ఆంధ్రప్రదేశ్
తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి..
తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంగళవారం ( నవంబర్ 25 ) సీఐడీ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మ
Read Moreఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లకు గ్రీన్ సిగ్నల్
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కూటమి సర్కార్
Read Moreహైదరాబాద్ టూ భీమవరం.. చేపలకు మేతగా చికెన్ వేస్టేజ్.. రాత్రికి రాత్రే బోర్డర్ దాటిస్తున్న ముఠా
హైదరాబాద్: కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను అక్రమంగా చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని.. ఒంగోలు, భీమవరం ప్రాంతాలకు అక్రమంగా
Read Moreశ్రీశైలం పేరుతో నకిలీ వెబ్సైట్లు.. భక్తులను నిలువునా ముంచుతున్న కేటుగాళ్లు
హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం పేరిట రోజుకొక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. నకిలీ వెబ్సైట్ల బారిన పడి భక్తులు మోసపోతున్
Read Moreశ్రీశైలం ఘాట్ రోడ్డు..4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివారం సెలవు
Read Moreతిరుమల ఘాట్ రోడ్డులో తలకిందులుగా పడిన కారు : తప్పిన ఘోర ప్రమాదం
ఓం నమో వెంకటేశా.. తిరుమల ఘాట్ రోడ్డులో ఓ కారు యాక్సిడెంట్ అయ్యింది. తిరుమల కొండ పైనుంచి తిరుపతికి వస్తున్న సమయంలో.. మొదటి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగ
Read Moreప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో జరుగుతోన్న శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన తుఫాన్.. నలుగురు స్పాట్ డెడ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడ
Read Moreబెంగళూరులో కొట్టేసిన ఏడున్నర కోట్లు.. కుప్పంలో దొరికాయి
బెంగళూరు సిటీలో పట్టపగలే సినిమా రేంజ్ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఆర్బీఐ అధికారులమని చెప్పి.. ఏటీఎంలలో క్యాష్ నింపే వాహనంలో ఉన్న కోట్ల రూపాయలు దోచు
Read Moreతిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం (నవంబర్ 20) సాయంత్రం రాష్ట్రపతి ముర్మ
Read Moreతిరుమలలో అన్య మత చిహ్నం స్టిక్కర్తో వాహనం.. డ్రైవర్, యజమానిపై కేసు
అమరావతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్య మత చిహ్నం స్టిక్కర్తో ఉన్న వాహనం తిరుమల కొండప
Read Moreరెండు నిమిషాల్లో ముగిసిన జగన్ విచారణ.. సీబీఐ కోర్ట్ ప్రశ్నకు సమాధానం ఇదే !
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ కోర్టు హాల్లో 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. సీబీఐ కోర్టులో న్యాయమూర్తి ముందు జగన్ హాజరయ్యారు.
Read Moreనాంపల్లి సీబీఐ కోర్టు నుంచి నేరుగా లోటస్ పాండ్కు వైఎస్ జగన్
హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ కోర్టు హాల్లో 5 నిమిషాలు కూర్చున్నారు. జగన్ హాజరైనట్టు స
Read More












