దేశం

మార్చి 31లోపు దేశానికి మావోయిస్టుల హింస నుంచి విముక్తి : కేంద్ర హోం మంత్రి అమిత్ షా 

పూరి: మావోయిస్టుల హింస నుంచి దేశానికి ఈనెల 31 లోపు విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్​న

Read More

యుద్ధాలు కామన్ అయినయ్ : మంత్రి రాజ్ నాథ్  సింగ్

దేశాల మధ్య పరిస్థితులు దిగజారుతున్నయ్ డామినేటింగ్  ట్రెండ్  మంచిది కాదు: రాజ్ నాథ్ న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ

Read More

యుద్ధం వేళ..చమురు ముప్పుకు భారత రైల్వే శాఖ చెక్

62% డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిఫికేషన్​తో భర్తీ  న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో  పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనలప

Read More

రాత్రికి రాత్రే షాకిచ్చిన కేంద్రం.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెంపు !

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై పడటంతో ఇండియాలో ఎల్పీజీ గ్యా్స్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్పై 60

Read More

గుడ్డుకు గడ్డు కాలం! తమిళనాడులో గుడ్ల వ్యాపారంపై యుద్ధం ఎఫెక్ట్ 

గల్ఫ్ దేశాలకు నిలిచిన ఎక్స్ పోర్ట్స్​  రోజుకు సుమారు రూ.5 కోట్ల నష్టం చెన్నై: పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తమిళనాడులోని గుడ్ల వ్యాపారంపై

Read More

భారత స్వయంప్రతిపత్తి ప్రమాదంలో ఉంది..అమెరికాతో ప్రధాని మోదీ రాజీపడ్డరు: రాహుల్‌ గాంధీ

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా పర్మిషన్‌ ఇవ్వడంపై ఫైర్‌‌ న్యూఢిల్లీ: రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేయడానికి ఇండియాకు అమెరిక

Read More

నేపాల్ లో జెన్ జీ నేతకు పట్టం! సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బాలేంద్ర షా పార్టీ

మొత్తం 165 సీట్లకు గాను 94 చోట్ల ఆర్ఎస్పీ అభ్యర్థులు ముందంజ గత ఏడాది నేపాల్‌‌లో జెన్ జీ నేతృత్వంలో భారీ ఎత్తున నిరసనలు 4- నుంచి 12 సీ

Read More

యుద్ధం ఎఫెక్ట్తో పెట్రోల్, డీజిల్ దొరకదన్న ప్రచారంపై ఇండియన్ ఆయిల్ కీలక ప్రకటన

గల్ఫ్ దేశాలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని.. కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జరుగుతున్న ప్రచారంపై ఇండియన్ ఆయిల్

Read More

భర్త చనిపోయిన 20 రోజులకే మరో పెళ్లి చేసుకున్న భార్య.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే..

తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు తాలూకాలోని దాసరహళ్లిలో జనవరి 30న పరమేష్ అనే వ్యక్తి చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని అతని భార్య చెప్పడంతో బంధుమిత్రులంతా

Read More

సివిల్స్ టాపర్ గా అనూజ్ అగ్నిహోత్రి

ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2025 తుది ఫలితాలను కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షలో అనుజ్ అగ్నిహోత్రి తొలి

Read More

ఐటీ రంగంలో మైసూరుకు కొత్త కళ.. ఇక బెంగళూరు తర్వాత రెండో ఐటీ హబ్‌గా గుర్తింపు!

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు తర్వాత మైసూరును రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఐటీ (IT) హబ్‌గా తీర్చిదిద్

Read More

మధ్యప్రదేశ్‌లో ఘోరం: 16 ఏళ్ల బాలుడిని చంపి, రక్తం తాగిన ఉన్మాది..

మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా సమన్నా గ్రామంలో గురువారం మధ్యాహ్నం   ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ  58 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల బాలుడిని ప

Read More

UPSC సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాలు విడుదల: రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలు పూర్తి చేసుకున్న

Read More