దేశం

ఇండియాలో వంట గ్యాస్ కొరత నిజమేనా ? పెరిగిన సిలిండర్ రేట్లు, ఇక 45 రోజులు ఆగాల్సిందేనా..!

మధ్యప్రాచ్యం (Middle East) లో జరుగుతున్న దాడులు ఇప్పుడు నేరుగా మన వంటింటిపై ప్రభావం చూపుతోంది. అరేబియా సముద్ర మార్గంలో గ్యాస్ రవాణాకు ఆటంకాలు కలగడంతో,

Read More

ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు !

పశ్చిమా ఆసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో జరుగుతున్న  ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. అయితే భారత్‌

Read More

FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే?

జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతున్నట్ల

Read More

దేశంలో ఎరువుల కొరత లేదు..రైతులు ఆందోళన చెందొద్దు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ

Read More

అస్సాంలో రూ.4,570 కోట్లతో .. పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

మూడు కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని గువహటి, కోల్‌‌కతా:  అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ప్రధాని

Read More

మైత్రీ మూవీ మేకర్స్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ..హైకోర్టు నిబంధనపై స్టే విధింపు 

న్యూఢిల్లీ, వెల: సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల ని

Read More

సీఈసీ అభిశంసనకు ప్రతిపక్షాల నోటీసు.. లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో వైస్ చైర్మన్ కు నోటీసు అందజేత

    130 మంది లోక్ సభ సభ్యులు,      63 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు న్యూఢిల్లీ: చీఫ్​ ఎలక్షన్  కమిషనర్

Read More

కులగణనతోనే సామాజిక న్యాయం : ఎంపీలు

‘క్యాస్ట్ సెన్సస్ అండ్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ ఆవిష్కరణలో వక్తలు న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో సామాజిక న్యాయం సమగ్ర కులగణనతోనే స

Read More

ఉచిత పథకాలతో.. ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం

ఉచిత పథకాల అంశం భారత  రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో సినిమా నటుడు విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన కొన్ని

Read More

హైదరాబాద్‌‌ నుంచి మరో మూడు కొత్త రైళ్లు పరుగులు

రెగ్యులర్‌‌ సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌ నుంచి మ

Read More

నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు

చట్టం కంటే అవగాహన ముఖ్యం: సుప్రీం న్యూఢిల్లీ: నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొస్తే.. అది మహిళల ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన

Read More

ఏజెన్సీల ముందు జనం బారులు..శుభకార్యాలపైనా గ్యాస్ కొరత ఎఫెక్ట్

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ గుబులు రోజురోజుకూ పెరుగు తోంది. ముందుజాగ్రత్త చర్యగా రీఫిల్ బుక్ చేసుకునేందుకు వినియోగద

Read More

యుద్ధం మొదలయ్యాక.. ఇరాన్ అధ్యక్షుడికి ఫస్ట్ టైం మోదీ ఫోన్ కాల్

చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌&z

Read More