దేశం

జంతర్ మంతర్ వద్ద మళ్లీ టెన్షన్.. సెంట్రల్‌‌‌‌ ఢిల్లీలో ఇంటర్నెట్‌‌‌‌, మొబైల్‌‌‌‌ సేవలు బంద్

పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాల మోహరింపు పార్లమెంట్ వైపు వెళ్లే అన్ని దారులు మూసివేత న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మళ్లీ

Read More

Ayesha Khan: మేమేం తప్పు చేశాం.. రోడ్డుపై నిలబడటమే నేరమా? అక్రమ అరెస్ట్‌పై ‘ధురంధర్’ నటి ఆగ్రహం

బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్‌ను (Ayesha Khan) ముంబై పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాలోని &lsqu

Read More

రాహుల్ నిర్బంధం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య..కేంద్రంపై తమిళనాడు సీఎం విజయ్ ఫైర్

చెన్నై: ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన తెలిపినందుకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని నిర్బంధించడాన్ని తమిళనాడు సీఎం విజయ్ ఖండించారు. రాహుల్ నిర్బ

Read More

పేపర్‌ లీకులపై ఫాస్ట్‌-ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు: ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థులు కొంత కాలంగా చేస్తున్న నిరసనలు, పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలతో  కేంద్రం దిగివచ్చ

Read More

రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలకు నిధులు ఇవ్వలేం: కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, వెలుగు: రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే స్కీమ్‌‌‌‌ ఏది తమ వద్దని లేదన

Read More

విద్యార్థుల నిరసనపై రాజ్నాథ్ ఆందోళన..విపక్షాల స్వార్థ రాజకీయంపై మండిపాటు

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థు

Read More

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

షిండే వర్గంలో ఆరుగురు ఎంపీల విలీనం నేపథ్యంలో నిర్ణయం  న్యూఢిల్లీ: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన ఆరుగురు లోక్

Read More

పార్లమెంట్లో అదే లొల్లి.. మూడో రోజూ సభలో ఉద్రిక్త వాతావరణం

నల్ల దుస్తులతో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌ వీడియోలు చూసే టైమ్ లేదు.. మా టైమ్ వేస్ట్ చేయొద్దు: సీజేఐ ఆగ్రహం

సీజేపీ కార్యకర్తల మీద పోలీసుల దాడి పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సీజేఐ ఆగ్రహం 2 నెలల క్రితం ఆయన చేసిన ‘కా

Read More

పార్లమెంట్‌‌ ముందు ఎంపీల నిరసన

నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్‌‌ను ఖండిస్తూ నల్ల దుస్తులతో ఆందోళన పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్  రా

Read More

విద్యా వ్యవస్థ రిగ్గింగ్.. దేశవ్యాప్తంగా పదేండ్లలో 152 పేపర్ లీకులు: రాహుల్

ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్ష పడలే: రాహుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్​ను నిర్వీర్యం చేశారు  విద్యార్థులు టెర్రరిస్టులు కారు.. తమ హక్కులు, నిష్పాక్షిక

Read More

దేశంలో ప్రజాస్వామ్యం ఖతమైంది..ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖతమైంద ని

Read More