
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. జగన్ ను ఆహ్వానించాం.. మోడీకి కూడా ఆహ్వానం..
ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిష
Read Moreపొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని గద్దె దింపుతాం
వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి.. ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా
Read Moreరాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న క్రికెటర్ రాయుడు .... గుంటూరు నుంచి పోటీ చేస్తారా?
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రి జగన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అంబ
Read Moreకుమారి 19 ఎఫ్.. మృతి
విశాఖ పట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఉన్న తెల్ల పులి కుమారి(19) మృతి చెందింది. ఇది 2004 లో జన్మించింది. 2007లో హైదరాబాద్ లోని నెహ్రూ
Read Moreతీవ్ర తుఫానుగా మోచా.. తెలంగాణ, ఏపీపై ఎఫెక్ట్ ఎంతంటే...?
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మే 11వ తేదీ ఉదయం 5 గంటల 30 నిమిషాల సమయంలో అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల
Read Moreపంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,277 కోట్లను
Read Moreదెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత?.. చంద్రబాబు ట్వీట్
రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్ట
Read Moreకేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయితీ
కేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయితీ కేఆర్ఎంబీ మీటింగ్లో నిర్ణయం 50% నీటి వాటా కోసం పట్టుబట్టిన తెలంగాణ 66:34 నిష్పత్తిలో
Read Moreజగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ
రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ ప్
Read Moreఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- ...పెరిగిన HRA.. ఎంతంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉద్యోగుల HRA పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల
Read Moreటిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీడీపీకి మంత్రి సవాల్
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో స
Read Moreత్వరలో రాజకీయ నిర్ణయం .. ముద్రగడ బహిరంగ లేఖ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రా
Read Moreరైతులకు శుభవార్త.. 5 రోజులకే ఆ డబ్బులు వచ్చేశాయ్..
అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆం
Read More