దేశం
విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2 వేల కోట్లు డౌన్.. తగ్గిన ఫారిన్ ట్రిప్లు.. కారణం ఏంటంటే..
ఇరాన్ యుద్ధం, రూపాయి పతనం వంటి కారణాలతో తగ్గిన ఫారిన్ ట్రిప్లు మార్చిలో మొత్తం ఔట్వర్డ్ రెమిటెన్స్ రూ.24,864 కోట్లు
Read More15 రోజులు పని చేస్తే.. రూ.200 ఇచ్చారు!..జార్ఖండ్లో మహిళా కూలీ కన్నీటిపర్యంతం
రాంచీ: జార్ఖండ్ లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదనే మిగులుతోంది. జార
Read Moreదేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి గట్టిగానే పెంచారు !
ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరపై 2 రూపాయల 61 పైసలు, లీటర్ డీజిల్పై 2 రూపాయల 71 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్
Read Moreఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.. ప్రధాని మోదీ తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విచారం
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ( పత్రికా సమావేశం) కూడా నిర్వహించకపోవడం విచారకరమైన వ
Read MoreCBSE కొత్త లాంగ్వేజ్ పాలసీ.. ఆశలు ఆవిరవుతున్నాయని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆవేదన !
2026-27 విద్యా సంవత్సరంలో CBSE (సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రవేశపెట్టబోతున్న కొత్త భాషా విధానంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..
Read Moreఏడాది లోగా మోదీ ప్రభుత్వం కూలిపోతుంది.. హాట్ టాపిక్గా రాహుల్ ప్రకటన
ఢిల్లీ: ఒక సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప
Read More‘కాక్రోచ్ జనతా పార్టీ’పై CBI విచారణ జరిపించాలని.. సుప్రీం కోర్టులో ప్రజా హిత వ్యాజ్యం దాఖలు
సోషల్ మీడియాలో ప్రధాన పార్టీలను తలదన్నేలా ఫాలోయింగ్ సంపాదించుకుని షాకిచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలని
Read More15 రోజుల పనికి ‘ఇదిగో నీ కూలీ డబ్బులు’ అని రూ. 200 చేతిలో పెట్టారు.. వీడియో వైరల్ !
రాంచీ: జార్ఖండ్లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదన మిగిలింది. జార్ఖం
Read Moreరెండు సార్లు పోస్టుమార్టం.. చనిపోయిన 12 రోజుల తర్వాత.. ట్విషా శర్మకు అంత్యక్రియలు..
నటి ట్విషా శర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మధ్యప్రదేశ్ కోర్టు ఆదేశాల మేరకు ట్విషా శర్మ మృతదేహానికి రీపోస్టుమార్టం తర్వాత ఆదివారం ( మే 24 ) సాయంత్రం అంత్
Read More5 వందల పింఛను కోసం.. మండుటెండలో.. అడవిలో.. అత్తను మోసుకుంటూ 9 కిలోమీటర్ల నడక !
విక్రమార్కుడు బేతాళ కథలు గుర్తుండే ఉంటాయి. ఈ కథలోని పట్టువదలని విక్రమార్కుడిలా.. ఛత్తీస్ గఢ్లో ఒక మహిళ తన అత్తను మోసుకుంటూ వెళ్లిన దయనీయ దృశ్యాలు సభ్
Read Moreకర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..
కర్ణాటకలో ఘోరం జరిగింది. నది ముత్యాల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు. ఆదివారం ( మే 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉ
Read More4 కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాలు.. 'మా టాక్స్ డబ్బులు ఏమైపోతున్నాయి?'.. గూగుల్ ఉద్యోగి ఆవేదన!
బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలపై టెక్ కంపెనీ గూగుల్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు
Read Moreప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO
ఎబోలా వైరస్ .. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. వ్యాక్సిన్లు లేవు.. మధ్యఆఫ్రికాలోని ఉగాండా, కాంగో దేశాల్లో బీభత్సం సృస్ట
Read More












