ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో వేచియున్న భక్తులు

 తిరుమలలో భక్తుల రద్దీ  పెరిగింది.  భక్తులు శ్రీవారి దర్శనం కోసం  25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరిలో టోకెన్లు లేని  వార

Read More

నీళ్ల వాడకంలో ఏపీ రికార్డ్!..ఇప్పటిదాకా కృష్ణాలో 771 టీఎంసీల వినియోగం..తెలంగాణ వాడింది 267 టీఎంసీలే

    ఇప్పటిదాకా కృష్ణాలో 771.25 టీఎంసీల వినియోగం     74.27 శాతం నీళ్లను వాడేసుకున్న పొరుగు రాష్ట్రం     

Read More

నాకు చెప్పే... నన్ను తొలగించారు: నాకెలాంటి బాధ లేదంటూ వర్మ ఎమోషనల్...

టీడీపీ నేత వర్మను పిఠాపురం ఇంచార్జి పదవి నుంచి తొలగించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో గురువారం ( మే 7 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లో

Read More

తిరుమలలో మధ్యప్రదేశ్ మంత్రి హల్ చల్.. శ్రీవారి ఆలయం ముందే నలుగురితో ఫొటో షూట్

తిరుమల: కలియుగ దైవం శ్రీవారి ఆలయంలో మధ్యప్రదేశ్‎కు చెందిన మంత్రి ప్రహల్లాద్ సింగ్ పటేల్ హల్ చల్ చేశారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయ ప

Read More

పాపికొండల టూర్ పై ఏపీ సర్కార్ ఆంక్షలు.. విహార లాంచీలు తాత్కాలికంగా నిలిపివేత

భద్రాచలం, వెలుగు: పాపికొండల టూరిజంపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాజమండ్రి నుంచి వచ్చే పాపికొండల విహార లాంచీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు

Read More

శ్రీసిటీలో క్యారియర్‌ ఏసీ కంపెనీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్...

శ్రీసిటీలో క్యారియర్ ఏసీ కంపెనీకి శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్. బుధవారం ( మే 6 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్

Read More

 టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం

 తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన  ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.    నిబంధనలకు అనుగుణంగా ధూప, దీప,

Read More

తిరుపతిలో వివాహ వేడుకకు హాజరైన.. మంత్రి వివేక్, సరోజ దంపతులు

తిరుపతిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు. బుధవారం (మే 6) తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన గోదావరిఖనికి చ

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వివేక్‌ వెంకటస్వామి

అమరావతి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రపంచదేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం (మే 6)

Read More

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్.. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు

న్యూఢిల్లీ, వెలుగు: విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు గెజిట్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికా

Read More

తిరుమలలో  వేసవి భక్తుల రద్దీ.. భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు

  వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి.  ఆధ్యాత్మిక పుణ్య  క్షేత్రాలకు భక్తుల రద్దీ పెరుగుతుంది.  కలియుగ వైకుంఠం... ఏడుకొండల స్వామి

Read More

మే 14న కృష్ణా బోర్డు సమావేశం.. తెలంగాణ, ఏపీకి బో ర్డు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఈనెల 14న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ, ఏపీ రాష్ట

Read More

Live Updates: 4 రాష్ట్రాలు, యూటీ ఎన్నికల ఫలితాలు

దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది.  తమిళనాడులో టీవీకే,  వెస్ట్

Read More