దేశం
మేఘాలయలో ఘోరం.. బొగ్గు గనిలో పేలుడు.. 16 మంది మృతి
షిల్లాంగ్: మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో భారీ పేలుడు జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. బొగ్గు గనిలో మరింత మంది చిక్కుకుని ఉండొచ్చని అధి
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వాలకు విజన్ లేదు.. యూపీఏ పాలనలో బ్యాంకింగ్ నాశనమైంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. విపక్షాల నిరసనల మధ్యనే ప్రధాని ప్రసంగం సాగింది. ముందు తనను
Read Moreరాజస్థాన్ హనీమూన్ మర్డర్: యాక్సిడెంట్ అనుకుంటే భార్య ప్లాన్ చేసిన హత్యని తేలింది
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జరిగిన ఘోరం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంగా మొదలైన ఒక కేసు.. పోలీసుల లోతైన విచార
Read Moreప్రెగ్నెంట్ చేసినోడు.. DNAలో దొరికిండు.. 17 మందికి టెస్ట్ చేస్తే మూగ ‘తల్లి’ని చేసింది కన్న తండ్రే !
ఇతరులు చెప్పేది వినలేదు.. ఇతరులతో మాట్లాడలేదు. ఏదైనా సైగల ద్వారానే. అలాంటి చెవిటి, మూగ దివ్యాంగురాలి అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనగా మారింది. ఆమ
Read MoreAIతో ఎఫెక్ట్ కాని బిజినెస్ స్టార్ట్ చేసిన 18 ఏళ్ల కుర్రోడు.. నెలకు రూ.10 లక్షల ఆదాయం
ప్రస్తుతం ఉన్న AI యుగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతున్నారు. మెషీన్లు మనుషులను భర్
Read More3 సిస్టర్స్ డెత్ మిస్టరీలో మరో కోణం: నాన్నకు 2 కోట్ల అప్పు.. 16 ఏళ్లకే పెళ్లి ఒత్తిడి..?
లక్నో: ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ముగ్గురు అక్కాచెల్లెలు అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసింద
Read More42 ఏళ్ల తర్వాత న్యాయం: మర్డర్ కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
గాంధీనగర్: భారత న్యాయవ్యవస్థలో కేసుల విచారణ జాప్యం అనేది తీవ్రమైన సమస్య. ఇందుకు నిదర్శనమే లేటేస్ట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. మర్డర్ కేసు
Read Moreఅయ్యో పాపం అమ్మాయిని రక్షిద్దామనుకున్నడు.. సీన్ కట్ చేస్తే నలుగురు చేతిలో చావు దెబ్బలు తిన్నడు
దారినపోయే దాన్ని తలకెత్తుకోవటం అంటే ఇదే.. ఈ కలికాలంలో అమ్మా అని పిలిచినా బూతుగా వినిపిస్తుంది పగోళ్లకు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సరిగ్గా ఇలాగే ఉంది. బయట
Read Moreబ్యాట్ పట్టుకోవటం తెలియని వాళ్లు క్రికెట్ కమిటీల్లో ఉంటారా.. ఉండాల్సింది మాజీ క్రికెటర్లు కదా
న్యూఢిల్లీ: కనీస అనుభవం లేని వ్యక్తులు క్రీడా సంస్థలను నిర్వహించడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని వార
Read Moreఒడిశాలో పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్
ఒడిశాలో ఘరో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని జఖాపురా స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీం
Read Moreనార్త్ ఇండియన్స్.. మా హోటళ్లలో టేబుల్స్ క్లీనింగ్, పానీపూరీ అమ్ముకుంటారు : రచ్చ లేపిన మంత్రి కామెంట్స్
తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు నార్త్ ఇండియన్స్ రగడ నడుస్తోంది. నార్త్ ఇండియా నుంచి వచ్చే కుర్రోళ్లు.. మనుషులు.. మా తమిళనాడు హోటళ్లల్లో టేబుల్స్ క్లీన్ చ
Read Moreఅగ్రికల్చర్, డెయిరీ రంగాలకు నష్టం ఉండదు: US ట్రేడ్ డీల్పై గోయల్ ప్రకటన
న్యూఢిల్లీ: అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్తో మన వ్యవసాయ, డెయిరీ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర వాణ
Read Moreవాస్కోడిగామా 11 నెలల్లో ఇండియాకు వస్తే.. మణిపూర్ వెళ్లేందుకు మోడీకి రెండేండ్లు పట్టింది: ఖర్గే
న్యూఢిల్లీ: పోర్చుగల్ నుంచి భారత్ చేరడానికి వాస్కోడిగామాకు 11 నెలలు మాత్రమే పట్టిందని.. కానీ, హింసతో అట్టుడికిన మణిపూర్కు వెళ్లడానికి ప్రధాని నరేంద్
Read More












