ఆంధ్రప్రదేశ్
ఏపీలో తొలి గోల్డ్ మైన్.. కర్నూల్ లోని జొన్నగిరిలో బంగారు గనికి భూమి పూజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏపీలో తొలి బంగారు గని ప్రారంభమైంది. ఆ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది.. శతాబ్దాల చరిత్ర గల
Read Moreగాదె సాయికృష్ణది లాకప్ డెత్ : సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు..
ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచారణ ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఈ కేసుకు సంబంధించి సస్పెండెడ్ సీఐ నాగరాజును అరెస్ట
Read Moreతిరుమల భక్తులకు అలర్ట్ : TTD రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు, రూముల కోటా విడుదల!
సెప్టెంబర్ నెలలో తిరుమల దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. సెప్టెంబర్ నెలకు
Read Moreసీఐ నాగరాజుకు మద్దతుగా ర్యాలీలు... సీఎం చంద్రబాబు సీరియస్..!
ఏపీలో సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్
Read Moreశ్రీకాళహస్తి టెంపుల్ ఆల్టైమ్ రికార్డు.. 40 రోజుల్లోనే రూ. 2.69 కోట్ల హుండీ ఆదాయం!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కానుకల లెక్కింపు (హుండీ లెక్కింపు) ముగిసింది. కేవలం 40
Read Moreసాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..
ఏపీలో రాజకీయ దుమారం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజున
Read Moreఅనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదంజరిగింది. జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ( జూన్ 23 ) ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్
Read Moreతిరుమలలో భారీ మోసం.. సుప్రభాత సేవ పేరుతో 60 మందిని దోచుకున్న దళారులు
తిరుమలలో దళారీని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 6 వేల రూపా
Read Moreతిరుపతిలో దొంగల బెడద.. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలే టార్గెట్.. మొన్న రూ.20 లక్షలు.. నిన్న 1000 డాలర్లు..
తిరుపతిలో దొంగల బెడద ఎక్కువైపోయింది. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. ఈ మధ్య లగ్జరీ హోటళ్లలో
Read Moreతిరుమలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. అధిక చార్జీలు వసూల్ చేస్తోన్న 25 వాహనాలు సీజ్
తిరుమలలో భక్తుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి
Read Moreపవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. కానీ రాజకీయాలు వద్దు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలను అభినందిస్తాం.. ఆదరిస్తాం.. కానీ రాజకీయాలు వద్దని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఉద్యమ సమయంలో
Read Moreరాధా గాయత్రి కేసు దర్యాప్తు ముమ్మరం... లాస్ట్ ఫోన్ కాల్ బయటపెట్టిన పేరెంట్స్..
ముస్సోరిలో తెలుగు టెకీ రాధాగాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. రాధా గాయత్రీ లాడ్జి రూమ్ లో నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉండటం... తన భార్
Read Moreభార్య, పిల్లలకు అన్నంలో విషం కలిపి, తాను ఉరేసుకొని.. అంత్యక్రియలకు ఫోన్ పే డబ్బులు వాడండంటూ... పిన్ నంబర్ రాసి...
ఏపీలోని చిత్తూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారెడ్డిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కల
Read More












