దేశం
లాయర్ గా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన పెరారివలన్ (54) ఇప్పుడు న్యాయవాదిగా మారారు. తమిళనాడు, పుదుచ్చేరి బార
Read Moreఎంత క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. ఇలా నడిరోడ్డుపై రౌండప్ చేసి కొడతారా..?
ఒకప్పుడు తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి తిరిగివ్వకపోతే వడ్డీ వ్యాపారులు కిరాయి గూండాలను ఇళ్ల మీదకు పంపించి దమ్కీ ఇప్పించేవాళ్లు. అప్పటికీ ఇవ్వకపోత
Read Moreసిక్కిం.. తూర్పు భారత స్వర్గం...50 ఏండ్ల క్రితం భారత ఆత్మతో అనుసంధానం: ప్రధాని మోదీ
గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు బీజేపీ వచ్చిన తర్వాతే సిక్కింలో డెవలప్మెంట్
Read Moreప్రాణం పోయినా వీడని బంధం: ఆమె చనిపోయిన సమాధి దగ్గరే కాపలా కాస్తున్న వీధి కుక్క!
కేరళలోని మలప్పురం జిల్లాలో మనసును కదిలించే ఒక ఘటన జరిగింది. తనను కన్నబిడ్డలా చూసుకున్న ఓ మహిళ చనిపోతే, ఆ కుక్క ఆమె సమాధిని విడిచి వెళ్లకుండా అక్
Read Moreబెంగాల్లో భారీగా పోలింగ్.. ఉదయం 9 గంటలలోపే 20 శాతం నమోదు.. EVM ట్యాంపరింగ్ ఆరోపణలతో ఘర్షణలు
వెస్ట్ బెంగాల్ 2వ దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్.. సెకండ్ ఫేజ్ లో కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. 2026 ఏప్రిల్ 29వ
Read Moreనేనూ కోర్టుకు హాజరు కాను!...లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బాటలోనే సిసోడియా
జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బాటల
Read Moreఈ పనేదో ముందే చేసి ఉండొచ్చు కదా.. వీడియో వైరల్ అయి విమర్శలు.. ఆ తర్వాతే చేతికి డబ్బులు !
సోషల్ మీడియా పుణ్యమా అని ఒడిశాకు చెందిన ఒక పెద్దాయన తన అక్క అస్థి పంజరాన్ని బ్యాంకుకు మోసుకెళుతున్న వీడియో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఒడిశ
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణకు సహకరించండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణకు సహకరించాలని సీఎం రేవ
Read Moreమతం అడిగి కత్తితో దాడి...ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పొడిచిన యువకుడు
కల్మా పఠించాలని వేధింపులు.. నిరాకరించడంతో అటాక్ ముంబై: మతం అడిగి మరీ ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు.
Read Moreబెంగాల్లో మొదలైన తుది దశ పోలింగ్.. మొత్తం 142 స్థానాల్లో ఎన్నికలు
కోల్కతా: బెంగాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 142
Read Moreగుజరాత్ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటిన సెలబ్రెటీలు.. చిత్తుగా ఓడిన సీనియర్ నేతలు
గాంధీనగర్: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రజా తీర్పును అంచనా వేయడం కష్టం. కచ్చితంగా గెలుస్తారనుకునే అభ్యర్థులు ఓటమి పాలైతే.. కనీసం ముక్
Read Moreపశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికలు: ఎన్ఐఏను రంగంలోకి దించిన ఈసీ
కోల్కతా: వెస్ట్ బెంగాల్ రెండో దశ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేలా చూసేం
Read Moreమే మొదటివారంలో భారత్ కు చేరుకోనున్న.. ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్
రష్యానుంచి భారత్ కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ అతి త్వరలో చేరుకోనుంది. మే నెలమొదటి వారంలో భారత్ కు చేరుకునే అవకా
Read More













