దేశం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో కొత్తగా మరో మూడు ఎయిర్ లైన్స్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు దేశంలో కొత్తగా మరో మూడు విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
Read Moreవెనక్కి తగ్గిన మోడీ సర్కార్: ఆరావళిలో మైనింగ్పై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్పై కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత శ్రేణిల
Read Moreపుతిన్, జెలెన్ స్కీ కలిసినంత షో చేస్తుర్రు: థాక్రే బ్రదర్స్ పొత్తుపై సీఎం ఫడ్నవీస్ సెటైర్
ముంబై: రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉన్న థ
Read Moreతైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీర ప్రాంతం అయిన కౌంటీ టైటుంగ్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనల కారణంగా తైపీలో బిల్డింగులు కుప
Read Moreరాహుల్ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం: డీకే శివకుమార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్లు వినిపించడంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పంద
Read Moreజెనోమిక్ పరిశోధనల్లో భారత్ టాప్.. కానీ సొంత రీసెర్చ్ ఎక్కడ? : WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త జెనోమిక్ క్లినికల్ రీసెర్చ్ రంగంలో భారత్ ఒక కీలక శక్తిగా అవతరించింది. 19
Read Moreఇదేం ఆలోచనరా బాబూ : డబ్బు వేస్ట్ చేయకూడదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
ఇది చిత్రం అనాలో.. విచిత్రం అనాలో.. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో అర్థం కావటం లేదు.. మమ్మీ, డాడీ మీ డబ్బును వృధా చేయటం నాకు ఇష్టం లేదంటూ.. బీటెక్
Read Moreనాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్
ఢిల్లీలో రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యతపై ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అసలు బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో
Read Moreముంబై రాజకీయం : 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన థాకరే బ్రదర్స్.. కొత్త చరిత్ర దిశగా మరాఠా పాలిటిక్స్
దాదాపు 20 ఏళ్లుగా దూరంగా ఉన్న అన్నదమ్ములు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్ళీ చేతులు కలిపారు. 2026 ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో వీరి
Read Moreఒక్కో హిందువు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలి:మాజీ హీరోయిన్, మాజీ ఎంపీ పిలుపు
మాజీ సినీనటి, మాజీ ఎంపీ , బీజేపీ నేత నవనీత్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడు ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని సూచించారు. కొందరు వక్తు
Read Moreభర్త సాఫ్ట్ వేర్.. భార్య బ్యాంక్ ఉద్యోగి : విడాకులపై కోర్టుకు వచ్చి వెళుతున్న భార్యను తుపాకీతో కాల్చి చంపాడు
అతనొక సాఫ్ట్వేర్, ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగి.. ఇద్దరిది మంచి ఉద్యోగం... పెళ్లి అయ్యాక అంత సవ్యంగానే ఉన్న కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి గొడవ
Read Moreబంగ్లాలో హిందూ యువకుడి హత్యపై భారత్లో నిరసనలు
ఢిల్లీలోని బంగ్లాదేశ్హైకమిషన్వద్ద వీహెచపీ, బజరంగదళ్
Read MoreISRO:అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు.. ప్రధాని మోదీ
LVM3-M6 మిషన్ విజయవంతం కావడం పట్ల ఇస్రోను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ మిషన్ సక్సెస్ తో భారత్ అంతరిక్ష రంగంలో మరో ముందడుగు వేసిందన్నారు. ఈ ప్రయోగం దేశ
Read More












