ఆంధ్రప్రదేశ్
టీడీడీ అన్న ప్రసాదం తయారీలో కీలక నిర్ణయం..ఎల్పీజీ కు బదులుగా పీఎన్జీ వాడకం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ
Read Moreఏపీలో హైవేపై అదుపుతప్పి పల్టీలు కొట్టిన పెట్రోల్ ట్యాంకర్..
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి గుంటూరు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ వ
Read Moreనెల్లూరులో మత్స్యకార కుటుంబంతో కలిసి సీఎం చంద్రబాబు భోజనం...
మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా తుమ్మలపెంట గ్రామంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా స్థానిక చేపల మార్కెట్ ను సందర్శించారు
Read MoreSBI బ్యాంకు జాబ్స్: శాలరీ 15 వేలు.. క్వాలిఫికేషన్ డిగ్రీ.. జూన్ 8 లాస్ట్ డేట్ !
SBI వేల అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ చదివి ఉద్యోగాల వేటలో ఉన్న అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్
Read Moreసీఎం చంద్రబాబు పాపులేషన్ స్కీమ్ వర్సెస్ చైల్డ్ వెల్ఫేర్: ప్రముఖ పీడియాట్రీషియన్ ఆందోళన
దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి ఏటా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చ
Read Moreశ్రీశైలంలో భక్తుల రద్దీ.. స్వామి.. అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం
వేసవి సెలవుల రోజులలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సంద
Read Moreరోడ్డు పై ఏనుగుల గుంపు హల్ చల్ .. గంటసేపు రాకపోకలకు అంతరాయం
తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చంద్రగిరి – భాకరపేట ఘాట్ రోడ్డుపై ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుమీదకు రావడంతో వాహనదారులు
Read Moreచిత్తూరు జిల్లాలో దొంగనోట్ల కలకలం: రూ. 10 లక్షలు అసలు కరెన్సీకు.. రూ. కోటి ఫేక్నోట్స్
మోసాలు.. దొంగతనాలు.. అసాంఘిక కార్యకలాపాలు.. చట్టవ్యతిరేక పనులు చేసే వారి భరతం పట్టాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. &
Read Moreగంజాయి మత్తు: ఒకప్యాకెట్ ఇప్పించండి.. మీ కాళ్లు పట్టుకుంటా.. సెల్ టవర్ ఎక్కి యువకుడు వీరంగం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి బాబులు శృతి తప్పుతున్నారు. డ్రగ్స్ మత్తు కోసం బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హనుమంతు అ
Read Moreమూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు.. ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటన ఎందుకు చేసిందంటే..
అమరావతి: ఏపీలో జననాల రేటు ఆందోళనకర స్థాయికి పడిపోతోందని, జపాన్, చైనా సహా కొన్ని ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా క్షీణత సంక్షో
Read Moreతిరుమల కొండకు పోటెత్తిన భక్తులు.. అన్ని కంపార్ట్మెంట్లలో వేచియున్న భక్తులు
తిరుమల కొండ కిటకిటలాడి పోతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. వేసవి స
Read Moreఏపీలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న JBT ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి..
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అరుణాచలం నుండి హైదరాబాద్ వెళ్తున్న జేబీటి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివ
Read Moreఇద్దరా.. ముగ్గురా ? ఏపీ పాపులేషన్ పాలసీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ
గతంలో కట్టడి.. ఇప్పుడు పెంపుదల తగ్గుతున్న ఫర్టిలిటీ రేటు, ఏపీలో 1.6.. తెలంగాణలో 1.5 శాతం జనాభా స్థిరత్వానికి 2.1 శాతం ఫర్టిలిటీ అవసరం
Read More












