ఆంధ్రప్రదేశ్
Live Updates: 4 రాష్ట్రాలు, యూటీ ఎన్నికల ఫలితాలు
దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తమిళనాడులో టీవీకే, వెస్ట్
Read Moreతమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ..తిరుమలలో సినీ నటి త్రిష
తిరుమలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్
Read Moreపుట్టపర్తిలో ఏఎంసీఏ ఫైటర్ జెట్ల తయారీ.. డీఆర్డీఓకి 600 ఎకరాలిచ్చిన ఏపీ సర్కార్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ఇండియా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల (ఏఎంసీఏ)
Read Moreసాగర్ ప్రాజెక్టుపై ఏపీ డబుల్ గేమ్!..కుడివైపు రిపేర్లు తెలంగాణే చేయాలని వాదన
ఇన్నాళ్లూ కుడివైపును దౌర్జన్యంగా ఆక్రమించుకొని గేట్ల ఆపరేషన్ తీరా ఇప్పుడు తమవైపు రిపేర్లు కూడా తెలంగాణే చేయాలనే వాదన ఈ విషయంలో డ్యామ్ ఓనర్ త
Read Moreభక్తులకు గుడ్ న్యూస్.. శ్రీశైలం ఇష్టకామేశ్వరి దర్శనం పునఃప్రారంభం
శ్రీశైలం క్షేత్రంలో ప్రముఖంగా చెప్పుకునే ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గత కొన్ని రోజులుగా అటవీశాఖ సిబ్బందికి, స్థాని
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ ... అన్ని కంపార్ట్ మెంట్స్ ఫుల్..ATG గెస్ట్ హౌస్ వరకు క్యూ..దర్శనానికి 16 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నార
Read Moreఆకివీడులో హై టెన్షన్... రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రఘురామ కృష్ణంరాజు దంపతులు
ఏపీలోని ఆకివీడులో రామాలయ నిర్మాణం విషయంలో నెలకొన్న వివాదం గురించి తెలిసిందే.న్యాయపరమైన అడ్డంకులు తప్పడంతో ఆదివారం ( మే 3 ) డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష
Read Moreపవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు.. సర్జరీ తర్వాత పరామర్శ
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు సర్జరీ జరగడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస
Read Moreసాగర్ నీళ్ల ఇష్యూ.. ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసిన ఏపీ.. ఇక మిగిలింది 28 టీఎంసీలే
నాగార్జున సాగర్ నీటిపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం.. తాజాగా మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర
Read Moreశ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ : వైభవంగా స్వామివార్ల ఊరేగింపు
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని
Read Moreరీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ఆంధ్నప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లో వారి ని
Read Moreతిరుపతి: అన్నమాచార్య 618 వ జయంతి ఉత్సవాలు.. అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో స్వామి భక్తుడు.. తాళ్లపాక అన్నమాచార్య 618 వ జయంతి ఉత్సవాలు అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ
Read Moreఏపీ లిక్కర్ స్కాం కేసులో రంగంలోకి ఐటీ... నిందితులకు నోటీసులు..!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ స్కాంలో అక్రమ సంపాదనకు సంబంధించి రంగంలోకి దిగింది ఐటీ. ఇందుకు సంబంధించి పలువురు నిందితులకు నోటీస
Read More












