ఆంధ్రప్రదేశ్
ఎజెండాలో బనకచర్ల లేకుండా మీటింగా..? ఇవాళ(నవంబర్ 07) పీపీఏ మీటింగ్పై తెలంగాణ సీరియస్
నవంబర్ 07 న పీపీఏ మీటింగ్.. పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ.. బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ ఇప్పటికీ
Read Moreఎటువంటి లోపం ఉండొద్దు: రాష్ట్రపతి తిరుమల పర్యటనపై టీటీడీ అదనపు ఈవో రివ్యూ
తిరుమల: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, నవంబరు 21న తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువ
Read MoreTTD భక్తులకు బిగ్ అప్డేట్: అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పు చేపట్టింది. ప్రస్తుతం అమల్లో
Read Moreఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చాలని నిర్ణయించారు. చంద్రబాబు అధ్యక్షతన సచ
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
కార్తీకమాసం నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఈక్రమంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున
Read Moreశ్రీకాళహస్తిలో తెగిన రాయలచెరువు కట్ట.. ముంచెత్తిన వరద.. ఊళ్లకు ఊళ్లు ఖాళీ..
ఏపీలో ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి
Read Moreఏపీలో సబ్ రిజిస్ట్రేట్ ఆఫీసుల్లో భారీ దోపిడీ.. ఏసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు..
ఏపీలో సబ్ రిజిస్ట్రేట్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. బుధవారం ( నవంబర్ 5 ) రెండో రోజు అర్థరాత్రి వరకు జరిగిన ఏసీబీ సోదాల్లో భ
Read Moreమంటల్లో కాలిపోయిన మరో బస్సు.. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని జైపూర్ వెళ్తుండగా ఘటన
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న కర్నూలు, నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదాలు మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం గురువా
Read Moreమరింత క్వాలిటీతో తిరుపతి లడ్డు.. ఏఐతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం
ఏఐ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తున్నం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్, వెలుగు: తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ
Read Moreశ్రీశైలంలో జ్వాల తోరణోత్సవం..ఆధ్యాత్మికతతో నిండిన కార్తీక పౌర్ణమి
పరమశివుడి పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా జ్వాల తోరణోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మికతతో నిండిపోయాయి.
Read Moreమాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండె పోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మైల
Read Moreఏపీ వ్యాప్తంగా 120 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు
ఆంధ్రప్రదేశల్ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 120కి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. విశాఖ, అ
Read Moreఎన్సీఎల్ సిమెంట్ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి వద్ద కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్&zwnj
Read More












