
ఆంధ్రప్రదేశ్
గోదావరి జలరవాణా మార్గం ఏమైనట్టు? భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గతంలో ప్లాన్.. అటకెక్కిన ప్రతిపాదన
దశాబ్దాలు దాటినా అడుగు ముందుకు పడని డ్రీమ్ ప్రాజెక్ట్ 2013లో రూ.కోటి వ్యయంతో గోదావరిలో సర్వే ఆ తర్వాత కేంద్రం మౌనంతో అ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 15) శ్రీశైల భ్రమరాంబిక కుంభోత్సవం.. నిజ రూప దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
శ్రీశైలం, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబికా దేవికి మంగళవారం కుంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆనవాయితీగా ఉగాది అన
Read Moreటీటీడీ గోశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: ఈవో శ్యామలరావు
టీటీడీ గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు.గత ప్రభుత్వంలోవిజిలెన్స్ అధికారులను అనుమతించలేదన్న
Read Moreశ్రీశైలం: భ్రమరాంభ దేవికి కుంభోత్సవం..
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం ఏటా చైత్ర మాస
Read Moreనంద్యాల జిల్లా: 300 అడుగుల పాము అంటూ తాగుబోతు ఫేక్ కాల్
మద్యం మత్తులో ఓ వ్యక్తి అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టాడు. నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండలం కరివెనలో అర్దరాత్రి బాగా మద్యం సేవించి రోడ్డుపైకి
Read MoreAP News: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనం జీపు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట మండల
Read Moreజగన్ కీలక నిర్ణయం: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా స
Read Moreనువ్వు మనిషివేనారా : మరికొన్ని గంటల్లో డెలివరీ కావాల్సిన భార్యను.. గొంతు పిసికి చంపిన భర్త
విశాఖ పట్నంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పీఎం పాలెంలో గర్భవతి భార్యను .. ఆమె భర్త అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం స్థానిక
Read Moreటీటీడీ గోశాల ఘటనపై ఈఓ శ్యామలరావు రియాక్షన్ ఇది..
టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన
Read Moreవరుస సెలవుల ఎఫెక్ట్: భక్తజన సంద్రంగా తిరుమల.. దర్శనానికి ఎన్ని గంటలంటే..
కలియుగ వైకుంఠంతిరుమల భక్తజన సంద్రంగా మారింది.. కొండంతా భక్తజనంతో నిండిపోయింది. వరుస సెలవులు కావడం.. పైగా సోమవారం ( ఏప్రిల్ 14 ) తమిళ నూతన సంవత్సరం కావ
Read Moreమార్క్ శంకర్ పేరిట అన్నదానం.. రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్, లెజినోవా దంపతులు
తిరుమల: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదానం చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్న
Read Moreతిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య అన్నా కొణిదల
తిరుమల: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ
Read Moreసలేశ్వరం జాతర: శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్.. 5 కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు..
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి, ముఖద్వారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు
Read More