ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొన్నం దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చకులు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం దగ్గర
Read Moreడీజిల్, పెట్రోల్ కోసం ఏపీలో హాహాకారాలు.. సగానికి పైగా పెట్రోల్ బంకులు క్లోజ్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని పరిస్థితి డబ్బాలతో రాత్రిళ్లూ నిరీక్షిస్తున్న రైతులు ఏ బంకుకు వెళ్లినా భారీ క్యూ లైన్లు.. చాలా చోట్ల నో స్టాక్ బ
Read Moreతాడిపత్రిలో దారుణం.. బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!
రాళ్లతో కొట్టి స్నేహితుడిని చంపేసిన స్నేహితులు నిందితులు గౌస్, కార్తీక్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు స్నేహితులు బైక్ తాళం క
Read Moreఅనంతపురం హనీ ట్రాప్ కేసులో సీఐ, ముగ్గురు పోలీసులు డిస్మిస్
అనంతపురం: ఏపీలో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో సీఐ, ముగ్గురు పోలీసులను డిస్మిస్ చేశారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వ
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. 30 కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్న భక్తులు.. స్వామి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read Moreనరసరావుపేట నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా విషాదం
హైదరాబాద్: తెలంగాణలో సోమవారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. నల్గొండ జిల్లా అద్దంకి బైపాస్ పానగల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పంచర్ అయి
Read Moreవీడికి మతి పోయిందా..!ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు..పెళ్లి వద్దన్నాడు..ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అయింది
నిశ్చితార్థం తర్వాత పెండ్లికి నో.. పెట్టిన బంగారం, వెండి ఇచ్చేందుకు నిరాకరణ ఏపీకి చెందిన యువకుడిపై కేసు మేడిపల్లి, వెలుగు: నిశ్చ
Read Moreట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి... మంత్రి లోకేష్ ప్రశంసలు..
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాన్స్ జెండర్ ను పీఏగా నియమించుకున్న సంగతి తెలిసిందే. సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తామంటూ మాటలు మాత్రమే చెప్పక
Read Moreవిశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి... ఏడుగురికి తీవ్ర గాయాలు..
ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వ
Read Moreతిరుమల కొండ కిట కిట.. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్ స్వామి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్&
Read Moreతిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం...
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్
Read Moreతిరుపతి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం...
తిరుపతి ఎస్వీ బాలామందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది టీటీడీ. మే 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది టీటీ
Read Moreకళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, అనుచరుల అరాచకం.. టోల్ ప్లాజా దగ్గర జుట్టు పట్టుకుని మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా హైవే టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్
Read More













