ఆంధ్రప్రదేశ్
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు... గరుడ వాహనంపై భక్తులను కటాక్షించిన మలయప్పస్వామి..
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ( సెప్టెంబర్ 19 ) గరుడ వ
Read Moreమరోసారి యూరప్ పర్యటనకు వైఎస్ జగన్.. షరతులతో సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..
వైసీపీ అధినేత జగన్ మరోసారి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జగన్ కుటుంబసమేతంగా య
Read Moreతిరుమలలో గరుడ వాహన సేవకు పోటెత్తిన భక్తులు... కొండపైకి ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ..
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ( సెప్టె
Read Moreఏపీవి గొంతెమ్మ కోర్కెలు.. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు
హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో ఏపీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నదని తెలంగాణ పేర్కొంది. శుక్రవారం కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ రిజాయిండర్ వాదనలు కొనసా
Read Moreపోలీసుల దెబ్బలకే సాయికృష్ణ చనిపోయాడు: సిట్ నివేదికలో సంచలనం...
ఏపీలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రాజకీయంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ నివేదికలో సంచలన విషయం వెల్లడైంది. పోలీసుల దెబ్
Read More2029లో జగన్ సీఎం, నేను మంత్రి.. చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి బొత్స
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో తాను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని... జగనే సీఎం అవుతారని, తాన
Read Moreఅంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు... విచారణకు రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం..
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. సెప్టెంబర్ 11వ తేదీనే నోటీసుకు పంపినట్లు ఆయనకు ఈడీ అధ
Read Moreవైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి డేట్ ఫిక్స్.. ఇడుపులపాయలో YSR సమాధి ముందు మొదటి శుభలేఖ !
ఇడుపులపాయ: వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ తేదీలను ‘ఎక్స్’ వేదికగా ఏపీ పీసీసీ చీఫ్ ప్రకటించారు. సెప్టె
Read Moreఅక్టోబర్ 1న కృష్ణా బోర్డు మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై కృష్ణా బోర్డు సమావేశం నిర్వహించనుంది. అక్టోబర్ 1న 21వ బోర్డు మీటింగ్ను ఏర్పాటు చేసింది.
Read Moreవైఎస్ వివేకా హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో CBI కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లను నాంపల్లి CBI కోర్టు
Read Moreమల్టీఫ్లెక్స్ రేంజ్ లో తిరుమలలో VVIP కంపార్ట్ మెంట్ : సామాన్యులకు కూడా ఇలా చేయగలరా స్వామీ..!
తిరుమల కొండ.. తిరుమల కొండ.. కలియుగ ప్రత్యక్ష దైవం.. దేవదేవుడు వేంకటేశ్వరస్వామి కొలువైన మహా పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షల మంది భక్
Read Moreఫోటో ఫీచర్: తిరుమల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనతో పాటు మీడియా సెంటర్ను టీటీడీ చైర్మన్ ప్రారంభిం
Read Moreఏపీ మాజీ డిప్యూటీ CM ఆళ్ల నాని కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(56) (పూర్తిపేరు కాళీకృష్ణ శ్రీనివాస్) కన్నుమూశారు. విశాఖలోని ఆయన నివాసంలో మంగళవా
Read More












