దేశం
రైల్వే ప్రయాణికులకు షాక్ : 8 గంటలలోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు ఇవ్వరు..!
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ ఇది. రైల్వే టికెట్ల రద్దు.. అదేనండీ క్యాన్సిల్ చేసుకునే విషయంపై కీలకమైన అప్ డేట్ ఇచ్చింది రైల్వే శాఖ. బుక్ చేసుకున్
Read Moreఎలక్షన్ కమిషన్ లెటర్పై బీజేపీ సీల్.. కేరళలో రాజకీయ దుమారం..!
కేరళలో రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల సంఘం అధికారిక లెటర్ పై బీజేపీ సీల్ (ముద్ర) ఉండటం సంచలనంగా మారింది. ఈసీ లెటర్ పై బీజేపీ సీల్ ఎలా ఉంటుందంటూ విపక
Read Moreచారిత్రాత్మక తీర్పు! మహిళా ఎస్ఎస్సి అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
సాయుధ దళాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మహిళలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించేలా సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. మహిళా షార్ట్ సర్వ
Read Moreక్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు.. మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు.. అలాంటప్పుడు మతం మారిన వాళ్లకు ఎస్సీ, ఎస్టీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మాత మార్పిడి అనంతరం అట్ర
Read Moreఈ మొగుడు పెళ్లాం మామూలోళ్లు కాదు : ప్రభుత్వ ఉద్యోగాల ఏజెన్సీ పెట్టి.. 100 కోట్లు కొట్టేశారు..!
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, దాదాపు 100 మంది నిరుద్యోగుల నుంచి రూ. 25 కోట్లు వసూలు చేసిన ఓ జంటను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అ
Read Moreచేతిలో బీరు బాటిళ్లు.. ట్రిపుల్ రైడింగ్.. బైక్ పై డాన్సులు : ఈ డాక్టర్లు యమా క్రేజీగా ఉన్నారే..!
బెంగళూరులో ఆర్థోపెడిక్స్లో మాస్టర్స్ (MS) పూర్తి చేసిన ఆనందంలో ముగ్గురు డాక్టర్లు చేసిన వారిని పని చిక్కుల్లో పడేసింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్
Read Moreకేరళ బీజేపీ అధ్యక్షుడికి బెంగళూరులో 200 కోట్ల రూపాయల ప్యాలెస్ : ఈసీకి ఆధారాలు ఇచ్చిన కాంగ్రెస్
కేరళంలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ఆరోపణలు, ప్రత్యారోపణలతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పా
Read Moreతమిళనాడు పోల్స్.. ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు.. మిత్రపక్షాలకు 56 సీట్లు కేటాయించిన అన్నాడీఎంకే
బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు వివరాలు వెల్లడించిన పళనిస్వామి న్యూఢిల్లీ: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఊపందుకుంది. మొత్తం 234
Read Moreహార్మూజ్ దాటిన రెండు భారత నౌకలు.. మరో కొద్ది రోజుల్లో స్వదేశానికి
టెహ్రాన్: జగ్ వసంత్, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి. యూఏఈ తీరం నుంచి ఉత్తరం వైపు బయల్దేరిన నౌకలు.. సోమవారం తెల్లవారుజా
Read Moreకేరళ ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
నలుగురిని ఎంపిక చేసిన హైకమాండ్ న్యూఢిల్లీ, వెలుగు: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎం
Read Moreఇరాన్ బాధితులకు కాశ్మీర్ నుంచి విరాళాలు..థ్యాంక్యూ ఇండియా అంటూ ఇరాన్ ఎంబసీ ట్వీట్
క్యాష్, బంగారం, వెండి నగలు, పశువులు, రాగి వస్తువుల అందజేత న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్
Read Moreజనగణనలోనే బీసీల లెక్కలు నమోదు చేయాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా ఓబీసీ కులగణనపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ పెట్టాలి: జాజుల హాజరైన
Read Moreకఠిన సవాళ్లకు రెడీగా ఉండాలి..పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు : ప్రధాని మోదీ
పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు: మోదీ కొవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది.. అలర్ట్గా ఉండాలి సన్నద్ధంగా, ఐక్యంగా ఉంటేనే సంక్షోభాన్ని
Read More












