ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లాలో ఘోరం: ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు మృతి..

కర్నూలు జిల్లాలో ఘోరం విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. బుధవారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి

Read More

అక్టోబర్ 20 నుంచి ఈ ట్రైన్లు బయల్దేరేది.. సికింద్రాబాద్ నుంచి కాదు !

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన రైళ్లను పలు స్టేషన్లకు మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే

Read More

తిరుమల శ్రీవారికి రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారం విరాళం : సీఎం చంద్రబాబు బయటపెట్టిన రహస్యం

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు ఇస్తుంటారు. నగదు, బంగారు, వెండి రూపంలో ఎవరి స్తోమతకు తగినట్లు విరాళాలు స్వామివార

Read More

దగ్గుబాటి ప్రసాద్ వెనకాల టీడీపీ జెండా ఉందనే ఆలోచిస్తున్నాం.. లేదంటే: జూనియర్ NTR ఫ్యాన్స్ మాస్ వార్నింగ్

హైదరాబాద్: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబ

Read More

కోనసీమ కొబ్బరి తోటల్లో రేవ్ పార్టీ : సినిమాల్లో చూపించినట్లు తైతెక్కలు

ఏపీలోని తూగో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. జిల్లాలోని నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. బుధవారం (

Read More

AP News: నెల్లూరు జైలునుంచి మాజీమంత్రి కాకాణి విడుదల.. సర్వేపల్లి ప్రజలే నా ఆస్తి

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్​  ఈ రోజు ఉదయం ( ఆగస్టు 20)  నెల్లూరు సెంట్రల్​ జైలు నుంచి విడుదలయ్యారు.  పలు షరతులతో ఏపీ హైకోర్టు ఆయనకు

Read More

తిరుపతి: పోలీసింగ్ విజిబుల్ ప్రోగ్రాం.. పలు సర్కిళ్లలో ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు

తిరుపతిలో  విజిబుల్​ పోలీసింగ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్​ రాజు తన సిబ్బందితో పలు సెంటర్లలో విస్తృతంగా

Read More

తిరుమలలో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న భక్తురాలు.. తిరిగి అప్పగించిన కానిస్టేబుల్..

తిరుమలలో ఓ కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. హ్యాండ్ పోగొట్టుకున్న భక్తురాలికి తిరిగి అప్పగించారు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. ఇందుకు సంబంధించి వివ

Read More

తిరుమలలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు నీటి నిల్వలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచనున్న టీటీడీ..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ.. శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జారీ చేస్తున్

Read More

తిరుమల కొండపై సైకోగాడు : ATM సెంటర్లలో వైర్లు కట్ చేస్తున్నాడు..!

హిందువులకు ఆరాధ్యదైవం.. పవిత్ర పుణ్య క్షేత్రం.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై ఈ మధ్య కాలంలో సైకోల ఆగడాలు ఎక్కువయ్యాయి. &nbs

Read More

AP News: రోడ్డుపై తగలబడిన రన్నింగ్ బస్సు... కర్నూలో జిల్లాలో తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే నని ఈ ఘటన చూస్తే అర్దమవుతుంది.   ఆంధ్ర ప్రదేశ్​ .. కర్నూలు జిల్లాలో  

Read More

హైదరాబాద్ వెళ్లొచ్చేసరికి.. టీటీడీ అధికారి ఇంట్లో చోరీ.. రూ.15 లక్షల విలువలైన బంగారం, వెండి మాయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న కూతురు ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు దుండగ

Read More