దేశం
తుర్కుమెనిస్తాన్లో పాక్ ప్రధానికి భంగపాటు!
రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ 40 నిమిషాలు లేట్ అసహనంతో పుతిన్, ఎర్దోగన్ మీటింగ్ రూంలోకి వెళ్లిన షెహబాజ్
Read Moreఎప్ స్టీన్ ఫైల్స్..ట్రంప్ ఫొటోలు రిలీజ్. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ఫొటోలూ బయటకు..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్ ఎస్టేట్లో ప్రముఖులు దిగిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్
Read Moreనష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను ఆధునీకరించలేం : ఎంపీ రామ సహాయం ప్రశ్నకు కేంద్రం సమాధానం
ఎంపీ రామ సహాయం ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను ఆధునీకరించేది లేదని కేంద్ర ప్రభ
Read Moreమూడేండ్ల నుంచే పిల్లలకు విద్యా హక్కు కావాలి : ఎంపీ సుధా మూర్తి
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి ప్రతిపాదన న్యూఢిల్లీ: రాజ్యసభలో ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి శుక్రవారం ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు
Read Moreమనందర్నీ చంద్రుని మీదికి తరలించాలా?..పిటిషనర్ను సరదాగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు బెంచ్
న్యూఢిల్లీ: దేశంలో 75% జనాభా అధిక భూకంప ప్రమాద జోన్లో ఉందని, భూకంపాల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన
Read More2026 జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేస్త.. అన్నా హజారే..లోకాయుక్త చట్టం అమలులో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలం
ముంబై: లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర సర్కార్ విఫలమైందని సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డా రు. ఈ చట్టం అమలుకోసం ఆమరణ నిరాహార దీక్ష
Read Moreవిమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ విధించలేం.. పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూ ఢిల్లీ: విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ (గరిష్ట పరిమితి) విధించడం సాధ్యం కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. డిమాండ్ ఆ
Read Moreదేశంలో హెల్త్ ఎమర్జెన్సీ..ఢిల్లీసహా ప్రధాన నగరాల్లో తీవ్ర ఎయిర్ పొల్యూషన్: రాహుల్ గాంధీ
కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది కాలుష్యంపై ప్రత్యేక ప్లాన్ అవసరం ప
Read Moreసీఎం రేవంత్తో అఖిలేశ్ యాదవ్ భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరించిన సీఎం సదర్కు రాష్ట్ర పండుగ గుర్తింపు ఇచ్చినందుకు రేవంత్కు థ్యాంక్స్ అంతకుముందు యాదవ ఆత్మీయ
Read Moreరామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి : ఎంపీ వంశీకృష్ణ
స్థిరమైన ఉత్పత్తితోనే రైతుల యూరియా కష్టాలు తీరుతాయి: ఎంపీ వంశీకృష్ణ 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్.. 9 లక్షల టన్నులకే పరిమిత
Read Moreబర్త్ టూరిజంపై అమెరికా కఠిన చర్యలు.. గర్భిణుల వీసా దరఖాస్తులపై మరింత నజర్.. డౌట్ వచ్చిందంటే తిరస్కరణే !
వాషింగ్టన్: అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబం
Read Moreఇండిగో ఇష్యూ.. నలుగురు ఆఫీసర్ల తొలగింపు : డీజీసీఏ
ఆదేశాలు జారీ చేసిన డీజీసీఏ న్యూఢిల్లీ: ఇటీవల ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు పరిస్థితుల నేపథ్యంలో నలుగురు ఫ్లైట్&zw
Read Moreకాంగ్రెస్ ఎంపీల సమావేశానికి మూడోసారి శశి థరూర్ గైర్హాజరు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మూడోసారి పార్టీ మీటింగ్కు గైర్హాజరయ్యారు. శుక్రవారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక
Read More












