ఆంధ్రప్రదేశ్
రైతులకు చంద్రబాబు పాలన హానికరం: దేవరపల్లి పర్యటనలో జగన్
గోపాలపురం: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు
Read Moreపల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దంపతులపై దుండగుల దాడి
పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దారుణం జరిగింది. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల ప్రకారం.. పెదకూరపాడు
Read Moreవిశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్ట్పై సీఎం చంద్రబాబు స్పెషల్ రివ్యూ
అమరావతి: సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) ప్రాజెక్టు లక్ష్యమని సీఎం చంద్రబాబు
Read Moreపీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీకి మంత్రి నారా లోకేశ్ 2026, ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో ఆమెకు కేటాయించిన 3 ఎకరాల
Read Moreరూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు
హైదరాబాద్ , విశాఖపట్నం లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్
Read Moreయాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనల అమలుకు సంబంధించి ప్రభుత్వంతోపాటు కొత్త ట్రస్టు బోర్డు చైర్
Read MoreE20 పెట్రోల్లో క్లోరైడ్ కలుషితం.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులకు నష్టం: SIAM రిపోర్ట్
దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమ్మకాలతో వాహనాల్లో కొన్ని కీలక భాగాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని భారత
Read Moreతిరుమల శ్రీవారి అగరబత్తుల పేరుతో భారీ దోపిడీ: ఈ కామర్స్ సైట్లలో నకిలీ సంస్థలు, డబుల్ రేట్లు
తిరుమలలో అగరబత్తుల పేరుతో ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నాయా..? టీటీడీ పేరును, తిరుమల పవిత్రతను ఉపయోగించి ఆన్లైన్&zwnj
Read Moreకారంపూడి SI వేధింపులతో పురుగుల మందు తాగిన మహిళ
పల్నాడు జిల్లాలోని కారంపూడి ఎస్ఐ వేధింపులతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం.. ఆర్ధిక లావాదేవిల విషయంలో గాదేవారి
Read Moreఉరవకొండలో హై టెన్షన్.. వైసీపీ కీలక నేతలు మాధవ్, విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్..!
అనంతపురం జిల్లా ఉరవకొండలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నాకు పిలుపునిచ్చిన వైసీపీ సీనియర్ నేత, మాజీ
Read Moreశ్రీకాళహస్తిలో హత్యాయత్నం.. స్వర్ణముఖి నది తీరంలో యువకుడిపై కత్తులతో దాడి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. స్థానిక స్వర్ణముఖి నది తీరంలో కొండమిట్టకు చెందిన శివ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తు
Read Moreఫ్రెండ్షిప్ డే రోజున విషాదం... విశాఖ బీచ్ లో ఇద్దరు గల్లంతు..
ఏపీలోని విశాఖలో స్నేహితుల దినోత్సవం రోజున తీవ్ర విషాదం నెలకొంది. స్నేహితుల దినోత్సవాన్ని సరదాగా గడిపేందుకు ఫ్రెండ్స్ తో వచ్చిన యువతీయువకుల్లో ఇద్దరు గ
Read Moreడబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి.. రాష్ట్రాన్ని ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతం: ప్రధాని మోడీ
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఏపీలో రూ.18 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ఉత్తరాంధ్రకు వలస వచ్చే రోజులు వస్తాయి: సీఎం చంద్రబాబ
Read More












