దేశం

మెస్సీకి అరుదైన గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ! ప్రపంచంలో కేవలం 12 మాత్రమే.. ధర ఎంతో తెలుసా?

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు  అనంత్ అంబానీ ఒక అత్యంత ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్ ఇచ్చ

Read More

న్యూక్లియర్ ఎనర్జీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు.. ‘SHANTI’ బిల్లుతో మోడీ సర్కార్ సంచనలనం

భారత ఇంధన రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘శాంతి’ (SHANTI - Sustainable Harnessing and Advancement o

Read More

భారత్‎కు బహిరంగ హెచ్చరికలు.. బంగ్లాదేశ్ హైకమిషనర్‎కు ఇండియా సమన్లు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు హస్నాత్ అబ్దుల్లా ఇండియాపై విషం చిమ్మిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ను అస్థి

Read More

'నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి?': ఆపరేషన్ సిందూర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం రాజకీయ రచ్చ!

ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్  క్షమాపణ చెప్పేందుకు నిరాకర

Read More

మానవత్వం చచ్చిపోయింది: నడిరోడ్డుపై గుండెపోటు.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు..

మానవత్వం మచ్చుకైన కనిపించటం లేదు అనటానికి ఇదో ఎగ్జాంపుల్. రోడ్డుపై ఓ వ్యక్తి గుండెపోటుతో విలవిలలాడుతుంటే.. ఒక్కరు అంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన

Read More

భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.10 వేలు ఆర్థిక సహయం ప్రకటించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్థిక సహయం అందజేయనున్నట్లు ప్రకటించింది.

Read More

శిల్పా శెట్టి & రాజ్ కుంద్రాపై 420 కేసు.. రూ.60 కోట్ల మోసంపై ED విచారించే ఛాన్స్..

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరూ కలిసి ఒక వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలపై ముంబై ఆర్థిక నేర

Read More

ఇండియాలో మెగా GCC ఏర్పాటు చేస్తున్న జేపీ మోర్గన్.. బ్యాక్ ఆఫీస్ కాదు టెక్ పవర్ హబ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్1బి వీసాల ఫీజు పెంపు నుంచి కఠిన ఇమ్మిగ్రేషన్ పాలసీ వలకు తీసుకున్న నిర్ణయాలతో అమెరికాలోని దిగ్గజ బ్యాంకింగ్, టెక

Read More

ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్: స్కూళ్లకు సెలవులు.. భారీ వాహనాలపై నిషేధం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఏక్యూఐ 498గా నమోదైంది. సాయంత్రం వరకు ఏక్యూఐ 427కి తగ్గినప్పటికీ

Read More

ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ పేరు తొలగించారు : ఎంపీ చామల

    కేంద్రంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేసేందుకే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ

Read More

థాయ్లాండ్ నుంచి లూథ్రా సోదరుల డిపోర్ట్.. ఢిల్లీలో ల్యాండ్ కాగానే అరెస్ట్

న్యూఢిల్లీ: గోవాలో అగ్ని ప్రమాదం జరిగిన నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్&zwn

Read More

దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని కష్టాలు: అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

ముంబై: వ్యవసాయంలో నష్టాలు, మొదలు పెట్టిన వ్యాపారం కలిసిరాక మహారాష్ట్రకు చెందిన యువ రైతు అప్పుల పాలయ్యాడు. ఎక్కువ మిత్తీల కారణంగా ఆయన చేసిన రూ. ఒక లక్ష

Read More