దేశం
హార్మూజ్ ఎందుకంత కీలకం.. అక్కడేం జరుగుతోంది ? హార్మూజ్ జలసంధిని మూసేస్తే ఏమౌతుంది..?
అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద పడుతోంది. కారణం.. హార్మూజ్ జలసంధి. తాత్కాలికంగా
Read Moreలవ్లో ఫెయిల్ అయిన అన్న.. చెల్లిని 40 సార్లు పొడిచి చంపేశాడు.. ఈ ఇద్దరూ కవల పిల్లలు !
ప్రేమ త్యాగాన్ని కోరుతుందని అంటారు. కానీ.. ఈ ప్రేమికుడి ఉన్మాదం హత్యకు దారి తీసింది. లవ్లో బ్రేకప్ అయిన డిప్రెషన్లో ఉన్న యువకుడు.. తన ప్రేమ విఫలం కా
Read More‘కేరళ స్టోరీ 2’ని ఎవరూ చూడట్లే.. సినిమాలను రాజకీయం కోసం వాడుకుంటున్నరు: రాహుల్
తిరువనంతపురం: కొందరు సినిమాలను, మీడియాను రాజకీయ ప్రాపగండా కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ విమర్శించారు. &n
Read Moreరాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటింది: మోదీ కోటాలో 1,500 కోట్లతో నిర్మించే కొత్త ఎయిర్&zw
Read Moreభారత్ ఎవరి గుప్పిట్లోనూ లేదు.. మేం సొంత బలంతోనే ఎదుగుతున్నం: జైశంకర్
న్యూఢిల్లీ: భారతదేశ ఎదుగుదల అన్స్టాపబుల్ అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. భారత్ ఎవరి గుప్పిట్
Read Moreనేపాల్ ఎన్నికల్లో.. భారీ విజయం దిశగా ఆర్ఎస్పీ
కఠ్మాండు: నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ విజయం దిశగా దూసుకెళ్త
Read Moreమాకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు.. రష్యా చమురు కొనుగోలుపై కేంద్రం
న్యూఢిల్లీ: రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేసే విషయంలో తమకు ఎవరికీ అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. చమురును కొనుగోలు చేయడానికి ఇండియా
Read Moreనేను రాష్ట్రానికి వస్తే.. ప్రొటోకాల్ పాటించరా?.. బెంగాల్ సర్కార్ పై రాష్ట్రపతి ఫైర్
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ వైఫల్యాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా పర్యటనకు వచ్చి
Read Moreఓపెన్ పేజి : సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలను వ్యతిరేకిద్దాం.. మోగుతున్న మూడో ప్రపంచ యుద్ధ ప్రమాద ఘంటికలు
వెలగట్టలేని కుటుంబ శ్రమతో, సమాన పనికి సమాన వేతనం పొందలేని వేతన బానిసత్వంలో యావత్ మహిళా ప్రపంచం రోజు యుద్ధ వాతావరణంలోనే జీవిస్తున్నారు. అమెరికా, -ఇజ్రా
Read Moreఇండియన్లు బాధ్యతగా వ్యవహరిస్తున్నరు
అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ న్యూయార్క్&z
Read Moreరూ.లక్ష కోట్ల సాగు ఎగుమతులకు యుద్ధ గండం
ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు పెరగడమే కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు నష్టం న్యూఢిల్లీ: &nb
Read Moreఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రయోజనాలు..మూడో బిడ్డ పుడితే రూ.25 వేలు, నెలకు రూ. వెయ్యి : ఏపీ సీఎం చంద్రబాబు
రైసినా డైలాగ్’ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ, వెలుగు: గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను.. మారుతున్న పరిస్థితుల దృష్ట్
Read Moreఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతిదాడులు.. ఎయిర్ పోర్ట్లే ఎందుకు టార్గెట్ ?
దుబాయ్ ఎయిర్ పోర్ట్పై ఇరాన్ దాడి.. విమాన సేవలు పాక్షికంగా బంద్ టెహ్రాన్లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ అటాక్
Read More












