దేశం
ఎటు పోతుందో ఈ సమాజం.. తాగిన మత్తులో భార్య చేతిని నరికి చెరువులో విసిరేశాడు !
సప్త వ్యసనాల్లో ఒకటైన తాగుడు మనిషిలో ఉండే రాక్షసుడిని నిద్ర లేపుతుందని ఈ దారుణమైన ఘటన మరోసారి రుజువు చేసింది. మద్యానికి బానిసైన భర్త భార్య చేయి నరికేస
Read Moreదగ్గుమందును ఇలా కూడా వాడొచ్చా! బానిసలవుతున్న టీనేజర్లు.. ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
నగరం నిదరోతున్న వేళ.. సరిగ్గా రాత్రి 11 గంటలకు షటర్ ఓపెన్ అవుతుంది. దూరంగా చీకట్లో కొంతమంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. జేబులో చేతులు పెట్టుకుని చలికి
Read Moreపట్టపగలు జాతీయ రహదారిపై దారి దోపిడీ : బండిని ఆపి.. కొట్టి.. రూ.85 లక్షలు దోచుకెళ్లారు !
షాకింగ్.. వెరీ వెరీ షాకింగ్. అస్సలు ఊహించని విధంగా.. పట్టపగలు.. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారి దోపిడీ అవాక్కయ్యేలా చేసింది. 2025, డిసెంబర్ 15వ తేదీ జరిగ
Read Moreబెంగళూరు దేశ రాజధాని కావాలి.. యువతి కామెంట్లపై ఇంటర్నెట్లో రచ్చరచ్చ..
ఢిల్లీకి చెందిన సిమృద్ధి మఖిజా అనే యువతి చేసిన ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. భారతదేశ రాజధానిని ఢిల్లీ
Read Moreఆస్ట్రేలియాలో ఉన్నట్లు.. ఇండియాలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా: మధురై కోర్టు ఎందుకీ వ్యాఖ్యలు చేసింది..?
సోషల్ మీడియా.. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు.. అందరూ ఫోన్లో మునిగిపోతున్నారు. దీని వల్ల రాబోయే తరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే.. భూ
Read Moreకెనడాలో మరో భారతీయుడి హత్య: 20 ఏళ్ల విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
ఒట్టావా: కెనడాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్శిటీ సమీపంలో శివంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కాల్
Read Moreఎర్రజెండాకు నిండా నూరేండ్లు!..ప్రపంచ కార్మికులారా ఏకంకండి!
భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకొని 2025 డిసెంబర్ 26న 101వ సంవత్సరంలోనికి ప్రవేశించింది. 1925 డిసెంబర్ 25న కాన్పూర్
Read Moreఢిల్లీలో 26 డిసెంబర్ నుంచి మూడ్రోజుల పాటు సీఎస్ ల సదస్సు
హాజరుకానున్న సీఎస్ రామకృష్ణారావు న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదో జాతీయస్థాయి సదస్సు దేశ రాజ&zw
Read Moreజవాన్లు ఇన్స్టా వాడొచ్చు.. కానీ, కామెంట్లు, పోస్టులు చేయొద్దు
నిషేధాన్ని సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: సైనికులు సోషల్ మీడియా వాడటంపై నిషేధాన
Read Moreకే4 మిసైల్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: అణ్వాయుధ సామర్థ్యం గల కే4 మిసైల్ ను రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. న్యూక్లియర్ సబ్ మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి ఈ
Read Moreడిసెంబర్ 31న గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఇ -కామర్స్ వ
Read Moreహత్యకు ముందు హమాస్ చీఫ్ను కలిశాను: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యే ముందు తాను ఆయనను కలిశానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. నిరుడు జులై
Read Moreఢిల్లీలో అటల్ క్యాంటీన్లు.. రూ.5 కే భోజనం..దేశరాజధానిలో 45 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం అటల్ క్యాంటీన్ పథకాన్ని ప్
Read More












