దేశం

NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్ర పవార్

ముంబై: ఎన్సీపీ జాతీయ అధ్యక్షురాలిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26) జరిగిన పార్టీ జాతీయ కార

Read More

భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు.. UPI చెల్లింపులపై ఎంవోయూ.. త్వరలోనే ట్రేడ్ డీల్.. 

పీఎం మోడీ ఇజ్రాయెల్ టూర్ ముగిసింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలకు ఈ టూర్ వేదికయ్యింది.ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో కీలక ఒప్పందాలు కుదిరినట్లు స

Read More

విమాన ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్.. ఇక నుంచి బుకింగ్స్లో మార్పులు చేర్పులకు అదనపు ఛార్జీలు అక్కర్లేదు

టికెట్ బుకింగ్ సర్వీసెస్ లో ఇష్టా రీతిన వ్యవహరిస్తూ.. ప్యాసెంజర్ల నుంచి ఇబ్బడిముబ్బడిగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్ లైన్స్ కంపెనీలకు డీజీసీఏ

Read More

అక్షయ్ కుమార్ స్పెషల్26 సినిమా గుర్తుందా.. సేమ్ అలాంటి దోపిడే ఇది.. కానీ సీన్ ఎలా రివర్స్ అయ్యిందో చూడండి !

ఈజీ మనీ కోసం జనాలు ఎలా పాకులాడుతున్నారో ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా సేమ్ టు సేమ్ సినిమా స్టైల్ రాబరీకి ప్లాన్ చేసి ఇరుక్కు పోయారు ఈ కిలాడ

Read More

మా గేటెడ్ కమ్యూనిటీలో EV ఛార్జింగ్ పాయింట్లు పెట్టొద్దు.. కోర్టుకెక్కిన వివాదం.. పేలతాయనే భయమా..?

ఎలక్ట్రిక్ బైక్.. ఎలక్ట్రిక్ కారు.. ఇప్పుడు కామన్ అయిపోయాయి. పొల్యూషన్ ఫ్రీ అని.. పెట్రోల్ ఖర్చు లేదని.. మెయింటెనెన్స్ తక్కువ అని అందరూ ఈవీ వెహికల్స్

Read More

డిజిటల్ క్రియేటర్లకు పద్దతిగా డబ్బులు ఇవ్వండి.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్‌కి కేంద్రం వార్నింగ్

సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. కంటెంట్ క్రియేటర్లు, వార్తా సంస్థల కష్టాన్ని వాడుకుంటూ భారీగా లాభపడుతున్న ప్లాట్‌

Read More

న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశ్యం అస్సలు లేదు: NCERT బుక్ వివాదంపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఎన్‎సీఈఆర్టీ ఒక అధ్యాయాన్ని ప్రచురించడం తీవ్ర దుమారం రేపుత

Read More

ఇజ్రాయెల్లో ప్రధాని బిజీ.. అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీ.. ప్రతినిధి స్థాయి చర్చలు, ఎంవోయూల మార్పిడి

యాద్ వషెం స్మారక కేంద్రం సందర్శన భారతీయ ప్రవాసులతో సమావేశం సాయంత్రం స్వదేశానికి రాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రెండో రెజు ఇజ్రాయెల్ పర్

Read More

స్వీడన్‌లో భారతీయ యువ వ్యాపారికి చేదు అనుభవం: కంపెనీ అమ్ముకుని ఇండియా రిటర్న్

స్వీడన్‌లో ఫుడ్ సెక్యూరిటీ కోసం 6 నెలల్లోనే ఒక స్టార్టప్‌ను నిర్మించి.. అక్కడి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించిన ఒక భారత యువ పారిశ్రామికవేత్తక

Read More

CBSE బోర్డు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి ? విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఇవే..

CBSE 10, 12వ తరగతి ఫలితాలు వచ్చాక, మార్కులు తక్కువ వచ్చాయి అని భావించే విద్యార్థుల కోసం బోర్డు కొన్ని అవకాశాలను కల్పిస్తుంది. దీనిపై ఎగ్జామినేషన్స్ కం

Read More

NCERT పుస్తక వివాదం..8వ తరగతి బుక్ బ్యాన్ , డైరెక్టర్ కు నోటీసులిచ్చిన సుప్రీంకోర్టు

NCERT బుక్ వివాదంపై  సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. NCERT ప్రచురించిన 8వ తరగతి సోషల్ సైన్స్ బుక్ ప్రచురణ, అమ్మకాలను నిషేధించింది. న్యాయవ్య

Read More

మీ దేశ బడ్జెట్ కంటే మా కాశ్మీర్ బడ్జెట్టే ఎక్కువ!: పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు....

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్

Read More

వీధి కుక్కలకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు.. ప్రేమగా చూడండి.. !

జంతువులను మన కుటుంబ సభ్యుల్లాగే చూడాలని, వాటిపై ప్రేమ  చూపాలని ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు ప్రజలను కోరారు. బెంగళూరు పోలీస్ నిర్వహించిన ఒ

Read More