ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం : ఎట్ హోంకు వెళ్లకుండా హైదరాబాద్ కు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీన కాకినాడలో స్వాతంత్ర దినోవత్స వ
Read Moreఅంజనంతో హడలిపోయిన దొంగలు: కొట్టేసిన డబ్బు తిరిగిచ్చేశాడు
నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఇలాంటి ఎప్పుడూ జరగలేదు.. భవిష్యత్ లో జరుగుతుందనే నమ్మకం లేదు. ఏపీ రాష్ట్రం నరసరావుపేట పట్టణంలో జరిగిన ఓ వింత ఘటన.. ఇ
Read Moreస్పీచ్ చదువుతూ స్టేజిపైనే కుప్పకూలిన మంత్రి ఆనం
తిరుపతి జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో కలకలం. జెండా పండుగకు హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. వేదికపై తన ప్రసంగం చదువుతున్నారు. ఈ సమయంలోనే..
Read Moreవిశాఖ పవర్ ట్రాన్స్మిషన్లో అదానీ ఎంట్రీ.. భారీ ప్రాజెక్టులపై ఫోకస్
ముంబై: పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ను నిర్వహించే అద
Read Moreఏపీ, తెలంగాణ మధ్య కేటాయింపులు 66:34గానే ఉండాలి: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు లోబడే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల
Read Moreతిరుమల స్వచ్ఛతపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి బిగ్ అప్ డేట్.. నందకం యాప్ తెస్తున్నట్లు ప్రకటన
తిరుమల పరిశుభ్రత, స్వచ్ఛతపై దృష్టి సారించింది టీటీడీ. పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి
Read Moreమూడేళ్ల చిన్నారి దక్షిత్ అరుదైన స్కేటింగ్ సాహస యాత్ర..మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కి.మీ ప్రయాణం
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ మూడేళ్ల బుడతడు చరిత్ర సృష్టించేందుకు నడుం బిగించాడు. వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ.. ఆలోచనలో, సాహసంలో ఎంతో పెద్ద లక్ష్యంత
Read Moreగోల్డ్ కాయిన్ డెలివరీ చేయకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేసిన Myntra.. కర్నూలు కోర్టు ఎంత కట్టించిందంటే?
మింత్రాపై కర్నూలు జిల్లా కన్జూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆన్లైన్లో గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేసిన కస్టమర్కు దాన్ని డెలివరీ చేయకుండ
Read Moreఉత్సవాలకు ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్..ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ మృతి
ఏపీలో ని పుత్తూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్సవాల సందర్బంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు. క
Read Moreఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
అమరావతి: ఏపీ సంపర్క్ క్రాంత్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. S1 బోగీలో బ్రేక్ షూ దగ్గర ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. శుక్రవారం
Read Moreకెమిస్ట్రీ ఒలింపియాడ్ లో స్వర్ణం.. JEE అడ్వాన్స్ లో 5వ ర్యాంక్ సాధించిన విద్యార్థి కూచి సందీప్
విశాఖపట్నంకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి కూచి సందీప్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవల విడుదలైన జేఈ
Read Moreఏపీలో బాధితులే నిందితులైతున్నరు.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు: YS జగన్
అమవరాతి: ఏపీలో బాధితులే నిందితులవుతున్నారని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర
Read Moreగ్రాఫిక్స్ అన్నవాళ్లే తలదించుకునేలా అమరావతి: సీఎం చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గురువారం ( ఆగస్టు 13 ) జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చే
Read More












