దేశం
మావోయిస్టుల డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు: మావోయిస్టులకు సంబంధించిన డంప్ను ఆదివారం భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్&
Read Moreధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే.. అప్పటి వరకు ‘పేపర్ లీక్’పై పోరాడుతం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ
Read Moreభారత్ ఏది కోరితే, అది దక్కుతుంది..మోదీకి నేను పెద్ద అభిమానిని: ట్రంప్
ఢిల్లీలో జరిగిన యూఎస్ ఈవెంట్లో ఫోన్ కాల్ న్యూఢిల్లీ: అమెరికాకు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారీ మార్కెట్ ఉన్నాయని.. తమ నుంచి భారత్ ఏం కోరి
Read Moreబెంగాల్ రీపోలింగ్ సీటులో బీజేపీ గ్రాండ్ విక్టరీ.. లక్షకుపైగా మెజార్టీతో ఫాల్తా సెగ్మెంట్ కైవసం
కోల్కతా: బెంగాల్లోని ఫాల్తా అసెంబ్లీ సెగ్మెంట్కు జరిగిన రీపోలింగ్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి
Read Moreఇరాన్, అమెరికా మధ్య డీల్... శాంతి చర్చల్లో పురోగతి..
శుభవార్త వింటారన్న రూబియో ఢిల్లీలో జైశంకర్తో భేటీ తర్వాత మీడియా సమావేశం ట్రంప్ ప్రకటించే చాన్స్ ఉందన్న అమెరికా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ
Read Moreకర్నాటకలో నీట్ అభ్యర్థిని ఆత్మహత్య!
కలబురగి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్ యూజీ –2026’ పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కర్నాటకల
Read Moreఆల్చిప్పల కోసం నదిలోకి దిగి ఎనిమిది మంది మృతి...
ఒకరిని రక్షించే ప్రయత్నంలో మరొకరు కొట్టుకుపోయిన వైనం మృతుల్లో ఏడుగురు మహిళలు.. మరో ఇద్దరు గల్లంతు బెంగళూరు: కర్నాటకలోని తత్తెహక్కల నదిలో ఆల్
Read Moreత్వరలోనే భారత్, అమెరికా ట్రేడ్ డీల్... ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్తో సంబంధాలు మరింత బలోపేతం కొత్త వీసా పాలసీ అన్ని దేశాలకూ వర్తిస్తుందని కామెంట్
Read Moreవిదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 వేల కోట్లు డౌన్.. తగ్గిన ఫారిన్ ట్రిప్లు.. కారణం ఏంటంటే..
ఇరాన్ యుద్ధం, రూపాయి పతనం వంటి కారణాలతో తగ్గిన ఫారిన్ ట్రిప్లు మార్చిలో మొత్తం ఔట్వర్డ్ రెమిటెన్స్ రూ.24,864 కోట్లు
Read More15 రోజులు పని చేస్తే.. రూ.200 ఇచ్చారు!..జార్ఖండ్లో మహిళా కూలీ కన్నీటిపర్యంతం
రాంచీ: జార్ఖండ్ లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదనే మిగులుతోంది. జార
Read Moreదేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి గట్టిగానే పెంచారు !
ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరపై 2 రూపాయల 61 పైసలు, లీటర్ డీజిల్పై 2 రూపాయల 71 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్
Read Moreఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.. ప్రధాని మోదీ తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ( పత్రికా సమావేశం) కూడా నిర్వహించకపోవడం విచారకరమైన వ
Read MoreCBSE కొత్త లాంగ్వేజ్ పాలసీ.. ఆశలు ఆవిరవుతున్నాయని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆవేదన !
2026-27 విద్యా సంవత్సరంలో CBSE (సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రవేశపెట్టబోతున్న కొత్త భాషా విధానంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..
Read More












