మహబూబ్ నగర్

డ్రగ్స్‌‌‌‌ రహిత సమాజమే లక్ష్యం : ఎస్పీ వినీత్

మహబూబ్ నగర్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని నారాయణపేట ఎస్పీ వినీత్  కోరారు. శుక్రవారం నారాయణపేట

Read More

ఇంటి పెరట్లోనే గంజాయి పెంపకం..అచ్చంపేట మండలం పల్కపల్లిలో 18 మొక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

అచ్చంపేట, వెలుగు : గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఇంటి ఆవరణలోనే వాటిని పెంచడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చే

Read More

మత్స్యకారుల సంక్షేమానికి కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణార

Read More

ష్యూరిటీకి ముందుకొస్తలేరు.. 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని రైస్ మిల్లర్లు

డిపాజిట్​ అమౌంట్​ తిరిగి రాదేమోనని ముందుకు రాని ఓనర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం మహబూబ్​నగర్​, వెలుగు:కొనుగోలు సెంటర్

Read More

మొరం, మట్టిపైనే తారు వేసిన రెండు రోజులకే పెచ్చులూడివస్తున్న రోడ్డు..

బాలానగర్​, వెలుగు : బీటీ రోడ్డు నిర్మాణంలో కనీస క్వాలిటీ ప్రమాణాలు పాటించకపోవడంతో వేసిన రెండు రోజులుకే పెచ్చులుపెచ్చులుగా ఊడి వస్తోంది. మహబూబ్‌&z

Read More

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రేవతి రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భద్రత కల్పించాలని ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్  రేవతి రెడ్డి సూచ

Read More

ఇందిరమ్మ ఇండ్లను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఫాస్ట్ గా కంప్లీట్  చేయాలని కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్లపై

Read More

అలంపూర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య కావడంతో భక్తులు గురువారం తెల్లవారుజామున

Read More

మిల్లుల చుట్టూ రైతుల నెందుకు తిప్పుతున్నరు?..అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్

వనపర్తి, వెలుగు: రైతులను మిల్లుల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వడ్లు కొన్న వెం

Read More

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో..బాధితులకు సత్వర న్యాయం అందించాలి : ఎంపీ మల్లు రవి

    విజిలెన్స్​ మానిటరింగ్​ కమిటీ మీటింగ్​లో ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర

Read More

పత్తి పంటకు నిప్పంటించిన రైతు..నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో అన్నదాత ఆవేదన

కందనూలు, వెలుగు : ధర గిట్టుబాటు కావడం లేదని ఆగ్రహించిన ఓ రైతు తన పత్తి పంటకు నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్‌‌కర్నూల్‌‌

Read More

కెమికల్ ట్యాంకర్‌‌ ను ఢీకొట్టిన ట్రావెల్స్‌‌ బస్సు.. తప్పిన పెను ప్రమాదం..మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లా జడ్చర్లలో ఘటన

జడ్చర్ల, వెలుగు : యాసిడ్‌‌ లోడ్‌‌తో వెళ్తున్న ట్యాంకర్‌‌ను ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ బస్సు ఢీకొట్టింది

Read More

వేరే కులం యువకుడిని ప్రేమించిన కూతురు.. తండ్రి సూసైడ్‌‌..మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లా ననాబుపేట మండలంలో ఘటన

నవాబుపేట, వెలుగు : కూతురు వేరే కులం యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్&z

Read More