మహబూబ్ నగర్

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, ఆ

Read More

అలంపూర్​లో నేటి నుంచి దసరా ఉత్సవాలు

ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారిని శై

Read More

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రెవెన్యూ, ఆర్టీవో, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని నారాయణ

Read More

ఇంట్లో వ్యర్థాల నుంచి అలంకరణ వస్తువులు తయారు : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఇంట్లో వ్యర్థాలతో అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో

Read More

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలి : ​కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని నాగర్​కర్నూల్​కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లేఔట్ రెగ

Read More

కేఎల్ఐ కాల్వ తెగి నెలరోజులైనా.. రిపేర్లు చేయలే

ఇప్పటి వరకు ఎత్తిపోసింది మూడు టీఎంసీలే డిమాండ్​ లేదని కెఎల్​ఐ మోటర్లు బంద్ రైతుల ఆందోళన, ఎమ్మెల్యే చొరవతో రిపేర్లు షురూ నాగర్​ కర్నూల్​, వ

Read More

గొర్రెల స్కీమ్ డీడీల డబ్బులు వాపస్ : 295 మంది ఖాతాల్లోకి  రూ కోటి 29 లక్షలు జమ 

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా డీడీలు కట్టిన వారికి నగదు వారి ఖాతాలో ప్రభుత్వం తిరిగి జమ చేసిం

Read More

మహిళా సంఘాలకు జీవనోపాధి పెంచాలి  : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళా సంఘాలకు ఆదాయం పెరిగి,  కుటుంబాల  ఆర్థిక పరిస్థితులు పెరిగేలా  యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు

Read More

‘ఉపాధి’  బడ్జెట్ ​అంచనాలను మించొద్దు.. : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ కంట్రోలర్  రామకృష్ణ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామీణ ఉపాధి హామీ  పనుల్లో బడ్జెట్ అంచనాలకు మించి   బిల్లులు చేయవద్దని  రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీ

Read More

మానవపాడు అభ్యర్థికి  డీఎస్సీలో రెండు ర్యాంకులు

అలంపూర్, వెలుగు :  డీఎస్సీ ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి   చెందిన ఇమ్రాన్​ బాషా లాంగ్వేజ్ పండిట్​ పరీక్షలో &nbs

Read More

జయమ్మ మరణాన్ని జయించింది!

యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మహిళ   మరో 8 మందికి అవయవదానం    మానవత్వం చాటుకున్న బాధిత కుటుంబసభ్యులు మక

Read More

బీటెక్​ నుంచి టీచర్​ గా సెలెక్ట్..

నారాయణపేట, వెలుగు:  డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గవినోళ్ల రఘు రామేశ్వర్​రెడ్డి   జిల్లా మొదటి ర్యాం

Read More

పోలేపల్లి జీపీలో రూ.1.73 కోట్ల ఫ్రాడ్​

తీర్మానం లేకుండానే చేయని పనులకు బిల్లులు చర్యలకు సిద్ధం అవుతున్న ఉన్నతాధికారులు మహబూబ్​నగర్​, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో కొందరు సర్పంచ

Read More