దేశం
జోహో నిధులతో 27 నియోజకవర్గాల్లో బీజేపీకి ఫండింగ్? హైకోర్టులో పిటిషన్.. చిక్కుల్లో శ్రీధర్ వెంబు
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ, చట్టపరమైన వివాదం అలుముకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో
Read Moreఉద్ధవ్ థాక్రే మరో బిగ్ షాక్.. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్సీ సచిన్
ముంబై: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ టైగర్లో భాగంగా ఇప్పటికే ఆరుగురు ఎంపీలు ఉద్ధవ్ వర్గానికి గుడ్
Read Moreఆలయాలు నడపటం మా పని కాదు.. గుడుల నిర్వహణ ట్రస్టులే చూస్కుంటయ్: విశ్వ హిందూ పరిషత్
లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అగ్రనేత చంపత్ రాయ్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్
Read Moreడబ్బులు లెక్కపెట్టే వాళ్లను మార్చండి : నెల క్రితం పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని అయోధ్య ట్రస్ట్
అయోధ్య రామ మందిరంలో రూ.200 కోట్ల విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు
Read Moreప్రాణం పోయినా దీక్ష విరమించను: సోనమ్ వాంగ్చుక్
న్యూఢిల్లీ: లడఖ్కు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే డిమాండ్తో ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్&z
Read Moreమా నీళ్లు టచ్ చేస్తే చేతులు నరికేస్తం భారత్పై పాక్ మంత్రి బలుపు కూతలు
ఇస్లామామాద్: సింధు నది జలాల వివాదంపై పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల్లో పాకిస్తాన్ న
Read Moreహత్యకు అర్దగంట ముందు ప్రియుడితో సియా సీక్రెట్ కాల్.. కేతన్ హత్యలో మరిన్ని సంచలన విషయాలు
పుణె: మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 18న ప్రముఖ పర్
Read Moreరాముడిని లూటీ చేశారు.. దేశాన్ని దోచుకున్నారు: బీజేపీపై ఎంపీ కపిల్ సిబల్ ధ్వజం
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సోమవారం ‘ఎక్స్’
Read Moreఇక దేశవ్యాప్తంగా ఒకే రకమైన అంబులెన్స్ సేవలు..కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా
ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా అంబులెన్స్ల తయారీ దేశవ్యాప్తంగా జీపీఎస్&zw
Read Moreమావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీ ధ్వంసం..ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పకంజూర్జిల్లా అడవుల్లో గుర్తింపు
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పకంజూర్జిల్లా బల్బెడ అడవుల్లో ఉన్న మావోయిస్టుల ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి. మహారాష్ట్రలోన
Read Moreనైజీరియన్ డ్రగ్స్ రాకెట్కు ఈగల్ ఫోర్స్ చెక్... బెంగళూరులో నిందితుడు అరెస్ట్
241 గ్రాముల డ్రగ్స్, మూడు ఫోన్లు సీజ్ హైదరాబాద్, వెలుగు: కర్నాటక బెంగళూరు కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్&zwnj
Read More2028 నుంచి పెట్రోల్ బైక్ల రిజిస్ట్రేషన్లు బంద్..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బైక్లు, స్కూటర్లకు కాలం చెల్లనుంది. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్&zwnj
Read Moreజులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుం
Read More












