దేశం

లిక్కర్ కేసులో తీర్పు: సౌత్ గ్రూప్ ను సృష్టించారు.. లెక్కలు తెలియవు.. సీబీఐ అధికారిపై చర్యలు తీసుకోండి..!

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురా

Read More

కోల్ కతాలో గట్టిగానే వచ్చిన భూ కంపం : 5.5 తీవ్రతతో ఆఫీసులు, ఇళ్ల నుంచి జనం పరుగులు

కోల్ కతా సిటీ వణికిపోయింది. భూ కంపం గట్టిగానే వచ్చింది. 2026, ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట 22  నిమిషాల సమయంలో.. భూమి ఒక్కసారిగా కంపించింద

Read More

అధికార దాహంతో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర : కేజ్రీవాల్ భార్య

ఢిల్లీ లిక్కర్ స్కాం అంటూ బీజేపీ చేసిన రాజకీయ కుట్ర ఇది.. ఆధారాలు లేకుండా స్కాం అంటూ అరెస్టులు చేశారంటూ వ్యాఖ్యానించారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ భా

Read More

Kejriwal: తీర్పు తర్వాత బోరున ఏడ్చిన కేజ్రీవాల్.. కోర్టులో నిజాయితీ గెలిచింది..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను నిర్దోషిగా కోర్టు ప్రకటించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. తాను చాలా నిజాయితీ పరుడనని  కన్నీళ

Read More

లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కు భారీ ఊరట.. లిక్కర్ స్కామ్ అవినీతి  కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.  ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవా

Read More

వాట్సాప్ వెబ్ పనిచేయక ఇబ్బందులు.. డౌన్ డిటెక్టర్‌లో వందల ఫిర్యాదులు

వాట్సాప్ యూజర్లు శుక్రవారం ( ఫిబ్రవరి 27)  లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు.  వాట్సాప్ వెబ్ లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తే  20 ఎర్రర్

Read More

ఇవాళ(ఫిబ్రవరి 27) భారత్ లో కెనడా ప్రధాని పర్యటన

వాణిజ్యం, బలమైన భాగస్వామ్యంపై చర్చలు కెనడా పంథాలో మార్పు.. ఇండియా పట్ల సానుకూలత  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌న

Read More

నార్త్‌‌‌‌‌‌‌‌ కొరియా కాదు.. ఇది ఇండియా..శాంతియుత నిరసనలపై అణచివేతా?: రాహుల్‌‌‌‌‌‌‌‌

ప్రశ్నలు అడుగుతుంటే మోదీ ప్రభుత్వం భయపడుతోంది వయనాడ్‌‌‌‌‌‌‌‌ లో వరద బాధితుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Read More

ఫిబ్రవరి 28 నుంచే హెచ్పీవీ టీకా

మోదీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు న్యూఢిల్లీ, వెలుగు: సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి బాలిక‌‌ల‌‌ను ర‌‌క్షించేందుకు అ

Read More

వీహెచ్, కుసుమ కుమార్ కు చాన్స్ ఇవ్వండి : జగ్గారెడ్డి

    రాజ్యసభ సీట్లపై ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు జగ్గారెడ్డి విజ్ఞప్తి      ఢిల్లీలో పార్టీ చీఫ్​​ను కలిసిన పీసీసీ వర్కింగ్

Read More

ఇండియాను బ్రిటిష్ పాలనలోకి నెట్టిన.. ఈస్ట్ ఇండియా కంపెనీ.. 175 ఏళ్ల తర్వాత మూత !

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. ఈ వాక్యం పాఠశాల స్థాయిలోనే చరిత్ర పుస్తకాలలో చదివే ఉంటాం. సుమారు 200 సంవత్సరాలు భారత్ ను పాలించిన బ్రిటిష్ .. ఎన్

Read More