ఆంధ్రప్రదేశ్
త్వరలోనే కృష్ణా జలాలపై మాట్లాడుతా.. అన్నీ విషయాలు చెప్తా: ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: నదీ జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి హాట్ టాపిక్గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన
Read Moreప్రమాదంలో ఉన్న వారిని రక్షించేందుకు..బీచ్ లలో రోబోటిక్ లైఫ్ బాయ్స్
ఏపీలోని బీచ్ లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ పట్నం బీచ్ లలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీచ్ లలో నీటిలో మునిగిపోక
Read Moreకేంద్రంపైన, చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించిన :సీఎం రేవంత్
కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా కేసీఆర్ పై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంపైన, ఏపీ సీఎం చంద్రబాబుపైన ఒత్తిడి తెచ్చి
Read Moreడ్రగ్స్ కేసులో ఏపీ BJP ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు అరెస్ట్
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. నానక్ రామ్ గూడలో ఈగల్ టీం తనిఖీలు చేయగా.. డ్రగ్స్ తీసుకుంటూ ఏపీ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆ
Read Moreతిరుమల : 2 గంటల్లో వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార సర్వ దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మ
Read Moreకొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ : పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అర్చకులు సంప్రదాయ బద్దంగా.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు అడ్డూరి
Read Moreబెట్టింగ్ డబ్బులు రూ.500 కోసం గొడవ.. వ్యక్తి గొంతు కోసిన రౌడీషీటర్
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పద్మారావునగర్, వెలుగు: బెట్టింగ్డబ్బుల విషయంలో గొడవ పడి, ఓ వ్యక్తి గొంతు కోసిన రౌడీషీటర్&zwnj
Read Moreఅక్కడికి ఎలా ఎక్కావురా..? 90 కోసం.. తిరుపతిలో గుడి గోపురం ఎక్కి మందుబాబు హల్చల్..
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. శనివారం ( జనవరి 3 ) తెల్లవారుజామున ఆలయంలోని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ప్రవేశించిన మందుబాబు
Read Moreతిరుమల భక్తులకు బిగ్ అలర్ట్: జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమల: కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 2026, జనవరి 3న జరగనున్న పౌర్ణమి గరుడ
Read Moreతిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీ
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు..
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు నాలుగవ రోజు ( జనవరి 2) కొనసాగుతున్నాయి. ఇవ్వాల్టి ( జనవరి 2) నుంచి ఉచిత సర్వదర్శన
Read Moreభార్య మృతితో మనస్తాపం..ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
చిన్నారుల ఆలనాపాలనా, ఆర్థిక ఇబ్బందులతో దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన హైదరాబాద్, వెలుగు: ఏపీలోని
Read Moreమహా ప్రసాదం : 13 కోట్ల తిరుమల శ్రీవారి లడ్డూలు అమ్మకం
కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా తప్పకుండా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు చాలామంది ఉంటారు
Read More












