బిజినెస్
సిటియస్ ట్రాన్స్నెట్ ఐపీఓ ఈ నెల 17న..
న్యూఢిల్లీ: సిటియస్ ట్రాన్స్నెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట
Read Moreఅదానీ నిర్ణయంపై అమెరికా అభ్యంతరం
న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయం నుంచి కార్గో కార్యకలాపాలను కొత్తగా నిర్మించిన నవీ ముంబై విమానాశ్రయానికి తరలించాలన్న అదానీ గ్రూప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్
Read Moreపెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. తెలంగాణలో అత్యధికంగా 5.83 శాతం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల స్వల్పంగా పెరిగి 3.4 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా కొన్ని ఆహ
Read Moreహైదరాబాద్ సిటీలో ఒక శాతం పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, వెలుగు: గత నెల హైదరాబాద్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు కొద్దిగా పెరిగాయి. మొత్తం 6,386 నివాస ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. వీటి విలువ రూ.4,637
Read Moreసిమెంట్ కంపెనీల అమ్మకాలు అదుర్స్.. నాలుగో క్వార్టర్లో భారీ ఆదాయం
డిమాండ్ తొమ్మిది శాతం పెరిగే చాన్స్ ఇంధన ధరలతో మాత్రం ఇబ్బందే.. న్యూఢిల్లీ: 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ లో సిమెంట్ కంపెనీల
Read Moreఓలా కొత్త స్కూటర్.. ఒక్కసారి చార్జింగ్తో 320 కిలోమీటర్లు
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ ఓలా.. ఎస్ 1 ఎక్స్ ప్లస్ పేరుతో ఈ–స్కూటర్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.30 లక్షలు. దీనిని ఒకసారి ఛార
Read Moreఅదానీకి అమెరికా షాక్: కార్గో విమానాల తరలింపుపై రచ్చ.. వైట్ హౌస్ సీరియస్
ముంబైలోని అదానీ విమానాశ్రయాల వ్యవహారం ఇప్పుడు భారత్ - అమెరికా మధ్య ఒక దౌత్యపరమైన వివాదంగా మారింది. ముంబైలో ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మ
Read Moreఅక్షయ తృతీయకు ముందే దిగొస్తున్న బంగారం, వెండి.. లక్షన్నరకే తులం ధర...
ఈ వారం చివర్లో అక్షయ తృతీయ వంటి పండుగలు ఉన్న కూడా... ఈ రోజు (ఏప్రిల్ 13, సోమవారం) బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం పెరిగిన రేట్లు ఈ వారం మొదట్లో
Read Moreస్టాక్ మార్కెట్ బీభత్సంగా పడింది : మళ్లీ యుద్ధ భయంతో భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ రేట్లు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు విఫలం కావటంతో మన స్టాక్ మార్కెట్ల దారుణంగా పడ్డాయి. 2026, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం.. మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్
Read Moreసన్ అండ్ మూన్ లైటింగ్ స్టూడియో.. ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: సన్ అండ్ మూన్ లైటింగ్ స్టూడియో ఎక్స్పీరియన్స్ సెంటర్ హైదరాబాద్లో ఆదివారం ప్రారంభమైంది. ఇది ఆధునిక లైటింగ్ హోమ్ ఆటోమేషన్ సేవలను అ
Read Moreఎఫ్పీఐల పీఛే ముఢ్.. 10 రోజుల్లో రూ.48 వేల కోట్లు వెనక్కి..
ఈ ఏడాదిలో రూ.1.8 లక్షల కోట్ల ఉపసంహరణ కొరియా, తైవాన్ మార్కెట్లపై ఆసక్తి యుద్ధం కొనసాగడమే ముఖ్య కారణం న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల నుం
Read Moreఫార్మా రంగం వృద్ధి అంతంతే.. అమ్మకాల్లో పెరుగుదల 10 శాతమే.. మార్జిన్లు తగ్గవచ్చని అంచనా
న్యూఢిల్లీ: భారత ఫార్మా, హెల్త్కేర్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరి
Read Moreకరెంట్ ఖాతా లోటుపై టెన్షన్.. జీడీపీలో 2 శాతానికి పెరిగే ప్రమాదం.. క్రిసిల్ రిపోర్ట్హెచ్చరిక
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగితే భారత్ కరెంట్ ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో రెండు శాతానికి పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రిపోర్ట్ హెచ్చరించింద
Read More













