ఆంధ్రప్రదేశ్

తిరుమల కొండపై ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ

తిరుమల కొండపై ఊహించని ఘటన.. కొండ మార్గంలో నిత్యం పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం చోరీ అయ్యింది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి

Read More

ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు.. గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

అమరావతి: ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. కొత్తగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో తోటి తెలుగు రాష్ట్రంలో ప్రజలు కలవరపాటుకు లోనవుతున్నారు. గుంటూరులో నలుగురికి

Read More

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

అమరావతి: సూపర్ ఎల్ నినో కారణంగా గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గోదావరి నది నీటి ప్రవాహం 15 వేల నుంచి 20 వేలకు క్యూసెక్కులకు పడిపోయిందని ఆంధ్రప

Read More

పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? వరదలు, తుఫాన్ల సమయంలో ఎలా ఉపయోగపడుతుంది?

వరదలు, తుఫాన్లు, భారీ వర్షాలు, ఎండల తీవ్రత.. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. అలాంటి సమయంలో నష్టం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లె

Read More

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

లైంగిక ఆరోపణలు ఎందుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ విజయ కృష్నారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ( జులై 20) ఎర్రగడ్డ, మోతీనగర్ ప్రాంతంలో సూసైడ్

Read More

ట్రైనీ ఐపీఎస్కు పోలీసుల నోటీసులు.. సొంతూరు వెళ్లిన ఉదయ కృష్ణా రెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డికి పోలీసులు నోటీసులు  జారీ చేశారు. లైంగిక ఆరోపణలపై  8 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో  పేర్కొన్నారు

Read More

శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కీలక అప్ డేట్..

తిరుమలలో వసతి గదుల విషయంలో శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఇకపై వసతి గదులు సులభంగా కేటాయించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఉప వ

Read More

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం ( జులై 19

Read More

కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్... సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు..

ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన కాదంబరి జత్వాని కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ కావడంతో

Read More

తిరుపతిలో నకిలీ పోలీస్ కలకలం...మహిళతో వెళ్లి.. లాడ్జి మేనేజర్ ను బెదిరించి రూమ్ తీసుకొని...

తిరుపతిలో నకిలీ పోలీస్ కలకలం సృష్టించాడు. ఎస్ఐ ని అంటూ లాడ్జి మేనేజర్ ని బెదిరించి రూమ్ తీసుకున్నాడు. శనివారం ( జులై 18 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివ

Read More

ఇదేనా సుపరిపాలన..? ఇదేనా పోలీసింగ్..? గుంటూరు ఘటనపై వైఎస్ జగన్ ఆగ్రహం...

గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్

Read More

గుంటూరులో మహిళపై అమానుష దాడి... సీఎం చంద్రబాబు సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశాలు..

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన గొడవ కారణంగా కృష్ణబాబు కాలనిలో ఓ మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమెను రోడ్డుపైనే వివస్త్రన

Read More

గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు: ముగ్గురి మృతదేహాలు లభ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం దగ్గర గోదావరి నదిలో ఘోర ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లిన ఐదుగురు గిరిజన మహిళలు నదిలో మునిగ

Read More