దేశం
పశ్చిమ బెంగాల్ లో మొన్న ఎన్నికల్లో వాడిన 4 వేల EVMలు కాలిపోయాయి
కోల్ కతాలో ఈవీఎంలు తగలబడటం రాజకీయంగా దుమారం రేపుతోంది. గవర్నమెంట్ బిల్డింగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు నాలుగువేల ఈవీఎంలు పూర్తిగా దగ్దమయ్యాయ
Read Moreఓకే అంటే విజయ్ పార్టీలో చేరతా.. తిరుచ్చి నుంచి పోటీ చేస్తా : లారెన్స్
డ్యాన్సర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ ప్రవేశం గురించి క్లూ ఇచ్చిన లారెన్స
Read Moreవెయిట్ లాస్ ఇంజెక్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ట్యాబ్లెట్ను ఆమోదించిన యూకే..
బరువు తగ్గించుకునేందుకు ఇంజెక్షన్లను వాడుతున్న వారికి యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజెక్షన్ కష్టాలకు స్వస్థి చెబుతూ.. ఇక నుంచి వెయిట్ లాస్ ట
Read Moreబల్క్ పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై 90 రోజుల నిషేధం
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్ పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై 90
Read Moreఇండియన్ షూటింగ్ హిస్టరీలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్.. జస్పాల్ రాణా మృతి
భారత షూటింగ్ రంగంలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్.. జస్పాల్ రాణా (49) మృతి చెందారు. భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్
Read Moreకర్నాటకలో రాజ్యసభ ఎన్నికలు.. ఖర్గే సహా నలుగురు ఏకగ్రీవం
బెంగళూరు: కర్నాటక నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికా
Read Moreహర్యానాలో జిమ్ ఓనర్ దారుణ హత్య..10 రౌండ్ల కాల్పులు జరిపి మట్టుబెట్టిన దుండగులు
తామే కాల్చి చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన చండీగఢ్: హర్యానాలోని హన్సి సిటీలో ఘోరం జరిగింది. ఒక జిమ్ యజమానిని బైక్&zwn
Read Moreభారత్ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ పార్టీల నిరసనలు..జమాతే-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి ప్రకటన
మైగ్రెంట్లను భారత్ బలవంతంగా తోసేస్తోందంటూ ఆరోపణలు ఢాకా: భారతదేశం నుంచి బంగ్లాదేశీయుల ‘పుష్- ఇన్లు’(బలవంతపు తోస
Read Moreపీవోకేలో మళ్లీ కాల్పులు 16 మంది మృతి
రావలకోట్: పాక్ ఆర్మీ కాల్పుల్లో 16మంది నిరసనకారులు మృతిచెందగా, 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
Read Moreనౌకలపై దాడులు వెంటనే ఆపాలి..ఒమన్ తీరంలో అమెరికా అటాక్లను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఒమన్ సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఒక నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమాయక పౌర
Read Moreమధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే..ఏకగ్రీవంగా ఎన్నికైన అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్
భోపాల్: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్న
Read Moreఎగ్జామ్ పేపర్లు లీకైతే రూ.10 వేల పరిహారమివ్వాలి..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్
మహారాష్ట్రలోని పుణెలో స్టూడెంట్లతో కలిసి భారీ నిరసన పుణె: ఎగ్జామ్ పేపర్లు లీకైనా, ఫలితాలు ఆలస్యమైనా ఒక్కో విద్యార్థికి రూ. 10,000 చొప్పు
Read Moreప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి.. అభివృద్ధి పథంలో ఇండియా
వికసిత్ భారత్ సాధనలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి కీలకం: మోదీ యువత, మహిళల సాధికారతతోనే దేశ భవిష
Read More












