ఆంధ్రప్రదేశ్

ఆగష్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు...

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఆగస్టు 17 నుంచి 20 వరకు నాలుగురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల

Read More

రాజమండ్రిలో దారుణం... మహిళా డాక్టర్ తలపై కారు ఎక్కించి...!

రాజమండ్రిలో దారుణం జరిగింది. పార్కింగ్ విషయంలో గొడవ కారణంగా ఓ మహిళా డాక్టర్ తలపై కారు ఎక్కించారు దుండగులు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిల

Read More

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ..! వైసీపీ నేతలను ఇంటికొచ్చి కొడతామంటూ... రెచ్చిపోయిన బోండా ఉమా..!

ఏపీలో డీఎస్సీ 2025 అంశంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. డీఎస్సీ 2025 నియామకాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ

Read More

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతిలో  శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం కావడం కలకలం సృష్టించింది.అనంతపురం

Read More

విశాఖకు ఐబీఎం గిఫ్ట్.. ఏఐ, క్లౌడ్ సేవలకు ఫ్యూచర్ నౌ సెంటర్

హైదరాబాద్, వెలుగు: యూఎస్​ టెక్​ కంపెనీ ఐబీఎం విశాఖపట్నంలో తన సరికొత్త కన్సల్టింగ్ ఫ్యూచర్‌‌ నౌ సెంటర్‌‌ను ప్రారంభించింది. ఏఐ, హైబ్

Read More

పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లివ్వండి.. రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాయలసీమలో తాగునీటి ఎద్దడిని తీర్చడంతోపాటు ఆరుతడి పంటలకు నీళ్లిచ్చేలా శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని రాయలసీమ సాగునీటి స

Read More

రైతులకు చంద్రబాబు పాలన హానికరం: దేవరపల్లి పర్యటనలో జగన్

గోపాలపురం: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు

Read More

పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దంపతులపై దుండగుల దాడి

పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దారుణం జరిగింది. పట్టపగలే ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల ప్రకారం.. పెదకూరపాడు

Read More

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్ట్‎పై సీఎం చంద్రబాబు స్పెషల్ రివ్యూ

అమరావతి: సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) ప్రాజెక్టు లక్ష్యమని సీఎం చంద్రబాబు

Read More

పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీకి మంత్రి నారా లోకేశ్ 2026, ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో ఆమెకు కేటాయించిన 3 ఎకరాల

Read More

రూ. 3 వేల కోట్ల స్కాం కేసు .. హైదరాబాద్ ,విశాఖలో ఈడీ సోదాలు

హైదరాబాద్‌ , విశాఖపట్నం లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రూ.3 వేల కోట్లకు పైగా భారీ చిట్‌ఫండ్స్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్

Read More

యాదగిరిగుట్ట ట్రస్ట్‌‌ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి  లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనల అమలుకు సంబంధించి ప్రభుత్వంతోపాటు కొత్త ట్రస్టు బోర్డు చైర్

Read More

E20 పెట్రోల్‌లో క్లోరైడ్ కలుషితం.. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులకు నష్టం: SIAM రిపోర్ట్

దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ అమ్మకాలతో వాహనాల్లో కొన్ని కీలక భాగాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని భారత

Read More