దేశం
110 ఏళ్ల చరిత్ర ఉన్న పార్శీ డెయిరీ ఫామ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేశారు..?
ముంబైలో ఎంతో పేరుపొందిన, దాదాపు 110 ఏళ్ల చరిత్ర ఉన్న 'పార్శీ డెయిరీ ఫామ్'కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గట్టి షాక్ ఇచ్చింది.
Read MoreNEET లీక్ వివాదం.. సోనమ్ వాంగ్చుక్కు సినీ, రాజకీయ ప్రముఖుల మద్దతు
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. NEET-UG 2026 పేపర్ లీక్, CBSE ఆన్స్క
Read Moreబెంగాల్లో ఘోర ప్రమాదం: స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు స్పాట్ డెడ్
కోల్కతా: వెస్ట్ బెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లల వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మ
Read Moreపేపర్ లీకేజీలకు కేంద్రంగా ఉత్తరాఖండ్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పేపర్ లీకుల కేంద్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం మారిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరాఖండ్ సర్వీస్ సెలెక్షన్
Read Moreబుల్డోజర్ న్యాయంపై పిటిషన్లు హైకోర్టులకు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘బుల్డోజర్ న్యాయం’ ఆరోపణలకు సంబంధించిన ధిక్కార పిటిషన్లను సంబంధిత రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేస్తూ
Read Moreనైన్త్ స్టూడెంట్లకు మూడో భాష వద్దు..కేంద్రం, సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు సూచన
కావాలంటే 6వ తరగతి నుంచే బోధించడం ఉత్తమం 8వ తరగతి చివరి నుంచే టెన్త్ పరీక్షల ఒత్తిడి మొద
Read Moreహార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయుల్ని నియమించొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దని షిప్ ఓనర్లు, మేనేజర్లు, కంపెనీలను భారత ప్రభుత్వం ఆదేశించింది. జలస
Read Moreరాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ కుట్ర..ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వం
సభలో కేంద్ర వైఫల్యాలను ఎండగడతాం: ఖర్గే, జైరాం రమేశ్ న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో అవినీతి పద్ధతుల్లో 2/3వ వంతు మెజారిటీ సాధించేందుకు
Read Moreపార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 7 బిల్లులు
కొత్తవి ఐదు, పాతవి రెండు బిజినెస్ లిస్ట్ను రిలీజ్చేసిన లోక్సభ స
Read Moreవాంగ్చుక్ కు ట్రీట్మెంట్ అందించండి..ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డాక్టర్ల రిపోర్టు ఆధారంగా చికిత్స అందిస్తామన్న సొలిసిటర్ జనరల్ నా ఆరోగ్యం బాగానే ఉంది: వాంగ్&z
Read Moreబంగాళాఖాతంలో రెండు పడవలు బోల్తా..500 మందికిపైగా రోహింగ్యాలు మృతి!
యాంగోన్: రోహింగ్యాలు ప్రయాణిస్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఐక
Read Moreఓ వైపు భర్త శవం.. మరో వైపు రక్తపు మడుగులో కొడుకు..రీల్స్ చూస్తున్న భార్య..కర్నాటకలోని ధార్వాడ్ లో దారుణం
ధార్వాడ్: ఓ వైపు రక్తపు మడుగులో భర్త మృతదేహం, మరోవైపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొడుకు.. ఆమె మాత్రం హాయిగా పడుకుని ఫోన్&
Read Moreజై జగన్నాథ్.. పూరీలో వైభవంగా రథయాత్ర
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర గురువారం భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది.‘జై జగన్నాథ్’, ‘హరి బోల్’ నినాదాల
Read More











