ఆంధ్రప్రదేశ్

రేపు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం.. భయపడొద్దంటున్న కేంద్రం.. ఎందుకో తెలుసా ?

రేపు (మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే  దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు

Read More

టీటీడీ శిల్పకళాశాలలో అడ్మిషన్లు: పదో తరగతి పాసైన వారికి అవకాశం.. భోజనం,వసతి ఫ్రీ..

సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలందిస్తోంది. ఈ క్రమంలో, తిరుపతిలోని శ్రీ

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు... ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటలు...

కలియుగ వైకుంఠం తిరుమలకు పోటెత్తారు భక్తులు. వేసవి సెలవులు, లాంగ్ వీకెండ్ కూడా రావడంతో భారీగా తరలివస్తున్నారు భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలలో పదో తరగ

Read More

సోలార్ పెట్టినా తప్పని కరెంట్ బిల్లు కష్టాలు: ఒకే రాష్ట్రం.. రెండు నిబంధనలా?

ప్రభుత్వం సోలార్ విద్యుత్ వాడకంపై ఎంత ప్రచారం చేస్తున్నా, ఆచరణలో మాత్రం వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సొంతంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసు

Read More

ఏపీలో మే 25 నుంచి 10th సప్లిమెంటరీ పరీక్షలు

అమరావతి: ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయ్. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన విద్యార్థు

Read More

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. 85.25 శాతం ఉత్తీర్ణత.. వాట్సాప్ నుంచి రిజల్ట్ ఇలా తెలుసుకోండి..!

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాల్లో విద్యార్థ

Read More

డిజిటల్ లక్ష్యాలకు గూగుల్ ఏఐ హబ్ కీలకం.. ఎయిర్‌‌‌‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్

హైదరాబాద్, వెలుగు: మనదేశ డిజిటల్ లక్ష్యాలను చేరుకోవడానికి గూగుల్, అదానీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ భాగస్వామ్యంతో విశాఖ

Read More

అహంకారం వద్దు.. టీడీపీ నేతలకు లోకేష్‌ సీరియస్ వార్నింగ్

పదవి వచ్చిందనే అహంకారం ఎక్కడా కనిపించకూడదని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. ఏపీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహి

Read More

మీకు తెలుసా : ఎగ్జిట్ పోల్స్ ఇండియాలో ఎప్పుడు మొదలైంది.. ప్రసారం చేసిన ఛానెల్ తెలిస్తే షాక్ అవుతారు..!

మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఎ

Read More

సచివాలయంలో ఫేక్ పోలీస్.. సీఎంను కలవాలంటే మెసేజ్ చేయాలంటూ రీల్స్.. కేసు నమోదు

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో ఫేక్ పోలీస్ రీల్స్ చేయడం కలకలం రేపింది. పోలీస్ డ్రెస్ లో.. ఎలాంటి డౌట్ రాకుండా అచ్చం పోలీస్ లా

Read More

ఏపీలో మూడు పెట్రోల్‌ బంకులు సీజ్‌...

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టా

Read More

సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు...

సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మంగళవారం ( ఏప్రిల్ 28 ) సింహాచలం ఆలయానికి చేరుకున్న చంద్రబాబు స్వామివారిని దర్

Read More

తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. మంగళవారం ( ఏప్రిల్ 28 ) జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్

Read More