ఆంధ్రప్రదేశ్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్.. హైకోర్టులో కూటమి సర్కార్ కు ఊరట..!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. డివిజన్లు, వార్డుల పునరావిభజనకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ

Read More

సెప్టెంబర్ 15 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు... పోలీసుల భారీ భద్రతా ఏర్పాట్లు...

కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగ

Read More

గుడ్ న్యూస్: ఏపీలో వినాయక మండపాల కోసం ఆన్ లైన్  వ్యవస్థ.. అన్ని అనుమతులు ఒకే చోట...

ఏపీలో వినాయక మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాట

Read More

తిరుమల కొండపైకి మద్యం బాటిళ్లు, బీడీ కట్టలు, పాన్ మసాలాలు... ఇంత దారుణమా గోవిందా..!

కలియుగ వైకుంఠం తిరుమల కొండను ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. కొండపైకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తార

Read More

వెలుగు ఓపెన్ పేజీ : తెలంగాణ ప్రాజెక్టులు వెలవెల ..వెలిగొండ గలగల

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత  విడిపోయిన తెలుగు రాష్ట్రాల నీటి రాజకీయాలను  దగ్గరగా చూస్తున్న ఒక జర్నలిస్టుగా,  వెలిగొండ  ప్ర

Read More

తెలుగు రాష్ట్రాల్లో  సిమెంట్ ధరల మోత ..సెప్టెంబర్ 5 నుంచి బస్తాపై రూ.30–రూ.40 పెంచేందుకు ప్లాన్

    దక్షిణాదిలో ఇక్కడే ఎక్కువ      బ్రాండ్ల బట్టి ధరల పెంపులో  మార్పు     పెరగనున్న నిర్

Read More

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల..

పోలవరం ఎడమ కాల్వ నుంచి అనకాపల్లి జిల్లాకు నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. బుధవారం ( సెప్టెంబర్ 2 ) మంత్రి రామానాయుడు రైతులతో కలిసి రెగ్యులేటర్ స్

Read More

తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్

తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందని.. అధికారులపై ఏసీబీ దాడులు చేయిస్తూ.. అణచివేసే కుట్ర నడుస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశార

Read More

నిజామాబాద్ టూ తిరుమల రాయలసీమ ఎక్స్ ప్రెస్ కు 50 ఏళ్ల : శ్రీవారి సేవలో నాన్ స్టాప్ జర్నీ

దశాబ్దాల ప్రస్థానం..కాలం మారుతున్నా తగ్గని ఆదరణ..కొత్తరైళ్లు వచ్చినా ఇంకా క్రేజ్.. లక్షలాది మంది ప్రయాణికులతో ప్రత్యేక అనుబంధం..అన్నింటికి మించి అఖిలా

Read More

తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు : దేవుడి పేరుతో కోట్లు సంపాదించారనే సమాచారంతో..!

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇళ్లపై ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు న

Read More

హెల్త్ క్యాంప్‌‌లో డాక్టర్లు   పంపిణీ చేసిన క్లోరోక్విన్ టాబ్లెట్లు మింగి ముగ్గురు చిన్నారులు మృతి

    75 మందికి అస్వస్థత.. అపస్మారకస్థితిలో ఇద్దరు     భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలింపు      ఏపీలోన

Read More

APSRTC గుడ్ న్యూస్: విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నారా...? ఇంటికి దగ్గర్లోనే బస్సు ఎక్కచ్చు..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది APSRTC. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇకపై బస్టాండ్ కి వెళ్లకుండా తమ ఇంటికి దగ్గర్లోనే బస్సు ఎక్కే సదు

Read More

తిరుమలలో లగేజీ వ్యవస్థపై అదనపు ఈవో సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు...

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత లగేజి సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. లగేజి వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతతో మార్పులు తీసుకురాను

Read More