
దేశం
దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ
టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తం పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్
Read Moreఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి.. 800 గుడిసెలు ఆహుతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. దాదాపు 800 గుడిసెలు అగ్నికి
Read MorePahalgam Attack: కాశ్మీర్లో టెర్రరిస్టుల ఇండ్ల కూల్చివేతలు.. 10 మంది టెర్రరిస్టుల ఇండ్లను పేల్చేసిన ఆర్మీ
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో ముష్కరుల ఇండ్ల పేల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది టెర్రరిస్టుల
Read Moreయుద్ధానికి మేం రెడీ..రక్షణ మంత్రితో CDS అనిల్ చౌహన్
భారత్, పాక్ మధ్య యుద్దానికి మూహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. నిన్న యుద్దానికి మేం సిద్దం అంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సిం
Read Moreఢిల్లీ మురికివాడల్లో అగ్ని ప్రమాదం..మంటల్లో 800 గుడిసెలు..భయంతో జనం పరుగులు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం రోహిణి ప్రాంతంలోని సెక్టర్ 17లోని శ్రీనికేతన్ అపార్టమెంట్ సమీపంలోని జ
Read Moreతిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
కేరళలోని తిరువనంతపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆదివారం(ఏప్రిల్27) బాంబు పెట్టామని బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపారు
Read Moreఎనీటైమ్, ఎనీవేర్..యుద్దానికి సై అంటే సై అంటున్న ఇండియన్ నేవీ
కయ్యానికి కాలు దువ్వుతోన్న పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ పై యుద్దానికి సిద్దమవుతోంది భారత్. ఇప్పటికే ఇండియన్ ఎయిర్
Read Moreరక్తం మరుగుతోంది.. పహల్గాం టెర్రర్ ఎటాక్పై ప్రధాని మోడీ హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందని ప్రధాని మోడీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివార
Read More130 అణ్వాయుధాలు మీ కోసమే.. రెచ్చగొడితే యుద్ధమే.. భారత్కు పాక్ మంత్రి ఓపెన్ వార్నింగ్
ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ నేతలు భారత్పై తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్పై దాడులకు ప్రేరేపించడమే కాక
Read Moreకేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం ఉగ్రదాడి కేసు విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం టెర్రర్ ఎటాక్ కేసును న
Read Moreఅస్సాంలో పాక్ అనుకూల నినాదాలు.. 14 మంది అరెస్టు
గువాహటి: పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంతో శనివారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట
Read Moreపాక్కు వెళ్లడం కంటే.. ఇండియాలో చావడానికైనా సిద్ధం.. హిందూ శరణార్థుల ఆవేదన
న్యూఢిల్లీ/ జైసల్మేర్: పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నామని, వాళ్లంతా ఈ నెల 27లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో..
Read Moreమైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్ సరసన రిలయన్స్
ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్ 25 కంపెనీల్లో చోటు కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లకుపైగా ఆదాయం సాధించిన కంపెనీ మార్కెట్ క్యాప్
Read More