ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి..
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి. సోమవారం ( మార్చి 9 )
Read Moreతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత లేదు... అసత్య ప్రచారాలు నమ్మొద్దు : టీటీడీ క్లారిటీ
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి లడ్డూ
Read Moreతిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, బకెట్లతో ఎగబడ్డ జనం..
పూణే నుంచి తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు. ఏపీలోని కడప జిల్లా కొండాపురం దగ్గర చోటు చేసుకుంది
Read Moreతిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన
తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకార
Read Moreశ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో సినీ నటి మీనాక్షి చౌదరి
టాలీవుడ్ ప్రముఖ నటి. ..సంక్రాంతికి వస్తున్నాం.. మూవీ ఫేమ్ మీనాక్షి చౌదరి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Read Moreఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి
ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి ఫైర్&z
Read Moreభగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి
అమరావతి: టీటీడీ భగవద్గీత వివాదం ముదురుతోంది. తిరుమలలో భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు ప్రోసీడింగ్ ను భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఐదు భాషల్లో
Read Moreడైవర్షన్ కోసమే తప్పుడు ప్రచారం... తిరుమలలో కేక్ కటింగ్ పై దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ ఇది..
కలియుగ వైకుంఠం తిరుమలలో దివ్వెల మాధురి కేక్ కట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ అటు సోషల్ మీడియా, ఇటు
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోన
Read Moreఏపీ,కర్నాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. 13 ఏండ్లలోపువారు వాడకుండా ఏపీలో నిషేధం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడి అతి వాడకంతో అభ్యసనా సామర్థ్యం దెబ్బతింటున్నదని ఆందోళన 16 ఏం
Read Moreనితీశ్ బాటలో బాబు!? లోకేశ్కు ముఖ్యమంత్రి పీఠం.. ఒక్క పవన్ కల్యాణ్ ఆమోదమే తేలాల్సి ఉంది !
బిహార్ సీఎం నితీశ్కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవనున్నారా? ఏపీలో తనయుడు లోకేశ్కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాన
Read Moreసాగర్ కుడి కాల్వను ఏపీ ఆపరేట్ చేసుకుంటదట.. మీ అభిప్రాయం చెప్పండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకుడి కాల్వను ఆపరేట్ చేసేందుకు అనుమతివ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణకు కృష్ణా బోర్డు
Read More13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇంట్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 13 ఏళ్లలోపు
Read More












