
ఆంధ్రప్రదేశ్
బాలానగర్ చలానా మృతుడు కోనసీమ వాసి: కాలర్ పట్టి లాగడంతోనే ఘటన.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు
హైదరాబాద్ బాలానగర్ చలానా మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో మృతుడి వివరాలు వెల్లడించారు పోలీసులు. మృతుడు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు చెందిన జోష
Read Moreఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం
ఏపీలోని అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ( ఏప్రిల్ 13) మధ్యాహ్నం ఓ బాణసంచా గోడౌన్ లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Read Moreఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్.. కుమారుడి హెల్త్ కండిషన్పై పవన్ కల్యాణ్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.
Read Moreనేను పవన్ అభిమానినే.. కవిత వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: MP అర్వింద్
నిజామాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల
Read MoreAP News: వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసిన ముద్రగడ.. ఎందుకంటే..
వైసిపి అధినేత వైఎస్.జగన్కు కాపు ఉద్యమ నేత .. సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. వైసిపి పొలిటికల్ అడ
Read MoreJob News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్ గ్రేడ్ పోస్టులు భర్తీ
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 558 స్పెషలిస్ట్ గ్రేడ్- IIపోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు
Read Moreఫ్యామిలీతో హైదరాబాద్ చేరుకున్న పవన్.. స్వయంగా కుమారుడిని ఎత్తుకుని..
హైదరాబాద్: ఇటీవల సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిస
Read Moreజర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు
హైదరాబాద్, వెలుగు: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మల పల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో జర్నలిస్టులకు ఉగాది పురస్కారా
Read Moreజాతకం బాలేదు.. శాంతి పూజలు చేయాలని.. 26 తులాల బంగారంతో ఎస్కేప్ అయ్యాడు.. ఎలా దొరికాడంటే..?
బురిడీ బాబాల వలలో పడి మోసపోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అదీ చదువుకున్న వాళ్లు.. ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు.. బాబాల మాట నమ్మి జాతకాలు,
Read MoreTTD Goshala Row: తిరుపతి గోశాల ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి సీరియస్.. సుప్రీంకోర్టులో పిల్.. ?
తిరుపతి గోశాలలో గత 3 నెలల్లో 100 కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే
Read Moreహైదరాబాద్లో చీరల దొంగలు.. కృష్ణా జిల్లా నుంచి 60 మంది ముఠా.. వీళ్ల నెట్వర్క్ చూసి పోలీసులే షాక్
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ దొంగతనానికి అనర్హం అని రుజువు చేస్తున్నారు చీరల దొంగలు. ఒకరిద్దరు కాదు.. ఒక పెద్ద ముఠాగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్క
Read Moreతిరుమల శ్రీవారికి ఆలస్యంగా నైవేద్యం : గేటు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన సెక్యూరిటీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విజిలెన్స్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరుమల కొండపై ఇప్పటికే అనేకపర్యాయాలు తప్పిదాలు చేసిన వ
Read Moreబ్రేకింగ్: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం, సెకండియర్ల
Read More