దేశం

మహిళకు పార్సిల్‌‌‌‌‌‌‌‌లో పుర్రె, ఎముకలు

తమిళనాడులోని చెన్నై నగరంలో ఘటన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళకు వచ్చిన పార్సిల్ కలకలం సృష్టించింది. సిటీలోని ప్యారీస్‌‌‌&

Read More

నేపాల్ లో నదిలో పడ్డ బస్సు..18 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలోని బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ  సమీపంలో   బస్సు  త్రిశూలి నదిలో పడిపోయింది.&nb

Read More

అఫ్గాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 70 మంది మృతి

అనేక మందికి గాయాలు.. నంగర్హార్, పాక్టికా ప్రావిన్సులలో దాడులు    ఇస్లామాబాద్: టెర్రరిస్టులే లక్ష్యంగా పాకిస్తాన్, -అఫ్గానిస్తాన్ సరి

Read More

తిరుమల లడ్డూ కల్తీ పై ఇవాళ (ఫిబ్రవరి 23) సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల శ్రీవారి‌‌ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్&zw

Read More

SIR తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినయ్..

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల సంఖ్య 1.7

Read More

మరోసారి వివాదస్పదంగా సామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మీకు అలవాటేనంటూ బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ సామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారతీయుల నైపుణ్యాలు ఉపయోగ

Read More

రాజస్థాన్‎లో దారుణం: పెళ్లికి గంటల ముందే విషం తాగి అక్కాచెల్లెలు మృతి

జైపూర్: ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే రోజు.. ఒకే మండపం.. ఒకే ముహూర్తానికి చేయాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. అనుకున్నట్టుగానే ఒకే తేదీన అక్కాచెల్లెల పెళ

Read More

గ్లోబల్ ఈవెంట్‎ను నీచ రాజకీయాలకు వాడుకున్నరు: కాంగ్రెస్ ధర్నాపై ప్రధాని మోడీ సీరియస్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‏లో యూత్ కాంగ్రెస్ నాయకులు అర్థనగ్నంగా నిరసన చేయడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక

Read More

భారతీయ ఆవిష్కరణలకు ప్రపంచ దేశాలు ఫిదా:ప్రధాని మోదీ

ఢిల్లీ: భారతదేశం సాంకేతిక రంగంలో ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 131వ ఎపిసోడ్ లో ఇవాళ దేశ ప్రజలను ఉద్దేశిం

Read More

పచ్చి మిరప నుంచి పొడి వరకూ..గ్లోబల్ మార్కెట్‌ను కట్టిపడేస్తున్న మన దేశ మిరపకాయలు

ప్రపంచవ్యాప్తంగా మిర్చి వినియోగం పెరుగుతుండటంతో భారత ఎగుమతులు  గణనీయ వృద్ధి సాధించాయి. ఎగుమతుల పరిమాణం  విలువ రెండింటిలోనూ పెరుగుదల నమోదు అవ

Read More

జమ్మూ కశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్.. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్

Read More

బిగ్గెస్ట్ బ్యాంక్ ఫ్రాడ్.. ప్రభుత్వ ఖాతా నుంచే రూ.590 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగులు !

చండీగఢ్: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఫ్రాడ్ జరిగింది. IDFC FIRST బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో సుమారు ₹590 కోట్ల భారీ మోస

Read More

ఛీఛీ.. సిగ్గు.. సిగ్గు.. రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే !

బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని,

Read More