దేశం

తెలంగాణలో గ్రామీణ కుటుంబాలకు 100 %  నల్లా నీళ్లు ..ఎలాంటి పెండింగ్ లు లేవని కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు:  తెలంగాణలో గ్రామీణ కుటుంబాలకు 100 శాతం నల్ల నీళ్లు అందుతున్నట్లు కేంద్రం వెల్లడించింది.  ఈ మేరకు లోక్‌‌‌&

Read More

పేపర్ లీక్ ముఠాలను వదిలిపెట్టం.. ప్రధాని మోదీ వార్నింగ్

ఇన్‌‌‌‌స్టాగ్రామ్ వేదికగా వీడియో రిలీజ్​ న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లును పార్లమెంట్‌‌‌‌ ఆమో

Read More

ఇథనాల్‌‌ లేకపోతే పెట్రోల్‌‌ ధర రూ.125

పార్లమెంట్‌‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఇథనాల్‌‌ బ్లెండింగ్‌‌ (సమ్మేళనం) కార్యక్రమంపై కేంద్ర

Read More

E20 పెట్రోల్‌తో మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు.. కానీ ఇంజిన్ ఫెయిల్యూర్లు లేవు: పార్లమెంటులో నితిన్ గడ్కరీ

ఈ20 పెట్రోల్ వలన మైలేజీ తగ్గుతుందని ఎట్టకేలకు కేంద్ర రావాణా మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించారు. గురువారం (జులై 30) పార్లమెంటులో  20 శాతం ఎథనాల్ బ్

Read More

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

 యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. బుధవారం (జులై 29) లోక్ సభలో ఆమోదం లభించడంతో.. గురువారం (జులై 30) రాజ్యసభలో ప్రవేశ పెట్టారు

Read More

సీజేపీ టార్గెట్ అమిత్ షా.. రాజీనామా చేయాల్సిందే.. రాహుల్తో గొంతు కలిపిన దీప్కే

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత..  కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఫోకస్ హోంమంత్రి అమిత్ షా వైపు షిఫ్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది

Read More

ఆందోళన కారులపై కేసులు కొట్టేస్తాం.. కానీ వాళ్లను మాత్రం వదలం: ఢిల్లీ ప్రభుత్వం..

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో నిరసన కారులపై కేసుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం దిగి వచ్చింది. విద్యార్థులపై కేసుల పేరుతో వేధిస్తే మరోసార

Read More

వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం..

వందేమాతరం బిల్లుకు పార్లెమెంటు ఆమోదం లభించింది. రాజ్యసభలో బిల్లు పాసైన మరుసటి రోజే గురువారం ( జులై 30) లోక్ సభలో ఆమోదం పొందింది. విపక్షాల ఆం

Read More

రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వండి మోదీజీ: ప్రధానిపై అభిజీత్ దీప్కే విమర్శలు

ప్రధాని మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీనామా చేసి ఇన్ ఫ్లుయెన్సర్ గా మారితే బెటర్ అంటూ విమర్శలకు దిగారు. ఒ

Read More

ఆయుర్వేదం నుంచి ఇన్సూరెన్స్ వరకు.. ప్రముఖ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన పతంజలి

పతంజలి టూత్ పేస్ట్, ఫేస్ వాష్, నెయ్యి, సబ్బులు.. ఇలా రామ్ దేవ్ బాబా కంపెనీకి చెందిన  ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆయుర్వే

Read More

ఇథనాల్ లేకపోతే పెట్రోల్ 125 రూపాయలు అయ్యేది : E20 వల్ల ఇబ్బంది లేదన్న గడ్కరీ

దేశ వ్యాప్తంగా ఇథనాల్ పెట్రోల్ వల్ల కార్లు, బైక్ ఇంజిన్లు పాడవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇంజిన్ ఫెయిల్యూర్స్ ఏమీ లేవని పార్లమెంట్ సాక్

Read More

ఆగస్ట్ 15 నుంచి స్విగ్గీ, జొమాటో బహిష్కరణ : హోటళ్ల వార్నింగ్ వెనక కారణాలేంటీ..?

హోటళ్లకు, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ కు మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. స్విగ్గీ, జొమాటో ప్లాట్ ఫామ్ లకు కటీఫ్ చెప్పేందుకు హోటల్స్ సిద్ధమవటం ఇండ

Read More

ఏదో ఒక రోజు ఏసీ గదుల్లోంచి బయటకు లాక్కొస్తాం : ఖర్గే ఆగ్రహం

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read More