దేశం
పార్కింగ్ లోని కార్లు.. వరసగా పేలుతూ తగలబడ్డాయి..!
ముంబై సిటీ షాక్.. ఘక్కోపర్.. మాన్ కుర్ధ్ లింక్ రోడ్డులో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కలకలం రేపింది. ఈ లింక్ లో ఓ చోట పార్కింగ్ చేసి ఉన్న కార్లు.. పెద్ద పెద
Read Moreబీజేపీ అభ్యర్థిని పొట్టుపొట్టు కొట్టారు.. పొలాల్లో పరిగెత్తించి.. పరిగెత్తించి మరీ..
కుమార్గంజ్: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని కుమార్ గంజ్ అసె
Read Moreఇలా ఉన్నారేంట్రా.. చీర బదులు నైటీ ధరించిందని భార్యకు నిప్పంటించేశాడు !
బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో భార్య నైటీ ధరించిందని గొడవ పడి ఆమెకు భర్త నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఏప్రిల్ 19న బెళగావి జ
Read Moreబర్త్రైట్ సిటిజన్షిప్ వివాదం: భారత్, చైనా నరకకూపాలంటూ పోస్ట్ షేర్ చేసిన ట్రంప్..
అగ్రరాజ్యం అమెరికాలో బర్త్రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వం వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో
Read Moreపెట్రోల్ రేట్లు పెరగవు.. పెరగబోవు.. పెరిగేది లేదు : గట్టిగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం
దేశ ప్రజల్లారా మీకో విన్నపం.. శుభవార్త.. గుడ్ న్యూస్. అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచబోతున్నారంటూ వస్త
Read Moreబెంగాల్ లో గెలిచేది బీజేపీనే..మే 4న స్వీట్లు, జల్మూరి పంచుతాం: ప్రధాని మోదీ
పశ్చిమబెంగాల్ లో కమలం వికసించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణానగర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మోదీ త
Read Moreతిరిగి వెనక్కి వచ్చేస్తాం: అమెరికాలోని 40 శాతం ఇండియన్స్ మాట ఇదే.. ఎందుకంటే?
కోట్లాది మంది భారతీయుల మదిలో మెరిసే 'అమెరికన్ డ్రీమ్' ఇప్పుడు ఒక పీడకలలా మారుతోందా? ఏళ్ల తరబడి కష్టపడి కూటబెట్టిన డబ్బులతో, సముద్రాలు దాటి, సి
Read Moreపశ్చిమ బెంగాల్ లో తొలిదశ పోలింగ్ ..ముర్షిదాబాద్ లో నాటు బాంబుల దాడి.. పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశలో గురువారం(ఏప్రిల్23) 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగుతోంది. పోలింగ్ సంద
Read Moreతమిళనాడు ఎన్నికలు : ఉత్సాహంగా సాగుతున్న ఓటింగ్.. పోలింగ్ బూతుల దగ్గర రోబో టీనా సందడి
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బూతుల దగ్గర బారులు తీరారు. 5 కోట్ల 73 లక్షల మంది ఓట
Read Moreఇరాన్ వార్నింగ్.. ఐటీ కంపెనీలకు వణుకు : ఇంటర్నెట్ కేబుళ్ల కట్ చేస్తే ప్రపంచం కల్లోలమే..!
ఆయిల్ టార్గెట్ అయిపోయింది.. గ్యాస్ పై ఎటాక్ అయిపోయింది.. ఈ రెండింటి దెబ్బకే ఆసియా దేశాలు విలవిలలాడుతున్నాయి. అమ్మ బాబోయ్ అంటున్నాయి., అయినా అణువంత వెన
Read Moreపోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించండి..ఈసీకి TVK చీఫ్ విజయ్ లేఖ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 17 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది . పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పెంచాలని
Read Moreఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్
ఈ నెల ఆఖరి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సామాన్యుడి జేబుకు కేంద్ర ప్రభుత్వం మంట పెట్టబోతోందనే
Read Moreవాహనాలను ఢీకొట్టిన ట్రక్కు..బొలెరోలో మంటలు.. 11 మంది సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రామాండ్గంజ్ లోయ సమీపంలో ఓ ట్రక్కు అదుపు తప్పి వాహనాలను ఢీ కొట్టడంతో 11 మ
Read More













