ఆంధ్రప్రదేశ్
తిరుమలలో కోతుల వీరంగం: జపాలి తీర్థంలో భక్తులపై దాడి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వానరాల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా తిరుమలలోని ప్రసిద్ధ జపాలి తీర్థంలో కోతుల దాడులు తీవ్ర కలకలం రేపాయి. స్వా
Read Moreసీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి
ఏపీలో సంచలనం సృష్టించిన కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధా
Read Moreనాణ్యమైన బియ్యం 52 రూపాయలే : కొత్త స్కీం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్
రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించేందుకు , సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల భారాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీల
Read More3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట.. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం (అల్లూరి సీతారామరాజు) జిల్లా రంపచోవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠ
Read Moreఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. పాస్టర్ రివ్యూ పిటిషన్ కొట్టివేత !
ఢిల్లీ: ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీకి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం క
Read Moreఏపీలో ఎలక్షన్స్ : స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. మున్సిపల్,పరిషత్ పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ రెండో
Read Moreమళ్ళీ భగ్గుమన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!
అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో, సోమవారం మన దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. MCX మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర
Read Moreవెంకన్న భక్తులు జర భద్రం.. తిరుపతిలో మొదటి కరోనా కేసు.. ఏపీలో 50కి చేరువలో కోవిడ్-19 బాధితులు
తిరుపతి: ఏపీలో కరోనా కలకలం రేపింది. తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ పరిధిలోని 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికం
Read Moreవిజయవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. కృష్ణానదిలో గంగ తెప్పకు ప్రత్యేక పూజలు
చార్మినార్, వెలుగు: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆదివారం భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల
Read Moreజపాలి దగ్గర తెల్లగా కనిపించిన తాగు నీరు... టీటీడీ రియాక్షన్ ఇది..!
తిరుమలలోని జపాలి ఆంజనేయస్వామి ఆలయం దగ్గర నీరు తెల్లగా కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం ( జులై 26 ) ఈ అంశంపై స్పందించ
Read Moreఒంగోలు: కరేడు భూ నిర్వాసితులకు అండగా బహుజన పోరాటం..న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదు: జె.పూర్ణచంద్రరావు
ఒంగోలు: కరేడు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని, యానాదులు, ఎరుకలు, యాదవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ఉద్యమించాలని
Read Moreభక్తుడితో అనుచిత ప్రవర్తన.. టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
తిరుమలలోని జీఎన్సీ ప్రాంతంలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శరత్ బాబును శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది. ఓ భక్తుడితో నిబంధ
Read Moreతిరువణ్ణామలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుని భక్తుడు మృతి
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఇడుక్కు పిల్లయ్యార్ గుహలో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెంది
Read More












