బిజినెస్
అదానీకి అమెరికా షాక్: కార్గో విమానాల తరలింపుపై రచ్చ.. వైట్ హౌస్ సీరియస్
ముంబైలోని అదానీ విమానాశ్రయాల వ్యవహారం ఇప్పుడు భారత్ - అమెరికా మధ్య ఒక దౌత్యపరమైన వివాదంగా మారింది. ముంబైలో ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మ
Read Moreఅక్షయ తృతీయకు ముందే దిగొస్తున్న బంగారం, వెండి.. లక్షన్నరకే తులం ధర...
ఈ వారం చివర్లో అక్షయ తృతీయ వంటి పండుగలు ఉన్న కూడా... ఈ రోజు (ఏప్రిల్ 13, సోమవారం) బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం పెరిగిన రేట్లు ఈ వారం మొదట్లో
Read Moreస్టాక్ మార్కెట్ బీభత్సంగా పడింది : మళ్లీ యుద్ధ భయంతో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ రేట్లు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు విఫలం కావటంతో మన స్టాక్ మార్కెట్ల దారుణంగా పడ్డాయి. 2026, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం.. మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్
Read Moreసన్ అండ్ మూన్ లైటింగ్ స్టూడియో.. ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: సన్ అండ్ మూన్ లైటింగ్ స్టూడియో ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్లో ఆదివారం ప్రారంభమైంది. ఇది ఆధునిక లైటింగ్ హోమ్ ఆటోమేషన్ సేవలను అ
Read Moreఎఫ్పీఐల పీఛే ముఢ్.. 10 రోజుల్లో రూ.48 వేల కోట్లు వెనక్కి..
ఈ ఏడాదిలో రూ.1.8 లక్షల కోట్ల ఉపసంహరణ కొరియా, తైవాన్ మార్కెట్లపై ఆసక్తి యుద్ధం కొనసాగడమే ముఖ్య కారణం న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల నుం
Read Moreఫార్మా రంగం వృద్ధి అంతంతే.. అమ్మకాల్లో పెరుగుదల 10 శాతమే.. మార్జిన్లు తగ్గవచ్చని అంచనా
న్యూఢిల్లీ: భారత ఫార్మా, హెల్త్కేర్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరి
Read Moreకరెంట్ ఖాతా లోటుపై టెన్షన్.. జీడీపీలో 2 శాతానికి పెరిగే ప్రమాదం.. క్రిసిల్ రిపోర్ట్హెచ్చరిక
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగితే భారత్ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో రెండు శాతానికి పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రిపోర్ట్ హెచ్చరించింద
Read Moreవాంటెడ్..సీనియర్ ఎగ్జిక్యూటివ్స్.. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న సీనియర్ల నియామకాలు.. ఏడాదికి రూ.5 కోట్ల వరకు జీతం
టెక్ కంపెనీల్లో పెరుగుతున్న సీనియర్ల నియామకాలు జీసీసీల్లో దండిగా అవకాశాలు.. ఏడాదికి రూ.5 కోట్ల వరకు జీతం న్యూఢిల్లీ: భారత్లో టెక్నాలజీ రంగ
Read Moreసాఫ్ట్వేర్ జాబ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్న ఫ్రెషర్స్కు TCS బంపర్ ఆఫర్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఫ్రెషర్స్కు గుడ్ న్యూ్స్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ పాతిక వేల మంది ఫ్రెషర
Read Moreయోకోహామా వైజాగ్ ప్లాంటులో మరింత ఉత్పత్తి
వైజాగ్ నుంచి వెలుగు: జపాన్కు చెందిన టైర్ల తయారీ సంస్థ యోకోహామా వైజాగ్లోని తన ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 శాతం నుంచి 70 శాతానికి పెంచామని ప్
Read Moreఈసారి భారత వృద్ధిరేటు 7.6 శాతం.. పీఎల్ అసెట్ మేనేజ్మెంట్ అంచనా
హైదరాబాద్, వెలుగు: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుదాస్ లీలాధర్ అసెట్ మేనేజ
Read Moreహైదరాబాద్లో ఆడి ఎస్క్యూ8 మోడల్..ధర ఎంతంటే.?
లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త ఎస్క్యూ8 మోడల్ను హైదరాబాద్ సెంట్రల్ షోరూంలో శనివారం విడుదల చేసిం
Read Moreడీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాల పెంపు
న్యూఢిల్లీ: డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతి సుంకాలను భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతి సుంకం
Read More













