దేశం
అయోధ్య టెంపుల్ విరాళాల చోరీ సాధారణ నేరమే.. రాజకీయం చేయొద్దు: సుప్రీంకోర్టు
అయోధ్య టెంపుల్ విరాళాల చోరీ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు సాధారణమైన నేరమే. ఈ కేసున
Read Moreసీజేపీ నిరసనలపై తొలిసారి స్పందించిన కేంద్రం.. ఆందోళన విరమించాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ధర్నా విరమించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంలో సహకరించ
Read Moreడీజీపీ స్థాయి అధికారి ఆఫీసులోనే ఆత్మహత్యకు కారణాలేంటి.? త్రిపురలో ఏం జరిగింది.?
త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. డీజీపీ స్థాయి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన
Read Moreజేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు.. ప్రధాన్ రాజీనామా సహా ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం
ఢిల్లీలో ఉద్రిక్తతల నడుమ సీజేపీ నేతలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. మూడు డిమాండ్లతో ఓ లెటర్ ను నడ్డాకు అందజేశారు. వాంగ్ చుక్ వె
Read Moreభారత్లో తొలి డెంగీ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
న్యూఢిల్లీ: దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ నివారణలో భారత్ చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జపాన
Read Moreసోనమ్ వాంగ్ చుక్ భార్యను జుట్టు పట్టి కొట్టారు : సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే
ఢిల్లీ లో కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టి పార్లమెంట్ మార్చ్ శాంతి యుత ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్తున్న
Read Moreచార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు డ్యామేజ్ కావడంతో వాహనాల రాకప
Read Moreక్రైమ్ ప్లాన్ కోసం AI టెక్నాలజీ వాడిన బెంగళూరు టెక్కీ..! లివిన్ ప్రేయసి ఫ్యామిలీ ఖతమ్
ఏఐ మన జీవితాలను సులభతరం చేయడానికి రూపొందించిన టెక్నాలజీ. కానీ అదే టెక్నాలజీని ఒక వ్యక్తి నేరానికి ఉపయోగించాడనే ఆరోపణలు ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస
Read Moreకాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వేలాది మంది సీజేపీ సపోర్టర్స్ పార్లమెంట్
Read Moreసుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్ సభ ఆమోదం
వర్షాకాల సమావేశాల తొలి రోజు లోక్ సభలో సుప్రీంకోర్టు జడ్జిల పెంపు బిల్లును ప్రవేశపెట్టారు. సోమవారం(జూలై 20) ఓ పక్క కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగు
Read Moreఅమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ .. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా..?
న్యూఢిల్లీ: నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
Read Moreత్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య
అగర్తాలా: త్రిపుర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవా
Read Moreపార్లమెంట్ వీధుల్లో రణరంగం.. పోలీసుల లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం.. పరిస్థితి ఉద్రిక్తం
ఢిల్లీ పార్లమెంట్ వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతాపార్టీ పిలుపునిచ్చిన క్రమంలో.. నిరసనకారుల ఆందోళనలతో రోడ్లన్నీ ని
Read More












