ఆంధ్రప్రదేశ్
డీఎస్సీపై చర్చకు సభలో రెడీగా ఉన్నా : వైసీపీకి మంత్రి లోకేష్ సవాల్
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ పార్టీ ఆరోపిస్తుందని.. ప్రెస్ మీట్లు పెట్టి చెబుతుంది.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. అసెంబ్లీలో చర్చకు రండి
Read Moreజగన్ హయాంలోని గ్రూప్ 1 స్కాం బయటపెడతాం : సీఎం చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన స్కాం.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ స్కాంకు సంబంధ
Read Moreజనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి..క్యాబినెట్హోదా.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకుఅత్యంత కీలకమైన పదవిని కేటాయించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమ
Read MoreAP News: ఏం కష్టం వచ్చింది ఇంజనీరు సారూ.. పిఠాపురం PR AE కుటుంబ సభ్యులు గోదావరిలో దూకారు
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్ కం రైల్వే వంతెన పైనుంచి గోదావరిలో దూకి ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Read Moreతిరుమలలో గదుల గ్యాంగ్ దందా.. ఒకరు అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డ్లు స్వాధీనం
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వరుని దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు. భక్తులకు ప్రధానంగా ఏర్పడే సమస్య రూమ్స్. తిరుమల గదుల కోసం వేలా
Read Moreమన పండ్లు, కూరగాయల్లోనే ఎక్కువ కెమికల్స్..పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు
పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఏపీ, తెలంగాణ టాప్..లోక్సభలో కేంద్రం వెల్లడి హైదరాబాద్, వ
Read Moreరూ.15 లక్షల లంచం తీసుకుంటూ.. CBIకి అడ్డంగా దొరికిన రైల్వే ఇంజినీర్ !
విజయవాడ: రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న రైల్వే ఇంజనీర్ను CBI అరెస్ట్ చేసింది. బాపిరాజు అనే రైల్వే ఇంజనీర్ సీబీఐకు రెడ్హ్యాండెడ్&zwnj
Read Moreఏపీ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపిన ప్రభుత్వం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 29 మంది ఉత్తమ ఉపాధ్యా
Read Moreతిరుమల మెట్ల మార్గంలో అపచారం.. సిగరెట్ తాగిన ఓ వ్యక్తి వీడియో వైరల్
తిరుమలలో తరచూ భద్రత వైఫల్యాలు జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి వెళ్లే మెట్ల మార్గంలో మరోసారి అపచారం జరిగింది. నడకదారిలో ఓ వ్యక్తి సి
Read Moreతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ : నవంబర్ నెల ఆర్జిత సేవల కోటా షెడ్యూల్ వివరాలు ఇవే..!
తిరుమలలోని కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి దర్శనం, గదుల నవంబర్ కోటా వివరాలను టీటీడీ విడుదల షెడ్యూల్ ను టీటీడీ ప్రకటించింది. శ్రీ&zw
Read Moreకర్నూలు కు భారీ పెట్టుబడి.. 7వేల ,800 కోట్లతో సోలార్ ప్లాంట్
హైదరాబాద్, వెలుగు: క్లీన్ ఎనర్జీ కంపెనీ అగస్త్య గ్రీన్ ఎనర్జీ కర్నూలులో సోలార్ ప్లాంటు నిర్మిస్తామని ప్రకటించింది. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో
Read Moreపవన్ కల్యాణ్ కు తీవ్ర జ్వరం : ఎట్ హోంకు వెళ్లకుండా హైదరాబాద్ కు
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీన కాకినాడలో స్వాతంత్ర దినోవత్స వ
Read Moreఅంజనంతో హడలిపోయిన దొంగలు: కొట్టేసిన డబ్బు తిరిగిచ్చేశాడు
నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఇలాంటి ఎప్పుడూ జరగలేదు.. భవిష్యత్ లో జరుగుతుందనే నమ్మకం లేదు. ఏపీ రాష్ట్రం నరసరావుపేట పట్టణంలో జరిగిన ఓ వింత ఘటన.. ఇ
Read More












