దేశం

అమెరికాలో అదానీ కేసు సెటిల్మెంట్.. 'మోదానీ' బంధంపై రాహుల్ గాంధీ నిప్పులు

దేశ రాజకీయాల్లో మళ్లీ మోదీ-అదానీ బంధంపై చర్చ తారాస్థాయికి చేరింది. తాజాగా అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న లంచం, మోసం కేసుల సెటిల్మెంట్ వ్యవహారం దేశీయంగా

Read More

పేలుడు పదార్థాలు స్వాధీనం.. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని కాంకేర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గుర్తింపు

భద్రాచలం, వెలుగు: భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలను జవాన్లు నిర్వీర్యం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీ

Read More

2027 నుంచి ఆన్లైన్ మోడ్లో NEET ఎగ్జామ్

ఢిల్లీ: NEET పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. 2027 నుంచి NEET పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ని

Read More

పెంచింది 3 రూపాయలే.. ఇంకా 30 రూపాయలు పెరగాల్సింది ఉంది..!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.. నష్టాలను పూడ్చుకునేందుకు భారీ ఎత్తున పెంపు ఉండొచ్చునని

Read More

చిలుకూరు బాలాజీ టెంపుల్ పై అమెరికా సెనెటర్ నోటిదూల మాటలు: భక్తుల తీవ్ర ఆగ్రహం

వెంకటేశ్వర స్వామి కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం. కలియుగంలో ప్రజల కోరికలను తీర్చే స్వామి వారి లీలలు అన్నీ ఇన్ని కాదు. హైదరాబాదుకు సమీపంలోని చిలుకూరుల

Read More

నీట్ రీఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. జూన్ 21న ఆదివారం NEET పరీక్ష

ఢిల్లీ: పరీక్షా పత్రం లీక్ కావడంతో రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21, 2026న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించి

Read More

లాయర్‌‌‌‌‌‌‌‌ మమతా బెనర్జీ.. నల్లకోటు ధరించి హైకోర్టుకు హాజరు

కోల్‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌ మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్‌‌‌‌‌‌‌‌గా మారారు

Read More

ఒమన్ తీరంలో భారత నౌకపై డ్రోన్ దాడి.. మునిగిపోయిన గుజరాత్ కార్గో షిప్‌‌‌‌

మస్కట్/న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన నౌకపై ఒమన్‌‌‌‌ సముద్ర తీరంలో డ్రోన్‌‌‌‌ దాడి జరిగింది. గుజరాత్‌‌&

Read More

ఓటమికి బాధ్యత నాదే.. డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. గురువారం పార్టీ ప్రధ

Read More

అసెంబ్లీకి బుల్లెట్పై వెళ్లిన ఫడ్నవీస్

ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వల పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి నూతన

Read More

ఎర్రకోట వద్ద పేలుడు కేసు.. 7,500 పేజీల చార్జిషీటు ఫైల్

ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ న్యూఢిల్లీ: నిరుడు నవంబరు 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనకు

Read More

చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం.. సెప్టెంబర్ 30 వరకు ముడి, తెల్ల చక్కెర ఎగుమతులకు బ్రేక్

న్యూఢిల్లీ:  చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచి, ధరలను అదుపు చేయడానికి ఎగుమతులను తక్షణమే నిల

Read More

ఢిల్లీలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సోమవారం ‘మండే మెట్రో’

సర్కారు ఆఫీసుల్లో ఏసీలు 24-26 డిగ్రీల మధ్యే ఉంచాలి కరెంట్ పొదుపు కోసం మాస్టర్ స్విచ్​ల ఏర్పాటుకూ నిర్ణయం  మంత్రులు, అధికారుల విదేశీ పర్యటన

Read More