ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ : వైభవంగా స్వామివార్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని
Read Moreరీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఆంధ్నప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లో వారి ని
Read Moreతిరుపతి: అన్నమాచార్య 618 వ జయంతి ఉత్సవాలు.. అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో స్వామి భక్తుడు.. తాళ్లపాక అన్నమాచార్య 618 వ జయంతి ఉత్సవాలు అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ
Read Moreఏపీ లిక్కర్ స్కాం కేసులో రంగంలోకి ఐటీ... నిందితులకు నోటీసులు..!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ స్కాంలో అక్రమ సంపాదనకు సంబంధించి రంగంలోకి దిగింది ఐటీ. ఇందుకు సంబంధించి పలువురు నిందితులకు నోటీస
Read Moreరైల్వే స్టేషన్లలో భోలు మినీ, భోలు మాక్స్! ప్రయాణికులకు ‘ఏఐ’తో సమాచారం
డెమోను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ హైదరాబాద్సిటీ,వెలుగు: రైలు ఎప్పుడొస్తది? టికెట్లు ఉన్నాయా? ప్లాట్&z
Read Moreకరువు పూట సాగర్ నీళ్లపై ఏపీ కన్ను! తాగునీటి కోసం 10 టీఎంసీలు కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ
మే 5లోగా అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణకు బోర్డు సూచన సాగర్లో ఉన్నది 28 టీఎంసీలు.. కృష్ణాలో మిగిలింది 5 టీఎంసీలే ఇప్పటికే ఈ రెండు జలాశయాల నుంచి
Read Moreఅలర్ట్..ఏపీలో మరో ఐదు రోజులు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్న
Read Moreఅలర్ట్.. ఇలాంటి నకిలీ బెట్టింగ్ సైట్లు, యాప్లతో జాగ్రత్త
ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు.. ముఖ్య
Read Moreమే నెల వాతావరణం : రుతు పవనాల గుడ్ న్యూస్.. అంతలోనే ఎల్ నినో భయం.. బీభత్సమైన ఎండలు..!
భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్.. ఓ వైపు దడ పుట్టిస్తూనే.. మరో వైపు చల్లని కబురు చెబుతోంది. అంతలోనే భయాన్ని తెప్పిస్తుంది. అవును.. 2026, మే నెల
Read Moreరేపు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం.. ఎందుకో తెలుసా ?
రేపు (మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు
Read Moreటీటీడీ శిల్పకళాశాలలో అడ్మిషన్లు: పదో తరగతి పాసైన వారికి అవకాశం.. భోజనం,వసతి ఫ్రీ..
సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలందిస్తోంది. ఈ క్రమంలో, తిరుపతిలోని శ్రీ
Read Moreతిరుమలకు పోటెత్తిన భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటలు...
కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. వేసవి సెలవులు, లాంగ్ వీకెండ్ కూడా రావడంతో భారీగా తరలివస్తున్నారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలలో పదో తరగ
Read Moreసోలార్ పెట్టినా తప్పని కరెంట్ బిల్లు కష్టాలు: ఒకే రాష్ట్రం.. రెండు నిబంధనలా?
ప్రభుత్వం సోలార్ విద్యుత్ వాడకంపై ఎంత ప్రచారం చేస్తున్నా, ఆచరణలో మాత్రం వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసు
Read More












