దేశం
అందంగా ఉన్నారని అసూయతో ముగ్గురు పిల్లలను చంపేసింది: వీడిన పానిపట్ చిన్నారుల వరుస మరణాల మిస్టరీ
చంఢీఘర్: డబ్బు, వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాల వల్ల హత్యలు జరగడం చూశాం. కానీ తన కంటే అందంగా ఉన్నారనే ఆసూయతో అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను నిర
Read Moreసుప్రీంకోర్టు జోక్యంతో..ఇండియాకు గర్భిణీ సునాలి, ఆమె కొడుకు!
జూన్ లో బంగ్లాదేశ్ కు బహిష్కరించబడిన గర్బిణీ, ఆమె కొడుకును వెంటనే ఇండియాకు తీసుకువచ్చేందుకు కేంద్రం బుధవారం (డిసెంబర్3) అంగీకరించింది. సాంకేతిక అంశాలక
Read Moreఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బుధవారం (డిసెంబర్ 3) బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగి
Read Moreప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్..జైలుశిక్ష పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
మాజీ జేడీఎస్ ఎమ్మెల్యే ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. అత్యాచారం కేసులో తన జైలు శిక్షను నిలిపివేయాలని ప్రజ్వల్ రేవణ్ణ
Read Moreమునీర్ ఇండియాతో యుద్ధం కోరుకుంటుండు: ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్పై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసిమ్ మునీర్ ఇండియాతో
Read Moreచరిత్ర తిరగరాయాలనీ చూస్తున్నారు..నెహ్రూపై రాజ్ నాథ్ సింగ్ ఆరోపణలన్నీ అబద్ధాలే
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ప్రభుత్వ నిధులు, ప్రజల సొమ్ముతో మతపరమైన బాబ్ర
Read Moreఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్.. ఐదుగురు నక్సలైట్లు, ఒక జవాన్ మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం (డిసెంబర్ 3) బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్ప
Read Moreసీఎం చేతికి రూ.43 లక్షల వాచ్: కర్ణాటక రాజకీయాల్లో మళ్ళీ మొదలైన దుమారం..
లగ్జరీ వాచీలు, కర్ణాటక రాజకీయాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా కాలంగా సోషలిస్ట్ ఇమేజ్ను పెంచుకుంటూ వస్
Read Moreభారత్ ముక్కలు ముక్కలుగా విడిపోతేనే బంగ్లాలో శాంతి: మాజీ ఆర్మీ జనరల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత విషయంలో ఇండియా, బంగ్లామధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమా
Read Moreఫోన్లలో యాప్ తప్పనిసరి కాదు: సంచార్ సాథీ యాప్పై మోడీ సర్కార్ యూటర్న్
న్యూఢిల్లీ: సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్ విషయంలో మోడీ సర్కార్ యూటర్న్ తీసుకుంది. దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ
Read MoreCBSE విద్యార్థులకు గుడ్న్యూస్: సిలబస్, బోర్డు పరీక్షలు, మార్కుల విధానంలో మార్పులు..
CBSE విద్యార్థుల కోసం కొన్ని కొత్త మార్పులు తీసుకురాబోతుంది. వీటిలో చాలా వరకు 2026 విద్యా సంవత్సరం నుండి అమలవుతాయి. అయితే ఈ మార్పులు సిలబస్, కొత్త సబ్
Read Moreఐఐటీ గ్రాడ్యుయేట్లకు మేం H-1B వీసా స్పాన్సర్ చేస్తాం.. అమెరికా టెక్ కంపెనీ క్యాంపెయిన్
విదేశాల్లో ఉద్యోగం మరీ ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలి అనుకునేది దశాబ్దాలుగా ఐఐటి గ్రాడ్యుయేట్స్ కల. అయితే ఇటీవల కాలంలో H-1B వర్క్ వీసా నిబంధనలు కఠినతరం
Read Moreగుజరాత్ లో భారీ అగ్నిప్రమాదం: కిటికీలు పగలగొట్టి వృద్ధులు, పిల్లలను కాపాడిన సిబ్బంది..
గుజరాత్లోని భావ్నగర్లోని కలుభా రోడ్డులోని ఒక కాంప్లెక్స్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కాంప్లెక్స్లో చ
Read More












