దేశం
పార్లమెంట్ బయట ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల పోటాపోటీ నిరసనలు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల పోటాపోటీ నిరసన
Read Moreసర్కార్ స్కూళ్లపై కాక్రోజ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమం ...
గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను బాగుచేయడం కోసం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఒక సరికొత్త దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ
Read Moreనేతాజీ అస్థికల వివాదంలో కీలక మలుపు: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికల వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్థికలను
Read Moreమీకు.. మన్మోహన్ సింగ్కు ఎంతో తేడా: మోడీ సర్కార్పై సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించార
Read Moreఆస్పత్రి బిల్లులకు జేబు నుంచి పైసలు కట్టుడు బాగా పెరిగింది.. టాప్-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్
భారతీయులపై వైద్య ఖర్చుల భారం ఏటేటా భారీగా పెరుగుతోంది. హెల్త్ కేర్ సేవలు పొందేందుకు ప్రజలు సొంతంగా జేబుల నుంచి చెల్లిస్తున్న మొత్తం 5 ఏళ్లలో ఏకంగా 28.
Read MoreAmitabh Preity Zinta: అమితాబ్ మెసేజ్ చేస్తే ప్రీతీ రిప్లై ఇవ్వలేదా? KBC షోలో నిజం బయటపెట్టిన బిగ్ బీ
టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోర్పతి’ (KBC). ప్రస్తుతం 18వ సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ
Read Moreపండ్లు, కూరగాయలపై బొద్దింకలు.. గడువు ముగిసిన సరుకులు.. బ్లింకిట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్
ముంబై మలాడ్ వెస్ట్లో ఉన్న బ్లింకిట్ క్విక్ కామర్స్ స్టోర్పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీలు షాకి
Read More20 ఏళ్లు దాటాయా..? ప్రతీ ఆరు నెలలకొకసారి కిడ్నీ టెస్ట్ తప్పనిసరి.. హెల్తీగా ఉన్నా సరే..
20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ కోరుతోంది. ఎందుకంటే.. కిడ్నీ వ్యాధ
Read Moreలంచం కేసులో అదానీకి భారీ ఊరట.. క్రిమినల్ కేసును కొట్టేసిన అమెరికా కోర్టు
సెక్యూరిటీలు, వైర్ ఫ్రాడ్ కేసులో వ్యాపార దిగ్గజం అదానీకి భారీ ఊరట దక్కింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న క్రిమ
Read Moreఅయోధ్య రామ మందిర్ సీఈఓ రేసులో 18 మంది
అయోధ్య: విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈఓ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది. సీఈఓ పోస్టు కోసం 5,300 మం
Read Moreమోడీ గిఫ్ట్స్ వేలంతో రూ. 1.89 కోట్లు.. లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు, స్మారక చిహ్నాలను ఈ- వేలం వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.89 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ప
Read Moreచైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం
చైనాలో డాల్ఫిన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. షాంఘైలో గడిచిన 24 గంటల వ్యవధిలో 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 150 ఏండ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్
Read Moreఆయిల్ ట్యాంకర్లకు యుద్ధ నౌకల ఎస్కార్ట్
న్యూఢిల్లీ: బాబ్–ఎల్–మాండెబ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం పహారాను మరింత పెంచింది. హార్మూజ్ సంక్షోభం, ఎర్
Read More












