దేశం

అక్షరం ముక్క రాదు.. అమ్ముకునేది మట్టి పాత్రలు: కుమ్మరికి రూ.కోటి 25లక్షలు జీఎస్టీ నోటీసు

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఒక పేద కుమ్మరి జీవితం రాత్రికి రాత్రి తలకిందులైంది. రెండు రూపాయలకు మట్టి పాత్రలు అమ్ముకుంటూ జీవనం సాగి

Read More

పశ్చిమ బెంగాల్ రాజకీయ చాణుక్యుడు ముకుల్ రాయ్ కన్నుమూత : TMC పార్టీ పెట్టటంలో కీలక పాత్ర

కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నేత  ముకుల్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతోన్న ఆయనకు  గుండెపోటు రావడంతో &nb

Read More

భారత్ ప్రతిష్టను దెబ్బతీశారు... ఏఐ సమిట్‌‌‌‌‌‌‌‌ లో నిరసనపై ఢిల్లీ కోర్టు ఫైర్

న్యూఢిల్లీ: ఏఐ  సమిట్ లో  కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శనను ఢిల్లీ కోర్టు  తీవ్రంగా తప్పుబట్టింది. ఇది శాంతిభద్రతలపై జ

Read More

ఉగ్రదాడుల కుట్ర భగ్నం.. 8 మంది అనుమానితుల అరెస్ట్

పాక్ లష్కరే, బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థలతో లింకున్నట్టు గుర్తింపు  న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు ఆరోపణలు ఎద

Read More

కర్నాటకలో స్టూడెంట్లకు స్మార్ట్ ఫోన్ల నిషేధం..! 16 ఏళ్లలోపు పిల్లలకు వాడకుండా..

బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం16 ఏండ్లలోపు పిల్లలకు స్మార్ట్​ ఫోన్ల వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నది. విద్యార్థుల్లో సోషల్ మీడియా వ్య

Read More

మహిళకు పార్సిల్‌‌‌‌‌‌‌‌లో పుర్రె, ఎముకలు

తమిళనాడులోని చెన్నై నగరంలో ఘటన చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళకు వచ్చిన పార్సిల్ కలకలం సృష్టించింది. సిటీలోని ప్యారీస్‌‌‌&

Read More

నేపాల్ లో నదిలో పడ్డ బస్సు..18 మంది మృతి

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలోని బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ  సమీపంలో   బస్సు  త్రిశూలి నదిలో పడిపోయింది.&nb

Read More

అఫ్గాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్.. 70 మంది మృతి

అనేక మందికి గాయాలు.. నంగర్హార్, పాక్టికా ప్రావిన్సులలో దాడులు    ఇస్లామాబాద్: టెర్రరిస్టులే లక్ష్యంగా పాకిస్తాన్, -అఫ్గానిస్తాన్ సరి

Read More

తిరుమల లడ్డూ కల్తీ పై ఇవాళ (ఫిబ్రవరి 23) సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల శ్రీవారి‌‌ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్&zw

Read More

SIR తర్వాత 1.70 కోట్ల ఓట్లు తగ్గినయ్..

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అనంతరం ఆరు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల సంఖ్య 1.7

Read More

మరోసారి వివాదస్పదంగా సామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మీకు అలవాటేనంటూ బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ సామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదస్పదంగా మారాయి. ఇతర దేశాలకు సేవ చేసేందుకే భారతీయుల నైపుణ్యాలు ఉపయోగ

Read More

రాజస్థాన్‎లో దారుణం: పెళ్లికి గంటల ముందే విషం తాగి అక్కాచెల్లెలు మృతి

జైపూర్: ఇద్దరు కూతుర్ల పెళ్లి ఒకే రోజు.. ఒకే మండపం.. ఒకే ముహూర్తానికి చేయాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. అనుకున్నట్టుగానే ఒకే తేదీన అక్కాచెల్లెల పెళ

Read More

గ్లోబల్ ఈవెంట్‎ను నీచ రాజకీయాలకు వాడుకున్నరు: కాంగ్రెస్ ధర్నాపై ప్రధాని మోడీ సీరియస్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‏లో యూత్ కాంగ్రెస్ నాయకులు అర్థనగ్నంగా నిరసన చేయడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక

Read More