
దేశం
ఇండియా సంచలన నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశంగా యూఎన్ తీర్మానానికి మద్ధతుగా ఓటు
ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఐక్యరాజ్య సమితి (UN) రిజొల్యుషన్ కు మద్ధ
Read Moreప్రధాని నార్త్ ఈస్ట్ పర్యటన.. మిజోరంలో మొట్టమొదటి రైల్వే లైన్ ప్రారంభించిన మోదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రంల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 13) మిజోరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్
Read Moreచైనాతో గొడవలకు చెక్ పెట్టే పనిలో భారత్.. లడఖ్ జియో ట్యాగింగ్
స్నేహ హస్తం ఇస్తూనే కయ్యారికి కాలుదువ్వే నైజం డ్రాగనే దేశం చైనాది. అందుకే ఎంత మంచి మిత్రుడిలా నటించినప్పటికీ చైనా విషయంలో భారత్ జాగ్రత్తగానే ఉంటుంది.
Read MorePhonePeపై 21 లక్షల జరిమానా.. నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ కొరడా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPIs)కు సంబంధించిన కొన్ని నిబంధనలు పాటించనందుకు PhonePeపై 21 లక్షల జరిమానా
Read Moreభారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదనే అదనపు టారిఫ్లు.. అమెరికాపై ఆర్ఎస్ఎస్ చీఫ్విమర్శలు
మన ప్రగతిని కొందరు ఓర్చుకోవడం లేదు నాగ్పూర్లో బ్రహ్మకుమారీల కార్యక్రమానిక
Read Moreసుప్రీంకోర్టులో ఫొటోలు, వీడియోలు, రీల్స్ బ్యాన్
భద్రతా కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లో వీ
Read Moreనానో బనానాతో సోషల్ మీడియా షేక్.. గూగుల్ జెమిని ఇమేజ్ టూల్తో చిటికెలో 3డీ ఫిగరిన్స్
అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నానో బనానా ట్రెండ్ వైరల్ ఖర్చు, టెక్నికల్ స్కిల్స్ అక్కరలేకపోవడంతో తెగవాడేస్తున్న యూజర
Read Moreవినాయక నిమజ్జనంలో విషాదం.. ఊరేగింపు జరుగుతుండగా భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం జరుగుతుండగా భక్తుల పైకి ట్రక్కు దూసుకెళ్లిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. కర్ణాటకలోని హసన్ జ
Read Moreఇవాళ (సెప్టెంబర్ 13) మణిపూర్కు మోదీ.. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటన
రూ.8,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అల్లర్ల బాధితులకు పరామర్శ రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు న్య
Read Moreనేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం..ఆరు నెలల్లో ఎన్నికలు
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ శుక్రవారం (సెప్టెంబర్12)ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్
Read Moreఓట్ చోరీ ఇలాగే కొనసాగితే.. ఇండియాలోనూ నేపాల్ పరిస్థితి తప్పదు: అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
లక్నో: దేశంలో సోషల్ మీడియా బ్యాన్, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. యువత నిరసనల దె
Read Moreటేకాఫ్ అవుతుండగా ఊడిన విమానం టైర్.. కొంచముంటే ముంబై ఎయిర్ పోర్టులో విధ్వంసమే..!
ముంబై: స్పైస్ జెట్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానాన్ని ముంబైలోని ఛత్రపతి శివాజీ
Read Moreబాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పుల కలకలం
లక్నో: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. గురువారం (సెప్టెంబర్ 11) అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ సివి
Read More