దేశం
2036 ఒలింపిక్స్పై ఫోకస్.. భారత్ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చడమే మోడీ సర్కార్ లక్ష్యం: అమిత్ షా
Global Sports Hub: భారత్ను ప్రపంచ క్రీడల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్
Read Moreసోనియా బుక్ మేం ముద్రించట్లే: పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా క్లారిటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ బుక్ ప్రచురణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుం
Read Moreమధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం: 30 అడుగుల బ్రిడ్జ్ పైనుంచి కిందపడిన స్లీపర్ బస్సు.. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మృతి!
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో భోపాల్ బైపాస్పై ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయా
Read Moreపెళ్లి బస్సు బోల్తా: డ్రైవర్ చేసిన పనికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. 20 మందికి గాయాలు!
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆగస్టు 27న ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కూతట్టు
Read Moreనేపాల్ జల విలయం: 200 కి.మీ. దూరంలో ఉన్న యూపీకి కొట్టుకొచ్చిన 7 శవాలు
హిమాలయాల్లో సంభవించిన ఘోరమైన గ్లేషియల్ సరస్సు విస్ఫోటనం నేపాల్లో కనీవినీ ఎరుగని జల విలయాన్ని సృష్టించింది. కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఉప్పొంగి ప
Read Moreపశ్చిమ బెంగాల్ ఓటర్ల వివాదం: 1.15 కోట్ల ఓట్లు గల్లంతు.. సుప్రీంకోర్టు సీరియస్.. కేవలం 2 శాతమే పరిష్కారం!
పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనే ప్రత్యేక ఓటర్ల లిస్ట్ సవరణ ప్రక్రియ జరిగింది. దింతో రాష్ట్రంలో కోట్ల మంద
Read Moreమళ్లీ వరదలు వస్తున్నాయి వెళ్లిపోండి : పోలీస్ హెచ్చరికలతో జనం పరుగులు
నేపాల్ దేశంలో మళ్లీ కలకలం. అల్లకల్లోలం. నువాకోట్, రసువా నదులకు మళ్లీ వరదలు వస్తున్నాయని.. నదులకు సమీపంలో ఉండే అందరూ దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసు
Read Moreటిబెట్లో చైనా ప్రధాని లీ కియాంగ్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన లీ కియాంగ్ బీజింగ్: చైనా ప్రధాని లీ కియాంగ్ గురువారం చైనా, -నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్
Read Moreయూపీలో కూలిన శిక్షణ విమానం ఇద్దరు పైలెట్లు మృతి
ట్రైనింగ్ పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గురువారం ఒ
Read Moreభూకంపం కాదు.. మంచుకొండ విరిగిపడింది.. నేపాల్ జలప్రళయంపై యూఎస్జీఎస్ క్లారిటీ
ఖాట్మండు/హాంగ్కాంగ్: నేపాల్లో సంభవించిన జలప్రళయానికి భారీ మంచు కొండలు బద్దలవడమే కారణమని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (య
Read More25 ఏండ్ల వరకు లోక్సభ సీట్లుపెంచొద్దు .. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే 25 ఏండ్ల వరకు లోక్ సభ స్థానాలను పెంచొద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుత
Read Moreనేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్.. 290 మంది భారతీయులు మిస్సింగ్
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మరో 200 మంది 392కు పెరిగిన మృతులు.. 1,500 మంది ఆచూకీ లేదు 40 హ
Read Moreతుమ్మిడిహట్టిపై సెప్టెంబర్ 1న CWC మీటింగ్..మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలకు ఆహ్వానం
హైదరాబాద్: వివాదాస్పదంగా మారిన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘం (CWC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు ఎత్తు,ఇతర అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య
Read More












