దేశం

ఇంత శాడిస్టుగా ఉన్నావేంట్రా: ఆటో ఢీకొని మహిళ మృతి.. బాడీని చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయిన డ్రైవర్..!

మనిషిలో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాల్సింది పోయి.. ఆమె మరణ

Read More

క్యాటరింగ్ లోపాలు.. IRCTC కి రూ. 60లక్షల జరిమానా

సెమీ హైస్పీడ్ రైలు  వందే భారత్ లో ప్రయాణికులకు వడ్డించే ఆహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారతీయ రైల్వే మరోసారి స్పష్టం చేసింది. ఆహార నాణ్యతల

Read More

ఇండియాకు గుడ్ న్యూస్: హార్మూజ్ గుండా భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతలతోప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమై

Read More

పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే పుకార్లను నమ్మవద్దని, భయాందోళనతో కొనుగోళ్లు చేయవద్దని ప్రభుత్వం కోరింది. దేశంలో 26 కోట్ల టన్నుల ముడి చము

Read More

28 వేల కోట్లతో ‘ఉడాన్’ విస్తరణ.. కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్‌‌‌‌లు

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునికీకరించేలా కేంద్ర కేబినెట్ బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read More

ఆలయాల్లోకి రానివ్వనందుకే చర్చీలకు... ఎస్సీ రిజర్వేషన్లలో సుప్రీం తీర్పుపై కేవీపీఎస్ ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో గుళ్లలోకి రానివ్వనందుకే దళితులు చర్చిలకు వెళ్తున్నారని కుల వివక్ష పోరాట సమితి(కేవీపీఎస్) తెలంగాణ సెక్రటరీ మాల్

Read More

రాష్ట్రాల వారీగా కుల గణన చేపట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

    బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రాలు, యూటీల వారీగా కుల గణన నిర్వహించాలన

Read More

పార్టీ ఆఫీసు ను ఖాళీ చేయండి... కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 24, అక్బర్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌లోని కాంగ్రెస్‌‌‌‌ ప

Read More

ఢిల్లీలో అమిత్ షాతో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌ రావు భేటీ

    తన ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకం అందజేత న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్ రావు బు

Read More

13 ఏళ్ల నరకానికి విముక్తి.. చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ రాణా

హరీష్ రాణా.. భారత దేశంలో మొట్టమొదటి కారుణ్య మరణం పొందిన వ్యక్తి. 2026 మార్చి 25న 13 ఏళ్ల నరకానికి విముక్తి పలికి ప్రశాతంగా చనిపోయాడు. తను బతికున్నానో

Read More

మూడు కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

మూడు కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన 2027 మార్చి 25న జరిగిన కేంద్ర కేబినెట్ లో.. మాడిఫైడ్ ఉడాన్,   IVFRT, పర

Read More

సంక్షోభ సమయంలో ఇండియాకు అండగా రష్యా.. ఏప్రిల్లో 60 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ !

చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో నేనున్నానంటూ ఇండియాకు ఆపన్నహస్తం అందించింది రష్యా. ఇండియాకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఇచ్చేంద

Read More

సోనియా గాంధీకి అస్వస్థత: ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక.. పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మంగళవారం(2026 మార్చ్ 24) రోజు రాత్రి ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్ష

Read More