దేశం
నన్ను ఆపాలంటే చంపాల్సిందే...తిరుగుబాటుదారులపై మమత ఫైర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. శనివారం టీఎంసీ అధినేత్రి మమతా
Read Moreఅయోధ్య: జులై 06న రామాలయ ట్రస్ట్ అత్యవసర భేటీ
చంపత్ రాయ్ రాజీనామాపై ఉత్కంఠ! అయోధ్య: రామాలయ విరాళాల దుర్వినియోగం, నిధుల గోల్మాల్ ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ
Read Moreడెహ్రాడూన్: బద్రీనాథ్లోనూ విరాళాలు మాయం!..ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఆలయ కమిటీ
డెహ్రాడూన్: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, తాజాగా బద్రీనాథ్ ధామ్లోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. భక్త
Read Moreముంబైలో కుండపోత.. జలమయమైన రోడ్లు.. స్తంభించిన జనజీవనం
ఐఎండీ రెడ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాల అలర్ట్.. ర
Read Moreకేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై డీజిల్లో 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్..!
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా డీజిల్&zwn
Read Moreఒక్క ఇటుక వేయలేదు.. అక్కడ ఆసుపత్రే లేదు.. ఆరేళ్ల నుంచి 100 పడకల ఆసుపత్రి నడుస్తుందంట !
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖజ్రానా ప్రాంతంలో ప్రతిపాదించబడిన 100 పడకల సివిల్ ఆసుపత్రికి ఒక్క ఇటుక కూడా వేయకపోయినా, కనీసం భూమిని క
Read Moreనేను చచ్చిపోయా అనుకుంటున్నరా.. దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరండి: రెబల్ నేతలకు మమత బెనర్జీ సవాల్
కోల్ కతా: టీఎంసీ రెబల్ నేతలకు ఆ పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తిరుగుబాటు నాయకులకు దమ్ముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్క
Read Moreరోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.. ఏటా సగటున 1.73 లక్షల మంది చనిపోతున్నారు
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలతో ఏటా1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రప
Read Moreచావు కోసమే వస్తుండు: ఆస్ట్రేలియా పర్యటన వేళ ప్రధాని మోడీకి హత్య బెదిరింపులు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ప్రధాని మోడీకి హత్య బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ప్రధాని మోడీ తన చావు కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నాడని ఫేస్&
Read Moreభారీ వర్షంలో మొక్కలకు నీళ్లు పెడుతున్న వీడియో వైరల్.. ఏంటన్నా ఇది అని అడిగితే..
పుణె: మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముంబై, పుణె నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నా ఈ రెండు నగర ప్రజలకు నీళ్ల తిప్పలు తప్పడం లేదు. పుణె మున్సిప
Read Moreకొట్టేసిన రాములోరి బంగారాన్ని బిస్కెట్లుగా మార్చారా..? అయోధ్య విరాళాల స్కామ్లో విస్తుపోయే నిజాలు
లక్నో: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితు
Read Moreపెళ్లయిన రెండు నెలలకే.. లవర్తో ఓయోలో దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడో చూడండి..!
ఎటా: ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన కలకలం రేపింది. పెళ్లయిన రెండు నెలలకే భార్య ఓయో రూంలో తన ప్రియుడితో కనిపించడంతో భర్త గుండె బద్ధలయింది. ఎటాలోని కొత్వాలి
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. ఉల్లి కొనుగోలు ధరను పెంచిన కేంద్రం
ఉల్లి రైతుకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బఫర్ స్టాక్ కోసం కొనుగోలు ధరను భారీగా పెంచింది. క్వింటాల్ కు రూ.1875 నుంచి రూ.2వేల 12
Read More












