ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం...
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్
Read Moreతిరుపతి ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు ఆహ్వానం...
తిరుపతి ఎస్వీ బాలామందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది టీటీడీ. మే 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది టీటీ
Read Moreకళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే, అనుచరుల అరాచకం.. టోల్ ప్లాజా దగ్గర జుట్టు పట్టుకుని మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా హైవే టోల్ గేట్ సిబ్బందిపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అతని అనుచరులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్
Read Moreఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత...! బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు..
యూఎస్, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందంటూ కొన్నాళ్ల కిందట వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కేంద్రం అప్రమత్తం అవ్వడంతో దేశంలో ఇ
Read Moreఅటెండర్ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు... లక్షల్లో నగదు.. ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి..
ఏపీలో ఓ అటెండర్ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు, లక్షల్లో నగదు పట్టుబడటం కలకలం రేపింది. వాణిజ్య పన్నుల శాఖలో అటెండర్
Read Moreశ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు... లోక కళ్యాణం కోసం గిరిప్రదక్షిణ.
శ్రీశైల ద్వార క్షేత్రాలలో ఏప్రిల్ 27 నుండి 30 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గిరిప్రదక్షిణగా పిలువబడే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్
Read Moreనలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నరు.. నువ్వంటే ఫీలింగ్స్ రావట్లే: రెహానా 12 పేజీల సూసైడ్ నోట్లో షాకింగ్ విషయాలు
ఆంధ్రప్రదేశ్: కాబోయే భర్త వేధింపుల తట్టుకోలేక కడప జిల్లాకు చెందిన రెహానా (26) అనే యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 12 పేజీల సూసైడ్ నోట్ రాసి రె
Read Moreఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు అస్వస్థత
అమరావతి: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) తెల్లవారుజామున విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ
Read Moreఏపీ తానా.. బోర్డు తందానా!..పొరుగు రాష్ట్రం అడిగిందే తడవుగా కృష్ణా బోర్డు మీటింగ్
ఈ నెల 30న 21వ బోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాలకు సమాచారం తెలంగాణ ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోని బోర్డు
Read Moreతిరుమలలో శ్రీవారి సేవ కార్యకలాపాలపై అదనపు ఈవో కీలక ఆదేశాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సేవ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) తిరుమలలోని ప&
Read Moreతిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ వీడింది... రమ్మీ వ్యసనానికి ఐదుగురి బలి... పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
ఇటీవల సంచలనం రేపిన తిరుపతి ఫ్యామిలీ మృతి కేసులో మిస్టరీ వీడింది. రమ్మీ వ్యసనం కారణంగా ఐదుగురు బలయ్యారని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల
Read Moreడ్రైవర్ హత్య కేసులో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) సాక్షులను బెదిరించిన కేసులోకోర్టుకు హాజరై వస్తుండగా అనంతబాబును అరెస్ట్ చ
Read Moreటీటీడీ అప్ డేట్: జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల
తిరుమల శ్రీవారి భక్తుల కొరకు జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు (ఏప్రిల్ 24)
Read More













