ఆంధ్రప్రదేశ్
తిరుమలలో శ్రీవారి సేవ కార్యకలాపాలపై అదనపు ఈవో కీలక ఆదేశాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సేవ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) తిరుమలలోని ప&
Read Moreతిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ వీడింది... రమ్మీ వ్యసనానికి ఐదుగురి బలి... పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
ఇటీవల సంచలనం రేపిన తిరుపతి ఫ్యామిలీ మృతి కేసులో మిస్టరీ వీడింది. రమ్మీ వ్యసనం కారణంగా ఐదుగురు బలయ్యారని తెలిపారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల
Read Moreడ్రైవర్ హత్య కేసులో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం ( ఏప్రిల్ 24 ) సాక్షులను బెదిరించిన కేసులోకోర్టుకు హాజరై వస్తుండగా అనంతబాబును అరెస్ట్ చ
Read Moreటీటీడీ అప్ డేట్: జులై నెల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల
తిరుమల శ్రీవారి భక్తుల కొరకు జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈరోజు (ఏప్రిల్ 24)
Read Moreతిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25 నుంచి మూడు రోజుల పాటు ఉత్
Read Moreఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు !
కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు పంపింది. టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకులు పులివెందులకు వెళ
Read Moreఅనంతపురంలో 'హనీ ట్రాప్' కలకలం: మాటలతో మహిళల ఎర.. అడ్డంగా బుక్కైన సీఐలు!
అనంతపురం జిల్లాలో భారీ 'హనీ ట్రాప్' ముఠా గుట్టురట్టయింది. మహిళలను ఎరగా వేసి, సంపన్నులను ట్రాప్ చేసి లక్షల రూపాయలు గుంజుతున్న ముఠా వ్యవహారం ఇప్
Read Moreతల్లిని, భార్యను చంపి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య
ఏపీ తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. వి.కె.
Read Moreతిరుమలలో పీఏసీ-1, ఆస్థాన మండపాల ఆదునీకారణ.. భక్తులకు మెరుగైన సదుపాయాలు..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సద
Read Moreఉమ్మడి ఏపీ చరిత్రలో అతి తక్కువ కాలం సీఎం: నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఇదే
హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్ర
Read Moreశ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభవంగా స్వర్ణరథోత్సవం.. బంగారు రథంపై స్వామి వారి ఊరేగింపు..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా
Read Moreఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్ర
Read Moreవిజయవాడ కనకదుర్గమ్మకు భారీ కానుక.. రూ.16 లక్షల బంగారు కాసుల హారాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుకను సమర్పించారు.
Read More













