దేశం
విమాన ఇంధనం కిలోలీటర్ రూ.2 లక్షలు: డబుల్ కానున్న విమానం టికెట్ రేట్లు..!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతుతోన్న యుద్ధంతో క్రూడాయిల్ ధరలు ఆకానంటుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధర
Read Moreఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలుకున్నారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం డిశ్చార్జ్
Read Moreగ్లోబల్ మార్కెట్లో.. మనమే నమ్మకమైన సెమీకండక్టర్ సప్లయర్: ప్రధాని మోదీ
రూ. 9 లక్షల కోట్ల మార్కెట్ దిశగా దేశ సెమీకండక్టర్ రంగం గుజరాత్&zwnj
Read Moreకేరళంలో ఎల్డీఎఫ్ గెలవాలనిమోదీ కోరుకుంటున్నరు: రాహుల్ గాంధీ
కన్నూర్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ (లెఫ
Read Moreఢిల్లీల్లో రాష్ట్ర వీఆర్ఏ వారసుల నిరసన..3,797 పోస్టులకు నియామక ఉత్తర్వు లివ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: తమకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన వీఆర్ఏ (గ్ర
Read Moreకాళేశ్వరంపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు పచ్చి అబద్ధం : బీఆర్ఎస్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
బీఆర్ఎస్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంట్ వేదికగా కేంద్ర జల శక్తి మంత్రి సీఆ
Read Moreనేడు లోక్సభలో ‘అమరావతి’ బిల్లు
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం-2014 సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభల
Read Moreఏప్రిల్ 1 షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్&zwn
Read Moreబిహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
12 మందికి గాయాలు, మృతులంతా మహిళలే క్రౌడ్ కంట్రోల్ చేయకపోవడంతోనే ప్రమాదం నలంద జిల్లాలోని శీతలా మాత గుడిలో ఘటన
Read Moreవలస కార్మికులకు వార్ కష్టాలు ! పనులు లేక సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం
రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు బంద్ కమర్షియల్ సిలిండర్ల కొరతతో పెరుగుతున్న ఇబ్బందులు హైదరాబాద
Read Moreయుద్ధం మాది, ఖర్చు మీది.. అరబ్ దేశాలకు ట్రంప్ కండీషన్
హార్మూజ్పై ట్రంప్ వెనుకడుగు.. జలసంధి మూతపడితే తమకు నష్టం లేదని కామెంట్ అమెరికా వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడి ఇతర దేశాల ప్రయోజన
Read Moreఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్-2 ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్–2 పరీక్షలకు రంగం సిద్ధమైంది.
Read Moreసాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సిధారెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డి 2025 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నార
Read More











