దేశం
Viral Video: షాకింగ్ వీడియో.. ఓవర్ లోడ్ పొట్టు లారీ.. అదుపు తప్పి బొలెరోపై పడింది..!
రాంపూర్: ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో ఆదివారం ఘోరం జరిగింది. నైనిటాల్ జాతీయ రహదారిపై పొట్టుతో వెళుతున్న లారీ ఓవర్ లోడ్ కారణంగా అదుపు తప్పి
Read Moreఢిల్లీ పొల్యూషన్కి భయపడి ఫార్మా కంపెనీ ఎగ్జిక్యూటిన్ రాజీనామా.. భారీ జీతం వదులుకొని
దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన విషవాయువు కేవలం సామాన్యులనే కాదు.. కార్పొరేట్ దిగ్గజాలను కూడా వణికిస్తోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఒక ప్రముఖ ఫార్మ
Read Moreఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ బెయిల్ రద్దు
న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సెంగర్ శిక్షను సమర్ధి
Read Moreయూపీలో రేబిస్ కలకలం: అంత్యక్రియల్లో గేదె పాలతో మజ్జిగ.. తాగిన 200 మందికి వ్యాక్సిన్ !
ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో ఒక వింత ఘటన స్థానికులను భయపెట్టింది. రేబిస్ సోకిన కుక్క కరిచిన గేదె పాలను వాడటం వల్ల ఊరంద
Read Moreమహా రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ ఒక్కటైన మామ, అల్లుడు.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ
ముంబై: మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. మామఅల్లుళ్లు శరద్
Read Moreడిఫెన్స్సెక్టార్లో రూ.1.80 లక్షల కోట్లు పెడతం: అదానీ గ్రూప్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియా డిఫెన్స్ సెక్టార్లో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎదుగుతోంది. తమ తయారీ సామర్ధ్యాలను పెంచుకునే
Read Moreసెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతనే శాట్కామ్ సర్వీస్లు.. త్వరలో స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయిస్తాం: మంత్రి సింధియా
న్యూఢిల్లీ: దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్కామ్) సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే, సెక్యూరిటీ ఏజెన్సీల ఆదేశాలను పాటి
Read Moreకత్తితో బెదిరించి మహిళపై బీజేపీ నేత అత్యాచారం.. నన్నెవరూ ఏమీ చేయలేరంటూ బరితెగింపు
భోపాల్: బీజేపీ కౌన్సిలర్ భర్త ఓ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. మధ్యప
Read More2025 భారత్ను గర్వపడేలా చేసింది.. ఆపరేషన్ సిందూర్తో ప్రపంచానికి మన శక్తిని చూపాం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 2025 సంవత్సరంలో భారత్ గర్వపడే క్షణాలెన్నో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పా
Read Moreహాదీ హంతకుల్లో ఇద్దరు భారత్కు పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు
ఢాకా: స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హంతకులు ఇద్దరు భారత్కు పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. సరిహద్దులు దాటి మేఘాలయలో చొరబడ్డారని వెల్లడిం
Read Moreకాంగ్రెస్ను బలోపేతం చేయాల్సిందే: దిగ్విజయ్కు శశి థరూర్ మద్దతు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలన్న ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కామెంట్లకు తిరువ
Read Moreకాంగ్రెస్ పార్టీ ఎవరికీ తలవంచదు.. కేంద్రంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజల ప్రాథమి
Read Moreలండన్లోని బంగ్లాదేశ్ ఎంబసీ ముందు ఉద్రిక్తత.. హిందువుల ర్యాలీని అడ్డుకున్న ప్రో ఖలిస్తాన్ సిక్కులు
లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్లో హిందూ గ్రూప్ ర్యాలీని ప్రో ఖలిస్తాన్ సిక్కులు అడ్డుకున్నారు. శనివారం బంగ్లాదేశ్ ఎంబసీ బయట ఈ ఘటన జరిగింది. బంగ్లా
Read More












