దేశం
రూ.20 వడా పావ్ కోసం... 15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళింది..! ఒక వర్గానికి మీరు ఆదర్శం మేడం..!
ఇష్టమైన ఫుడ్ తినడం కోసం ప్లాన్ చేసుకొని మరీ వీకెండ్స్ లో రెస్టారెంట్స్ కి వెళ్లి తినేవాళ్లు ఉంటారు. ఇందుకోసం ఓ పది కిలోమీటర్లు, మహా అయితే ఓ 20 క
Read MoreKFC చికెన్ మీ ఫేవరెటా..? ఓసారి ఇది చూడండి.. ఆ తర్వాత..!
KFC చికెన్ కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సిటీల్లో మాత్రమే కాకుండా టౌన్లలో కూడా కేఎఫ్సీ రెస్టారెంట్లు వెలిశాయంటే అర్థం చేసుకోవచ్చు దీనికున్న క్రేజ్. అయి
Read Moreమధ్యప్రదేశ్లో దారుణం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘట
Read Moreఢిల్లీలో విషాద ఘటన.. కుప్పకూలిన స్టూడెంట్స్ పీజీ బిల్డింగ్.. శిథిలాల కింద 50 మంది..
ఢిల్లీ: ఢిల్లీలో విషాద ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద కనీసం 50 మం
Read Moreఒంటరిగా నదిని శుభ్రం చేసిన బిట్టుకు డచ్ కంపెనీ భారీ ఆఫర్..
తన వయసు యువకులు రీల్స్ చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లలో మునిగి పోయిన సమయంలో.. ఒక్కడే నదిని శుభ్రం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు బిట్టు తబాహీ అను యువకుడు
Read Moreప్రతి విద్యార్థికీ సమాన అవకాశాలు దక్కాలి..యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్మిద్దాం: రాహుల్ గాంధీ పిలుపు
న్యూఢిల్లీ:ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, నాణ్యమైన విద్యను అందించే వ్యవస్థను నిర్మించాలని టీచర్లకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Read Moreకాంగ్రెస్ లో కీలక మార్పులు..ఆరు రాష్ట్రాలకు ఇన్చార్జీలు : కేసీ వేణుగోపాల్
ఏపీ కొత్త ఇన్చార్జీగా పీవీ మోహన్ కు బాధ్యతలు తక్షణమే అమల్లోకి రానున్న నియామకాలు న్యూ ఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్ట
Read Moreబాల్య వివాహాల నిర్మూలన.. దినోత్సవంగా నవంబర్ 27..యూఎన్ అధికారిక ప్రకటన
న్యూఢిల్లీ: భారతదేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చారిత్రక పోరాటానికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. నవంబర్ 27ను ‘అంతర్జాతీయ బా
Read Moreపోలీస్ కస్టడీకి స్వతంత్ర భరద్వాజ్..న్యాయమూర్తి నివాసంలో విచారణ
యూపీలోని బులంద్ షహర్లో నిందితుడి అరెస్టు న్యూఢిల్లీ: హిందూత్వ ఇన్ఫ్లుయ
Read Moreజమ్మూకాశ్మీర్లో.. లష్కరే ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా కమాం
Read Moreపిల్లల్లో ట్యాలెంట్ను వెలికితీయండి..డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించండి
టీచర్స్ డే సందర్భంగా టీచర్లకు ప్రధాని మోదీ పిలుపు నేషనల్ టీచర్స్ డే అవార్డుల విజేతలతో ఇంటరాక్షన్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడు
Read Moreలఢఖ్ సరిహద్దులో తొలి రాతి చెక్డ్యాం..సింధూ నది జలాల కోసం నిర్మించిన భారత్
పెరిగిన నీటిమట్టం.. రైతులకు సాగునీటి భరోసా లేహ్: సింధు జలాల ఒప్పందంపై నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని నీటి వనరులను సద్వినియ
Read Moreబొగ్గు గ్యాసిఫికేషన్ స్కీంకు దరఖాస్తులు రాలేదనడం అబద్ధం ..కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులు రాలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర బొగ్గ
Read More












