మహబూబ్ నగర్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : ఎస్పీ వినీత్
మహబూబ్ నగర్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణపేట ఎస్పీ వినీత్ కోరారు. శుక్రవారం నారాయణపేట
Read Moreఇంటి పెరట్లోనే గంజాయి పెంపకం..అచ్చంపేట మండలం పల్కపల్లిలో 18 మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అచ్చంపేట, వెలుగు : గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఇంటి ఆవరణలోనే వాటిని పెంచడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చే
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణార
Read Moreష్యూరిటీకి ముందుకొస్తలేరు.. 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని రైస్ మిల్లర్లు
డిపాజిట్ అమౌంట్ తిరిగి రాదేమోనని ముందుకు రాని ఓనర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం మహబూబ్నగర్, వెలుగు:కొనుగోలు సెంటర్
Read Moreమొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..
బాలానగర్, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్&z
Read Moreవిద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి సూచ
Read Moreఇందిరమ్మ ఇండ్లను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై
Read Moreఅలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో భక్తులు గురువారం తెల్లవారుజామున
Read Moreమిల్లుల చుట్టూ రైతుల నెందుకు తిప్పుతున్నరు?..అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
వనపర్తి, వెలుగు: రైతులను మిల్లుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్లు కొన్న వెం
Read Moreఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో..బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎంపీ మల్లు రవి
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర
Read Moreపత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్కర్నూల్ జిల్లాలో అన్నదాత ఆవేదన
కందనూలు, వెలుగు : ధర గిట్టుబాటు కావడం లేదని ఆగ్రహించిన ఓ రైతు తన పత్తి పంటకు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్కర్నూల్
Read Moreకెమికల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం..మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, వెలుగు : యాసిడ్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది
Read Moreవేరే కులం యువకుడిని ప్రేమించిన కూతురు.. తండ్రి సూసైడ్..మహబూబ్ నగర్ జిల్లా ననాబుపేట మండలంలో ఘటన
నవాబుపేట, వెలుగు : కూతురు వేరే కులం యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్&z
Read More












