దేశం
మోదీకి ట్రంప్ ఫోన్.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై 40 నిమిషాల పాటు చర్చ
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై 40 నిమిషాల పాటు చర్చ ఇరాన్తో యుద్ధం మొదలయ్యాక రెండోసారి ఫోన్ చే
Read Moreబెంగాల్ విభజన లేకుండానే గూర్ఖాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తాం: అమిత్ షా
గంగారాంపూర్/ మాణిక్చక్: బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర విభజన లేకుండానే డార్జిలింగ్ కొండల
Read Moreగృహిణులకు నెలకు రూ.2 వేలు.. మూడు సిలిండర్లు ఫ్రీ.. తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ
చెన్నై: తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే కుటుంబ పాలనను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి
Read More2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన..లోక్సభ సీట్లు 850.?
రాష్ట్రాల నుంచి 815 మంది, యూటీల నుంచి 35 మంది 131వ రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం రెడీ ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ జారీ &
Read Moreప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..పశ్చిమాసియా పరిస్థితులపై సమీక్ష
పశ్చిమాసియా ఉద్రిక్తత నడుమ అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు తొలిసారి ఫోన్ ద్వారా మాట్లాడారు. &n
Read Moreఛత్తీస్గఢ్లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు.. 10 మంది మృతి.. 20 మందికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. శక్తి జిల్లా సింగితారి గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది
Read Moreబీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి మాములోడు కాదు.. శపథం చేశాడు.. దించేశాడు.. గెలిచాడు..!
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నితీష్ కుమార్ 20 ఏళ్ల అధికార పరంపరకు తెరదించుతూ నూతన అధ్యాయం మొదలైంది. నితీష్ కుమార్ స్థానంలో బీజేపీ నేత,
Read Moreఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.. ఇదేనా దేశం అభివృద్ధి చెందడం అంటే?: మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
యూపీలోని నోయిడా కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. కార్మికులు కోరుకున్నది కేవలం 20వేల వేతనం.. వారిది దురాశ కాదు.. హక్కు అన
Read Moreబీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి.. ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం
పాట్నా: బీహార్ నూతన సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే బీహార్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, తారాపూర్ ఎమ్మెల్యే సామ
Read Moreజాబ్ వదిలేసి.. డెలివరీ బాయ్గా మారిన 22 ఏళ్ల యువకుడు.. కంపెనీ యజమాని పై నెటిజన్ల ఫైర్..
చెన్నైకి చెందిన ఒక స్టార్టప్ యజమాని పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఓ 22 ఏళ్ల యువకుడు ఆఫీసు ఉద్యోగాన్న
Read Moreడీలిమిటేషన్ పై ముసాయిదా బిల్లు : 850 స్థానాలకు పెంచటానికి వేగంగా అడుగులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్ సభ సీట్ల పెంపు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్లను.. 850కు పెంచాలని
Read Moreమ్యూజిక్ ఈవెంట్లో డ్రగ్స్ కలకలం.. ఓవర్డోస్ తో ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్ మృతి
డ్రగ్స్ వాడకం..సరదాగా మొదలవుతుంది.. వ్యసనంగా మారుతుంది.. యువతలో ఇప్పుడు ఇది ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. సరదా కోసం మొదలయ్యే ఈ అలవాటు, ప్రాణాంతకమైన వ్
Read Moreనియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరిగితే తఢాకా చూపిస్తాం: కేంద్రానికి తమిళనాడు వార్నింగ్
చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడుకు ఏ మాత్రం అన్యాయం
Read More













