దేశం

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్ లోని  సుల్తాన్ పూర్ కు వెళ్లారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసులో సుల్తాన్ పూర్ కోర్టులో స్వయంగా విచారణకు హాజరయ్యా

Read More

టైం అంటే ఇదే : నకిలీ పాస్ పోర్ట్.. 30 ఏళ్ల తర్వాత దొరికాడు

 సరిగ్గా 30 ఏళ్ల క్రితం మార్చి 7, 1994న ఫోర్జరీ సంతకాలతో పాస్ పోర్టు పొందిన వ్యక్తిని కేరళలోని కాయంకుళం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాయంకుళం

Read More

ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు..పాక్ ఉగ్రదాడుల్ని తిప్పి కొడతాం: మోదీ

 ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు ప్రధాని మోదీ.. పాకిస్తాన్ ఉగ్రదాడుల్ని తిప్పికొడతామని చెప్పారు. పాకిస్తాన్ ఎన్ని సార్లు&

Read More

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.30 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్  పట్టుబడింది. 30కోట్ల విలువైన  ఆరు కిలోల కొకైన్ పట్టుకున్నారు అధికారులు. ఇంటర్ పోల్ ఇచ్చిన  పక్కా

Read More

మహారాష్ట్రలో కుండపోత.. ముంబై, పుణే ఆగమాగం

ముంబై : మహారాష్ట్రలో భారీ వర్షాలు పడ్తున్నాయి. కుండపోత వర్షాలకు ముంబై, పుణే ఆగమాగమయ్యాయి. రెండు సిటీల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు విమ

Read More

ఆఫ్రికాలో పడవ బోల్తా : 15 మంది మృతి, 150 మందికి పైగా గల్లంతు

మారిటానియా:  ఆఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం గాంబియా నుంచి 300 మందితో యూరప్ వైపు వెళ్తున్న బోటు మారిటానియా రాజధాని నౌక్‌‌&z

Read More

పరువు నష్టం కేసులో.. నేడు కోర్టుకు రాహుల్ గాంధీ

సుల్తాన్‌‌‌‌పూర్(యూపీ):  పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్​ సుల్తాన్ పూర్ లోని ఎంపీ–

Read More

తెల్లాపూర్, కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ను పూర్తి చేయండి : ఎంపీ రఘునందన్​ రావు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని తెల్లాపూర్– కరీంనగర్ రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మెదక

Read More

దద్దరిల్లిన పార్లమెంట్ ; రైతు సమస్యలపై అధికార, ప్రతిపక్షాల మాటలయుద్ధం 

న్యూఢిల్లీ :  కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా పార్లమెంట్ దద్దరిల్లింది. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధంతో గురువారం లోక్​స

Read More

తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి : ఎంపీ లక్ష్మణ్

రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆ

Read More

కిషన్​రెడ్డి, సంజయ్​ రాజీనామా చేయాలి : కాంగ్రెస్ ఎంపీలు

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి తీరని అన్యాయం  తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని డిమాండ్ రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలే: మల్లు రవి కిష

Read More

రాజ్యసభలో నవ్వులే నవ్వులు.. ఎందుకో తెలుసా..

న్యూఢిల్లీ: యూనియన్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బడ్జెట్ 2024 పై చర్చిస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీలు సంజయ్ సి

Read More

Hilsa Fish: కిలో చేప రూ.3 వేలు..ఈ చేపలు ఎందుకింత స్పెషల్..?

చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదూ.. రకరకాల చేపలను ఏరికోరి దగ్గరుండి వండించుకుని తింటుంటారు చేపప్రియులు. భారత దేశంలో చాలా రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. నదులు,

Read More