దేశం

భారత్‎​కు పూర్తి మద్దతిస్తం.. ఎఫ్‎బీఐ డైరెక్టర్ కాష్ పటేల్

వాషింగ్టన్: పహల్గాం టెర్రర్ అటాక్‎ను ఎఫ్​ బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తీవ్రంగా ఖండించారు. భారత్‎కు పూర్తి మద్దతును అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ అ

Read More

పహల్గాం ఎఫెక్ట్.. 537 మంది వెళ్లిపోయిన్రు.. 850 మంది వచ్చిన్రు

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‎లో టెర్రర్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27 లోగా దేశం విడిచి వెళ్లా

Read More

పహల్గాం ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్.. NIA చేతికి కీలక వీడియో

కొండలు ఎక్కి దిగి కొండలు ఎక్కి దిగి   టూరిస్టులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులు.. బైసరన్‎లో దాడి తర్వాత మళ్లీ అడవిలోకే పరార్ దర

Read More

పాక్‎తో యుద్ధం వద్దని నేను అనలేదు.. సీఎం సిద్ధరామయ్య క్లారిటీ

బెంగళూరు: పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‎పై యుద్ధం వద్దని తాను అనలేదని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. అనివార్యమైతేనే యుద్ధం జగాలని, ఈ సమస్

Read More

ఆర్మీ యూనిఫామ్‎ల అమ్మకంపై నిషేధం

జమ్మూ: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో ఆర్మీ యూనిఫామ్‎ల విక్రయం, కుట్టడం, నిల్వలపై అధికారులు నిషేధం విధించారు. దేశ వ్యతిరేక శక్తులు ఆర్మీ యూనిఫామ

Read More

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. రెడీ.. ఇండియన్ నేవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన నేవీ సిద్ధమవుతోంది. మూడు రోజుల కిందట్నే అరేబియా సముద్రంలో సీ

Read More

జనంపైకి దూసుకొచ్చిన కారు.. 11మంది మృతి

కెనడాలోని వాంకోవర్ సిటీలో ప్రమాదం న్యూఢిల్లీ: కెనడాలోని వాంకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ

టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తం పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్

Read More

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి.. 800 గుడిసెలు ఆహుతి

న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దాదాపు 800 గుడిసెలు అగ్నికి

Read More

Pahalgam Attack: కాశ్మీర్లో టెర్రరిస్టుల ఇండ్ల కూల్చివేతలు.. 10 మంది టెర్రరిస్టుల ఇండ్లను పేల్చేసిన ఆర్మీ

శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్  అటాక్  నేపథ్యంలో ముష్కరుల ఇండ్ల పేల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది టెర్రరిస్టుల

Read More

యుద్ధానికి మేం రెడీ..రక్షణ మంత్రితో CDS అనిల్ చౌహన్

భారత్, పాక్ మధ్య యుద్దానికి మూహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. నిన్న యుద్దానికి మేం సిద్దం అంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సిం

Read More

ఢిల్లీ మురికివాడల్లో అగ్ని ప్రమాదం..మంటల్లో 800 గుడిసెలు..భయంతో జనం పరుగులు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం రోహిణి ప్రాంతంలోని సెక్టర్ 17లోని శ్రీనికేతన్ అపార్టమెంట్ సమీపంలోని జ

Read More

తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు

కేరళలోని తిరువనంతపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి.  ఆదివారం(ఏప్రిల్27)  బాంబు పెట్టామని బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపారు

Read More