ఆంధ్రప్రదేశ్
బడ్జెట్ అంతా పచ్చి అబద్ధం.. చంద్రబాబు భజన తప్ప ఏం లేదు: వైఎస్ జగన్
అమరావతి: ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్పై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంతా పచ్చి అబద్ధాలు అని.. అందులో చంద్రబాబు భజన
Read Moreప్రజల సొమ్ముతో శ్రీలంక పోయి మ్యాచ్ చూడాలా.. టీవీలో కనిపించదా..? లోకేష్పై జగన్ సెటైర్లు
అమరావతి: మంత్రి నారా లోకేష్పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. లోకేష్కు టీవీలో మ్యాచ్ కనబడదా.. శ్రీలంక వెళ్లి చూడాలా అని ప్రశ్
Read Moreమార్చి 3న ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూసివేత... మళ్ళీ తెరిచేది అప్పుడే..
ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూతపడనున్నాయి.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అన్ని ఆలయ ద్వారాలు మూతపడనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఏపీలోన
Read Moreతిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు.. ఏ రోజు ఏ సేవ ఉంటుందంటే..!
ఈనెల 26 నుండి తిరుమలలో తెప్పోత్సవాలు... మార్చి 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కలియుగ వైకుంఠం తిరుమల మరో ఉత్సవానికి సిద్దమ
Read Moreపాపమని లిఫ్ట్ ఇస్తే 18 తులాల చైన్ దొబ్బేశాడు: సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడలో గొలుసు చోరీ
మంచి చేయాలని చూసిన కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతోంది.. ఇందుకు ఈ ఘటనే సాక్ష్యం. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మంచి మనసుతో లిఫ్ట్ ఇస్తే 18 తులాల గోల్డ్ చైన్ ద
Read Moreమాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ రోజున లక్కీడ్రా నిర్వహించిన కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. దీంతో బుధవారం (ఫిబ్
Read Moreపోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. ఆ తర్వాత చెరువులో శవం : మదనపల్లి నిందితుడు ఇలా..!
ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపి.. ఆ తర్వాత నీళ్ల డ్రమ్ములో పూడ్చిపెట్టిన ఘటనలో నిందితుడు చనిపోయాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ ఘ
Read Moreమదనపల్లె బాలిక అత్యాచారం కేసు.. చెరువులో దొరికిన నిందితుడి డెడ్ బాడీ
అన్నమయ్య జిల్లా: ఏపీలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె బాలిక అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ కురబలకోట మండలం అ
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా క్రికెటర్స్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని యుఎస్ క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం ( ఫిబ్రవరి 17) ఉదయం విఐపి విరామ సమయంలో మోనాంక్ పటేల్, సౌరభ్ నే
Read Moreఇది సహజ మరణం కాదు.. నా కూతురికి పూర్తి న్యాయం దక్కలేదంటూ ప్రత్యూష తల్లి కన్నీరు
తెలుగు సినీ నటి ప్రత్యూష మరణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్ట
Read Moreచేతులెలా వచ్చాయిరా నీచుడా..! ఏడేళ్ల పాపను చంపేసి... ఇంట్లోనే డ్రమ్ములో దాచి..
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు తన ఇంట్లోనే డ్రమ్ములో దాచిపెట్టాడు. మదనపల్లిలోని నీరుగట్
Read Moreశ్రీశైలం బ్రహ్మోత్సవాలు..వైభవంగా రథోత్సవం
ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్షేత్ర పురవిధుల్లో శ్రీస్వామి అమ్మవారి రధోత్సవం కన్న
Read Moreఏపీలో బిల్ గేట్స్ పర్యటన ..టెక్ విజన్ పై ప్రశంసలు
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఫిబ్రవరి 16న ఏపీలో పర్యటించారు. అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద
Read More












