V6 News

దేశం

బై బై అమెరికా: ఒరాకిల్ దెబ్బకు తిరిగి భారత్ వచ్చేస్తున్న NRI జంట..

ఒకవైపు కోట్ల రూపాయల ప్యాకేజీలతో కొత్త బాస్‌ల ఎంట్రీ.. మరోవైపు ఉన్నపళంగా ఉద్యోగాలు పోయి ఇంటిదారి పడుతున్న టెక్కీలు. ఈ సీన్ ఎక్కడో కాదు అమెరికా టెక

Read More

ఐటీ లేఆఫ్స్ దెబ్బ.. ఇంటి EMI రూ.95వేలు కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

ఓడలు బండ్లు అవ్వటం అంటే ఇదేనేమో. ఒకప్పుడు ఏటా రూ.40 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ వెలుగు వెలిగిన ఆ టెక్కీ జీవితం.. ఇప్పుడు ట్రాఫిక్

Read More

ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ: వాహనదారులకు బంపర్ ఆఫర్.. కొత్త నిబంధనలు ఇవే!

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్తగా 'ఈవీ పాలసీ 2026-2030' ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి

Read More

పార్లమెంట్‎లో ఆసక్తికర సన్నివేశం: ఆత్మీయంగా పలకరించుకున్న ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‎లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకునే ప్రధాని మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నేత

Read More

బార్డర్ లో పాక్ హైటెక్ నిఘా.. సోలార్ కెమెరాల ఏర్పాటు.. 11 మంది అరెస్ట్

న్యూఢిల్లీ: భారత సైన్యం కదలికలను గమనించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) భారీ కుట్ర పన్నింది. సరిహద్దు రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో సోల

Read More

యమునా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు మృతి

బృందావన్‌‌: ఉత్తరప్రదేశ్‏లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మథుర బృందావన్‌‌లోని కేసీ ఘాట్ సమీపంలో పడవ బోల్తాపడి ఆరుగురు మృతిచెందారు

Read More

అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌వర్మ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీగా నగదు పట్టుబడిందన్న ఆరోపణలతో గత ఏడాది కాలంగా వివాదాల్లో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస

Read More

రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్ భేటీ

    ఇద్దరికీ కరీంనగర్​ సిల్వర్​ ఫిలిగ్రీ బహూకరణ న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ గవర్నర

Read More

ఏప్రిల్ 15 నుంచి అమర్‌‌నాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు షురూ

శ్రీనగర్: 2026వ సంవత్సరానికి అమర్‌‌నాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 554 నియమిత బ్

Read More

రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణం

న్యూఢిల్లీ: బిహార్​సీఎం, జేడీయూ చీఫ్​నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తన చాం

Read More

రాజకీయ లబ్ధి కోసమే.. పార్లమెంట్ ప్రత్యేక సెషన్

కేంద్రం తెచ్చే డీలిమిటేషన్ సవరణతో తీవ్ర పరిణామాలు కేంద్రంపై సీడబ్ల్యూసీ మీటింగ్ లో పార్టీ చీఫ్ ఖర్గే కామెంట్స్  50 శాతం లోక్​సభ, అసెంబ్లీ

Read More

బెంగాల్‎లో గెలిస్తే యూసీసీ అమలు చేస్తం: కేంద్ర మంత్రి అమిత్ షా

కోల్‌‌కతా: బెంగాల్‎లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి–యూసీసీ) అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత

Read More

పామునైనా నమ్మొచ్చు.. బీజేపీని నమ్మలేం: సీఎం మమతా బెనర్జీ

టెంటూలియా(బెంగాల్): అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీకి నమ్మకం లేదని, అందుకే బయటి వ్యక్తులను అక్కడికి తరలించిందని బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత

Read More