దేశం

చావు కొని తెచ్చుకున్న బద్దకం : ఐస్ క్రీం డెలివరీని పైఫ్లోర్ నుంచి తీసుకుంటూ..

ఐస్‌క్రీం పిచ్చి ఒక్కోసారి ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ప్రమాదం చూస్తే ఎవరికైనా

Read More

వెనెజువెలా కాదు.. చరిత్రలోనే అత్యంత భారీ భూకంపాలు ఇవే..!

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కేవలం నిమిషం వ్యవధిలోనే రిక్టర్

Read More

ఒక్కరోజే 5 దేశాల్లో భూకంపాలు యాదృచ్ఛికమే.. ఒకదానికొకటి సంబంధం లేదు..!

జకార్తా: ప్రపంచవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం మధ్య..  కేవలం12 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాలైన ఉత్తర కాలిఫో

Read More

అయోధ్య రామమందిర విరాళాల గోల్ మాల్ కేసులో 8 మంది అరెస్ట్

లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు

Read More

పీఎఫ్ విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా? జూన్ 30 వరకు ఆగాల్సిందే.. ఆన్‌లైన్ పోర్టల్ బంద్

మీరు ఈ వారంలో ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్ ఫైల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. EPFO తన ఆన్‌లైన్ క్లెయిమ్ పోర్టల

Read More

జీఎంఆర్ చేతికి నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌.. 30 ఏళ్ల లీజుకు తీసుకున్న కంపెనీ

నాగ్‌‌‌‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌పూర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌ అంతర్జాతీయ విమా

Read More

కాంగ్రెస్‌‌వి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా 

పాట్నా: రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. &lsq

Read More

తొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’.. సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో చోటు

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌‌‌‌‌లో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీ

Read More

అర్ధరాత్రి ఫోన్ మాట్లాడితే మహిళల ప్రవర్తనను తప్పుబట్టలేం: ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: ఒక మహిళ అర్ధరాత్రి వేళల్లో పురుషుడితో ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఆమె ప్రవర్తనను తప్పుబట్టలేమని, ఆమె కాల్ డేటా రికార్డులను (సీడీఆర్) సేకరించా

Read More

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌పై ఆర్మీ దాడి.. 40 మంది సిబ్బందిపై కేసు

శ్రీనగర్: పోలీసులపై దాడిచేసి, పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై 40 మంది ఆర్మీ సిబ్బందిపై కేసు

Read More

అయోధ్య విరాళాల దుర్వినియోగంపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలి: వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ డిమాండ్

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై వెంటనే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేసి, వీలైనంత

Read More

ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశ ద్రోహిగా ముద్ర వేయడమే బీజేపీ రాజకీయం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ‘టెర్రరిస్టులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి ధర్మ

Read More

తెలంగాణలోని హైవేల పురోగతిపై కేంద్ర మంత్రి గడ్కరీ రివ్యూ

పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని 4, 931 కి.మీల జాతీయ రహదారుల నాణ్యత, పురోగతి, నిర్వహణపై కేంద్ర రోడ్డు ర

Read More