దేశం
జడ్జెస్ కాలనీలో భారీ చోరీ: ఒకే రాత్రి 9 ఇళ్లలో దొంగతనం...
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. సామాన్యుల ఇళ్లనే కాదు, ఏకంగా న్యాయమూర్తుల (జడ్జీల) ఇళ్లకే కన్నం వేసి పోలీసులకు సవాల్ విసిరారు.
Read Moreరీల్స్ కోసం 160 స్పీడుతో కారు నడిపిన మైనర్.. బైక్ పై వెళ్తున్న యువకుడు మృతి..
రానురాను జనాల్లో రీల్స్ పిచ్చి పీక్స్ కి చేరుతోంది. రీల్స్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఢిల్లీలో
Read Moreఅసలు వాడు మగాడే కాదు.. తాళి కట్టిన తర్వాత పెళ్లి మండపంలో ఏం జరిగింది..!
పెళ్లి ఘనంగా జరిగింది.. ఊరేగింపు అంతకంటే గ్రాండ్ గా.. ఊరంతా వచ్చారు.. బంధువులు, చుట్టాలు ఇలా ధూంధాంగా పెళ్లి జరిగింది. జస్ట్ పెళ్లి తంతు అంతా అలా ముగి
Read Moreఢిల్లీ AI సమ్మిట్లో దొంగలు.. హై సెక్యూరిటీ జోన్లో ఏఐ పరికరాల చోరీ.. సీఈఓ ఆవేదన
దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఊహించని పరిణామం జరిగింది. స్వయంగా ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సులో ప్రప
Read MoreIlaiyaraaja: ఇళయరాజాకు బిగ్ షాక్.. ‘సరిగమ’కు రిలీఫ్.. ఆ 134 సినిమాల పాటలపై హైకోర్టు స్టే
ఢిల్లీ హైకోర్టు: ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘సరిగమ’ ఇండియా యాజమాన్యంలోని 134 చ
Read Moreతిరిగి పొలం బాటపడుతున్న ఐటీ ప్రొఫెషనల్స్.. కొత్త ట్రెండ్ వెనుక సీక్రెట్ ఇదే..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో విసిగిపోయిన నగరవాసులు మళ్లీ ప్రకృతి ఒడిలోకి.. అంటే 'పొలం బాట' ఎందుకు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి
Read Moreఢిల్లీలోని ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ, రబ్రీ దేవిపై అభియోగాలు
న్యూఢిల్లీ: రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలకు సంబంధించిన (ల్యాండ్ఫర్జాబ్) సీబీఐ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం మాజీ రైల్వే మంత్రి లాలూ ప
Read Moreపెండ్లయ్యేదాకా ఎవర్నీ నమ్మొద్దు.. యువతీయువకులకు సుప్రీంకోర్టు హితవు
ప్రి మారిటల్ బంధం విషయంలో జాగ్రత్తపడాలని సూచన పెండ్లి చేసుకుంటానని చెప్పిమోసం చేశాడంటూ యువతి కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయ
Read Moreడేటా ప్రొటెక్షన్ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం 2023లోని పలు నిబంధనలకు సంబంధించి రాజ్యాంగబద్ధతను సవా
Read Moreఏఐలో పురోగతి మన ఆశయాలకు ప్రతిబింబం
ఏఐ ఇంపాక్ట్ సమిట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఏఐలో పురోగతి మన ఆశయాలను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన
Read Moreఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసు..ముగ్గురికి మరణశిక్ష
కర్నాటకలోని గంగావతి సివిల్ కోర్టు తీర్పు కొప్పళ: ఇజ్రాయెల్ పర్యటకురాలితో పాటు ఓ స్థానిక మహిళపై అత్యాచారానికి పాల్పడి మరో వ్యక్తిని హత్య
Read Moreకెమికల్ ఫ్యాక్టరీలో మంటలు... రాజస్తాన్లో ఏడుగురు మృతి
జైపూర్:రాజస్తాన్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు
Read Moreఫిబ్రవరి 25న మోదీ ఇజ్రాయెల్ పర్యటన!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఆదివారం అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షుల సదస
Read More












