దేశం

మానస సరోవం విశిష్ఠత ఏంటీ.. కోట్ల మందికి పవిత్రమైన కైలాస పర్వతం ఉగ్రరూపం దేనికి సంకేతం..!

శివుని అనుగ్రహం వల్ల కైలాస మానస సరోవరం సరస్సులో నీటి మట్టం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ చాలా తీవ్రమైన చ

Read More

3 రోజుల్లో మరో జల ప్రళయం : ఆధారాలతో అలర్ట్ చేసిన చైనా

హిమాలయ ప్రాంతాల్లో భూకంపం తర్వాత ఏర్పడిన జల ప్రళయం నుంచి ఇంకా కోలుకోలేదు ప్రపంచ దేశాలు. గల్లంతు అయిన వాళ్లు బతికి ఉన్నారా లేదా అనేది క్లారిటీ రాలేదు.

Read More

కొన్ని సెకన్లలో బిల్డింగ్ నేలమట్టం... భారీ వర్షానికి దెబ్బతిన్న గవర్నమెంట్ బిల్డింగ్..

కోహిమాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాగాలాండ్ లో దెబ్బతిన్న ప్రభుత్వ భవనాన్ని కూల్చేశారు అధికారులు. కొన్ని సెకన్లలోనే భవనం పూర్తిగా నేలమట్ట

Read More

సగం క్రీడల్లో మనం ఆడటం లేదు: 2036 ఒలింపిక్సే టార్గెట్.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

2036 Olympic Games: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, భారత క్ర

Read More

నేపాల్ వరదల్లో 288 భారతీయలు గల్లంతు:  కేంద్రం

నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ  ప్రకటించింది. త్రిశూలీ 1 ప్రాజెక్ట్ సిబ్బంది73 మంది ,తమిళనాడుకు చెందిన 86 మంది,

Read More

నేపాల్‌ వరదల నుంచి తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు

ఖాట్మండు: DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులకు పెను ప్రమాదం తప్పింది. మానస సరోవరం విహార యాత్రకు వెళ్లిన సతీష్ రెడ్డి దంపతులు నేపాల్‎లో సంభవించి

Read More

హోటల్ లేదా ఓయోలో రూమ్ తీసుకుంటున్నారా.. ఇక పై ఆధార్ జిరాక్స్ అవసరం లేదు..

మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు హోటళ్లలో చెక్-ఇన్ సమయంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఆధార్ కార్డు జిరాక్స్ (ఫోటోకాపీ) ఇవ్వడం. అయితే, ఈ ఇబ్బందులకు చెక్

Read More

యూపీలో కుప్పకూలిన శిక్షణ విమానం.. పైలట్, కో పైలట్ ఇద్దరు మృతి

లక్నో: యూపీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ విమానం కుప్పకూలి పైలట్, కో పైలట్ ఇద్దరు మరణించారు. గురువారం (ఆగస్ట్ 28) మధ్యాహ్నం కాన్పూర్‌లోని

Read More

ఇండియాలో మనిషికోలా న్యాయమా? సుభాష్ చంద్ర రుణ సెటిల్మెంట్‌పై మాల్యా సంచలన పోస్ట్

భారతదేశంలో చట్టాలు, న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తున్నాయా? ఈ ప్రశ్న లేవనెత్తింది ఎవరో కాదు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్య

Read More

ప్రముఖ హర్యానీ సింగర్ దారుణ హత్య: యూపీలో మళ్ళీ కాల్పుల కలకలం.. పాడిన పాటలో రాసిందే నిజమైంది !

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ప్రముఖ హర్యానీ గాయకుడు, యూట్యూబర్ అయిన 35 ఏళ్ల అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యార

Read More

కిలో ఉల్లి 60 రూపాయలా.. ఏంటి బాసూ.. నిన్నా మొన్నా 30కే ఇచ్చారుగా..!

ఏంటీ కిలో ఉల్లి 60 రూపాయలా.. నిన్నా మొన్నా ఇటు వెళుతూ బోర్డు చూశాను.. వంద రూపాయలకు 3 కిలోలు అన్నారు.. ఇప్పుడు 120 రూపాయలకు రెండు కిలోలు అంటున్నారు.. ఏ

Read More

టోల్ వసూలు చేసే ఫస్ట్ ఫ్లైఓవర్ ఇదే.. అది కూడా సిటీలో కడుతున్నదానికి!

బెంగళూరు నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వినూత్న ఆలోచనతో వచ్చింది కర్ణాటక సర్కార్. దీంతో ఐటీ రాజధాని నగర చరిత్రలోనే తొలిసారిగ

Read More

300 మంది భారతీయుల కోసం వెతుకుతున్నాం.. బతికి ఉన్నారో లేదో తెలియదు

ఖాట్మండు: నేపాల్‎లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో చిక్కుకుని ఇప్పటి వరకు 160 మందికి పైగా చనిపోగా.. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు

Read More