దేశం
బీహార్ లో రెబల్స్ పై వేటు వేసిన బీజేపీ : మాజీ కేంద్ర మంత్రితో సహా..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కఠిన చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు ఆర్కే సింగ
Read Moreరష్యా AI రోబోట్ అపశ్రుతి.. నడుస్తూ స్టేజ్ పైన పడిపోయింది.. సోషల్ మీడియా వైరల్..
ప్రపంచ దేశాలు ఈ కాలంలో ఏఐ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. దింతో రష్యాకు చెందిన మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (AI) తో నడిచే మనిషిలాంటి రోబోట్ (హ్యూ
Read Moreబీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సస్పెండ్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేతలపై చర్యలకు దిగింది. ఇందులో భాగంగా
Read Moreటర్మ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా: మీ ఫ్యామిలీకి డబ్బు దక్కాలంటే ఇది తప్పక చేయండి
ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు తమ మరణం తర్వాత ఫ్యామిలీకి మంచి ఆర్థిక పరిస్థితి కొనసాగాలనే కోరికతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొంటున్నారు. కనీసం కోటి నుంచి
Read Moreయాత్రికురాలిగా పాకిస్తాన్వెళ్లిన మహిళ తిరిగి రాలేదు..ఏం జరిగింది?
భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లిన సిక్కు మహిళ కనిపించకుండా పోయింది.. ప్రకాష్ పర్వ గురు నానక్దేవ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు పంజాబ్నుంచి
Read Moreఉగ్రదాడి కాదు.. జమ్మూ కాశ్మీర్ పేలుడుపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని నౌగామ్పోలీస్స్టేషన్ ఆవరణలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ పేలుడు ఉగ్ర
Read Moreఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నిందితుడు ఉమర్ మహ్మద్ ఇల్లు కూల్చివేత
పుల్వామా: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడుకు కారణమైన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్-నబి కాశ్మీర్ ఇంటిని భద్రతా దళాలు కూల్చివేశాయి. శుక్రవా
Read More200 సీట్లు వస్తాయని అంత కచ్చితంగా ఎలా చెప్పారు : బీజేపీ నేత యశ్వంత్ సిన్హా పోస్టు వైరల్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంపై బీజేపీ రెబల్ యశ్వంత్ సిన్హా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.. బిహార్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అ
Read More8 ఉప ఎన్నికల్లో చెరో రెండుచోట్ల గెల్చిన కాంగ్రెస్, బీజేపీ
న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ ఎలక్షన్స్తో పాటు దేశవ్యాప్తంగా జరిగిన 8 అసెంబ్లీ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ 2 చోట్ల విజయం సాధించింది. తెలంగాణలోని జ
Read Moreపొలిటీషియన్ కాదు.. స్ట్రాటజిస్టే: బిహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయిన పీకే
పాట్నా: ఎన్నికల వ్యూహకర్తగా ఇతర పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడిగా మాత్రం ప్రజల మనస్సులు గెలవలేకపోయారు. బిహార్అసెంబ్లీ ఎన్నికల్లో
Read Moreబిహార్లో ఎన్డీయే హవా.. 243 సీట్లకుగాను 202 సీట్లతో జయకేతనం
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలుపు మహాఘట్ బంధన్కు చుక్కెదురు.. 35 స్థానాలకే పరిమితం ఎన్నికల్లో ప్రభావం చూపని
Read Moreఅతిపెద్ద పార్టీ నుంచి మూడో ప్లేసుకు.. దారుణంగా పతనమైన ఆర్జేడీ..!
పాట్నా: గతంలో వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. 2015లో 80 సీట్లు, 2020లో 75 సీట
Read Moreజైలు నుంచే ఎమ్మెల్యేగా గెలిచిండు.. హత్య కేసు నిందితుడు అనంత్ సింగ్ విజయం
పాట్నా: ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ఘన విజయం సాధించారు.
Read More












