ఆంధ్రప్రదేశ్
తిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన
తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకార
Read Moreశ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో సినీ నటి మీనాక్షి చౌదరి
టాలీవుడ్ ప్రముఖ నటి. ..సంక్రాంతికి వస్తున్నాం.. మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Read Moreఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి
ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ఫైర్&z
Read Moreభగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి
అమరావతి: టీటీడీ భగవద్గీత వివాదం ముదురుతోంది. తిరుమలలో భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు ప్రోసీడింగ్ ను భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఐదు భాషల్లో
Read Moreడైవర్షన్ కోసమే తప్పుడు ప్రచారం... తిరుమలలో కేక్ కటింగ్ పై దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ ఇది..
కలియుగ వైకుంఠం తిరుమలలో దివ్వెల మాధురి కేక్ కట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ అటు సోషల్ మీడియా, ఇటు
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోన
Read Moreఏపీ,కర్నాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. 13 ఏండ్లలోపువారు వాడకుండా ఏపీలో నిషేధం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడి అతి వాడకంతో అభ్యసనా సామర్థ్యం దెబ్బతింటున్నదని ఆందోళన 16 ఏం
Read Moreనితీశ్ బాటలో బాబు!? లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం.. ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది !
బిహార్ సీఎం నితీశ్కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవనున్నారా? ఏపీలో తనయుడు లోకేశ్కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాన
Read Moreసాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు
Read More13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంట్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 13 ఏళ్లలోపు
Read MoreAP News: రెండో భద్రాద్రి.. ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం.. వార్షిక బ్రహ్మోత్సవాలు.. మార్చి 26న ప్రారంభం.. ఏప్రిల్ 1 న కళ్యాణం..
ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్ట ఏకశిలానగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 26 నుంచి ఏప్రిల్
Read Moreతిరుమల కొత్త ఈవో ... మద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ.. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణం
టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయంలో శుక్రవారం ( మార్చి 6) ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడ
Read MoreBig Breaking: తిరుమల శేషాచలం కొండల్లో కార్చిచ్చు.. విండ్మిల్ ప్రాంతంలో చెలరేగిన మంటలు
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అలముకుంది. కాకులమాను అటవీ ప్రాంతంలో మంటలు అధికంగా వ్యాపించాయి.విండ్మిల్ ప్రాంతానికి ఆనుకొని మంటలు చెలరేగాయి.
Read More












