దేశం
యాంటీ-పేపర్ లీక్ చట్టంపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రపతి ఆమోదంతో శుక్రవారం నుంచే చట్టం అమల్లోకి న్యూఢిల్లీ: ఎగ్జామ్ పేపర్ల లీకేజీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ-పేపర్
Read Moreక్షమించడం కాదు.. క్షమాపణ చెప్పండి: ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
న్యూఢిల్లీ/ చెన్నై: పరీక్షల వ్యవస్థలో అవినీతికి ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు డిమాండ్ చ
Read MoreUPI కొత్త రికార్డు.. జులైలో రూ.29.88 లక్షల కోట్ల చెల్లింపులు
ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అలవాటైన తర్వాత పాకెట్ లో క్యాష్ మెయింటైన్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది కదా. టిఫిన్ చేసినా, కూ
Read Moreనీట్ బాధిత కుటుంబాలను కలిసిన రాహుల్ గాంధీ.. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
నీట్ పేపర్ లీక్కు సంబంధించిన నిరసనల సందర్భంగా తనను వ్యక్తిగతంగా దూషించిన విద్యార్థులను క్షమిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ
Read Moreమతం అడిగిన తర్వాతే కాల్చి చంపిర్రు: పహల్గాం మాదిరిగానే కుల్గాం టెర్రర్ ఎటాక్..!
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన కుల్గాం ఉగ్రదాడిలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2025, ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్
Read Moreబాంబు ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న విద్యార్థి అరెస్ట్
బాంబు ఎలా తయారు చేయాలో వర్డ్ టు వర్డ్ రాసుకున్నాడు ఓ విద్యార్థి. బాంబు తయారీకి కావాల్సిన పదార్థాలు, కెమికల్స్, వాటి ఫార్ములా, రియాక్షన్స్, తయారీ దశలను
Read Moreశబరిమల భక్తులకు ట్రావన్కోర్ దేవస్వం బోర్డు అత్యవసర హెచ్చరిక
తిరువనంతపురం: కేరళలోని పంపా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. నేపథ్యంలో శబరిమల భక్తులకు ట్రావన్&z
Read Moreఒకేచోట 12 జ్యోతిర్లింగాల దర్శనం.. భక్తులను ఆకర్షిస్తున్న 800 ఏళ్ల ఢిల్లీ టెంపుల్
శ్రావణ మాసం వచ్చిందంటే శివారాధనతో ఆలయాలు మర్మోగుతుంటారు. శివుడిని పూజించేందుకు అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా.. ఇప్పుడు ఢ
Read Moreసేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు చేయడం కాదు: యువత నిరసనలపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఇటీవల దేశంలో యువత చేపట్టిన నిరసనలపై జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చింది
Read Moreఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం
ముంబై: జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్కు మరో అరుదైన గౌరవం దక్కింది. దేశ భద్రత, ఇంటెలిజెన్స్ రంగాలలో ఆయన చేసిన అసమాన సేవలక
Read Moreబ్రాడ్ పీక్ పర్వతంపై భారీ హిమపాతం.. ప్రముఖ పర్వతారోహికుడు నిర్మల్ పుర్జా మృతి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని కారకోరం పర్వత శ్రేణిలో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం దగ్గర సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వ
Read Moreనన్ను ఉగ్రవాదిలా చూస్తున్నరు.. E20 నిరసన వేళ తెహసీన్ పూనావాలా హౌస్ అరెస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. E20 పెట్రోల్ వల్ల
Read Moreకొత్త రకం ఆధార్ కార్డులు రాబోతున్నాయా: భూములు, ఇళ్ల ఓనర్లకు ఇవి ప్రత్యేకమా..
న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్.. దేశ పౌరులకు ప్రధాన, విశ్వసనీయ గుర్తింపు కార్డ్. ఈ ఆధార్ కార్డ్ తరహాలోనే ఢిల్లీ ప్రభుత్వం కొత్త కార్డులను తీసుకురాబోతుంది. క
Read More












