ఆంధ్రప్రదేశ్

రూటు మార్చిన ఏపీ!.. పోలవరం– బనకచర్ల స్థానంలో.. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్ట్

      డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిన పొరుగు రాష్ట్రం     పీబీ లింక్​లో తొలి రెండు దశలూ సేమ్​  &nbs

Read More

తిరుమల శ్రీవారి సేవలో.. తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గురువారం(నవంబర్27) తెల్లవారు జా

Read More

గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయింది : దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్

బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పచ్చద

Read More

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. చంద్రబాబుకు రైతుల ఉసురు తప్పకుండా తగులుతుంది: వైఎస్ జగన్

బుధవారం ( నవంబర్ 26 ) పులివెందులలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. బ్రాహ్మణపల్లెలో అరటి రైతులను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంల

Read More

కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి హామీ..

బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి లేనిదే.. భారతీయ సంస్

Read More

తిరుమల వెంకన్నకు భారీ విరాళం.. స్వామి వారికి రూ. 9 కోట్లు సమర్పించిన మంతెన రామలింగ రాజు

కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది.  స్వామివారి భక్తుడు మం

Read More

మనకు తుఫాన్ గండం తప్పింది : ఇండోనేషియా వైపు వెళుతున్న సెన్యార్

ఇటీవలి భారీ వర్షాలకు అతలాకుతలమై కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంలా మారి

Read More

తిరుమలలో చిరుత సంచారం.. ఎస్వీ క్యాంపస్ సీసీ టీవీలో రికార్డైన దృశ్యాలు..భయాందోళనలో ఉద్యోగులు !

తిరుమల తిరుపతిలో చిరుత పులుల సంచారం పెరిగిపోతుంది. నిత్యం ప్రజావాసాల్లోకి వస్తున్న చిరుత పులులు వీధి కుక్కలు, పశువులు, ఇతర జంతువులపై దాడులు చేస్తున్నా

Read More

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక అప్ డేట్..

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ దర్శనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్

Read More

తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి..

తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంగళవారం ( నవంబర్ 25 ) సీఐడీ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మ

Read More

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కూటమి సర్కార్

Read More

హైదరాబాద్ టూ భీమవరం.. చేపలకు మేతగా చికెన్ వేస్టేజ్.. రాత్రికి రాత్రే బోర్డర్ దాటిస్తున్న ముఠా

హైదరాబాద్: కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను అక్రమంగా చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని.. ఒంగోలు, భీమవరం ప్రాంతాలకు అక్రమంగా

Read More

శ్రీశైలం పేరుతో నకిలీ వెబ్‎సైట్లు.. భక్తులను నిలువునా ముంచుతున్న కేటుగాళ్లు

హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరిట రోజుకొక నకిలీ వెబ్‎సైట్లు పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్‎సైట్ల బారిన పడి భక్తులు మోసపోతున్

Read More