దేశం
‘మహా’ ఎలక్షన్స్: అసెంబ్లీ ఎన్నికల బరిలో రాజ్ కుమార్ థాక్రే కుమారుడు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ కుమార్ థాక్రే కుమారుడు రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నాడు. రాజ్ కుమార్ థా
Read Moreశాంతి స్థాపనకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధం: ప్రధాని మోడీ
మాస్కో: శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేం
Read Moreరైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్తో 34 రైళ్లు రద్దు
హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దానా తుపాన్ ఎఫెక్ట్తో ఆంధ్రా మీదుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో
Read Moreమహారాష్ట్రలో పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కలమ్నా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షాలిమార్ ఎక్స్ప్రెస్ పట్టాలు
Read Moreమహిళలపై నేరాలు చేయాలంటే భయం పుట్టాలి: జాతీయ మహిళ కమిషన్ చైర్మన్
నేటి సమాజంలో మహిళలు పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం
Read Moreఅపాయింట్ మెంట్ ఇవ్వండి.. అమిత్ షాకు ఆర్జీకర్ ఆస్పత్రి బాధితురాలి తండ్రి లేఖ
కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో అత్యాచారం,హత్యకు గురైన బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. &n
Read Moreవక్ఫ్ లా జేపీసీ సమావేశంలో రచ్చ రచ్చ.. బాటిల్ పగలగొట్టిన టీఎంసీ ఎంపీ..చేతికి గాయం
వక్ఫ్ లా జేపీసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. మంగళవారం ( అక్టోబర్ 22) సమావేశం జరుగుతుండగా.. నేతల మధ్య వాగ్వాదం ముదిరింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
Read Moreబిష్ణోయ్ని కాల్చి చంపండి.. కోటి రూపాయలు ఇస్తా..: కర్ణి సేన చీఫ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్లో హతమార్చిన పోలీసు అధికారికి క్షత్రియ కర్ణి సేన భారీ రివార్డు ప్రకటించింది. గతేడాది
Read Moreదేశవ్యాప్తంగా సీఆర్పీఎస్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు..
దేశవ్యాప్తంగా సీఆర్ పీఎఫ్ స్కూళ్లలో ఒకేసారి బాంబులు పెడుతున్నట్లు బెదిరింపు మెసేజ్ లు పంపించారు గుర్తుతెలియని దుండగులు. ఢిల్లీలోని రెండు, హైదరా బాద్ ల
Read Moreతినడానికే పుట్టారా.. బుక్ ఫేర్ను ఫుడ్ ఫెస్ట్గా మార్చారు
సాహిత్యం, రీడింగ్ అలవాట్లను పెంపొదించడానికి లాహోర్ లో ఇటీవల కాలంలో ఓ బుక్ ఫేర్ ప్రొగ్రామ్ పెట్టారు. బుక్ ఫేర్ కు వచ్చిన వారి కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏ
Read Moreఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ (AQI) 295కి
Read Moreహిందూ దేవాలయ అభివృద్ది పాక్ రూ. కోటి కేటాయింపు
పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిన్స్ నరోవర్ జిల్లాలోని జఫర్యాల్
Read Moreరైతులకు బీజేపీ పెద్ద శత్రువు : మల్లికార్జున ఖర్గే
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం: ఖర్గే న్యూఢిల్లీ: మహారాష్ట్ర రైతులకు బీజేపీ పెద్ద శత్రువని కాంగ్రెస్ అధ్యక్ష
Read More