దేశం
పెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..!
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున పెంపు ఉండొచ్చునని
Read Moreచిలుకూరు బాలాజీ టెంపుల్ పై అమెరికా సెనెటర్ నోటిదూల మాటలు: భక్తుల తీవ్ర ఆగ్రహం
వెంకటేశ్వర స్వామి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం. కలియుగంలో ప్రజల కోరికలను తీర్చే స్వామి వారి లీలలు అన్నీ ఇన్ని కాదు. హైదరాబాదుకు సమీపంలోని చిలుకూరుల
Read Moreనీట్ రీఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. జూన్ 21న ఆదివారం NEET పరీక్ష
ఢిల్లీ: పరీక్షా పత్రం లీక్ కావడంతో రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి
Read Moreలాయర్ మమతా బెనర్జీ.. నల్లకోటు ధరించి హైకోర్టుకు హాజరు
కోల్కతా: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్గా మారారు
Read Moreఒమన్ తీరంలో భారత నౌకపై డ్రోన్ దాడి.. మునిగిపోయిన గుజరాత్ కార్గో షిప్
మస్కట్/న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన నౌకపై ఒమన్ సముద్ర తీరంలో డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్&
Read Moreఓటమికి బాధ్యత నాదే.. డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. గురువారం పార్టీ ప్రధ
Read Moreఅసెంబ్లీకి బుల్లెట్పై వెళ్లిన ఫడ్నవీస్
ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వల పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి నూతన
Read Moreఎర్రకోట వద్ద పేలుడు కేసు.. 7,500 పేజీల చార్జిషీటు ఫైల్
ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ న్యూఢిల్లీ: నిరుడు నవంబరు 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనకు
Read Moreచక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం.. సెప్టెంబర్ 30 వరకు ముడి, తెల్ల చక్కెర ఎగుమతులకు బ్రేక్
న్యూఢిల్లీ: చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచి, ధరలను అదుపు చేయడానికి ఎగుమతులను తక్షణమే నిల
Read Moreఢిల్లీలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సోమవారం ‘మండే మెట్రో’
సర్కారు ఆఫీసుల్లో ఏసీలు 24-26 డిగ్రీల మధ్యే ఉంచాలి కరెంట్ పొదుపు కోసం మాస్టర్ స్విచ్ల ఏర్పాటుకూ నిర్ణయం మంత్రులు, అధికారుల విదేశీ పర్యటన
Read Moreయూపీలో గాలి దుమారం 104 మంది మృతి..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం పెను గాలులకు విరిగిపడిన చెట్లు.. రోడ్లు బ్లాక్ పలుచోట్ల కూలిన ఇండ్లు, శిథిలాల కింద నలిగి పలువురు మృ
Read Moreకేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
సుదీర్ఘ చర్చల తర్వాతే సీఎంను నిర్ణయించాం: ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ ప్రమాణ స్వీకార తేదీపై త్వరలో స్పష్టత
Read Moreఅరాఘ్చీతో మోదీ భేటీ..రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశం
న్యూఢిల్లీ: ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు అబ్బాస్ అరాఘ్చీ, సెర్గీ లవ్ రోవ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రు
Read More












