V6 News

ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం... ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... బస్సులో 36 మంది ప్రయాణికులు..

ఏపీలోని అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ

Read More

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్జరీ..అసలేం జరిగింది.?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు  శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు డాక్టర్ల  సూచన మేరకు ఈ సర్జర

Read More

తిరుమలలో తప్పిపోయిన బాలుడు సేఫ్.. గంటల్లోనే గుర్తించిన టీటీడీ విజిలెన్స్

తిరుమల అలిపిరి నడక మార్గంలో తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా చేరదీసి, మానవత్వాన్ని చాటుకున్నారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.  తమిళనాడు చెంగల్‌

Read More

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు... నటుడు ప్రకాష్ రాజ్ పై పరువునష్టం దావా..!

నటుడు ప్రకాష్ రాజ్... సినిమాల్లో మంచి నటనతోనే కాకుండా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్ళీ వి

Read More

ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై నాలుగున్నర ఏళ్లకే ఫీజు

 స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా నాలుగున్నర సంవత్సరాలకే

Read More

సీబీఐ కోర్టులో జగన్ కు రిలీఫ్... ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్...

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీబీఐ కోర్టు. ఫ్యామిలీ

Read More

ఏడాది కాలంగా డీలిమిటేషన్ పై చంద్రబాబు మౌనం ఎందుకు...? మిగతా రాష్ట్రాల సీఎంల పోరాటం...

కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు.. డీలిమిటేషన్​పై మౌన ముద్ర దాలిస్తే, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ సీఎంలు రేవంత్, స్టాలిన్, సిద్

Read More

ఏపీలో పాస్టర్ ఇంట్లో సూట్ కేసుల నిండా నోట్ల కట్టలు ... రూ. రెండు కోట్లు సీజ్..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ పాస్టర్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పాస్టర్ ఇంట్లో సూట్ కేసుల నిం

Read More

తెలంగాణలో 26, ఏపీలో 38.. లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ

అన్ని రాష్ట్రాల లోక్‌‌సభ స్థానాలు 50% పెరుగుతయ్: అమిత్ షా   దక్షిణాదిన ఐదు రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు పెరుగుతయ్  తెలం

Read More

ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం

ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు గతేడాది చెన్నై మీటింగ్​కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా చెన్నై వేదికగా కేంద్రానికి మ

Read More

తెలంగాణలో 26.. ఏపీలో 38.. ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో   కేంద్ర హోం మంత్ర

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వర రావు, పీవీ సింధు..

ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు,  భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు  ఈ రోజు (ఏప్రిల్ 16, గుర

Read More

తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. ఈ రెండు సేవలు రద్దు

తిరుమల కొండపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2026, ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. న

Read More