ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి... భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం..!

తిరుమ‌ల‌లో  వైకుంఠ ద్వార ద‌ర్శనానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అద‌న&zwnj

Read More

తిరుమల సమాచారం : శ్రీవారి దర్శనానికి 2 రోజులు.. కిలోమీటర్ల భక్తుల క్యూ

తిరుమల కొండ కిటకిటలాడుతుంది.   వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులు ( డిసెంబర్​ 27 నాటికి)  భారీగా భక్తుల రద్దీ పెరిగిం

Read More

ఏపీలోని ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం..నలుగురు హైదరాబాద్‌ వాసులు మృతి

సూర్యాపేట, వెలుగు : ఏపీలోని గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కారును, ప్రైవేట్‌‌ బస్సు ఢీకొట్టడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గుర

Read More

భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ సదస్సులో సీఎం చంద్రబాబు

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు  శుక్రవారం (డిసె

Read More

సునామీకి 21 ఏళ్లు ! విశాఖ తీరంలో మహిళల ప్రత్యేక పూజలు

విశాఖ తీరాన్ని సునామీ కుదిపేసిన దృశ్యాలు ఇంకా కళ్లలో నుంచి చెదిరిపోలేదు. ప్రశాంతంగా బీచ్ లో ఆడుకుంటున్న చిన్నారులను, పొట్టకూటి కోసం పల్లికాయలు అమ్ముకు

Read More

దేవుడా.. : తిరుమల కొండపై సైకోగాడు.. కత్తితో పిల్లల వెంట పరుగులు

తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే.. లక్షల మంది భక్తులతో తిరుమల కొండ రద్దీగా ఉన్న సమయంలోనరే.. ఓ సైకో గాడు ఉరుకులు పరుగులు పెట్టించాడు.

Read More

న్యూ ఇయర్ షాక్ : డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, అమెజాన్ సర్వీస్ బాయ్స్ పని చేయరా.. దేశ వ్యాప్త సమ్మె ఎందుకు..?

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. 2025, డిసెంబర్ 31వ తేదీన దేశ వ్యాప్తంగా జనం సంబరాల్లో ఉంటారు.. పార్టీలతో హోరెత్తుతారు.. మందు, విందుతో చిందులేస్తారు..

Read More

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన కారు.. నలుగురు హైదరాబాదీలు స్పాట్ డెడ్

అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‎లోనే చనిపో

Read More

కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు: ముగ్గురు సూర్యాపేట వాసులు మృతి

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలెం దగ్గర ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో

Read More

కృష్ణా నీళ్లు ఎక్కువ తోడుకున్నది ఏపీనే!..ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 600 టీఎంసీల దాకా తరలింపు

ఈ వాటర్ ఇయర్‌‌‌‌లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్లు తరలింపు తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలే.. 

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు .. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమల కొండ కిటకిటలాడుతోంది.. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.  క్రిస్మస్ సెలవు, వీకెండ్ ఉండడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు

Read More

ఏంటీ ఈ గందరగోళం గోవిందా : రూ.10 వేల శ్రీవాణి టికెట్ల కేటాయింపులోనూ నిర్లక్ష్యమేనా..!

గోవిందా.. గోవిందా.. ఈ నామమే కోటాను కోట్ల మంది భక్తులకు కొంగుబంగారం. సెలవు వస్తే చాలు తిరుమల వేంకన్న దర్శనం కోసం పరుగులు తీస్తారు భక్తులు. అలాంటిది వరస

Read More

తిరుమలకు భక్తుల తాకిడి.. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జాం..!

తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.   తిరుపతి   అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు బారు

Read More