ఆంధ్రప్రదేశ్
తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల మోసం.. ముగ్గురు అరెస్ట్
అమరావతి: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల మోసానికి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. గంగా ప్రసాద్ కేశవరావ్, ది
Read Moreతిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం..వన్ మ్యాన్ కమిషన్ నియామకం
తిరుమల కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేస
Read Moreతిరుమలలో వేసవి రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు : టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో &nb
Read Moreతిరుమల: శ్రీవారికి పుష్పాల సేవ.. ఏడాదికి 2.70 లక్షల కిలోలు వినియోగం
శ్రీవారికి ప్రతిరోజూ 300 కిలోల పుష్పాలతో పుష్ప కైంకర్యం భక్తి, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంతో 61 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ ఉద్యానవనాలు శ్రీవారి
Read Moreభర్త టీవీ సౌండ్ తగ్గించమంటే.. కత్తితో పొడిచి చంపేశావ్..? ఏంటమ్మా ఈ ఘోరం ?
మంగళగిరి: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు జరిగిన గొడవ కారణంగా కట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబ
Read Moreడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ
Read Moreశాసన మండలిలోకి దేవుడి ఫోటోలతో వైసీపీ ఎమ్మెల్సీలు.. మంత్రి పయ్యావుల ఫైర్..
ఏపీ శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యి అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. సెషన్స్ మొదలైన రోజు నుంచి తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చకు పట్టుబడుతోంది ప్రతిపక్ష
Read Moreశ్రీశైలం మహాశివరాత్రి హుండీ ఆదాయం రూ.5 కోట్ల 61 లక్షలు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న స్వామిని దర్శించుకు
Read Moreవీడని మర్డర్ మిస్టరీ : శ్రీనివాస్ ను చంపిందెవరు? కారు యజమానిపైనే అనుమానాలు
ఆర్థిక వివాదాల కోణంలో దర్యాప్తు మూడు బృందాలతో పోలీసుల విచారణ ఖమ్మం, వెలుగు: రచయిత, సాహితీవేత్త బొగ్గుల శ్రీనివాస్ మర్డర్ కేసు ఇంకా కొలిక్కి
Read Moreబడ్జెట్ అంతా పచ్చి అబద్ధం.. చంద్రబాబు భజన తప్ప ఏం లేదు: వైఎస్ జగన్
అమరావతి: ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్పై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంతా పచ్చి అబద్ధాలు అని.. అందులో చంద్రబాబు భజన
Read Moreప్రజల సొమ్ముతో శ్రీలంక పోయి మ్యాచ్ చూడాలా.. టీవీలో కనిపించదా..? లోకేష్పై జగన్ సెటైర్లు
అమరావతి: మంత్రి నారా లోకేష్పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. లోకేష్కు టీవీలో మ్యాచ్ కనబడదా.. శ్రీలంక వెళ్లి చూడాలా అని ప్రశ్
Read Moreమార్చి 3న ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూసివేత... మళ్ళీ తెరిచేది అప్పుడే..
ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూతపడనున్నాయి.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అన్ని ఆలయ ద్వారాలు మూతపడనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఏపీలోన
Read Moreతిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏ రోజు ఏ సేవ ఉంటుందంటే..!
ఈనెల 26 నుండి తిరుమలలో తెప్పోత్సవాలు... మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కలియుగ వైకుంఠం తిరుమల మరో ఉత్సవానికి సిద్దమ
Read More












