ఆంధ్రప్రదేశ్
తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం సేల్స్... ఒక్క ఏడాదిలోనే 14 కోట్ల లడ్డూలు..!
దేవదేవుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుమల లడ్డు ప్రసాదానికి ఉన్న రుచి, పవిత్రత ప్రప
Read Moreతిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పాత నోట్లు..టిటిడి ఖజానాలో రూ.400 కోట్ల పాత నోట్లు...
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తోన్న సంగతి తెలిసిందే. వేసవి సెలవులు కూడా రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగి
Read Moreకడప జిల్లాలో దారుణం: ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు..
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు ఓ యువకుడు. కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( ఏప్రిల్ 10 )
Read Moreప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినులు మృతి
సెల్ఫీ మోజు మరో ముగ్గురు పసి ప్రాణాలను బలితీసుకుంది. సరదాగా గడపాలని వెళ్లిన ఆ బాలికల విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఆంధ్రప్రదేశ్ అల్లూర
Read Moreవైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు... జగన్ మావిగన్ జోకర్ అంటూ షర్మిల సంచలన ట్వీట్..!
జగన్ మావిగన్ జోకర్ అంటూ సంచలన ట్వీట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ రాజధాని అంశంపై ఇటీవల జగన్ చేసిన ప్రతిపాదనను ఎద్దేవా చేశారు షర్మిల. వైఎస్ పాదయా
Read Moreతాడేపల్లిలో జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు !
అమరావతి: తాడేపల్లిలో జగన్ 2.0 మావిగన్ ఫ్లెక్సీలు, హోర్డింగులు కలకలం రేపాయి. తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీలు కనిపించడం
Read Moreఅమరావతి జోలికి వస్తే తాట తీస్తా.. వెయ్యి మంది సైకోలు వచ్చినా ఆగదు : సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిని అడ్డుకోవటానికి జగన్ లాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా అడ్డుకుంటా.. అమరావతి జోలికి వస్తే తాట తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చం
Read Moreత్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తా... చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తా..! : వైఎస్ జగన్
సీఎం చంద్రబాబును ఉదేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. మంగళవారం ( ఏప్రిల్ 8 ) తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్త
Read Moreశ్రీశైలంలో ఘనంగా భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ( ఏప్రిల్ 7 ) మల్లికార్జున స్వామి
Read Moreతిరుమలలో అదనపు ఈవో తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ సన్నాహా
Read Moreఫ్రీబస్సులో టికెట్ గొడవ.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ
మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవే అయినప్పటికీ.. టి
Read Moreరూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత ..ఏపీ భీమవరం కేంద్రంగా పల్లెల్లో మార్పిడి..!
నకిలీ నోట్లను చూపించి అసలు నోట్లుగా నమ్మించి అమాయకులను నిలువునా ముంచేస్తున్న నకిలీ కరెన్సీ ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ ట
Read Moreఅనంతపురానికి 70 టీఎంసీలు మళ్లించాం: ఏపీ సీఎం చంద్రబాబు
వచ్చే పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం : ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను కృష్ణానదితో కలిపాం గతంలో ఎన్నడూ లేని విధంగా ర
Read More












