నారని రైతుల ఆందోళన
ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, మహిళా సంఘాల కుమ్మక్కు! చెక్పోస్టులు పెట్టినా నడిగడ్డకు వస్తున్న కర్నాటక వడ్లు ప్రైవేట్ వ్యాపారుల వడ్లు సైతం కొ
Read Moreదేశంలో సన్నబియ్యం ఒక్క తెలంగాణే ఇస్తున్నది..రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర్ రావు
జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ ఒక్క తెలంగాణే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళ
Read Moreహైకోర్టుకు చేరిన తైబజార్ వేలం వ్యవహారం
అయిజ, వెలుగు: అయిజ మున్సిపాలిటీ తైబజార్ వేలంపాట వ్యవహారం హైకోర్టుకు చేరింది. కమిషనర్ సైదులుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..
Read Moreరైతులను వేధిస్తే క్రిమినల్ కేసులు పెట్టండి : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్, వెలుగు: రైతులను వేధించినా, మోసం చేసినా క్రిమినల్కేసులు పెట్టాలని -రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుఅధికారులను ఆద
Read Moreప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణ
Read Moreఫ్లోరెన్స్ నైటింగేల్ను స్మరించుకోవాలి : డాక్టర్ శివరాం
కల్వకుర్తి, వెలుగు: నర్సింగ్ కేర్ వ్యవస్థ రావడానికి కారణమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ను అందరూ స్మరించుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డ
Read Moreసీఎం నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ
అమ్రాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అమ్రాబాద్ మండలంలో
Read Moreపిల్లలమర్రికి అందగత్తెలు .. ఊడల మర్రి చెట్టును విజిట్ చేయనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు
అమెరికాకు చెందిన 22 మంది రాక సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు 1,000 మంది పోలీసులతో భద్రత మహబూబ్నగ
Read Moreమన్యంకొండ నరసింహ స్వామి ఆలయాన్ని డెవలప్ చేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మండలంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మన
Read Moreఏటీఆర్లో కనువిందు చేసిన పులి
అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పెద్దపులి పర్యాటకులను కనువిందు చేసింది. ఇటీవల టైగర్ సఫారీలో టూరిస్ట్ లు సఫారీ వెహికల్
Read Moreకొండపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వురుల విగ్రహ ప్రతిష్ఠ
గద్వాల, వెలుగు: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ, సీతారామాంజనేయ స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ ప్ర
Read More