దేశం

కోట్ల ఆస్తి ఉన్నా.. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని ఆ ఎంపీలు వీరే!

సాధారణంగా ఎంపీలు జీతాలు, అలవెన్సులు పెంచాలని కోరుతుంటారు. కానీ ప్రస్తుత లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు మాత్రం  జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు

Read More

గ్యాస్ బ్లాక్ దందా.. సిలిండర్ 15 వందలు అంట.. ఏజెన్సీల దగ్గర క్యూ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా ఇప్పటికే వంట గ్యా

Read More

బెంగళూరులో దారుణం: బైక్ ఇవ్వలేదని లవర్, ఆమె తల్లిదండ్రులకి నిప్పంటించిన వ్యక్తి..

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో ఉండే పాండురంగ (32) అనే వ్యక్తి తన భాగస్వామి సుమలత (27), ఆమె తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన  ఘటన కల

Read More

క్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్‌పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!

ఇరాన్ పై యుద్ధం ఒక వారంలో అయిపోతుందిలే.. ఆ తర్వాత అంతా మెల్లగా సెట్ అయిపోతాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం రెండోవారంలోకి వార్ ఎంటర్ కావటంతో ఆ ఆశలు

Read More

లెక్క ఇదీ : గల్ప్ దేశాల్లో కోటి మంది భారతీయులు.. ఇరాన్ లో 9 వేల మంది

ఇరాన్ దేశంలో ఇప్పటికీ ఎంత మంది భారతీయులు ఉన్నారు.. యుద్ధం ప్రభావం ఉన్న గల్ఫ్ దేశాల్లో ఎంత మంది ఇండియన్స్ ఉన్నారు అనేదానికి సమాధానం దొరికేసింది. లోక్ స

Read More

రాష్ట్రపతి ఫోటోపై మోదీ vs మమతా : ఆ ఫోటో వెనుక అసలు నిజం ఇదీ...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి, సీఎం మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక ఫోటోను చూపిస్తూ మమతా బెనర్

Read More

కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‎కు మరోసారి సీబీఐ నోటీసులు

చెన్నై: కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్‎కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2026, మార్చి 10న ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర

Read More

గ్యాస్ రేట్లు పెంచారు సరే.. ఆయిల్ నిల్వలపై చర్చ ఎందుకు పెట్టరు : ఖర్గే

ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధం సెగలు భారత పార్లమెంటును తాకాయి. బడ్జెట్ సమావేశాల రెండో దశ మెుదలైన తొలిరోజే రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్ష

Read More

లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్: కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది

Read More

గ్యాస్ కొరతతో ఆ స్మశాన వాటికలు మూసివేత : పూణెలో వింత పరిస్థితి..!

అంతర్జాతీయంగా ముదిరిన పరిస్థితులతో పెరిగిన గ్యాస్ ధరలు ఇప్పుడు సామాన్యుడి వంటింటినే కాక.. స్మశానవాటికలను కూడా వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుత

Read More

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాజ్య సభలో కేంద్ర విదే

Read More

డిజిటల్ అరెస్ట్ లో రిటైర్డ్ జడ్జి.. కోటి 66 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఆయన రిటైర్డ్ జడ్జి.. ఎన్నో తీర్పు చెప్పారు.. వేలు, లక్షల సంఖ్యలో కేసులను చూశారు.. ప్రస్తుతం పదవీ వివరణ చేసి.. ఇంట్లోనే ఉంటున్నారు ఆ రిటైర్డ్ జడ్జి. ఆయ

Read More

సామాన్యులకు క్రూడ్ డబుల్ షాక్.. పెరగనున్న విమాన టికెట్లు, పెయింట్స్ రేట్లు..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్‌కు 115 డాలర్ల మార్కును దాటడం భారతీయ స్టాక్ మార్కెట్‌లోని కీలక రంగాలపై పిడుగులా పడింది

Read More