దేశం
నకిలీ CBI,ముంబై పోలీసు ఆఫీసు.. మన ఆఫీసులతో మనల్నే మోసం చేస్తున్నారు. కంబోడియా స్కామ్ సెంటర్ వైరల్ వీడియో
వాటే క్రేజీ సెటప్..అచ్చు సీబీఐ ఆఫీసే.. సేమ్ టు సేమ్ ముంబై పోలీసు ప్రధాన కార్యాలయమే..జాతీయ జెండా, ప్రముఖుల ఫొటోలు, అధికారిక లోగోలు..చూస్తే నిజమైన దర్యా
Read Moreస్పీకర్ ఛాంబర్లో కేంద్ర మంత్రి రిజిజుపై మహిళా ఎంపీ ఆగ్రహం.. అసలు అక్కడ ఏం జరిగింది..?
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లో గందరగోళం నెలకొంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీల మధ్య స్పీకర్ కార్యాలయంలో తీవ్ర వాగ
Read Moreజాహ్నవి కందుల హత్యకు రూ.262 కోట్ల నష్ట పరిహారం.. అమెరికాలో పోలీస్ కారు ఢీకొని..
సరిగ్గా 3 ఏళ్ల క్రితం.. 2023, జనవరి 23వ తేదీ.. అమెరికా దేశం సియాటిల్ సిటీ. అక్కడే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ క్యాంపస్ లో జాహ్నవి కందుల అనే 23 ఏళ్ల అమ
Read Moreఢిల్లీకి క్యూ కడుతున్న ప్రపంచ టెక్ బాస్లు.. ఫిబ్రవరి 16 నుంచి 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'
ఏఐ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో భారత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారనుంది. AI రంగంలో గ్లోబల్ సౌత్ దేశాల్లోనే తొలిసారిగా నిర్వహిస్తున్న 'ఏఐ ఇంపాక్ట్
Read Moreయూఎన్ సంచలన రిపోర్ట్: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ ఉగ్ర సంస్థ
న్యూఢిల్లీ: ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ వెనక పాక్ కేంద్రంగా ఉగ్రవాద కా
Read Moreఈ లడ్డూలు తింటే.. 2 లక్షలు రూ.3 కోట్లు అవుతాయా.. : ఢిల్లీ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్
ఢిల్లీలోని పీరాగఢీ ఫ్లైఓవర్ సమీపంలో కారులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు దేశవ్యాప్తంగా దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చ
Read Moreరక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుల
Read Moreఏ దేశమేగినా.. : అమెరికాలో మోస్ట్ క్రిమినల్స్ జాబితాలో 21 మంది గుజరాతీయులు
చెత్త.. అత్యంత చెత్త మనుషులను దేశం నుంచి తరిమికొట్టాలని.. దేశం నుంచి వెలివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం తర్వాత.. ఘోరమైన విషయాలు వ
Read Moreభారత్ బంద్కు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్
Read Moreపీసీసీ మైనార్టీ సెల్ చైర్ పర్సన్ గా ఎండీ ఇర్ఫాన్ అలీ
ప్రకటించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( పీసీసీ) మైనార్టీ సెల్ చైర్ పర్సన్గా ఎండ
Read Moreకాన్పూర్ లగ్జరీ కారు క్రాష్ కేసు : ఎట్టకేలకు వేల కోట్ల పొగాకు వ్యాపారి కొడుకు అరెస్ట్
కాన్పూర్ లో హై ఫ్రొఫైల్ లంబోర్గిని రెవెల్టో కారు క్రాష్ కేసులో కీలక అప్డేట్.. వేల కోట్ల పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను
Read Moreసీఎంపీఎస్ కింద పెన్షన్ రివిజన్ చేసే ప్రతిపాదన లేదు
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ (సీఎంపీఎస్ -1998) కింద పెన్షన్ రివిజన్
Read Moreమోదీ పాలనలో దేశ వ్యవస్థలన్నీ నాశనం : మల్లురవి
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లురవి న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని తెలం
Read More












