దేశం

కారు ప్రమాదంలో ఐఏఎస్ అధికారి మృతి.. డివైడరును ఢీకొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..

కర్ణాటక స్టేట్ మినరల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSMCL) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ IAS అధికారి మహంతేష్ బిలగి నిన్న (నవంబర్ 25) మంగళవారం సాయంత్రం కలబురగ

Read More

ఈ పాన్, ఆధార్ కార్డులు అసలా.. నకిలీనా..? గూగుల్ AI తో అచ్చుగుద్దినట్లు చేసి చూపించిన టెకీ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  చేస్తున్న వింతలు చూసి సంతోషపడాలో, బాధ పడాలో తెలియని పరిస్థితి ప్రస్తుత సమాజానిది. అది చేస్తున్న సాంకేతిక మార్పులు

Read More

ఎలక్ట్రిక్ వాహనాల హవా.. కలిసొచ్చిన 2025 ఏడాది.. 20 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు..

 2025 ఏడాది ఎలెట్రిక్ వాహనాలకు కలిసోచ్చినట్టు ఉంది, ఎందుకంటే మొదటిసారిగా మన  దేశంలో 20 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయ

Read More

బొంబాయి శనగల్లో క్యాన్సర్ కారక "ఆరమైన్ ఓ" డై.. కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది లేఖ..

దేశవ్యాప్తంగా ప్రజలు రోజూ తినే వేయించిన శనగల్లో నిషేధిత ఇండస్ట్రియల్ రంగు ఆరమైన్ ఓ వాడకంపై శివ్ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. దీనిపై వెంటనే

Read More

ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తు..ఉమర్‌ నబీకి ఆశ్రయం ఇచ్చిన సోయబ్ అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకేసులో కీలక అప్డేట్..అమాయకుల ప్రాణాలు బలిగొన్న కారు బాంబు పేలుడులో ఉగ్రవాది ఉమర్ నబీకి సాయం చేసిన  పరీదాబాద్ కు చెందిన సోయబ

Read More

Constitution Day: వికసిత్ భారత్ సాకారం కోసం పనిచేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

భారత రాజ్యాంగ దినోత్సవం  సందర్భంగా  ప్రధాని మోదీ  దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాల

Read More

దేశం, ధర్మం రెండు కండ్లవంటివి : విదుశేఖర భారతి

    వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది: విదుశేఖర భారతి న్యూఢిల్లీ, వెలుగు: “దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్లవంటివి.

Read More

ఫోన్ల రికవరీలో తెలంగాణ నెంబర్ వన్..కేంద్ర కమ్యూనికేషన్ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: పోగొట్టుకున్న సెల్‌‌ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది. దేశంలో లక్షకు పైగా ఫోన్లు రికవరీ చేస

Read More

భారత్ సరిహద్దుల్లో చైనా సైలెంట్ నిర్మాణాలు..టిబెట్ లో డ్రోన్ టెస్టింగ్ సెంటర్

బార్డర్​లో చైనా డ్రోన్ టెస్టింగ్ సెంటర్..భారత్​కు దగ్గరగా టిబెట్​లో నిర్మాణం యూఎస్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: ఐదేండ్ల

Read More

పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలి..ఢిల్లీలో ఎన్ఎంఓపీఎస్ ప్రతినిధుల ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్రాన్ని  నేషనల్ మూవ్‌‌‌‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్

Read More

రక్షణ రంగంలో ఆవిష్కరణల స్వర్ణయుగం..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో ఆవిష్కరణల స్వర్ణయుగం ప్రారంభమైందని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ అన్నారు. వేగంగ

Read More

ఢిల్లీలో రూ.2,500 కోట్ల కొకైన్ సీజ్ కేసు..డ్రగ్ రాకెట్ మాస్టర్‌‌‌‌‌‌‌‌మైండ్ పవన్ అరెస్ట్

దుబాయ్​లోని అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న అధికారులు ఢిల్లీలో రూ.2,500 కోట్ల కొకైన్ సీజ్ కేసులో కీలక పరిణామం న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ డ్రగ

Read More

సింగర్ జుబీన్ గార్గ్ ది హత్యే..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

గువహటి: అస్సాం ఫేమస్ సింగర్ జుబీన్ గార్గ్ (52) మృతిపై రాష్ట్రీ సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. జుబీన్ గార్గ్ ప్రమాదంలో చనిపోలేదని.. హత్యక

Read More