దేశం
CNG గ్యాస్ ధరలు మళ్లీ పెంచిన కేంద్రం.. రెండ్రోజుల్లో రెండోసారి బాదుడు.. ఎంత పెంచారంటే..
CNG గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 2026 మే 17న కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) ధరలను పెంచారు. కేజీ కి రూపాయి చొప్పున పెంచాయి కంపెనీలు. ప్రపంచ వ్యాప్త
Read Moreధర్మేంద్ర ప్రధాన్ను డిస్మిస్ చేయాలి..నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మౌనం స్టూడెంట్లకు ద్రోహమే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మోదీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర
Read Moreఅమెరికాలో బీజేపీ విజయోత్సవాలు.. న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ సిటీలో విజయోత్సవ సభ
బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ సిటీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్
Read Moreడార్లింగ్.. నీకోసం పేపర్ లీక్ చేశా..నన్ను కలవడానికి ఎప్పుడొస్తావ్?
లక్నో వర్సిటీలో విద్యార్థినికి ప్రొఫెసర్ వేధింపులు.. నిందితుడి అరెస్ట్ లక్నో : యూపీలోని లక్నో యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్య
Read Moreరూ.182 కోట్ల ‘జిహాదీ డ్రగ్’ సీజ్.. దేశంలో క్యాప్టాగన్ ముఠా గుట్టురట్టు
ఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) 227 కిలోల ‘క్యాప్టాగన్’ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో దీన్ని ఎక్కువ
Read Moreతిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం
తిరువనంతపురం: తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో
Read Moreమరోసారి పెట్రో షాక్ ? లీటరుకు 7 రూపాయలు పెరిగే ఛాన్స్
క్రూడాయిల్ ధర భారీగా పెరగడమే కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలన
Read Moreఇది పూర్తిగా అవాస్తవం..అందులో రవ్వంత నిజం కూడా లేదు: విదేశీ ప్రయాణాలు-పన్నులపై ప్రధాని మోదీ
విదేశీ ప్రయాణాలపై సెస్,సర్ ఛార్జీలను విధించాలని కేంద్రం యోచిస్తోందని వస్తున్న వార్తలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తం..ఇందుల్లో
Read MoremAadhaar యాప్ స్థానంలో కొత్త ‘‘ఆధార్’’ యాప్ వచ్చేసింది.. డేటా బదిలీ ఇప్పుడే చేసుకోండి
UIDAI కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఇప్పుడున్న mAadhaar స్థానంలో ఈ యాప్ ను తీసుకొచ్చింది. కొద్దిరోజుల్లో పాత యాప్ mAadhaar న
Read Moreకేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: వెండి దిగుమతులపై బ్యాన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనర
Read Moreమందు తాగితే రూ.25 వేలు, అమ్మితే రూ.50 వేలు ఫైన్: గరుడియా గ్రామపంచాయతీ తీర్మానం
గాంధీ నగర్: గ్రామాన్ని మద్యపాన రహితంగా మార్చడమే లక్ష్యంగా గుజరాత్ రాష్ట్రం డాంగ్ జిల్లాలోని గరుడియా గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో మద్
Read MoreBaal Aadhaar : పిల్లల ఆధార్ నమోదుకు కొత్త రూల్స్.. పేరెంట్స్ బయోమెట్రిక్ తప్పనిసరి
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డీ జారీకి రెండు కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఉడాయ్ (UIDAI). పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవాలంటే సమర్పించాల్సిన డాక్యుమెంట్
Read More22 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం.. విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్
Read More












