ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో ఉగాది జాతర..  నల్లమలలో కర్ణాటక భక్తులు పాదయాత్ర.. 

శ్రీశైలానికి  నల్లమలలో కన్నడ భక్తుల పాదయాత్ర ఎండను లెక్కచేయకుండా మల్లన్న చెంతకు వేలాదిగా తరలివస్తున్న కన్నడికులు  అమ్మవారిని తమ

Read More

తిరుమలలో అన్నమాచార్య వర్ధంతి మహోత్సవం... ఎప్పుడంటే..! 

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 523వ వర్ధంతి మహోత్సవాన్ని మార్చి 15న తిరుమలలో టీటీడీఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమే

Read More

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. పలు హోటళ్లలో శాంపిల్స్ సేకరణ

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కల్తీ ఫుడ్​ ను విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పలు ప్రయివేటు హోటల్లలో ఆహార పదార్థాల శా

Read More

ఏప్రిల్ 10లోపే ఇంటర్ ఫలితాలు

    4 లేదా 5వ తేదీల్లో ఇచ్చేందుకు  బోర్డు కసరత్తు      15 నుంచి అన్ని సబ్జెక్టుల పేపర్ల వాల్యుయేషన్

Read More

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి.. 

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి. సోమవారం ( మార్చి 9 )

Read More

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత లేదు... అసత్య ప్రచారాలు నమ్మొద్దు : టీటీడీ క్లారిటీ 

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి లడ్డూ

Read More

తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, బకెట్లతో ఎగబడ్డ జనం..

పూణే నుంచి తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు. ఏపీలోని కడప జిల్లా కొండాపురం దగ్గర చోటు చేసుకుంది

Read More

తిరుపతి జిల్లాలో ఏనుగులు మృతి.. విద్యుత్ తీగలు తగిలి ఘటన

తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు ఏనుగులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకార

Read More

శ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో సినీ నటి మీనాక్షి చౌదరి

టాలీవుడ్‌ ప్రముఖ నటి. ..సంక్రాంతికి వస్తున్నాం.. మూవీ ఫేమ్‌ మీనాక్షి చౌదరి  తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Read More

ఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి

ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వంపై  తెలంగాణ విజయ డెయిరీ  చైర్మన్ గుత్తా అమిత్‌‌రెడ్డి ఫైర్‌‌&z

Read More

భగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి

అమరావతి: టీటీడీ భగవద్గీత వివాదం ముదురుతోంది. తిరుమలలో భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు ప్రోసీడింగ్ ను  భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఐదు భాషల్లో

Read More

డైవర్షన్ కోసమే తప్పుడు ప్రచారం... తిరుమలలో కేక్ కటింగ్ పై దువ్వాడ శ్రీనివాస్ రియాక్షన్ ఇది.. 

కలియుగ వైకుంఠం తిరుమలలో దివ్వెల మాధురి కేక్ కట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ అటు సోషల్ మీడియా, ఇటు

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన భక్తులు..స్వామి దర్శనానికి 20 గంటలు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోన

Read More