ఆంధ్రప్రదేశ్
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు టిప్పర్ని ఢీకొట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘ
Read Moreఏపీ బెదిరింపులకు భయపడేది లేదు..ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తా.. దమ్ముంటే అరెస్ట్ చేస్కోండి: ప్రొ. నాగేశ్వర్
ఏపీ నేతల తీరుపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం పంజాగుట్ట, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లే
Read Moreఏపీ మైనింగ్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల్లో సోదాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మైనింగ్ స్కాంపై ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం (మే 27) ఏకకాలంలో హైదరాబ
Read Moreపవన్ కళ్యాణ్ విమర్శించొచ్చు.. నాగేశ్వర్ విమర్శించొద్దా: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ప్రొఫెసర్ నాగేశ్వర్ ను మానసికంగా వేధించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 2026 మే 27న మీడియా స
Read Moreపార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్...2029 ఎన్నికల్లో టీడీపీలో 33 శాతం సీట్లు: లోకేష్
మహానాడు 2026 వేదికగా సంచలన ప్రకటన చేశార టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలో మహిళలకు రిజర్వేషన్
Read Moreజూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ ర్యాలీలు: వైఎస్ జగన్
వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. బుధవారం ( మే 27 ) నిర్వహించిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు రెండేళ్ల పాలన
Read Moreవైసీపీకి ఒక గోల్ లేదు... అది ఒక అడ్డగోలు బ్యాచ్: సీఎం చంద్రబాబు
మహానాడు 2026 లో మాట్లాడుతూ వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వైసీపీకి ఒక గోల్ లేదని.. అది ఒక అడ్డగోలు బ్యాచ్ అని అన్నారు. రక్త చరి
Read Moreమహానాడు- 2026 ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ మహానాడు 2026 ప్రారంభమైంది. బుధవారం ( మే 27 ) అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు ప్రారంభించారు టీడీపీ
Read Moreతిరుమలలో జోరువాన.. రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో మే 26 రాత్రి జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుమల రెండవ
Read MoreAPLకు వేళాయె.. జూన్ 9 నుంసీ విశాఖ వేదికగా ఏపీఎల్.. అలరించనున్న ఐపీఎల్ ఆటగాళ్లు
విజయవాడ: దేశవ్యాప్తంగా ఐపీఎల్కు ఏ విధమైన ప్రాధాన్యత సంతరించుకుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్కు ప్రతి సంవత్సరం అభిమానుల ఆదరణ పెరుగుతూ వస్
Read Moreతిరుమలలో ఇక నుంచి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పనిలేదు.. భక్తులకు రీ ఎంట్రీ అవకాశం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకి
Read Moreఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడి విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని వ
Read Moreతిరుపతిలో గాలి వాన బీభత్సం : చెట్లు కూలి వాహనాలు ధ్వంసం
ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారిన
Read More












