దేశం
ఎయిర్ ఇండియాతో సహా రెండు ఎయిర్ లైన్స్ లో.. 5వేల మంది పైలట్లకు డోపింగ్ టెస్టులు !
ఫుకెట్, ఢిల్లీ విమానం ప్రమాదం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎయిర్ ఇండియాలో పైలట్లందరికీ డోపింగ్ టెస
Read Moreవాట్సాప్లో Hi అని పెడితే రూ.5లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్.. ఇంట్లో ఉండే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పొందండి!
దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్
Read Moreబంగ్లాదేశ్ మొత్తం చీకటిమయం.. రాత్రి 8గంటలకే షాపులు బంద్..పవర్ క్రైసిస్ తో భారత్ వైపు చూపులు
బంగ్లాదేశ్ మొత్తం చీకటి మయం..కరెంట్ లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాల్స్, షాపులు, ఇతర దుకాణాలు రాత్రి 8 గంటలకే మూసేయాలని ప
Read Moreపంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కత్తితో దాడి..
శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది.గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్
Read Moreపాక్ వైపు కన్నెత్తి చూసినా భారత్ను నాశనం చేస్తం: ఉగ్రవాదులతో కలిసి పాక్ మాజీ మంత్రి బెదిరింపులు
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనే విషయం మరోసారి నిరూపితమైంది. పాకిస్థాన్ మాజీ హోం మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బహిరంగంగా
Read Moreకార్పొరేట్ ఒత్తిళ్లకు తలవంచుతున్నారా?.. ఇదే లాస్ట్ చాన్స్..ఫుడ్ లేబుల్స్పై కేంద్రానికి, FSSAIకి సుప్రీం వార్నింగ్..
పాకెట్లలో లభించే చిరుతిళ్లు, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ పై మోతాదుకు మించి ఉండే చక్కెర, ఉప్పు,కొవ్వు పదార్థాలపై స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ను (F
Read Moreయూరిన్ బాటిళ్లు, బట్టలు, చెప్పులు.. కన్వర్ యాత్ర తర్వాత చెత్తకుప్పలా మారిన హరిద్వార్
పవిత్రమైన హరిద్వార్.. చెత్తకుప్పలా మారిపోయింది. హరహర మహాదేవ్.. భంభమ్ భోలే.. అంటూ భక్తి శ్రద్ధలతో యాత్రకు వెళ్లిన భక్తులు.. హరిద్వార్ పరిసరాలను గ్యార్బ
Read Moreకొత్త సామ్సంగ్ ఫోన్.. గేమ్స్ ఆడలే.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడలే.. అయినా పేలింది!
కొత్త సామ్ సంగ్ ఫోన్.. తీసుకుని నెల కూడా కాలేదు. స్క్రీన్ గార్డ్ పై ఉన్న కవర్ కూడా ఇంకా ఊడిపోలేదు. కానీ అప్పుడే పేలిపోయింది. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయి
Read Moreఅద్దె ఇల్లు చూడటానికి పోతే గేటు తీయగానే బయటికొచ్చిన కుక్క ఎంత పని చేసిందంటే..
పాటియాలా: కుక్కలను పెంచుకోవడం తప్పు కాదు. కానీ.. అవి ఇతరులకు హాని చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. పంజాబ్లోని పాటియాలా
Read Moreఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధీకరణ.. రాజ్యసభలో రచ్చ రచ్చ
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు జరిగిన ఘోర అవమానంపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. ఖర్గే ఇటీవల నిర్వహించిన ర్యాలీ తర్వాత.. శుద్ధీకరణ చేసిన
Read Moreరైడ్ త్వరగా కన్ఫర్మ్ కావాలంటే ఎక్స్ ట్రా పే చేస్తున్నారా..? ర్యాపిడో, ఓలా, ఉబెర్ యాప్స్కు కేంద్రం షాక్
ర్యాపిడో, ఓలా, ఉబెర్ బైక్, ఆటో, క్యాబ్ బుక్ చేసినప్పుడు బాగా వెయిటింగ్ వస్తుందా..? ఆ టైమ్ లో రైడ్ త్వరగా కన్ఫర్మ్ అవ్వాలంటే ఎక్స్ ట్రా పే చేయమని యాప్
Read Moreప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత, ఎంపీ పరమేశ్వరన్ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు!
ప్రముఖ అణు శాస్త్రవేత్త, కేరళకు చెందిన ప్రముఖ రచయిత, వామపక్ష సిద్ధాంతకర్త అయిన ఎంపీ పరమేశ్వరన్ (91) మంగళవారం తన నివాసంలో కన్నుమూశారు. వివాదాస్పద
Read Moreషిరిడీ సాయిబాబాపై విష ప్రచారంపై.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
షిరిడీ సాయిబాబాపై ఆన్ లైన్ లో జరుగుతున్న విష ప్రచారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. మత సమారస్యాన్ని దెబ్బతీసి, సమాజంలో
Read More












