దేశం
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఇంతకీ ఏమన్నాదంటే..?
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన భారత్.. ఇది పశ్చిమ ఆసియాలో శాశ్వత శా
Read Moreవెంటనే ఇరాన్ విడిచి వెళ్లండి: భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ క్ర
Read Moreబంగారాన్ని పేస్ట్ గా మార్చి స్మగ్లింగ్ : బెంగళూరు ఎయిర్ పోర్టులో 3 కిలోలు సీజ్
బెంగళూరు కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ను డీఆర్ఐ ఛేదించింది. అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువ
Read Moreమేధస్సుతో సమాచార యుద్ధంలో ముందుండాలి : మంత్రి బండి సంజయ్
ఐఐఎస్ ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన న్యూఢిల్లీ, వెలుగు: దేశ భద్రత, సంక్షోభ సమయాల్లో తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించే శక్
Read Moreసీఈసీపై చర్యలకు రాజ్యాంగ ప్రమాణాలు లేవు : రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్
రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రతిపక్షాల సీఈసీ తొలగింపు తీర్మానం తిరస్కరణ ఆరోపణలు రాజకీయ చర్
Read Moreఢిల్లీ వర్సిటీ విద్యార్థుల ఆంక్షలపై ఎన్హెచ్ఆర్సీ జోక్యం..ఎనిమిది వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల ఆంక్షలపై వచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్వీకరించింది.
Read Moreపవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు.. కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
అస్సాం సీఎం భార్యపై ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేరా నివాసంలో అస్సాం పోలీసులు మంగళవారం సోదా
Read Moreబెంగాల్పై కన్నేస్తే పాక్ ముక్కలవడం ఖాయం : కేంద్ర మంత్రి రాజ్నాథ్ స్ట్రాంగ్
కేంద్ర మంత్రి రాజ్నాథ్&zwnj
Read Moreకేరళ, అస్సాం, పుదుచ్చేరిలో రేపే(ఏప్రిల్ 9న) పోలింగ్
ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం న్యూఢిల్లీ, వెలుగు: కేరళ, అస్సా
Read Moreబీజేపీ మరో పహల్గామ్ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుంది : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ పాక్ బెదిరింపులపై ప్రధాని ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న కోల్ కత
Read Moreమణిపూర్లో మళ్లీ మంటలు..దుండగుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి
దుండగుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి కోపంతో రెండు ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కును తగులబెట్టిన బిష్ణుపూర్ ప్రజలు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ నిల
Read Moreతమిళనాడు లాకప్ డెత్ లాగే మమ్మల్నీ టార్చర్ పెట్టిన్రు : నేరెళ్ల బాధితుడు కోల హరీశ్
ఇక్కడి పోలీసులకూ అదే శిక్ష పడాలి నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ తంగళ్లపల్లి, వెలుగు: తమిళనాడులో జరిగిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో న్యాయస్థ
Read Moreరాబోయే 48 గంటలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టొద్దు.. ఇరాన్లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన
టెహ్రాన్: టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లోని భారత పౌరులకు కీలక సూచన చేసింది. వచ్చే 48 గంటల పాటు ఇరాన్లోని భారత పౌరులు ఎక్కడ వాళ్లు అక్కడే
Read More












