దేశం
అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే సునేత్రా పవార్తో NCP కీలక నేతలు భేటీ
ముంబై: ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల
Read Moreనాగాలాండ్ నుంచి మణిపూర్ వైపు దూసుకెళ్లిన కార్చిచ్చు.. జుకో లోయలో 48 గంటలుగా ఆగని మంటలు
ఇంఫాల్: నాగాలాండ్లోని జుకో లోయలో సంభవించిన కార్చిచ్చు మణిపూర్ వైపు వేగంగా విస్తరిస్తోంది. బుధవారం (జనవరి 28) జుకో లోయలో మొదలైన మంటలు
Read Moreమీ ముద్దు, మురిపాలు ఇంట్లో చేసుకోండి.. ఇక్కడ కాదు : పెళ్లి వేదికపై అడ్డుకున్న పూజారి
ఈ మధ్య పెళ్లిళ్లు సినిమా షూటింగ్ ని తలపిస్తున్నాయి.. ఇప్పటి పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్లదే హడావిడి మొత్తం అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఒకప్పుడు పంతుళ్ల
Read Moreబారామతి నుంచి బరిలోకి సునేత్రా పవార్..! అజిత్ పవార్ అకాల మరణంతో NCP కీలక నిర్ణయం..!
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అజిత్ పవార్ స్థానంలో ఎన్సీ
Read Moreవిఠల్ మణియార్.. పవార్ ఫ్యామిలీకి ఆత్మ.. తెర వెనక నడిపేది అంతా ఇతనే..!
ముంబై: ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అజిత్ పవార్ హఠాన్మరణంతో పవార్ ఫ్యామిలీ శోక సంద్రం
Read Moreవీధి కుక్కల కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై విస్తృతంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కొంతకాలంగా విచా
Read Moreబీజాపూర్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీస
Read Moreప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్.. టైం నైట్ 10.30.. నిద్రలోకి జారుకోకపోవడంతో దక్కిన ప్రాణాలు !
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ పరిధిలోని హోసనగర తాలూకా సుదూర్ దగ్గర మంగళవారం రాత్రి ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ ఈ బస్సులోని 4
Read Moreకిలో వెండి 4 లక్షల 25 వేల రూపాయలు: బీరువాలు, బ్యాంకు లాకర్లకు చేరుతున్న వెండి వస్తువులు
వెండి.. ఒకప్పుడు ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పెళ్లిళ్లు, పేరంటాళ్లల్లో గిఫ్ట్ లు కింద వెండి వస్తువులు ఇచ్చేవాళ్లు. డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో వెండి
Read Moreవిమాన ప్రమాదంపై అనుమానాలు.. ఫ్లైట్ క్రాష్ అసాధారణమన్న ఖర్గే.. సమగ్ర విచారణకు డిమాండ్
న్యూఢిల్లీ: అజిత్ పవార్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డి
Read Moreజమ్మూ కాశ్మీర్, హిమాచల్లో భారీ అవలాంచ్
శ్రీనగర్/ సిమ్లా: జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్
Read Moreకేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం
Read Moreఅజిత్ పవార్ మృతి తీరని లోటు సంతాపం వ్యక్తం చేసిన : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని
Read More












