దేశం
నాన్న రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్య కుమార్తెకు భరణం ఇవ్వాలి..!
ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇటీవల ఒక కీలక తీర్పును వెలువరిస్తూ.. తండ్రి బాధ్యతలపై స్పష్టతనిచ్చింది. కుమార్తె వయస్సుతో సంబంధం లేకుండా.. ఆమెకు వివాహం అయ్య
Read Moreఇండియాలో మళ్ళీ నిపా వైరస్ కలకలం.. కొత్తగా రెండు కేసులు.. WHO కీలక నిర్ణయం!
భారతదేశంలో రెండు నిపా వైరస్ కేసులు బయటపడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. దీనివల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదని, ఆందోళన చెందాల్సిన
Read Moreఈమె AK 47 పట్టిందంటే.. శత్రువులకు దడ.. అలాంటి ఈమెను కిరాతకంగా చంపేశాడు..!
న్యూఢిల్లీ: ఆర్థిక గొడవలతో స్వాట్(ఎస్డబ్ల్యూఏటీ) కమాండోగా పనిచేస్తున్న తన భార్యను భర్త హత్య చేశాడు. నిండు గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా డంబెల్తో
Read Moreఈయూతో డీల్ ఇండియాకు కొత్త అవకాశాలు..అవకాశాలను తయారీదారులు వాడుకోవాలి
ఫ్రీ ట్రేడ్తో భారత్, ఈయూ మార్కెట్ భారీగా పెరుగుతుంది: మోదీ 27 ఈయూ దేశాలకు తక్కువ రేట్లకే నాణ్యమైన ఉత్పత్తులు అమ్మాలి డీల్తో ప్రపంచానికి భారత
Read Moreమహారాష్ట్ర డిప్యూటీ సీఎంగాఅజిత్ భార్య సునేత్ర..ప్రతిపాదించనున్న ఎన్సీపీ నేతలు
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఎన్సీపీలో వారసత్వ చర్చ ఊపందుకుంది. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను డిప్యూట
Read Moreఅజిత్ పవార్ విమాన ప్రమాదం..బ్లాక్ బాక్స్ స్వాధీనం..పైలట్ చివరి మాట ‘ఓహ్ షిట్’ రికార్డ్
ముంబై: బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి కేసులో.. విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ను ఘటనాస్థలం నుంచి సివిల్ ఏవియే
Read Moreబిహార్ లో మహిళా పారిశ్రామికవేత్తలకు భారీ ప్రోత్సాహం..
ప్రభుత్వం అందించే సాయం 10 వేల నుంచి 2 లక్షలకు పెంపు పాట్నా: బిహార్ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘సీఎం మహిళా రో
Read Moreమళ్లీ వెనక్కి వెళ్తున్నామా..? యూజీసీ కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు ఫైర్
సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్ అమెరికాలో తెల్ల, నల్ల వాళ్లకు వేర్వేరు స్కూల్స్.. అలాంటి పరిస్థితి మనకొద్దని వ్యాఖ్య కొత్త రూల్స్&zwnj
Read Moreమన దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం.. పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్.. ఎకనామిక్ సర్వేలో సంచలన రిపోర్ట్
పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్ దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం 2025–26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక తగ్గుతున్న ఏకా
Read Moreచట్టం ముందు అందరూ సమానమే: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: చట్టం ముందు అందరూ సమాన మే అని తెలంగాణ కాంగ్రెస్&zwnj
Read Moreఖర్గే, రాహుల్ తో శశి థరూర్ భేటీ..తామంతా ఏకతాటి పై ఉన్నామని ట్వీట్
న్యూఢిల్లీ: చాలారోజుల తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.. పార్టీ చీఫ్&zwnj
Read Moreఅజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే సునేత్రా పవార్తో NCP కీలక నేతలు భేటీ
ముంబై: ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల
Read Moreనాగాలాండ్ నుంచి మణిపూర్ వైపు దూసుకెళ్లిన కార్చిచ్చు.. జుకో లోయలో 48 గంటలుగా ఆగని మంటలు
ఇంఫాల్: నాగాలాండ్లోని జుకో లోయలో సంభవించిన కార్చిచ్చు మణిపూర్ వైపు వేగంగా విస్తరిస్తోంది. బుధవారం (జనవరి 28) జుకో లోయలో మొదలైన మంటలు
Read More












