దేశం
భారత సైన్యం డ్రెస్ కోడ్ లో కీలక మార్పులు.. బ్రిటీష్ కాలం ఆనవాళ్లకు గుడ్బై!
భారత సైన్యం దుస్తుల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. బ్రిటిష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న కొన్ని పాత సంప్రదాయాలను తొలగిస్తూ, భారతీయతను ప్రతిబింబించే
Read Moreమహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. యాత్రకు వెళ్తూ బావిలో పడ్డ పికప్ వ్యాన్.. 8 మంది మృతి
ముంబై: యాత్రికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ ప్రమాదవశాత్తూ బావిలో పడటంతో 8 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సో
Read Moreపశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. NCPలోకి 20మంది రెబెల్ TMC ఎంపీలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది రెబెల్ ఎంపీలు టీఎంసీని వీడి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP)లో చేరుతున్నట
Read MoreSabarimala temple:అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్నశబరిమల ఆలయం
భక్తుల దర్శనం కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం(జూన్14) సాయంత్రం 5గంటలకు గర్భగుడిని తెరిచి లాంఛనంగా దీపం వెలిగించి పూజలు ప్రారంభించారు. మి
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ప్రయాణికులు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లా హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పల
Read Moreఖాన్ సర్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. రోషన్ ఆనంద్ సోదరుడి మిస్టీరియస్ డెత్
యూపీలోని ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ పై కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్.. ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ యజమాని రోషన్ ఆనంద్ సోదరుడు అనుమానాస్పద స్థితిలో మృతి
Read Moreఅయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాలు.. సిట్ విచారణకు యోగి సర్కార్ ఆదేశం
లక్నో: అయోధ్య రామ మందిరం విరాళాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమ
Read Moreభారతదేశ సంస్కరణల ఎక్స్ప్రెస్ ఆగదు.. మాతో కలిసి పని చేసేందుకు రండి: ప్రధాని మోడీ
పారిస్: భారతదేశ 'సంస్కరణల ఎక్స్ప్రెస్' ఆగదని.. అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ దశాబ్దం విప్లవాత్మక మార్పులక
Read Moreఆ కవలలు మా బిడ్డలు కాదు.. IVF సెంటర్ నిర్వాకంపై కోర్టుకెక్కిన దంపతులు
ఆ కపుల్ చాలా కాలంగా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా ఇద్దర కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిని సంతోషంగా, ఎంతో మురిపెంగా సాకుతున్నారు.  
Read Moreఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్
న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో అమెరికా దాడికి గురైన నౌకలోని ముగ్గురు భారతీయ సిబ్బంది మృతి చెందడంపై అమెరికా స్పందించిన తీరును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ
Read Moreఅస్సాంలో కూలిన వాయుసేన విమానం ఐదుగురు మృతి
మృతుల్లో ఇద్దరు అధికారులు, ముగ్గురు జవాన్లు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం &nbs
Read Moreబాలిస్టిక్ క్షిపణులకు బీఎండీతో చెక్... న్యూక్లియర్ మిసైళ్లను సైతం అడ్డుకునే రక్షణ కవచం రెడీ...
డీఆర్డీవో ‘బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్’ పరీక్షలు విజయవంతం ఖండాంతర క్షిపణులను కూల్చే సత్తా గల అతికొద్ది దేశాల స
Read Moreఅర్ధరాత్రి తాళాలు పగలగొట్టి అభిషేక్ ఇంట్లో పోలీసుల సోదాలు
కోల్కతా: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్
Read More












