దేశం
ఏడు దశాబ్దాల పోరాటగాథ..క్యూబా విప్లవం
ఏడు దశాబ్దాలు.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనాలు, దుష్ప్రచారాలు, దురాక్రమణ యత్నాలు.. అన్నిటికీ ఎదురు నిలిచి, ఎదిరించి, ఎగ
Read Moreనేపాల్ లో మళ్లీ జెన్ Z నిరసనలు.. బాలెన్ షాకు వ్యతిరేకంగా రోడ్లపైకి యువత
నేపాల్ మళ్లీ జెన్ జీ నిరసన జ్వాలలు చెలరేగాయి. నేపాల్ ప్రధాని బాలెన్ షా ప్రభుత్వ ఏకపక్ష ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ యువత పెద్ద ఎత్తున రో
Read Moreమావోయిస్టుల డంప్ స్వాధీనం..బంగారం, నగదుతో పాటు ఆయుధాలు గుర్తింపు
భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు చెందిన డంప్ ను ఛత్తీస్గఢ్రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎస్పీ గౌరవ్రాయ్
Read Moreఅక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు.. బెంగళూరులో పాక్ మహిళ అరెస్ట్
బెంగళూరు: తమ జాతీయతను దాచిపెట్టి అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను పొందిన ఒక పాకిస్థాని మహిళను, ఆమె కుమారుడిని కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్
Read Moreసీఈవో అధికారాలు ట్రస్టే నిర్ణయిస్తుంది.. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా
అయోధ్య: అయోధ్య రామాలయానికి నియమించనున్న తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అధికారాలు, బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టే నిర్ణయిస్తుం
Read Moreఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం..126 రోడ్లు బంద్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడి, రెండు జాతీయ రహదారులతో సహా మొత్తం 126 రోడ
Read Moreఢిల్లీలో 23వ రోజుకు సీజేపీ ఆందోళన..క్షీణించిన సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలు ఆదివారంతో 2
Read Moreరామయ్య విరాళాల చోరీపై ఆప్ ఉద్యమం..దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ
న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంపై రాజకీయ వేడి పెరిగింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దేశవ్యాప్తంగ
Read Moreనేడు (జూలై 13) కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం
హాజరుకానున్న తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల అధికారులు న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. జల వన
Read Moreరేపు (జూలై14) సనత్నగర్ ఈఎస్ఐసీ కొత్త ఓపీడీ బ్లాక్ ఓపెనింగ్
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్ర వ్యాప్తంగా 12,30,183 మంది లబ్ధిదారులకు మేలు ఇక్కడి నుంచే వర్చువల్
Read Moreబ్యాంకాక్ లో భారీ అగ్ని ప్రమాదం..బార్ లో చెలరేగిన మంటలు.. 27 మంది కాలి బూడిదయ్యారు
పబ్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది.. రిథమిక్ మ్యూజిక్ కు కస్టమర్లు డ్యాన్సులతో ఊగిపోతున్నారు..ఇంతలోనే ఊహించని ప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
Read Moreగోమూత్రం తాగించి చేతబడి చేశారు.. శివసేన మాజీ ఎంపీ వినాయక్ రౌత్పై ఆయన కోడలు ఫిర్యాదు
థానే: శివసేన (యూబీటీ) మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు గిరిజా రౌత్ తన భర్త, అత్తామామలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో బలవంతంగా గోమూత్రం తాగించారని, ఫేక్ బాబా
Read Moreజైలుకు వెళ్తే శాశ్వత తొలగింపు వద్దు.. సస్పెన్షన్ చాలు..పార్లమెంటరీ కమిటీ సంచలన సిఫార్సు
శాశ్వత తొలగింపు వద్దు.. సస్పెన్షన్ చాలు! ప్రజా ప్రతినిధుల జైలు నిర్బంధంపై పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు కోర్టులో నిర్దోషిగా తేల
Read More












