దేశం
మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసిన పెళ్లాం : మొగుడి కారులో బీఫ్ పెట్టింది.. లవర్, భజరంగ్ దళ్కు సమాచారం.. ఆ తర్వాత ఏం జరిగింది..?
అమ్మో అమ్మో.. ఏం స్కెచ్ ఇది.. మొగుడిని అడ్డు తొలగించుకోవటానికి వేసిన ప్లాన్ చూసి పోలీసులే.. వామ్మో.. వామ్మో అంటూ నోరెళ్లబెట్టారు. మొగుడు నుంచి విడాకుల
Read Moreమందు పార్టీలో వెయ్యి రూపాయల గొడవ.. ఆ పిల్లోడు నరుకుతున్న తీరు చూసి సిటీనే షాక్ అయ్యింది..!
మహారాష్ట్ర రాష్ట్రం నాగ్ పూర్ సిటీ. ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లల్లో ఒకడు పిల్లోడు.. ఈ ముగ్గురు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిన తర్వాత బిల్లు
Read More14 ఏళ్ల పిల్లోడికి ప్రభుత్వం భయపడిందా.. అరెస్ట్ తర్వాత ఎందుకింత ట్రెండ్ అయ్యాడు.. ఎవరీ అశ్వమిత్ గౌతమ్..?
అశ్వమిత్ గౌతమ్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఇండియాకు మరో ధృవ్ రాఠీ దొరికాడు. ప్రభుత్వాలను కడిగి పారేసేందుకు మరో యువ సంచలనం తయారవుత
Read Moreఅమృత్ సర్ -ఢిల్లీ ..రైల్వే ట్రాక్ పై భారీ పేలుడు
పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. అమృత్ సర్ - ఢిల్లీ రూట్ లో సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట
Read Moreగాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు..బళ్లారిలో ఉద్రిక్తత
కర్ణాటకలో మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు.జనవరి 23న సాయంత్రం బళ్లారి కంటోన్మెంట్ లోని మోడల్ హౌజ్ కు గుర్తు తెలియని వ్
Read Moreచర్లపల్లి- తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరనున్న ట్రైన్ తెలంగాణ, ఏపీ, తమి
Read Moreనేతాజీ జయంతిని ఎందుకు నేషనల్ హాలిడేగా ప్రకటించలే? : బెంగాల్ సీఎం మమత
ఫ్రీడం ఫైటర్ల కలలను బీజేపీ నాశనం చేసింది కేంద్రంపై బెంగాల్ సీఎం మమత ఫైర్ కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్
Read Moreరిపబ్లిక్ డే బెదిరింపుల కేసులో.. ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్పై కేసు ఫైల్
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీలో అశాంతిని సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడిన సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) నాయకుడు గురుపత్వంత్ సి
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: విశ్వగురు మౌనం దేనికి సంకేతం.?
భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాలలో చురుకైన పాత్రను నిర్వహించలేకపోతుందా? అంతర్జాతీయ రాజకీయాలలో తన గత ఉనికిని, వారసత్వాన్ని నిలుప
Read Moreఈయూ, ఇండియా డీల్ చరిత్రాత్మకం.. ఫ్రీ ట్రేడ్కు మద్దతుస్తమన్న నార్వే అంబాసిడర్
న్యూఢిల్లీ: ఇండియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరగనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) చారిత్రక మైల
Read Moreకేరళలో సుపరిపాలన బీజేపీతోనే సాధ్యం.. రాష్ట్రంలో మార్పు అనివార్యమన్న ప్రధాని మోదీ
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ జెండాలు వేరైనా.. వారి అజెండా ఒక్
Read Moreసింగరేణిలో అవినీతిపై 2014 నుంచి విచారణ జరపాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాల ని కేంద్ర మంత్రి కిషన్&zwn
Read Moreఢిల్లీలో వాన.. జమ్మూలో మంచు.. ఉత్తరాదిలో భిన్నమైన వాతావరణం
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో భిన్నమైన వాతవరణం నెలకొన్నది. ఢిల్లీలో వాన పడ్తుంటే.. జమ్మూలో మంచు కురుస్తున్నది. అటు హిమాచల్ప్రదేశ్ను కూడా మంచు దుప్పటి
Read More












