ఆంధ్రప్రదేశ్
తిరుమలలో ఘోర ప్రమాదం.. ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడ్డ కారు...
తిరుమలలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో అదుపుతప్పి 15 అడుగుల లోతులో పడింది కారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఇద్దరు చిన్నపిల్లలకు స్వల
Read Moreవిజయవాడలో మళ్ళీ హైటెన్షన్... వైసీపీ, టీడీపీ పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత..
ఏపీలో డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. విజయవాడలో వైస
Read Moreహైదరాబాద్లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: హైదరాబాద్లో చిలకలూరిపేట యువతి అనుమానాస్పద మృతిలో చనిపోయింది. వారం క్రితం హైదరాబాద్ వచ్చిన ఆషా.. ప్రియుడితో కలిసి హైదరాబాద్ మొయినాబాద్
Read Moreపేదల కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకున్నా... కానీ ఖజానా ఖాళీగా ఉంది: సీఎం చంద్రబాబు
పేదలకు ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకున్నా కానీ... ఖజానా ఖాళీగా ఉందని అన్నారు సీఎం చంద్రబాబు. శుక్రవారం ( ఆగస్టు 7 ) బాపట్లలో నేతన్న సేవలో పథకం ప్రారంభం
Read Moreఅప్పులు చేసినోళ్లకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి కాల్ చేసినా.. బెదిరించిన పెద్ద కేసు.. కొత్త రూల్స్ తెలుసుకోండి..!
అప్పులు ఉన్నోళ్లకు.. రాబోయే రోజుల్లో అప్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నోళ్లకు.. అప్పులు తీసుకుందామని ఆలోచన చేస్తున్న వాళ్లకు వెరీ వెరీ గుడ్ న్యూస్ ఇది. అ
Read Moreజగన్ దెబ్బకు చంద్రబాబు అవిగన్ అంటున్నారు: పేర్ని నాని
సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. గురువారం ( ఆగస్టు 6 ) మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు పేర్ని నా
Read Moreఆగష్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు 17 నుంచి 20 వరకు నాలుగురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల
Read Moreరాజమండ్రిలో దారుణం... మహిళా డాక్టర్ తలపై కారు ఎక్కించి...!
రాజమండ్రిలో దారుణం జరిగింది. పార్కింగ్ విషయంలో గొడవ కారణంగా ఓ మహిళా డాక్టర్ తలపై కారు ఎక్కించారు దుండగులు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిల
Read Moreవిజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ..! వైసీపీ నేతలను ఇంటికొచ్చి కొడతామంటూ... రెచ్చిపోయిన బోండా ఉమా..!
ఏపీలో డీఎస్సీ 2025 అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ
Read Moreవిశాఖకు ఐబీఎం గిఫ్ట్.. ఏఐ, క్లౌడ్ సేవలకు ఫ్యూచర్ నౌ సెంటర్
హైదరాబాద్, వెలుగు: యూఎస్ టెక్ కంపెనీ ఐబీఎం విశాఖపట్నంలో తన సరికొత్త కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించింది. ఏఐ, హైబ్
Read Moreపోతిరెడ్డిపాడు నుంచి నీళ్లివ్వండి.. రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాయలసీమలో తాగునీటి ఎద్దడిని తీర్చడంతోపాటు ఆరుతడి పంటలకు నీళ్లిచ్చేలా శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి స
Read Moreరైతులకు చంద్రబాబు పాలన హానికరం: దేవరపల్లి పర్యటనలో జగన్
గోపాలపురం: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు
Read Moreపల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దంపతులపై దుండగుల దాడి
పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దారుణం జరిగింది. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల ప్రకారం.. పెదకూరపాడు
Read More












