మహబూబ్ నగర్

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం.. కల్వకుర్తిలో ప్రజాపాలన–ప్రగతి నివేదిక’ ముగింపు సభ

    ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి, వెలుగు :  కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని

Read More

జులై 4న మిడ్జిల్ కు సీఎం.. 20 ఏండ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లో రూ.455 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం నాగర్​కర్నూల్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో శనివారం సీఎం రే

Read More

ముచ్చింతల ఎర్నాల బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు : ఎమ్మెల్యే మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

చిన్న చింతకుంట,వెలుగు : కౌకుంట్ల మండలం ముచ్చింతల నుంచి చిన్న చింతకుంట మండలం ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 కోట్లు

Read More

గద్వాల జిల్లాలో ‘ఫేక్ సీడ్’ ఆర్గనైజర్ల దందా.. మునిగేది రైతే!

బట్ట సంచుల్లో విత్తనాలు.. నష్టపోతున్న రైతన్న!?     గతేడాది నిల్వల కారణంగా ఈసారి సీడ్​ ఉత్పత్తిని తగ్గించిన కంపెనీలు..  &nbs

Read More

వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాల/పెబ్బేరు, వెలుగు:  సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాట్సప్ ద్వారా సమస్యలు తెలిపి

Read More

నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఓటర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి : కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/కల్వకుర్తి, వెలుగు :  నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రానున్న

Read More

మక్తల్ పట్టణంలో స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: మంత్రి వాకిటి

మక్తల్/మదనాపురం, వెలుగు: మక్తల్ పట్టణంలో రూ. 25 కోట్లతో నిర్మించనున్న స్టేడియంలో అన్ని వసతులు కల్పించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

Read More

మహబూబ్నగర్: ఊళ్లోనే ఓట్లుండాలే...మా ఓట్లు తీసేయొద్దు..బీఎల్వోలను కోరుతున్న వలస ఓటర్లు

    త్వరలో గ్రామాలకు వచ్చి వివరాలు ఇస్తామని వెల్లడి     ఏరువాక పున్నం కావడంతో గ్రామాలకు చేరుకున్న పలువురు కూలీలు  

Read More

రాజకీయ కక్షతోనే భద్రత తగ్గించిన్రు ..బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల, వెలుగు : రాజకీయ కక్షతోనే తన భద్రతను తగ్గించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో పార

Read More

ఆర్టీసీ బస్సు బోల్తా, ఒకరు మృతి..మరో 30 మందికి గాయాలు..వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో ప్రమాదం

పెబ్బేరు, వెలుగు : ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఓ ఉద్యోగి చనిపోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులో నేషనల్​హ

Read More

ఆగని గంజాయి రవాణా..;మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో పెరుగుతున్న విక్రయాలు

ఇతర రాష్ట్రాల కూలీల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సప్లై యువతే టార్గెట్​గా చైన్ నెట్‌‌వర్క్! పోలీసులకు  సవాల్‌‌గా మారిన

Read More