దేశం
ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించా: అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఫస్ట్ రియాక్షన్
న్యూఢిల్లీ: సభలో తాను పక్షపాత ధోరణి చూపించానన్న ప్రతిపక్షాల ఆరోపణలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. తాను ఎల్లప్పుడూ సభ కార్యకలాపాలను నిష్పాక
Read Moreవరుస దారుణాలతో వణికిపోతున్న లక్నో: డ్రగ్స్ కోసం తండ్రిపై కొడుకు కత్తితో దాడి..
లక్నోలో మాదకద్రవ్యాలకు బానిసైన ఒక కొడుకు, డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిపైనే దారుణంగా దాడి చేశాడు. బుధవారం (మార్చ్ 11) మధ్యాహ్నం సరోజినీ నగర్&zwnj
Read Moreఇంత టాలెంటెడ్గా ఉన్నారేంట్రా బాబూ: గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఎత్తుకెళ్లిన దొంగలు..
డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనే సూత్రం బాగా వంట పట్టించుకున్న దొంగలు.. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లపై కన్నేశారు. మార్కెట్లో గ్యాస్
Read Moreగ్యాస్ కస్సు బుస్సు : జొమాటో, స్విగ్గీలు ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు ఇవ్వాలి.. !
వంట గ్యాస్ కష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయి. చిరు వ్యాపారుల ఉపాధి గల్లంతు అవుతుంది. అన్నింటికి కంటే ముఖ్యంగా.. ఫుడ్ డెలివర
Read MoreGood News: రెండు భారత ఆయిల్ నౌకలకు.. హార్మూజ్ నుంచి గ్రీన్ సిగ్నల్..!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్, ఇజ్రాయల్ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలోనూ.. భారతీయులను గుడ్ న్యూస్. మన దేశానికి ఆయిల్ ట్యాంకర్లతో బయలుదేరిన రెండు నౌకలు.. హ
Read Moreగ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్
ముదురుతున్న గల్ఫ్ యుద్ధం సామాన్యుడి వంటగదిపై పెను ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ముడిచమురు, ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ సిలిండర
Read More108 మంది మావోయిస్టులు సరెండర్..101 ఆయుధాలు, కిలో బంగారం, రూ.3.61 కోట్లు అప్పగింత
వీరిపై రూ.3.29 కోట్ల రివార్డు : బస్తర్ ఐజీ సుందర్రాజ్ భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలో బుధవారం భారీగా మావోయిస్టులు లొంగిపోయార
Read Moreగ్యాస్ సప్లయ్ పెంచుతాం..ఆందోళన వద్దు: పెట్రోలియం సహాయ మంత్రి సురేష్ గోపి
యూఎస్, ఇరాన్ సంక్షోభంతో దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర పెట్రోలియంశాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పందించారు. గ్యాస్ కొరతను అధిగమిం
Read Moreతెలంగాణలో ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డు’ సక్సెస్
లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా ‘వన్ నేషన్&z
Read Moreమహారాష్ట్ర అసెంబ్లీ, హైకోర్టుకు బాంబు బెదిరింపులు..బడ్జెట్ సమావేశాలకు అంతరాయం
బడ్జెట్ సమావేశాల వేళ మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం (మార్చి12) ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియ
Read Moreనెలకు 28 రోజుల రీచార్జ్ ఓ స్కామ్.. టెలికాం కంపెనీలు దోపిడీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
మొబైల్ రీచార్జ్ ముగిస్తే ఇన్ కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? డేటా ప్యాక్ల కోసం బలవంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది పార్లమెంట
Read Moreవిపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలి..ఎంపీ మల్లు రవి డిమాండ్
ఢిల్లీ, వెలుగు: పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం
Read Moreబీజేపీలో 27 మంది అధికార ప్రతినిధులు..సెల్స్ కు కన్వీనర్లు, కో కన్వీనర్ల నియామకం
ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ తన అనుబంధ జంబో కమిటీలను నియమించింది. పార్టీ గళాన్ని ప్రజల్లోక
Read More












