దేశం

షిరిడీ సాయిబాబాపై విష ప్రచారంపై.. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

షిరిడీ సాయిబాబాపై ఆన్ లైన్ లో జరుగుతున్న విష ప్రచారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. మత సమారస్యాన్ని  దెబ్బతీసి, సమాజంలో

Read More

మీరు అప్పటిలా లేరు.. కొంచెం మారిన్రు..ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మధ్య సరదా ముచ్చట

పెండ్లి వేడుకలో నవ్వుల్లో మునిగిన నేతలు న్యూఢిల్లీ:రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం తలపడే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌‌‌‌

Read More

అప్పుడు లబ్ది పొంది ..ఇప్పుడు సంబంధం లేదంటరా?..రామాలయం అంశంపై కేంద్రాన్ని నిలదీసిన ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: రామాలయ విరాళాల సొమ్ము దుర్వినియోగంపై కేంద్రం పార్లమెంటులో జవాబు చెప్పకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్‌‌‌‌ ప్రధాన కార్

Read More

Heavy Rains: ముంబైలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. ఏడుగురు విగత జీవులయ్యారు

ముంబై: భారీ వర్షాల ధాటికి ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్కోపర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారు. మరో

Read More

రాజ్యసభలో ‘లుంగీవాలా’ రగడ.. మర్యాద లేని కామెంట్స్ అంటూ ఆగ్రహం

న్యూఢిల్లీ : సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌‌ను బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌‌ ‘లుంగీవాలా’ అంటూ అవమానకరంగా సంబోధించారన్న ఆరో

Read More

మరాఠీ రాకుంటే లైసెన్స్ రద్దు ..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మహారాష్ట్ర షాక్

ముంబై: మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ భాషపై ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు పాటించకుంట

Read More

త్వరలో ‘జంతర్ మంతర్ సీజన్ 2’ ..సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే ప్రకటన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే ‘జంతర్ మంతర్ సీజన్ 2’ ప్రారంభమవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్

Read More

నోట్ల కట్టల కేసులో.. జస్టిస్ యశ్వంత్ వర్మ దోషి.. పార్లమెంట్‌‌‌‌కు విచారణ కమిటీ నివేదిక

డబ్బు ఎక్కడిదనే క్లారిటీ ఇవ్వలేకపోయారని వెల్లడి న్యూఢిల్లీ: ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించిన కేసులో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యశ్వం

Read More

పార్లమెంట్లో చర్చకు సిద్ధం.. నీట్ ఎగ్జామ్, విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన

ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు  చర్చ జరపాలని కోరుతూ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

మీ స్పీచ్ అక్కర్లేదు.. రాజీనామా చేయాల్సిందే.. అమిత్షాకు రాహుల్ గాంధీ డిమాండ్

అమెరికా కోర్టులో అదానీపై కేసు కొట్టివేత వెనుక అనుమానాలు మోదీ కాంప్రమైజ్ అయ్యారు  దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపణలు న్యూఢిల్లీ:

Read More

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి : కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి

    యువతకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పిలుపు న్యూఢిల్లీ, వెలుగు: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పిం చే స్థాయికి ఎదగాలన

Read More

తత్కాల్ టికెట్ల కుంభకోణం: మూడున్నరేళ్లలో 13,580 మంది దళారులు అరెస్టు.. రైల్వే అధికారులు ఎంత మంది అంటే..

ఇండియన్  రైల్వేలో తత్కాల్ టికెట్లను అక్రమంగా అమ్ముకోవడం, రిజర్వేషన్ వ్యవస్థ దుర్వినియోగం చేసిన అంశంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే మంత్రి

Read More

ఇందిరా గాంధీ హత్య కేసులో దోషి కుమారుడు.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ

ఇందిరా గాంధీ హత్య కేసులో దోషి అయిన కేహర్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2027లో జరగనున్న పంజాబ్ ఎన్నికలకు సంబంధించ

Read More