ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో ఘనంగా భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం..
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ( ఏప్రిల్ 7 ) మల్లికార్జున స్వామి
Read Moreతిరుమలలో అదనపు ఈవో తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ సన్నాహా
Read Moreఫ్రీబస్సులో టికెట్ గొడవ.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ
మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం తర్వాత.. ఆర్టీసీ బస్సుల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవే అయినప్పటికీ.. టి
Read Moreరూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత ..ఏపీ భీమవరం కేంద్రంగా పల్లెల్లో మార్పిడి..!
నకిలీ నోట్లను చూపించి అసలు నోట్లుగా నమ్మించి అమాయకులను నిలువునా ముంచేస్తున్న నకిలీ కరెన్సీ ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ ట
Read Moreఅనంతపురానికి 70 టీఎంసీలు మళ్లించాం: ఏపీ సీఎం చంద్రబాబు
వచ్చే పుష్కరాల లోపు పోలవరం పూర్తి చేసి తీరుతాం : ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను కృష్ణానదితో కలిపాం గతంలో ఎన్నడూ లేని విధంగా ర
Read Moreఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోదం తెలిపారు. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చే
Read Moreఆ కారు ఎంత స్పీడ్లో వెళుతుంటే.. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంది..!
హైవే ఎక్కితే చాలు కారు స్పీడ్ జోరుగా ఉంటుంది. అందులోనూ హై ఎండ్ కార్లు అయితే స్పీడ్ 100 కిలోమీటర్లకు తగ్గదు. కాకపోతే సిట్యువేషన్ తగ్గట్టు స్పీడ్ ఉంటే ప
Read Moreశుభకార్యానికి వెళ్ళి వస్తుండగా..పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు..భార్యాభర్తలు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండపేట మండలం తాపేశ్వరం శివారులో కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తల
Read Moreచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, కంటైనర్ ఢీకొని ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా గంగవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి
Read Moreవిద్యుత్ తీగలు తగిలి.. కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైం
Read Moreఅనకాపల్లి జిల్లాలో దారుణం: ఆక్సిజన్ అందక నవజాత శిశివు మృతి
అమరావతి: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఆసుపత
Read Moreలాంగ్ వీకెండ్ ఎఫెక్ట్: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గుడ్ ఫ్రైడే సెలవు ప్లస్ వీకెండ్ కలిసి రావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది తిరుమల. శ్రీవారి దర్శనం కోసం వచ
Read Moreనేవీలోకి ఐఎన్ఎస్ తారాగిరి.. సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం
విశాఖలో ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సముద్ర గర్భంలో శత్రువులకు ఇది సింహస్వప్నం శత్రువుల రాడార్లకు చిక
Read More












