ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. మంగళవారం ( ఆగస్టు 18 ) సీఎం చంద్రబాబు అధ్యక్షత

Read More

కోనసీమ జిల్లాలో విషాదం.. సముద్రంలో వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులు గల్లంతు !

ఆంధ్రప్రదేశ్  కోనసీమ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారులు   గల్లంతయ్యారు. వీరంతా తిరిగి

Read More

లారీకి రెండు నంబర్ ప్లేట్లు.. ఒక సీక్రెట్ బాక్స్.. తాడిపత్రిలో  400 గోవా మద్యం బాటిళ్లు సీజ్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ గోవా మద్యం స్మగ్లింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యాన్ని స్వ

Read More

హిందూ వివాహం విడదీయరాని పవిత్ర సంస్కారం కాదు.. ఒక ఒప్పందమే: విడాకులపై ఏపీ హైకోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించి ఒక సంచనాత్మక తీర్పును వెలువరించింది. 5 దశాబ్దాలకు పైగా వివాహ బంధంలో ఉండి.. దాదాపు 49 సంవత్సరాలుగ

Read More

డీఎస్సీపై చర్చకు సభలో రెడీగా ఉన్నా : వైసీపీకి మంత్రి లోకేష్ సవాల్

డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ పార్టీ ఆరోపిస్తుందని.. ప్రెస్ మీట్లు పెట్టి చెబుతుంది.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. అసెంబ్లీలో చర్చకు రండి

Read More

జగన్ హయాంలోని గ్రూప్ 1 స్కాం బయటపెడతాం : సీఎం చంద్రబాబు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన స్కాం.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ స్కాంకు సంబంధ

Read More

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి..క్యాబినెట్హోదా.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం జనసేన  ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకుఅత్యంత కీలకమైన పదవిని కేటాయించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమ

Read More

AP News: ఏం కష్టం వచ్చింది ఇంజనీరు సారూ.. పిఠాపురం PR AE కుటుంబ సభ్యులు గోదావరిలో దూకారు

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.  రోడ్ కం రైల్వే వంతెన పైనుంచి గోదావరిలో దూకి ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Read More

తిరుమలలో గదుల గ్యాంగ్ దందా.. ఒకరు అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డ్లు స్వాధీనం

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు. భక్తులకు ప్రధానంగా ఏర్పడే సమస్య రూమ్స్. తిరుమల గదుల కోసం వేలా

Read More

మన పండ్లు, కూరగాయల్లోనే  ఎక్కువ కెమికల్స్‌..పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు

    పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు     ఏపీ, తెలంగాణ టాప్​..లోక్​సభలో కేంద్రం వెల్లడి హైదరాబాద్, వ

Read More

రూ.15 లక్షల లంచం తీసుకుంటూ.. CBIకి అడ్డంగా దొరికిన రైల్వే ఇంజినీర్‌ !

విజయవాడ: రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న రైల్వే ఇంజనీర్‌ను CBI అరెస్ట్‌ చేసింది. బాపిరాజు అనే రైల్వే ఇంజనీర్ సీబీఐకు రెడ్‌హ్యాండెడ్&zwnj

Read More

ఏపీ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపిన ప్రభుత్వం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యా

Read More

తిరుమల మెట్ల మార్గంలో అపచారం.. సిగరెట్ తాగిన ఓ వ్యక్తి వీడియో వైరల్

 తిరుమలలో తరచూ భద్రత వైఫల్యాలు జరుగుతున్నాయి.  స్వామి దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో  మరోసారి అపచారం జరిగింది. నడకదారిలో ఓ వ్యక్తి సి

Read More