దేశం
ఢిల్లీలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సోమవారం ‘మండే మెట్రో’
సర్కారు ఆఫీసుల్లో ఏసీలు 24-26 డిగ్రీల మధ్యే ఉంచాలి కరెంట్ పొదుపు కోసం మాస్టర్ స్విచ్ల ఏర్పాటుకూ నిర్ణయం మంత్రులు, అధికారుల విదేశీ పర్యటన
Read Moreయూపీలో గాలి దుమారం 104 మంది మృతి..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షం పెను గాలులకు విరిగిపడిన చెట్లు.. రోడ్లు బ్లాక్ పలుచోట్ల కూలిన ఇండ్లు, శిథిలాల కింద నలిగి పలువురు మృ
Read Moreకేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
సుదీర్ఘ చర్చల తర్వాతే సీఎంను నిర్ణయించాం: ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ ప్రమాణ స్వీకార తేదీపై త్వరలో స్పష్టత
Read Moreఅరాఘ్చీతో మోదీ భేటీ..రష్యా విదేశాంగ మంత్రితోనూ సమావేశం
న్యూఢిల్లీ: ఇరాన్, రష్యా విదేశాంగ మంత్రులు అబ్బాస్ అరాఘ్చీ, సెర్గీ లవ్ రోవ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రు
Read Moreలోయెస్ట్ బిడ్ సిండ్రోమ్.. 22లక్షల మంది NEET విద్యార్థుల కొంప ముంచిందా?
నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, పరీక్ష రద్దు తర్వాత.. పరీక్షల నిర్వహణపై పలు అనుమానాలు..పేపర్ లీక్ ఎలా జరిగింది.. కట్టుదిట్టమైన భద్రత నిఘాలో ఉండే ఎగ్జామ్ పేపర
Read Moreనీట్ రద్దు వివాదం: డాక్టర్ కావాలన్న కల చెదిరి వైద్యవిద్యార్థి ఆత్మహత్య
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తుండగా ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
Read Moreఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న.. ఇంధన పొదుపు చర్యలు ఇవే
అమెరికా , ఇరాన్ యుద్దం కారణంగా నెలకొన్న చమురు సంక్షోభం నుంచి బయటపడేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేప
Read Moreవారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం: లాక్ డౌన్ కు మొదటి అడుగు పడిందా..!
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోం
Read Moreబియ్యం కొరత రాబోతుందా.. అన్నం రిచ్ ఫుడ్ కాబోతుందా.. వరి ఉత్పత్తి 15% తగ్గనున్నట్లు అమెరికా నివేదిక..!
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల కంచంలో ఆహారమైన బియ్యం ధరలకు రెక్కలు రాబోతున్నాయా? రానున్న రోజుల్లో అన్నం తినడం కేవలం ధనవంతులకేనా? అంటే అవుననే అంటున్నాయి అమ
Read Moreతలలో కత్తి దిగినా ఫోన్ మాట్లాడుతూ... వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే
తలలో కత్తి దిగినా మృత్యువుతో పోరాడుతూ ఫోన్ చూస్తున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు ఆసుపత్రి
Read More"ఇది బుల్డోజర్ల రాష్ట్రం కాదు".. బెంగాల్ హింసపై కోర్టుకెక్కిన మమతా బెనర్జీ..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ గురువారం కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసప
Read Moreమండే ఎండల్లో చల్లని కబురు: మే 16న అండమాన్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం
చెన్నై: సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్కు చేరుకుంది.. దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. భానుడి భగభగల ధాటికి జనం అల్లాడిపోత
Read Moreబిగ్ అలర్ట్.. జూన్ 25 నుంచి తెలంగాణలో.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)
16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ సర్ (SIR) దేశవ్యాప్తంగా మూడో దశ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(SIR)కు కేంద్ర ఎన్నికల
Read More












