దేశం
నిర్భయ తరహాలో.. ఢిల్లీలో ఓ బస్సులో మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం
ఢిల్లీలో కలకలం.. నిర్భయ తరహాలో ఓ ఘటన జరిగింది. ఓ స్లీపర్ బస్సులో.. బస్సులోనే మహిళపై డ్రైవర్, కండెక్టర్ అత్యాచారం చేశారు. ఆ మహిళ కంప్లయింట్ ఆధారంగా కేస
Read Moreచక్కెర ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 2026 సెప్టెంబర్ వరకు నిషేధం
చక్కెర వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2026 సెప్టెంబర్ వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇది చక్కెర
Read Moreఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు, తుఫాన్ బీభత్సం.. 50 మందికి పైగా మృతి.. తుడిచిపెట్టుకుపోయిన ఇళ్లు !
లక్నో: ఉత్తరప్రదేశ్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ప్రతాప్గఢ్, భదోహి, ఫతేపూర్, ఉన్నావ్, కాన్పూర్ దేహత
Read Moreబారామతిలో కూలిన శిక్షణ విమానం
పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతిలో బుధవారం ఉదయం ఓప్రైవేట్ సంస్థకు చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. జనవరిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ ప
Read Moreఅన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఈపీఎస్ వేటు!
బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సొంత పార్టీ నేతలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ
Read Moreఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ... వైద్య పరీక్షల అనంతరం ఇంటికి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. గతేడాది డిసెంబర్ లో 79 ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ
Read Moreబల పరీక్షలో నెగ్గిన విజయ్ సర్కారు.. ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు
మద్దతుగా ఓటేసిన 24 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా 22 మంది, మరో ఐదుగురు ఓటింగ్కు దూరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డీఎంకే ఎమ్మెల్యేలు
Read Moreసంక్షోభం కొనసాగితే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు : ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
సంక్షోభం కొనసాగితే..పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెరిగిన ధరల భారాన్ని ప్రజలపై వేయడం తప్పకపోవచ్చని
Read Moreవరికి కనీస మద్దతు ధర 2,441...14 రకాల ఖరీఫ్ పంటల ఎంఎస్ పీలకు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
ఏ గ్రేడ్ రకానికి రూ. 2,461 అత్యధికంగా పొద్దుతిరుగుడు ధరపై రూ. 622 పెంపు న్యూఢిల్లీ: వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే దిశగా క
Read Moreకేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం ..పశ్చిమాసియా సంక్షోభంతో ముందస్తు చర్యలు ...ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని మోదీ ఆదేశాలు
కేందింపుద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం పశ్చిమాసియా సంక్షోభంతో ముందస్తు చర్యలు ప్రధాని కాన్వాయ్లోని వాహనాల సంఖ్య 50 శాతానికి కుదింపు ప్రధ
Read Moreక్రాస్ ఓటింగ్ రచ్చ.. అన్నా డీఎంకేనుంచి షణ్ముగంతో సహా..13 మంది ఎమ్మెల్యేల బహిష్కరణ
తమిళనాడు రాజకీయాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలనిరూపణ సమయంలో క్రాస్ ఓటింగ్ జరగడంతో అన్నా డీఎంకే పార
Read MoreAmul Milk Price: పాల ధర పెంచిన అమూల్.. రేపటి(మే14) నుంచే అమలు
ప్రముఖ పాల ఉత్పత్తిదారుల కంపెనీ అమూల్ పాల ధరలు పెంచింది. లీటర్ కు 2రూపాయల చొప్పున పెంచింది. ఈ ధరల సవరణ అమూల్ స్టాండర్డ్ మిల్క్, బఫెలో మిల్క్, గోల్డ్,
Read Moreప్రధాని మోదీ పొదుపు మంత్రం : రెండు సెక్యూరిటీ కార్లతోనే కాన్వాయ్
ప్రధాని మోదీ చెప్పినట్లుగానే చేస్తున్నారు. తన భద్రతా కాన్వాయ్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భద్రతా కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను
Read More












