దేశం
జ్యోతిష్యం: శతభిషా నక్షత్రంలో కి రాహువు.. 2026 ఆగస్టు 2 వ తేది వరకు అక్కడే..! 12 రాశుల ఫలితాలు ఇవే..!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటాయి. అత్యంత క్రూరమైన గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి.. ఈ గ్రహం చాలా అ
Read Moreఈ ఇంటి విలువ రూ.30 వేల కోట్లు.. మన దేశంలోనే.. ఎక్కడ ఉన్నది.. ఎందుకంత ప్రత్యేకం..!
దేశంలోనే అత్యంత ఖరీదైన, అపురూపమైన నివాసం అనగానే చాలా మందికి అంబానీకి చెందిన ఆంటీలియా అనిపిస్తుంటుంది. లేదా మరెవరైనా వ్యాపారవేత్తకు చెందిన ప్రాపర్టీ అన
Read Moreసబ్ వేలో ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. సొరంగంలో నడుచుకుంటూ వెళ్లిపోయిన జనం !
చెన్నై: మంగళవారం ఉదయం చెన్నై మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు భూగర్భంలో మార్నింగ్ వాక్ చేయాల్సి వచ్చింది. విమ్కో నగర్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ
Read Moreబంగాళాఖాతంలో భూకంపం.. సముద్రం అల్లకల్లోలం.. సునామీ వస్తుందా..?
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింద
Read Moreముంబైలో దారుణ ఘటన..మహిళా వ్యాపారవేత్తను బెదిరించి.. నగ్నంగా ఫొటోలు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఓ మహిళా వ్యాపారవేత్తతో ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించాడు. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రను చేసి వేధింప
Read Moreమొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్ తప్పనిసరి
డీఫాల్ట్ గా అందించాలని మొబైల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం
Read Moreకేడబ్ల్యూడీటీ2 తుది నివేదిక ఇవ్వలే : మంత్రి రాజ్ భూషణ్
రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు స
Read Moreలక్నోలో ‘సర్’ పని ఒత్తిడి తట్టుకోలేక బీఎల్వో సూసైడ్
సమయంలేక సర్వే పూర్తిచేయలేకపోయానని మనస్తాపం తనను క్షమించాలంటూ కుటుంబానికి వీడియో సందేశం  
Read Moreప్రజల సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా!
మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ న్యూఢిల్లీ: ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడం డ్రామా కాదని.. వాటిపై చర్చకు అనుమతించకపోవడమే డ్రామా అని కాం
Read Moreచర్చలో లక్ష్మణరేఖ దాటొద్దు తొలి ప్రసంగంలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, పార్లమెంటరీ చర్చలో నియమాలు పాటించాలని.. ఎవరూ లక్ష్మణరేఖను దాటొద్దని సూచించారు. సోమవారం సభలో
Read More‘సర్’పై చర్చిద్దాం..కాస్త ఓపిక పట్టండి : కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు
ప్రతిపక్ష సభ్యులకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విజ్ఞప్తి న్యూఢిల్లీ: స్పెషల్ ఇన్&
Read Moreనిరాడంబరతకు మారుపేరు రాధాకృష్ణన్ : మోదీ
రాజ్యసభ కొత్త చైర్మన్ను ప్రశంసించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఇటీవల ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ సోమవారం రాజ్యసభ చైర్మన్గా బాధ్
Read Moreకేరళ సీఎం పినరయి విజయన్కు ఈడీ షోకాజ్ నోటీసు
రూ.2600 కోట్ల మసాలా బాండ్ కేసు పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు మాజీ మంత్రి ఐజాక్, కేఐఐఎఫ్బీ సీఈవోకూ స
Read More












