మహబూబ్ నగర్
తేమ పేరుతో.. మిల్లర్ల కొర్రీలు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్పల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్లు అమ్మగా, సెంటర్లో 14 శాతం తేమ వచ్చింది. ఆ వడ్లను ఖిల్లాగణపురం మండలం సోల
Read Moreహన్వాడలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
హన్వాడ, వెలుగు: హన్వాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ర
Read Moreదుందుభి కాజ్ వేను పరిశీలించిన ఎమ్మెల్యే
ఉప్పునుంతల, వెలుగు: భారీ వర్షాలతో రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయిన దుందుభినది కాజ్వేను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఉన్నతాధికారుల
Read Moreముంపు బాధితులకు అండగా ప్రభుత్వం : కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం కలెక్టర్ బదావత్ సంతోష్ అచ్చంపేట, వెలుగు: నక్కల గండి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ఇండ్ల
Read Moreస్కూల్ టైమ్కు బస్సులు నడపాలి..అయిజ మున్సిపాలిటీ పరిధిలో ఆందోళన
అయిజ, వెలుగు: స్కూల్ టైమ్కు బస్సులు నడిపించాలని కోరుతూ శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ
Read Moreడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : ఎస్పీ వినీత్
మహబూబ్ నగర్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణపేట ఎస్పీ వినీత్ కోరారు. శుక్రవారం నారాయణపేట
Read Moreఇంటి పెరట్లోనే గంజాయి పెంపకం..అచ్చంపేట మండలం పల్కపల్లిలో 18 మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అచ్చంపేట, వెలుగు : గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఇంటి ఆవరణలోనే వాటిని పెంచడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చే
Read Moreమత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణార
Read Moreష్యూరిటీకి ముందుకొస్తలేరు.. 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని రైస్ మిల్లర్లు
డిపాజిట్ అమౌంట్ తిరిగి రాదేమోనని ముందుకు రాని ఓనర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం మహబూబ్నగర్, వెలుగు:కొనుగోలు సెంటర్
Read Moreమొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..
బాలానగర్, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్&z
Read Moreవిద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి సూచ
Read Moreఇందిరమ్మ ఇండ్లను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై
Read Moreఅలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో భక్తులు గురువారం తెల్లవారుజామున
Read More












