దేశం
అలస్కాలో ఘోర విమాన ప్రమాదం..చార్టర్ విమానం కూలి 8మంది మృతి
అలస్కాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్ విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లతో సహా ఎనిమిది మంది
Read Moreడిగ్రీ ఉంది కానీ ఉద్యోగానికి పనికిరారు.. నిరుద్యోగంపై నీతి ఆయోగ్ నివేదిక
ఇండియాలో ఏటా లక్షల మంది డిగ్రీ పట్టాలు పుచ్చుకుంటున్నా ఉద్యోగాలు దొరికేది మాత్రం చాలా తక్కువ మందికి. దీంతో చదువుకు తగిన ఉద్యోగం దొరక్క కొందరు, అ
Read Moreస్కూల్ చూడ్డానికి వెళ్లిన కాక్రోచ్ పార్టీ వాళ్లను తరిమి తరిమి కొట్టిన బీజేపీ కార్యకర్తలు
Cockroach Party: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో వసతులు, చదువులపై ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి.. గ్రౌండ్ లెవల్లో ఫస్ట్ టైం టఫ్ సిట్యువేషన్
Read Moreఇవేం రోడ్లురా బాబూ, జస్ట్ మిస్.. క్షణం ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి..బెంగళూరు రోడ్లదుస్థితిపై వీడియో వైరల్
పేరుకే ఫైనాన్షియల్ సిటీ.. మెట్రో నగరాల్లో మేటీ.. కానీ వసతుల్లో అధ్వాన్నం.. ఎప్పుడు ఏదో ప్రజాసమస్యలతో వార్తల్లో ఉంటే బెంగళూరు సిటీ.. అధికారుల నిర
Read Moreపాక్ కాదు.. భవిష్యత్తులో భారత్కు అసలైన ముప్పు చైనాయే: నరవాణే
భారత జాతీయ భద్రత, సరిహద్దుల సవాళ్లపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త పుస్తక ఆవిష్కరణ సందర్భం
Read Moreఢిల్లీకి ఊపిరి ఆడటం లేదు : భారీగా పెరుగుతున్న H1N1 వైరస్ కేసులు
ఢిల్లీలో H1N1 వైరస్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఢిల్లీ , ఎన్ సీఆర్ పరిధిలోని ఆస్పత్రులన్నీ H1N1 వైరస్ బాధితులతో నిండిపోయాయి. ఢిల్లీ ప్రభుత్వాస్ప
Read Moreకేంద్ర కేబినెట్లో తెలంగాణ నేతలకు సముచిత స్థానం: ఎంపీ లక్ష్మణ్
త్వరలోనే ప్రధాని మోదీ నిర్ణయం: ఎంపీ కె.లక్ష్మణ్ నేను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న 22ఏ ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ రెవెన్యూ మం
Read Moreనీట్ ఆందోళనలో పోలీసుల చర్యలపై.. ఐదుగురితో హైపవర్ కమిటీ
చైర్మన్గా జస్టిస్ సుభాష్రెడ్డి సభ్యులుగా జస్టిస్ రవి శంకర్ ఝా, జస్టిస్ శాలిందర్ కౌర్, రిషి కుమా
Read Moreఇమ్రాన్ ఖాన్ ను ఇస్లామాబాద్ ఆస్పత్రికి తరలింపు.. వైద్యపరీక్షల తర్వాత తిరిగి జైలుకు
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ను వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించారు. గురువారం(ఆగస్టు20) అర్థరాత్రి ఇమ్రాన్ ఖాన్ ను అడియాలా జైలునుం
Read Moreకావేరీ నీటి విడుదలపై భగ్గుమన్న నిరసనలు
కర్నాటకలో రైతుల ఆందోళనలు.. తమిళనాడుకు నీళ్లు ఇవ్వొద్దంటూ డిమాండ్ బెంగళూరు/మండ్య: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడంపై కర్నాటకలో నిరసనలు మళ్
Read Moreరాజీవ్ గాంధీ విజనరీ లీడర్..మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల నివాళులు
న్యూఢిల్లీ: దేశాన్ని సాంకేతిక పురోగతి వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్నేతలు కొనియాడారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంత
Read Moreజార్ఖండ్లో 2 పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే
రాంచీ: జార్ఖండ్లో 11వ, 12వ, 13వ జేపీఎస్సీతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షల రద్దు నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఇదివరకే ఉద్యోగాల్లో
Read Moreరాష్ట్ర కాంగ్రెస్లో సవతుల పోరు..నేతల మధ్య విభేదాలతో బీజేపీ బలపడే ప్రమాదం: కె.నారాయణ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ లో సవతుల పోరు నడుస్తోందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ నేతల తీరుతో రాష్ట్రంలో బీజేపీ
Read More












