దేశం
ఇండియా మ్యాప్ తో పాక్ కు ట్రంప్ టీం షాక్
భారత్లోనే పీఓకే, అక్సాయ్ చిన్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ట్రంప్ టీమ్ న్యూఢిల్లీ: అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ డీల్ఖాయమైన
Read Moreజీజీజీలో రిలయన్స్కు మెజారిటీ వాటా..ఆస్ట్రేలియా మార్కెట్లోకి ఎంట్రీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్
Read Moreరీల్ కోసం ఉరి.. తాడు బిగుసుకుని మహిళ మృతి
యూపీలోని బందా జిల్లాలో ఘటన లక్నో: రీల్స్ వ్యసనం ఓ మహిళ ప్రాణం తీసింది. ఉరి వేసుకునే సీన్ రికార్డు చేస్తుండగా తాడు నిజంగానే ఆమె గొంతుకకు బిగుసు
Read Moreఎంఎస్ఎంఈలకు బొనాంజా..అమెరికా ట్రేడ్ డీల్తో చిన్న కంపెనీలకు భారీ మార్కెట్
చాలా ఉత్పత్తులపై సుంకాలు సున్నా యూఎస్తో మరింత ఈజీగా వ్యాపారం చైనాతో పోటీ పడటం సులువు న్యూఢిల్లీ:భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్
Read Moreఓలా, ఉబర్, క్యాబ్.. బ్రేక్ డౌన్ సమ్మె.. ఇబ్బంది పడ్డ పబ్లిక్..అగ్రిగేటర్ల ముందు మూడు డిమాండ్లు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు హైదరాబాద్, వెలుగు: అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2025 ప్రకారం కనీస బేస్ ధరలను కేంద్రం ఖరారు చేయాలన
Read Moreభారత వృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే: బీజేపీ
న్యూఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఇండియా తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను రక్షించుకుందని బీజేపీ తెలిపింది. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ
Read Moreఒడిశాలో ఆయుధాల డంపు స్వాధీనం
భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంపును ‘ఈ 30’ బలగాలు శనివారం స్వాధీనం చేసుకున్నాయి. ల
Read Moreహౌడీ మోదీ కంటే నమస్తే ట్రంప్ పైచేయి : జైరాం రమేశ్ విమర్శ
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శ న్యూఢిల్లీ: ఇండియా– అమెరికా ట్రేడ్ డీల్పై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ విమర్శించింది. ‘హౌడీ
Read Moreశాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త వెపన్.. 'హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన డ్రాగన్
అంతరిక్షంలోని శాటిలైట్స్ టార్గెట్గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. దీని ద్వారా స్పేస్ఎక్స్ స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట
Read Moreభారత్ నమ్మకమైన భాగస్వామి.. అందుకే అన్ని దేశాలు ట్రేడ్ డీల్స్ చేస్కుంటున్నయ్: మోదీ
మలేసియాతో శతాబ్దాల అనుబంధం ఉంది ఇక్కడ కాన్సులేట్ ఆఫీస్, తిరువళ్లూరు సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి మలేసియా ప్రధానితో కలిసి ఇండియన్ కమ్య
Read Moreమన రైతులకు నష్టం లేదు.. అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాయితీలు ఇవ్వలే మన రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించినం ఎంఎస్&zwnj
Read Moreఅహ్మదాబాద్ లో రూ.20 లంచం కేసులో వ్యక్తికి 30 ఏండ్ల జైలు
నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే మృతి అహ్మదాబాద్: న్యాయం జీవిత కాలం ఆలస్యం అంటే ఇదేనేమో.. చేయని తప్పుకు ఓ వ్యక్తి 30 ఏండ్ల పాటు జైలుశిక్ష
Read Moreవీడు మామూలోడు కాదు..ఒకే ఇంటిని 25మందికి అమ్మాడు..రూ.500కోట్లు దోచుకున్నాడు
500 కోట్ల మోసం చేసిన ఆరోపణలతో ఓ వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒకే భవనాన్ని 25 మందికి అమ్మడం ద్వారా మోసాలకుపాల్పడ్డా
Read More












