దేశం
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
రాజ్యాంగ హక్కులు అందని ద్రాక్షగానే మిగిలాయి బీసీల మేధో సదస్సు’ లో పార్లమెంట్ సభ్యులు న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవ
Read Moreరాహుల్ గాంధీ స్పీచ్ అబద్ధాలమయం..ఆధారాలు చూపించాలి..కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రసంగమంతా అబద్ధాలతో నిండిపోయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.
Read Moreమాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్ వివాదం..పెంగ్విన్ కు నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ.. బుధవారం ఢి
Read Moreపాక్ను అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకున్నది: పాకిస్తాన్ రక్షణ మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని ఆరోపించారు.
Read Moreభారత మాతను అమ్మేశారు.. దేశ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు: మోడీ సర్కార్పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్తో భారత్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశార
Read Moreఓటర్లకు రైట్ టు రీకాల్ హక్కు ఉండాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
న్యూఢిల్లీ: పనితీరు బాగాలేని ఎంపీలు, ఎమ్మెల్యేలను గద్దె దించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా డిమాండ్చేశారు.
Read Moreబీజేపీ దేశాన్ని అమ్మేసింది ట్రంప్ కు మోదీ లొంగిపోయారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని అమ్మేసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. మన దేశాన్ని నడిపే స్టీరింగ్&zw
Read Moreఇండియాలోనూ కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్.. లిస్టులో కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పేరు
లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రొఫెషనల్గా మీటయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ న్యూఢిల్లీ:
Read Moreదేశంలోనే మొదటి మ్యూజికల్ రోడ్.. ముంబై రోడ్లపై జై హో పాట
ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముంబై: ముంబైలో మన దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్ (సంగీత రహదారి) అందుబాటులోకి వచ్చింది. ముంబై క
Read Moreజనగణమన కంటే ముందు వందేమాతరం ఆలపించాలి.. జాతీయ గేయంపై కేంద్రం కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’పై కేంద్ర హోం శాఖ బుధవారం కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది.ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాల్లో న
Read Moreఇవాళ (ఫిబ్రవరి12) భారత్ బంద్.. దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్
Read Moreమేడారం హుండీల ఆదాయం 13 కోట్లు దాటింది !
హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన కానుకల కౌంటింగ్ కొనసాగుతోంది. 7వ రోజు హుండీల కౌంటింగ్ కొనసాగింది. ఇప్పటివరకూ13 కోట్ల 25 లక్షల
Read Moreస్కూటీలో పిల్లలను ముందు వైపు నిల్చోబెట్టుకుంటున్నారా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!
బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. రోజూలానే మంగళవారం ఉదయం కూడా పిల్లలను పిక్ చేసుకోవడానికి వస్తున్న స్కూల్ బస్ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది
Read More












