దేశం
బైక్పై హైవే మీద రయ్ రయ్మని దూసుకెళ్లిన అన్నదమ్ములు.. ముగ్గురూ స్పాట్ డెడ్ !
మౌగంజ్: మధ్యప్రదేశ్లో విషాద ఘటన జరిగింది. ఏమాత్రం బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఒకే కుటుంబానికి
Read Moreఆల్కహాల్తో నడవనున్న కార్లు, బైక్స్: E85 పెట్రోల్ తెస్తున్న ప్రభుత్వం.. మరి పాత వాహనాల పరిస్థితి?
దేశంలో వాహనదారులు ఇప్పుడు E20 అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి వింటున్నారు. అయితే త్వరలోనే భారత ప్రభుత్వం దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
Read Moreగడ్డానికి రూ.200, డ్యూటీకి రాకపోతే 2 వేలు ఫైన్: లక్నో ఆసుపత్రి రూల్స్ పై ఉద్యోగుల ఆగ్రహం..
లక్నోలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో అవుట్సోర్స్ ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. గడ్డం పెంచినా, జుట్టు
Read Moreరాత్రి పూట బైక్స్, స్కూటర్లు బ్యాన్ : ఆ రాష్ట్రంలో ఊహించని ఆంక్షలు ఎందుకు..?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎలక్షన్ కమిషన్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా, హింసకు తావులేకుండా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్
Read Moreఆరోగ్యమా.. అప్పుల కుప్పా? ఇన్సూరెన్స్ ఉన్నా ప్రైవేట్ వైద్యంతో జేబులకు చిల్లు..
దేశంలో వైద్యం ఇప్పుడు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారుతోంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2025లో దాదాపు 1.4 లక్షల కుటుంబాలపై జరిపిన సర్వేలో షాకింగ్
Read Moreగురుద్వారలో సిక్కులు ఫైటింగ్ : కత్తులతో పొడుచుకున్నారు.. పెప్పర్ స్ర్పై కొట్టి బీభత్సం చేశారు..
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా పొగడరా నీ మాతృభూమిని అన్నారు.. ఇప్పుడు సీన్ రివర్స్. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. అక్కడ మనం మనం గ్రూపులు కట్టాలి.. కులంతో
Read Moreప్రధాని మోడీ స్పీచ్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే : ఈసీకి 700 మంది కంప్లయింట్..!
పార్లమెంట్ లో మహిళా కోటా బిల్లు వీగిపోయిన తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించిన చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ప్రధాని ప్రసంగం ఎన్నికల నియమ
Read Moreగుజరాత్ పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. 400మంది పైగా అస్వస్థత.. ఘటనపై విచారణకు ఆదేశం
గుజరాత్ లో వరస ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి విందులో వందలాది మంది అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. గడిచిన వారంలో రోజుల్లో
Read Moreమణిపూర్లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. మంగళవారం (ఏప్రిల్ 21) తెల్లవారుజామున కామ
Read Moreవిజయ్ అఫిడవిట్లలో 100 కోట్ల వ్యత్యాసం.. ఐటీ శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్
Read Moreబానిస కూటమిని ఓడించండి.. ఓటర్లకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పిలుపు
చెన్నై: ఈ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బానిస కూటమిని ఓడించి, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎస్పీఏ)ను గెలిపించాలని తమిళనాడు డి
Read More3 గంటలు గాల్లోనే విమానం చక్కర్లు.. ప్రాణభయంతో వణికిపోయిన 22 మంది ప్యాసింజర్లు
బెంగళూరు: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నాటకలోని హుబ్బళ్లికి బయలుదేరిన ఓ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ఆ
Read Moreబీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయింది.. రాహుల్ గాంధీ ఫైర్
చెన్నై: అవినీతి ఆరోపణలతో నమోదైన ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే అన్నాడీఎంకే నాయకులు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గ
Read More













