మహబూబ్ నగర్
శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, ఆ
Read Moreఅలంపూర్లో నేటి నుంచి దసరా ఉత్సవాలు
ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో గురువారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారిని శై
Read Moreనారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రెవెన్యూ, ఆర్టీవో, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని నారాయణ
Read Moreఇంట్లో వ్యర్థాల నుంచి అలంకరణ వస్తువులు తయారు : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ఇంట్లో వ్యర్థాలతో అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో
Read Moreఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని నాగర్కర్నూల్కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లేఔట్ రెగ
Read Moreకేఎల్ఐ కాల్వ తెగి నెలరోజులైనా.. రిపేర్లు చేయలే
ఇప్పటి వరకు ఎత్తిపోసింది మూడు టీఎంసీలే డిమాండ్ లేదని కెఎల్ఐ మోటర్లు బంద్ రైతుల ఆందోళన, ఎమ్మెల్యే చొరవతో రిపేర్లు షురూ నాగర్ కర్నూల్, వ
Read Moreగొర్రెల స్కీమ్ డీడీల డబ్బులు వాపస్ : 295 మంది ఖాతాల్లోకి రూ కోటి 29 లక్షలు జమ
మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా డీడీలు కట్టిన వారికి నగదు వారి ఖాతాలో ప్రభుత్వం తిరిగి జమ చేసిం
Read Moreమహిళా సంఘాలకు జీవనోపాధి పెంచాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళా సంఘాలకు ఆదాయం పెరిగి, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు పెరిగేలా యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు
Read More‘ఉపాధి’ బడ్జెట్ అంచనాలను మించొద్దు.. : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీఫ్ కంట్రోలర్ రామకృష్ణ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో బడ్జెట్ అంచనాలకు మించి బిల్లులు చేయవద్దని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ చీ
Read Moreమానవపాడు అభ్యర్థికి డీఎస్సీలో రెండు ర్యాంకులు
అలంపూర్, వెలుగు : డీఎస్సీ ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన ఇమ్రాన్ బాషా లాంగ్వేజ్ పండిట్ పరీక్షలో &nbs
Read Moreజయమ్మ మరణాన్ని జయించింది!
యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మహిళ మరో 8 మందికి అవయవదానం మానవత్వం చాటుకున్న బాధిత కుటుంబసభ్యులు మక
Read Moreబీటెక్ నుంచి టీచర్ గా సెలెక్ట్..
నారాయణపేట, వెలుగు: డీఎస్సీ ఫలితాల్లో నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గవినోళ్ల రఘు రామేశ్వర్రెడ్డి జిల్లా మొదటి ర్యాం
Read Moreపోలేపల్లి జీపీలో రూ.1.73 కోట్ల ఫ్రాడ్
తీర్మానం లేకుండానే చేయని పనులకు బిల్లులు చర్యలకు సిద్ధం అవుతున్న ఉన్నతాధికారులు మహబూబ్నగర్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో కొందరు సర్పంచ
Read More