దేశం
ఈ సమ్మర్లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? కస్టమర్లకు షాకిస్తున్న కంపెనీలు..!
ఎండాకాలం వచ్చేసింది... ఉష్ణోగ్రత రోజురోజుకి పెరుగుతున్నాయి, గాలీ వేడెక్కుతుంది. దింతో రోజు ప్రయాణించే వారికీ సూర్యుడి ప్రతాపం స్పష్టంగా కనిపిస్తుంది.
Read Moreఇంట్లో క్రీస్తు ఫోటోలు, సిలువ ఉన్నంత మాత్రాన మతం మారినట్లు కాదు: బాంబే హైకోర్టు తీర్పు
ఎవరైనా ఒక వ్యక్తి ఇంట్లో క్రైస్తవ మత చిహ్నాలు లేదా ఏసుక్రీస్తు చిత్రపటాలు ఉన్నంత మాత్రాన.. ఆ వ్యక్తి హిందుత్వాన్ని వదిలేసి క్రైస్తవ మతంలోకి మారిపోయారన
Read Moreఇరాన్ డ్రోన్ అటాక్.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ క్లోజ్
దుబాయ్ ఎయిర్ పోర్ట్పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్ విమానాశ్రయ
Read Moreఅంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026: ఈ ఏడాది థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత ఏంటంటే ?
ప్రతి ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడానికి, సమాజంలో వారికి సమాన గ
Read Moreహైకోర్టు సంచలన తీర్పు: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబా నిర్దోషిగా విడుదల..
జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే
Read Moreఇన్ఫోసిస్ కొత్త రూల్: ఇక వారానికి 4 రోజులు తప్పనిసరిగా ఆఫీస్ రావాల్సిందే..!
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగుల కోసం ఆఫీస్ వర్క్ విధానంలో కీలక మార్పులు చేస్తోంది. ఇకపై ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వారానికి కనీస
Read Moreరష్యా చమురు కొనుగోలు మళ్లీ షురూ.. ఆయిల్ కొనేందుకు భారత్ కు అమెరికా అనుమతి
హార్మూజ్ మూసివేతతో నిర్ణయం 30 రోజుల కోసం లైసెన్స్ ఇచ్చిన యూఎస్ ట్రెజరీ శాఖ తర్వాత అమెరికా నుంచి మళ్లీ కొనుగోలు చేయాలని షరతు న్యూఢిల్
Read Moreమార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పూరి: మావోయిస్టుల హింస నుంచి దేశానికి ఈనెల 31 లోపు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్న
Read Moreయుద్ధాలు కామన్ అయినయ్ : మంత్రి రాజ్ నాథ్ సింగ్
దేశాల మధ్య పరిస్థితులు దిగజారుతున్నయ్ డామినేటింగ్ ట్రెండ్ మంచిది కాదు: రాజ్ నాథ్ న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ
Read Moreయుద్ధం వేళ..చమురు ముప్పుకు భారత రైల్వే శాఖ చెక్
62% డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిఫికేషన్తో భర్తీ న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనలప
Read Moreరాత్రికి రాత్రే షాకిచ్చిన కేంద్రం.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంపు !
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై పడటంతో ఇండియాలో ఎల్పీజీ గ్యా్స్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్పై 60
Read Moreగుడ్డుకు గడ్డు కాలం! తమిళనాడులో గుడ్ల వ్యాపారంపై యుద్ధం ఎఫెక్ట్
గల్ఫ్ దేశాలకు నిలిచిన ఎక్స్ పోర్ట్స్ రోజుకు సుమారు రూ.5 కోట్ల నష్టం చెన్నై: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తమిళనాడులోని గుడ్ల వ్యాపారంపై
Read Moreభారత స్వయంప్రతిపత్తి ప్రమాదంలో ఉంది..అమెరికాతో ప్రధాని మోదీ రాజీపడ్డరు: రాహుల్ గాంధీ
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా పర్మిషన్ ఇవ్వడంపై ఫైర్ న్యూఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఇండియాకు అమెరిక
Read More












