దేశం
ఇవాళ్టి ( డిసెంబర్ 27 )నుంచి సీడబ్ల్యూసీ మీటింగ్..హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలో
Read Moreచిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి
మదురై: చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) సూచించింది. 16 ఏండ్
Read Moreఎయిర్ ప్యూరిఫయర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించలేం: కేంద్రం
18 నుంచి 5 శాతానికి తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వార
Read Moreలలిత్ మోదీ, మాల్యాను పట్టుకొస్తం, శిక్షిస్తం..
ఇండియాపై ఆర్థిక నేరగాళ్ల సెటైర్ వీడియోపై కేంద్రం స్పందన మేం పారిపోయొచ్చినోళ్లమంటూ వీడియో చేసిన లలిత్, మాల్యా న్యూఢిల్లీ: బ్యాంకులను రూ. వేల
Read Moreతప్పతాగి తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై.. కారులో సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఈ మహిళ కూడా..!
ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన జరిగింది. తమ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగినిపై సీఈవో, ఒక సీనియర్ ఉద్య
Read Moreఎటు పోతుందో ఈ సమాజం.. తాగిన మత్తులో భార్య చేతిని నరికి చెరువులో విసిరేశాడు !
సప్త వ్యసనాల్లో ఒకటైన తాగుడు మనిషిలో ఉండే రాక్షసుడిని నిద్ర లేపుతుందని ఈ దారుణమైన ఘటన మరోసారి రుజువు చేసింది. మద్యానికి బానిసైన భర్త భార్య చేయి నరికేస
Read Moreదగ్గుమందును ఇలా కూడా వాడొచ్చా! బానిసలవుతున్న టీనేజర్లు.. ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
నగరం నిదరోతున్న వేళ.. సరిగ్గా రాత్రి 11 గంటలకు షటర్ ఓపెన్ అవుతుంది. దూరంగా చీకట్లో కొంతమంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. జేబులో చేతులు పెట్టుకుని చలికి
Read Moreపట్టపగలు జాతీయ రహదారిపై దారి దోపిడీ : బండిని ఆపి.. కొట్టి.. రూ.85 లక్షలు దోచుకెళ్లారు !
షాకింగ్.. వెరీ వెరీ షాకింగ్. అస్సలు ఊహించని విధంగా.. పట్టపగలు.. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారి దోపిడీ అవాక్కయ్యేలా చేసింది. 2025, డిసెంబర్ 15వ తేదీ జరిగ
Read Moreబెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్లో రచ్చరచ్చ..
ఢిల్లీకి చెందిన సిమృద్ధి మఖిజా అనే యువతి చేసిన ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. భారతదేశ రాజధానిని ఢిల్లీ
Read Moreఆస్ట్రేలియాలో ఉన్నట్లు.. ఇండియాలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా: మధురై కోర్టు ఎందుకీ వ్యాఖ్యలు చేసింది..?
సోషల్ మీడియా.. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు.. అందరూ ఫోన్లో మునిగిపోతున్నారు. దీని వల్ల రాబోయే తరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే.. భూ
Read Moreకెనడాలో మరో భారతీయుడి హత్య: 20 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
ఒట్టావా: కెనడాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్శిటీ సమీపంలో శివంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్
Read Moreఎర్రజెండాకు నిండా నూరేండ్లు!..ప్రపంచ కార్మికులారా ఏకంకండి!
భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకొని 2025 డిసెంబర్ 26న 101వ సంవత్సరంలోనికి ప్రవేశించింది. 1925 డిసెంబర్ 25న కాన్పూర్
Read Moreఢిల్లీలో 26 డిసెంబర్ నుంచి మూడ్రోజుల పాటు సీఎస్ ల సదస్సు
హాజరుకానున్న సీఎస్ రామకృష్ణారావు న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదో జాతీయస్థాయి సదస్సు దేశ రాజ&zw
Read More












