దేశం
పెళ్లైన ఇద్దరు కూతుర్లున్నారు.. 45 ఏళ్ల వయసులో ఓ ఇంటికి కోడలవ్వానుకుంది.. చివరికి ఏం జరిగిందంటే..
గుజరాత్లో షాకింగ్ ఘటన జరిగింది. ఆమె వయసు 45 ఏళ్లు. ఆ కుర్రాడి వయసు 25 సంవత్సరాలు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం సదరు మహిళ ప్రాణం తీసింది. పెళ్లి చేసుకో
Read Moreమేఘాలయ హనీమూన్ బాధితుడు రాజా రఘువంశీ బ్రదర్స్ ఎంత పనిచేశారంటే..
మేఘాలయ హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో బాధితుడు, భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ సోదరులు ఇద్దరినీ ఇండోర్ పోలీసులు అ
Read MorePVR INOX సినిమా థియేటర్లో మహిళకు చేదు అనుభవం !
మల్లీప్లెక్స్ థియేటర్లలోకి కొన్ని తీసుకెళ్లడం నిషేధం. అయితే.. అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్లకు కొన్ని వస్తువుల విషయంలో మినహాయింపు ఇవ్వకపోవడంపై కొన్ని సం
Read Moreనా అల్లుడు 25 మందిని పెళ్లి చేసుకున్న పచ్చిమోసగాడు: బీజేపీ ఎమ్మెల్యే
నిత్య పెళ్లికొడుకుల బాగోతాలో ఎన్నో చూసుంటాం. కట్న కానుకలు తీసుకుని.. డబ్బు చేతికందాక చేతులెత్తేసే వాళ్లను చూశాం. అయితే సామాన్యులను, అమాయకులను మోసం చేస
Read Moreనెలకు 30 వేలు అద్దె కడుతున్నా ఏంటీ పరిస్థితి..? సోషల్ మీడియాలో వీడియో వైరల్
అద్దె నెలకు 30 వేలు. మెయింటెనెన్స్కు మరో 3 నుంచి 4 వేలు. అదనంగా కరెంట్ బిల్లు సపరేట్. అయినప్పటికీ ప్రశాంతత లేని జీవనం. వర్షం పడితే చెరువును తలపించే బ
Read Moreరష్యా నుంచి ఇండియాకు రైలు.. వయా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్!
రష్యా నుంచి ఇండియాకు డైరెక్ట్ రైలు మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు రష్యా ప్రతిపాదించింది. హిందూ మహాసముద్రానికి నేరుగా రైలు మార్గాన్ని తీసుకువచ్చే ఆలోచనల
Read Moreఆ ఒక్క మెలికతో మళ్లీ మొదటికి వచ్చిన చర్చలు.. ఆగస్టు 10న జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపు
జార్ఖండ్ లో విద్యార్థులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయి. విద్యార్థుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో మ
Read Moreఆ మూడు దేశాలకే సాధ్యమైన టెక్నాలజీ.. ఇప్పుడు ఇండియాకు సొంతం.. FFSC రాకెట్ ఇంజిన్ ప్రాముఖ్యత ఏంటి..?
అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల దగ్గర ఉన్న టెక్నాలజీ ఇండియాకు సొంతమైంది. అంతరిక్ష పరిశోధనల్లో కీలకంగా పనిచేసే సాంకేతికతనుసాధించడంతో ప్రపంచ
Read Moreబెంగాల్లో రచ్చ రచ్చ.. మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై ఇటుకలు, బండరాళ్లతో దాడి
పశ్చిమబెంగాల్ లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై బురద, ఇటుకలు, రాళ్లతో దాడి జరగటం ఆందోళనకరంగా మారింది. &nb
Read Moreసుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు షాక్.. ముఖ్య అతిథిగా వద్దంటూ హైదరాబాద్ నల్సార్ విద్యార్థుల లేఖ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కు హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు షాకిచ్చారు. 2026 కాన్వొకేషన్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్
Read Moreమహారాష్ట్రలో భూకంపం..రెండుసార్లు కంపించిన భూమి.. భయంతో పరుగులు పెట్టిన జనం
మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 4.3 తీవ్రతతో నమోదు అయింది. భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. నా
Read Moreవర్షంలో ఆటో ఎక్కాలనుకుంటే హడలే ! 7 కి.మీ.. రూ.800 అడిగిన డ్రైవర్.. షాకైన మహిళ..
వర్షకాలంలో వర్షం కురిస్తే చాలు.. ప్రయాణం చేయాలంటేనే వాహనదారులకు భయం పుడుతోంది. ముఖ్యంగా మన దేశంలోని ఐటీ హబ్లు, పెద్ద నగరాల్లో వర్షం పడిందం
Read Moreఎయిర్ ఇండియా విమానంలో.. కుదుపులకు పైలటే కారణమా? ..డోపింగ్ టెస్ట్ లో ఫెయిల్
ఫుకెట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే కుదుపులకు గురై అకస్మాత్తుగా 300 మీటర్లు ఎత్తు కిందకు దిగిన ఘటనలో సంచలన వి
Read More












