దేశం
లడఖ్లో కుప్పకూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్.. ముగ్గురికి గాయాలు
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లడక్లో విమాన ప్రమాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన తేలికపాటి చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. 2026, మే 20న జరిగ
Read Moreడేటింగ్ యాప్లో AI ఖాకీ: పెళ్లి పేరుతో గుజరాతీ భామలను నిండా ముంచిన కేటుగాడు..!
గాంధీ నగర్: ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పనులు ఎంత వేగంగా జరిగిపోతున్నాయో.. మోసాలు కూడా అదే రేంజ్లో పెరిగిపోయాయి. ఏఐ-జనరేటెడ్ ఫోటోలు, వీడియోల
Read Moreకాక్రోచ్ జనతా పార్టీపై అప్పుడే ఇంత నిర్బంధమా..? బెంగళూరులో ఆంక్షలపై నెటిజన్లు ఫైర్
ఇండియాలో అన్ని రాజకీయ పార్టీలకు కాక్రోచ్ జనతా పార్టీ పేరు వింటే ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయోనన్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్త
Read Moreట్రంప్ ఇమ్మిగ్రేషన్ షాక్: గ్రీన్ కార్డ్ కావాలా? అయితే ఇండియాకు రిటర్న్ వచ్చి అప్లై చేస్కోవాల్నిందే!
అమెరికాలో స్థిరపడాలనే కలలతో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది విదేశీ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని గట్టి షాక్ ఇచ
Read Moreకాక్రోచ్ జనతా పార్టీకి పాక్తో లింకులు.. బీజేపీ సంచలన ఆరోపణలు..!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) గురించే చర్చ నడుస్తోంది. ప్రారంభించిన కేవలం ఒక్క వారం
Read Moreహసీనాను చట్టబద్ధంగా రప్పిస్తాం.. బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్అహ్మద్
ఢాకా/న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను న్యాయపరమైన ప్రక్రియల ద్వారానే స్వదేశానికి రప్పించాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ
Read Moreదేశ సరిహద్దుల్లో ‘సీసీటీవీ’ గూఢచర్యం..! హైవేపై కెమెరా పెట్టి ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేత
పఠాన్కోట్: భారత సైన్యం, పారామిలటరీ దళాల కదలికలపై నిఘా ఉంచి, ఆ సమాచారాన్ని పాకిస్తాన్
Read Moreట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్కు చెందిన మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. 10 రోజులుగా తప
Read Moreఎవరెస్ట్ను అధిరోహించి తిరిగొస్తుండగా ఇద్దరు ఇండియన్లు మృతి
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ను అధిరోహించిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. పర్వతాన్ని అధిరోహించిన తర్వాత కిందకు దిగుతుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు చ
Read More26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ: పది రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్ విడుదల చేసింది. ఆరేండ్ల
Read Moreపోక్సో కేసుతో కేటీఆర్ దుష్ట రాజకీయాలు : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
బీజేపీతో పొత్తును బండి అడ్డుకుంటున్నందుకే ఆయన్ను టార్గెట్ చేశారని అనుమానం: అద్దంకి ఫ్యూచర్ సిటీపై కేటీఆర్, హరీశ్ది హాఫ్ నాలెడ్జ్ అని విమర్శ
Read Moreవాహనదారులకు పిడుగులాంటి వార్త: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పొద్దుపొద్దునే వాహనదారులకు పిడుగు లాంటి వార్త. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం (మే 23) దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీ
Read Moreఐఏఎస్ ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు?..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-ఒకసారి రిజర్వేషన్తో సామాజిక మార్పు వచ్చాక మళ్లీ కోటా అవసరమా? ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం
Read More












