ఆంధ్రప్రదేశ్
తిరుమల ఈవో సింఘాల్ బదిలీ.. నెయ్యి ఇష్యూలో సిట్ నివేదిక తర్వాత ఊహించని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం కాక రేపుతోంది. అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీ
Read Moreచంద్రబాబు కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుంది: జగన్ సంచలన ట్వీట్..
విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుందంటూ సంచలన ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్. హలో ఇండియా... ఇది వేకప్ కాల్ అంటూ.. శనివారం
Read Moreగుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సీబీఐ సిట్ సమర్పించిన ఫైనల్ చార్జిషీట్ తో ఏపీలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో
Read Moreశ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్లు సిట్ చార్జిషీట్ తో స్పష్టమయింది: బీఆర్ నాయుడు
కలియుగ దైవం తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నేయ్యి కేసుకు సంబంధించి ఇటీవల ఫైనల్ చార్జిషీట్ సమర్పించింది సీబీఐ సిట్. దీంతో ఈ అంశంపై మళ్ళీ పెద్ద ఎత్తున చర
Read Moreతిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు.. తేల్చిచెప్పిన CBI
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ చేసిన సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. తన నివేదికను వెల్లడించింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. తిరుమల వేంకట
Read Moreఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. నిందితుల రిమాండ్ ను పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిథున్ ర
Read Moreఏపీ- తెలంగాణ జల వివాదం.. ఢిల్లీలో ఉన్నతస్థాయి కమిటీ భేటీ
ఏపీ,తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశానికి క
Read Moreతిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువైన కర్ణపత్రముల బహుకరణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి రూ. 23 లక్షల విలువజేసే జత కర్ణపత్రములు బహుకరించారు ఓ భక్తుడు. గురువారం ( జనవరి 29 ) అమ్మవారి దర్శించుకున్న భక్తుడు కర్ణ
Read Moreతిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..
తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాలు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జనవరి 29 ) తిరుమలలో క్షేత్రస్థా
Read Moreఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 11న ఉదయం 1
Read Moreఎమ్మెల్యేలు దిగజారారు.. చంద్రబాబు లోకేష్ అండతో రెచ్చిపోతున్నారు: జగన్
బుధవారం ( జనవరి 28 ) భీమవరం వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు వైసీపీ అధినేత జగన్. ఈ సమావేశంలో మాట్లాడుతూ కూటమి నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. కూ
Read Moreఎమ్మెల్యే అరవ శ్రీధర్ న్యూడ్ ఫోటోలు అడిగాడు... ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అంటూ బెదిరించాడు: బాధితురాలు
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ మహిళ ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏడాదిన్నర పాటు తనను వాడుకొని వదిలేశాడంట
Read Moreతిరుమల కొండపై హద్దులు దాటిన ముద్దులు.. ఆలయం చుట్టూ ఫొటోషూట్లు !
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. తిరుమలలో ఒక జంట వెడ్డింగ్ షూట్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయం ముం
Read More












