దేశం
మమతా మేనిఫెస్టో: ప్రతి కుటుంబానికి ఇల్లు, నిరుద్యోగులకు నెలకు రూ.1500
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) దూకుడు పెంచింది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ
Read Moreచిన్నారి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు
ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపు తప్పిన బస్సు వారి పాలిట శాపమైంది. చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు వెళ్తున్న ఫ్యామిలీని విషాదంల
Read Moreఇండియన్ ఆయిల్ భారీ షాక్: ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
యుద్ధం ఎఫెక్ట్ సామాన్య వాహనదారుల నుంచి పరిశ్రమలకు కూడా తాకుతోంది. కొద్ది రోజుల కిందట గ్యాస్ ధరలు పెంచేసిన ఆయిల్ కంపెనీలు శుక్రవారం రోజున పవర్ పెట్రోల్
Read Moreప్లాట్ ఫాం ఛార్జీలు పెంచిన జొమాటో : ఒక్కో డెలివరీపై రెండున్నర రూపాయలు హైక్
దేశంలో జనానికి షాకులపై షాకులు. పవర్ పెట్రోల్ పై రెండు రూపాయల పెంపు వార్త అలా బయటకు వచ్చిందో లేదో.. ఆ వెంటనే టాప్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరో షాక్ ఇచ్
Read Moreయుద్ధం ఎఫెక్ట్ మొదలైంది : పవర్ పెట్రోల్ పై లీటర్ కు 2 రూపాయలు పెంపు..!
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడో వారం చివరికి చేరుకున్న వేళ చమురు సెగలు సామాన్యుడి జేబును తాకాయి. మెున్న గ్యాస్ ఇప్పుడేమే పెట్రోల్ రేట్లు పెరిగాయి.
Read Moreబెంగళూరులో ఇంటి అద్దె డిపాజిట్ స్కాం : రూ.70 వేలు కడితే.. 18 వేలు మాత్రమే రిటర్న్..!
బెంగళూరులో ఇళ్ల అద్దె డిపాజిట్ల విషయంలో జరుగుతున్న గొడవలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. చారు గుప్తా అనే యువతి ఇన్స్టా
Read Moreఅమూల్ పాలలో పురుగులు ? వైరల్ వీడియోతో కలకలం.. కంపెనీ ఏమందంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. మనం రోజూ వాడే పాల ప్యాకెట్లలో పురుగులు ఉన్నాయనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వి
Read MoreATM లో డబ్బులు రాకుండానే బ్యాలెన్స్ కట్.. పది వేల కోసం 9 ఏళ్ల లీగల్ ఫైట్.. రూ.3 లక్షలు ఇప్పించిన కోర్ట్
మీరెప్పుడైనా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తుంటే.. డబ్బులు రాకుండానే బ్యాలెన్స్ కట్ అయినట్లు మెసేజ్ వచ్చిందా..? ప్రతి ఒక్కరికీ ఇది జరగకపోయినా చాలా మంద
Read Moreప్రధానిని ప్రశ్నించొద్దనే.. మత ఘర్షణలు : రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఆరోపణలు న్యూఢిల్లీ: దేశ రక్షణ, ఇంధన భద్రత, సార్వభౌమాధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు అప్పగిస్తున్నాని
Read Moreకవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి?... జనవరి 23న ఈసీఐకి దరఖాస్తు చేసిన కవిత
పార్టీ రిజిస్ట్రేషన్ పెండింగ్పెట్టిన ఈసీఐ జాప్యం చేయడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: తె
Read Moreనౌకలకు ఇబ్బంది కలగొద్దు : ప్రధాని నరేంద్ర మోదీ
ఒమన్, ఫ్రాన్స్, మలేషియా దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒమన్ సుల్
Read Moreగవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టుకు వెళ్లండి : సుప్రీంకోర్టు
సుప్రీం కోర్టు సూచన న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలపై దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 600 పేజీల సాకుతో మరోసారి గడువు కోరొద్దు : హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ పిటిషన్పై నిందితులకు హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు స్పెషల
Read More












