దేశం
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కంటైనర్ను ఢీ కొన్న టెంపో.. 18 మంది స్పాట్ డెడ్
ఫలోది: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోది జిల్లాలోని ఫలోది దగ్గరలో ఉండే మటోడా గ్రామం సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను టెంపో ఢీ కొట్టింది.
Read Moreపాపం.. ఎందుకిలా చేసిందో.. స్కూల్ ఫోర్త్ ఫ్లోర్ పై నుంచి దూకేసింది.. వీడియో వైరల్
జైపూర్: రాజస్తాన్లోని జైపూర్లో విషాద ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం ఆ స్కూల్ ఫోర్త్ ఫ్లోర్ పై
Read Moreనింగిలోకి LVM3 రాకెట్.. ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది. శ్రీహరికోట నుంచి అత్యంత బరువైన శాటిలైట్ CMS-03 ను ప్రయోగించింది. ఇండియా న
Read MoreLIC కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు: పేద, మధ్యతరగతి వారి కోసం ప్రత్యేకంగా.. బెనిఫిట్స్ ఇవే..
దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ(LIC ) రెండు కొత్త పథకాలను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి LIC జన్ సురక్ష యోజన, మరొకటి LIC బీమా లక్ష్మి యోజ
Read Moreకాలేజ్ మానేశారు.. కానీ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో కోటీశ్వరులు ఆయిన స్కూల్ ఫ్రెండ్స్...
మెర్కోర్ (Mercur) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రిక్రూటింగ్ స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురు 22 ఏళ్ల స్నేహితులు ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే స
Read Moreనా భార్య క్రిస్టియన్ కాదు.. ఆమెకు మతం మారే ఆలోచన లేదు
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ వాషింగ్టన్: తన భార్య ఉష క్రిస్టియన్ క
Read Moreఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చండి
కేంద్ర మంత్రి అమిత్షాకు బీజేపీ ఢిల్లీ ఎంపీ లేఖ ప్రవీణ్ పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేయలని వినతి న్యూఢిల్లీ: ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా
Read Moreపోక్సో కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీంకోర్టు
142 ఆర్టికల్ కిందున్న అధికారాలతో సంచలన తీర్పు న్యూఢిల్లీ: పోక్సో కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్
Read Moreదేశ సమగ్రతకు నూతన పరిజ్ఞానం అవసరం..ఐరాసలో భారత్ వాదన వినిపించిన ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఐక్యరాజ్యసమితి వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి భారతదేశ వాదనను వినిపించారు. ఐరాస ఆరో కమిటీ (లీగల్) సమావేశంలో
Read Moreప్రజల కోసమే నిజాయితీగా కష్టపడ్డా: నితీశ్ కుమార్
పాట్నా: ఇన్నేండ్లు నిజాయితీగా ప్రజల కోసమే కష్టపడ్డానని, తన కుటుంబం కోసమంటూ ఏమీ చేయలేదని బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్న
Read Moreఅభివృద్ధా.. అటవీ పాలనా?..ఏది కావాలో బిహార్ ప్రజలే తేల్చుకోవాలి: అమిత్ షా
గోపాల్గంజ్, సమస్తిపూర్, వైశాలీలో ప్రజలను ఉద్దేశించి వర్చువల్గా ఎన్నికల ప్రచారం మహిళలు, రైతులకు మ
Read Moreఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం..ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కింగ్ మేకర్ గా మారినా సరే ఏ పార్టీతోన
Read More20 ఏండ్లుగా ఇవ్వని కోటి ఉద్యోగాలు.. ఇప్పుడెలా ఇస్తారు..? బీజేపీ హామీలపై ప్రియాంక ఫైర్
బిహార్ పాలన ఢిల్లీ నుంచే..! కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బిహార్ ప్రజలకు సమస్యలు చెప్పుకునే వేదికే లేకుండా పోయిందని వ్యాఖ్య మం
Read More












