దేశం

అమెరికా సుంకాల తగ్గింపుతో ఎగుమతులకు బూస్ట్.. టెక్ట్స్ టైల్, ఫార్మా రంగాలకు ప్రయోజనం

 న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ భారీ సుంకాలతో ఇబ్బందిపడ్డ మనదేశ ఎగుమతిదారులకు అమెరికా–ఇండియా వాణిజ్య ఒప్పందం బూస్ట్​ అని చెప్పవచ్చు.  భారత

Read More

మోదీ రాజీపడ్డారు..దేశాన్ని అమ్మేశారు: రాహుల్ గాంధీ

అమెరికాతో ట్రేడ్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Read More

తప్పిన పెను ప్రమాదం.. ముంబై ఎయిర్పోర్ట్లో ఢీకొన్న విమానాల రెక్కలు.. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఫ్లైట్కు డ్యామేజ్

ముంబై ఎయిర్ పోర్టులో అతిపెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు విమానాల్లో ఉండగానే రెండు విమానాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

Read More

కోల్కతాలో భూకంపం.. ఇళ్లు, ఆఫీసులు ఊగిపోవడంతో బయటకు పరుగులు తీసిన జనం

కోల్ కతాలో భూకంపం సంభవించింది. మంగళవారం (ఫిబ్రవరి 03) రాత్రి భూప్రకంపనలతో ఇండ్లు, ఆఫీసులు ఊగిపోయాయి. ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలు ప్రజలు బయటకు పరుగు

Read More

మణిపూర్ కొత్త సీఎం యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్.. ఎవరీయన.. నేపథ్యమేంటి..?

సరిగ్గా ఏడాది క్రితం అల్లర్లు, ఉద్యమాలు, ఆందోళనతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కు కొత్త సీఎం రానున్నారు. తీవ్ర అల్లర్లతో రాష్ట్రపతి పాలనలో ఉన్న

Read More

ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు: వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం అన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి  పీయూష్​ గోయల్. ఈ డీల్ భారత్ కు లాభమేనని.. భారత్ భవిష్యత్ ను మారుస్తుందని అన్నా

Read More

ఇలాంటోళ్లు ఉంటే ఏంటి, పోతే ఏంటి..? రోడ్డుపై వ్యక్తి గిలగిలా కొట్టుకుంటుంటే వీళ్లు ఏం చేశారో చూడండి!

మానవత్వం, పరోపకారం.. ఇలాంటి పదాలకు ఈ రోజుల్లో స్థానం లేదేమో అనిపిస్తుంటుంది కొన్ని ఘటనలు చూశాక. ఒక వ్యక్తి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. అన్నం తి

Read More

మోదీ భయపడ్డారు.. దేశాన్ని అమ్మేశారు: ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంగళవారం (ఫిబ్రవరి 03) రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడుతుండగా స్పీకర్

Read More

స్పీకర్‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు.. ఎనిమిది మంది ఎంపీలు సస్పెండ్‌

ఢిల్లీ: లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్

Read More

అజిత్ పవార్ ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో మంత్రికి తప్పిన విమాన ప్రమాదం

ముంబై: దివంగత నేత అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న విమానం బారా

Read More

పౌరుల ప్రైవసీతో ఆటలాడితే దేశం విడిచి పోవాల్సి వస్తది: వాట్సప్‎కు సుప్రీంకోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‎ఫామ్ వాట్సప్‎, దాని మాతృ సంస్థ మెటాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటా షేరింగ్ ముసుగులో దేశ పౌర

Read More

మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లపై జరిమానాలు వేసి.. రూ.8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు

అరేఓ సాంబా.. అడుక్కునే వాడి దగ్గర గీక్కుక్కోవటం ఏంట్రా.. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడు ఇండియాలో వెరీ వెరీ ఫేమస్ అయ్యింది.. ఎందుకు అంటారా.. మన గ్రేట్ బ్యాంకు

Read More