దేశం
ఒక్క దెబ్బతో.. పిల్లలు ఫోన్ అంటేనే వణికిపోయారు కదా...! ఈ టీచర్లకు హ్యాట్సాఫ్...
పిల్లలు ఫోన్ వదలడం లేదండీ..! ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదే కంప్లైంట్. ఫోన్ లేకుంటే అన్నం కూడా తినలేనంతగా అడిక్ట్ అయిపోయారు కొంతమంది పిల్లలు.మొదట్లో అల్లరి
Read Moreపార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. సభలో ఫలవంతమైన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఇవాళ (జులై 20)
Read Moreజంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్...సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ... కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్...సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ... కాక్ రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ నీట్ పేపర్ లీక్ కు నిరసనగా సీజేపీ చలో పార్
Read Moreకీవ్ పై రష్యా అటాక్.. ఒకరు మృతి... 41 మిసైల్స్, 125 డ్రోన్లతో విరుచుకుపడ్డ మాస్కో
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ అటాక్లో ఒకరు మరణి
Read More‘సారీ నాన్నా.. జాబ్ కొట్టలే’ మనస్తాపంతో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ సూసైడ్..
కాన్పూర్లో విషాద సంఘటన కాన్పూర్ (యూపీ): ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్
Read Moreప్రభుత్వాన్ని మార్చేందుకు పోరాడాలి... యువత భవిష్యత్తును బీజేపీ దొంగిలిస్తోంది: ఉద్ధవ్ థాకరే
ముంబై: జవాబుదారీతనంలేని కేంద్ర ప్రభుత్వాన్ని మార్చేందుకు ఇప్పుడు పోరాటం మొదలు పెట్టాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారు. ముంబైలో జరిగ
Read Moreజమ్మూకాశ్మీర్ లో ఫ్లాష్ ఫ్లడ్స్.. 11 మంది మృతి.. ఏడుగురు గల్లంతు..!
పూంచ్, రాజౌరి జంట జిల్లాలను ముంచెత్తిన వరద వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు.. భారీగా ఆస్తి నష్టం నాగాలాండ్లో 8 మంది దుర్మరణం సీఎం నె
Read Moreఅయోధ్య విరాళాల చోరీపై మీ మౌనం సరికాదు.. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ
చోరీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ నేతలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కామెంట్ భక్తుల నమ్మకానికి ద్రోహం జరిగిందని ఆవేదన ట్రస్ట
Read Moreయూసీసీ డ్రాఫ్ట్ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం
నిఖా హలాలా, ట్రిపుల్ తలాక్లు నేరం.. బహుభార్యత్వం నిషేధం సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే 3 నెలల జైలు, 10 వేలు ఫైన్
Read Moreవిభజన హామీలు నెరవేర్చండి..కేంద్ర ప్రభుత్వానికి వద్ది రాజు రవిచంద్ర డిమాండ్
ఆల్ పార్టీ మీటింగ్లో పలు అంశాలను లేవనెత్తిన బీఆర్ఎస
Read Moreఇవాళ్టి( జులై 20 ) నుంచి పార్లమెంట్ సమావేశాలు..అయోధ్య విరాళాల చోరీ, పేపర్ లీకేజీ, నిరుద్యోగంపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు రెడీ
కీలక బిల్లులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఆగస్టు 13 వరకు 25 రోజులపాటు నిర్వహణ ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్
Read Moreరేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన చేస్తున్న ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షా స్థలి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 20 రోజులకు పైగా నిరధిక నిరాహార దీక్ష
Read Moreభక్తులకు బిగ్ అలర్ట్: వైష్ణో దేవి యాత్రకు తాత్కాలిక బ్రేక్
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. జమ్ము కాశ్మీర్లో నెలకొన్
Read More












