దేశం
ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ కిరాతకం : 10 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం తర్వాత రాయితో కట్టి..
మనిషివా మృగానివా నువ్వు.. అసలు నువ్వు తింటుంది అన్నమా పెంటనా రా.. ఢిల్లీలో జరిగిన ఘోరం తెలిస్తే.. మీరు ఇంత కంటే పెద్ద మాటలే అంటారు. 10 ఏళ్ల బాలిక కిడ్
Read Moreనెలకు లక్ష సంపాదిస్తున్నా రూపాయి కూడా దాయలేకపోతున్న ఇండియన్స్.. డబ్బంతా ఎక్కడికి పోతోంది..?
ఒకప్పుడు నెలకి రూ.లక్ష సంపాదిస్తే చాలు.. లైఫ్ సెటిల్ అయిపోయినట్లేనని అనుకునేవాళ్లం. సమాజంలో ఆరెంకెల జీతం అంటే అదో పెద్ద హోదా. జీవితానికి ఇక తిరుగులేదన
Read Moreప్రీ వెడ్డింగ్ మర్డర్.. ఇప్పుడు కొత్త ట్రెండ్.. ఏం నటించావమ్మా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే !
హనీమూన్లో భార్య చేతిలో హత్యకు గురైన రాజా రఘువంశీ ఘటన తరహాలోనే దేశవ్యాప్తంగా మరో ఘటన చర్చనీయాంశమైంది. కాకపోతే.. అది హనీమూన్ మర్డర్.. ఇది ప్రీ వెడ్డింగ
Read Moreరక్షకులే భక్షకులయ్యారు.. నీట్ పేపర్ లీక్ పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎన్టీఏ బాధ్యతలను కొందరు టీచర్లు దుర్వినియోగం చేశారు లీకేజీల వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలను సరిదిద్దుతామని వెల్లడి న్యూఢిల్లీ:దేశవ
Read Moreఆర్టీఐ రూల్స్ సవరణలను రద్దు చేయాలి లేదంటే జులై 5 నుంచి నిరాహార దీక్ష: అన్నా హజారే
పుణె: సమాచార హక్కు (ఆర్టీఐ) నిబంధనలకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే, జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రమ
Read Moreపద్మల ప్రదానం.. తెలంగాణ నుంచి పురస్కారాలు అందుకున్న చంద్రమౌళి, కృష్ణమూర్తి, తంగరాజ్
మరణానంతరం మామిడి రామారెడ్డికి అవార్డు.. అందుకున్న భార్య శ్యామలా రెడ్డి తెలుగు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్క
Read Moreతెలంగాణ కేడర్కు సంజయ్ జాజు.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు(1992 బ్యాచ్ తెలంగాణ కేడర్) తిరిగి తన సొంత కేడర్కు రానున్నారు. ప్రస్తు
Read Moreకాబోయే భార్యే లోయలోకి నెట్టి చంపేసింది.. పుణె బిజినెస్ మ్యాన్ హత్య కేసులో మలుపు
లోనావాలా: మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడనుకున్న బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తి
Read Moreహార్మూజ్ తెరుచుకోవడం శుభ పరిణామం... బ్రిక్స్ సదస్సులో అజిత్ దోవల్
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం స్వాగతించదగ్గ పరిణామమని భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. మంగళ
Read Moreనీట్ వద్దు! 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లివ్వాలి: సీఎం విజయ్
రెండు భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది హిందీని తమపై రుద్దితే అంగీకరించబోమని వెల్లడి సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్ప
Read Moreతెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషిచేస్తా..సీఎం కోరినట్టే కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: మెట్రోపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి కోరినట్టు సహచర కేంద్
Read Moreపాకిస్తాన్ ఆరోపణలు పటాపంచలు.. భారత్ ఒక్క రఫేల్ కూడా కోల్పోలే..!
న్యూఢిల్లీ: నిరాధార ఆరోపణలు చేయడం.. ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోవడం పొరుగు దేశం పాకిస్తాన్కు అలవాటే. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. ఆపర
Read Moreరాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రపతి
Read More












