దేశం
మీ రైలు టికెట్ వాట్సాప్, స్క్రీన్షాట్,PDF కాపీతో ప్రయాణించొచ్చా? కొత్త రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
భారతీయ రైల్వే కొత్త టికెట్ బుకింగ్,డిజిటల్ టికెట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై టిక్కెట్లు వాట్సాప్ , స్క్రీన్షాట్లు, ఫోటోలు లేదా PDF క
Read MoreE 20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గేది నిజమే : కేంద్రం సంచలన ప్రకటన
సాధారణ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్.. E 20 పెట్రోల్ వల్ల వాహనాల్లో మైలేజీ కొంచెం తగ్గుతున్న మాట వాస్తవమే అని అంగీకరించింది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శ
Read Moreఅయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. విరాళాల స్కాం తర్వాత 500 నోట్లు తగ్గిపోయాయి..!
అయోధ్య రామాలయం విరాళాలచోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విరాళాల దొంగతనం బయటపడ్డ తర్వాత విరాళాలలుగా ఇచ్చే 500 రూపాయల నోట్ల సంఖ్య తగ్గిందని
Read Moreత్వరలో బంగ్లాదేశ్ వెళతాను.. నన్ను వాళ్లు చంపేయొచ్చు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత దేశం వెళ్తు్న్నట్లు ప్రకటించారు. ఎన్ని అరెస్ట్ లు చేసినా, మరణశిక్షలు అమలు చేసిన ఎదుర్కొ నేందుకు సిద్దంగా ఉన్నా
Read Moreఅవినీతి అధికారి మాస్టర్ ప్లాన్ : ఆ ఇంట్లోని గోడల్లో డబ్బు.. సోఫాల్లో డబ్బు.. దేవుడి బొమ్మల వెనక బంగారం బిస్కెట్లు
అతని పేరు లలిత్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగి. రవాణా శాఖలో పని చేస్తున్నాడు. నెల జీతం 80 వేల రూపాయలు. అతని ఆస్తులు ఎంతో తెలుసా అక్షరాల 300 కోట్ల రూపాయలపైనే
Read Moreరేటు ఎక్కువైనా మంచి పెట్రోలే కొట్టిచ్చుకుంటాం.. ఢిల్లీలో E20కి దండం పెట్టేస్తున్న ఓనర్స్
ఢిల్లీలోని పెట్రోల్ బంకుల దగ్గర కొత్త ట్రెండ్ నడుస్తోంది. వెహికల్ ఓనర్స్ సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ
Read Moreపోలీసులను నమ్మిన.. కానీ నన్నే బద్నం చేసిర్రు: కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్
చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్, సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కరూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పోలీసులు భద్రత కల్
Read MoreSIR ఫామ్ నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారా..? అలా చేస్తే ఆధార్, మీసేవ సెంటర్లు మూత పడ్డట్లే
దేశ వ్యాప్తంగా ఓటర్ సవరణ జాబితా (SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఓటర్లు ఎన్ రోల్ చేసుకుంటున్నారు. అయితే ఫామ్ నింపడానికి రా
Read Moreదేశంలో పర్మనెంట్ EMIల జనరేషన్ పెరిగింది.. మధ్యతరగతి జీవితంలో భాగమైన అప్పులు
ఒకప్పుడు లోన్ అంటే ఇల్లు కొనడానికి, కారు కొనడానికి లేదా పిల్లల చదువుల కోసం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొబైల్ ఫోన్ న
Read Moreఅయోధ్య రామ మందిర స్కామ్ భయం: కర్ణాటక దేవాలయాల్లో 24 గంటల హై-టెక్ నిఘా
బెంగళూర్: దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందూ
Read Moreభవిష్యత్తు హైడ్రోజన్ ఇంధనానిదే.. దేశంలోని 10 రూట్లలో ట్రైల్స్ షురూ: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి భవిష్యత్ ఇంధనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రోజన్ ఫ్యూయల్ రవాణా రంగ భవిష్యత్
Read Moreహాట్ కొత్యూర్ ఫ్యాషన్ వీక్లో రూ.250 కోట్ల విలువైన నగలతో మెరిసిన సుధా రెడ్డి
ఫ్రాన్స్రాజధాని పారిస్లో నిర్వహించిన హాట్ కొత్యూర్ఫ్యాషన్ వీక్లో హైదరాబాద్కు చెందిన బిలియనీర్సుధా రెడ్డి రూ.250 కోట్ల విలువైన (30 మ
Read Moreతాడిచర్ల–2 బ్లాక్పై కాంగ్రెస్ ది ద్వంద్వ వైఖరి..సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలు పెట్టారు: పాయల్ శంకర్
న్యూఢిల్లీ, వెలుగు: తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర
Read More












