దేశం
గత పదేండ్లలో మెరుగుపడ్డ రైల్వేల ఆర్థిక స్థితి.. 2024- 25లో ఖర్చులుపోగా 2,660 కోట్ల రెవెన్యూ: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: గడిచిన పదేండ్లలో దేశంలో రైల్వేల ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగు పడిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన రాజ
Read Moreటీవీకే చీఫ్ విజయ్కి కోర్టులో చుక్కెదురు... ఆదాయపు పన్ను శాఖ రూ.1.50 కోట్ల ఫైన్ పై పిటిషన్ రిజెక్ట్
చెన్నై: తమిళ సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. 2015 –-16 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని వెల్లడించలేదన్న
Read More19 గంటలు వృథా.. లోక్ సభ సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా అసహనం
న్యూఢిల్లీ: లోక్ సభ బడ్జెట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యత
Read Moreబంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసన
ఢాకా: సాధారణ ఎన్నికలు(ఈ నెల 12న) సమీపిస్తున్న వేళ బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం నిరసనకు దిగారు. తొమ్మిదవ జాతీయ వేతన స
Read Moreఓలా, ఉబర్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె: నిలిచిపోయిన క్యాబ్ సేవలు!
ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ఈరోజు (ఫిబ్రవరి 7) దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. మా సమస్యలను పరిష్కరించడం లేదని నిరసిస్తూ 'ఆల్ ఇండియా బ్
Read Moreజనం తిరస్కరించాక ఈ పబ్లిసిటీ స్టంటేంది..! జన్ సురాజ్ పార్టీపై సుప్రీంకోర్టు ఫైర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై పిటిషన్ను విచారణకు తీసుకోబోమని క్లారిటీ హైకోర్టుకు వెళ్లాలని సూచన.. పాట్నా హైకోర్టుకు పిటిషన్ రీడైరెక్ట్
Read Moreప్రశ్నించడం కోసమే అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
అరెస్టు ఒక విచక్షణ మాత్రమే.. తప్పనిసరి కాదని వెల్లడి దర్యాప్తునకు కచ్చితంగా అవసరం ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలని సూచన న్యూఢిల్లీ: అరెస్ట్ విషయల
Read Moreముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం: మల్లు రవి
న్యూఢిల్లీ, వెలుగు: ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్ మల్లు రవి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రె
Read Moreపంజాబ్ లో ఆప్ నేత హత్య.. గురుద్వారా ముందే కాల్చిచంపిన దుండగులు
కారులో కూర్చున్న లక్కీ ఒబెరాయ్ పై ఫైరింగ్ బుల్లెట్ గాయాలతో స్పాట్ లోనే లక్కీ మృతి జలంధర్: పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. దుండగు
Read Moreమోదీ ప్రసంగంలో మా ప్రశ్నలకు జవాబేది..! స్పీచ్ మొత్తం అబద్ధాలే: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ: తాము సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ప్రధాని మోదీకి లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసం
Read Moreవిద్య, నైపుణ్యం రెండూ ముఖ్యమే..స్టూడెంట్లతో ప్రధాని ముఖాముఖి
కానీ జీవితంలో నైపుణ్యాలు అత్యవసరం: ప్రధాని మోదీ చదువులను భారంగా చూడొద్దు పరీక్షలను పండుగలా చూడాలి..
Read Moreసుప్రీం తీర్పుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఏఐ జాక్టో
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఏఐ జాక్టో విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్
Read Moreపార్టీ ఫిరాయింపుల పై మరో 3 వారాల గడువు : సుప్రీం కోర్టు
అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలపై ఆలోచిస్తాం స్పీకర్కు సుప్రీం హెచ్చరిక న్యూఢిల్లీ, వెలు
Read More












