ఆంధ్రప్రదేశ్

పొలాల్లో తడిసిన పంటను పరిశీలించిన పవన్ కల్యాణ్

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ పర్యటించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ త

Read More

శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుల

Read More

ఇంట్లోకి వచ్చి మరీ.. వైసీపీ నేతను నరికి చంపారు

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో  ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు.  వైసీపీ నేత, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్‌ను దుం

Read More

ఏపీలో 520  కేజీల గంజాయి పట్టివేత

విజయనగరం జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న  కోటి రూపాయిల విలువైన 520 కిలోల గంజాయిని&nbs

Read More

వాళ్లది సెల్ఫీల డ్రామా..మాది మహిళా పక్ష పాత ప్రభుత్వం

ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రో

Read More

పడవ ప్రమాదం పెను విషాదం . .విచారం వ్యక్తం చేసిన జనసేనాని

కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట

Read More

హలో సీఎంగారు .. ఇదండీ మా సమస్య... జగనన్నకు చెబుదాం

ఏపీ సీఎం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా  ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తా

Read More

ఓన్లీ టికెట్.. నో జర్నీ : రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ 2 కోట్ల 70 లక్షలు..

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలామంది ట్రైన్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇందుకోసం ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. దూర ప్రయాణం ప్లాన్ చేసుకోవడానికి చాల

Read More

2025లో పెళ్లికి.. ఇప్పుడే ఆహ్వానాలు.. కండీషన్స్ చూస్తే మరీ ఓవర్ గా ఉంది

పెళ్లి అంటే వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి కొత్త రకమైన బట్టలు.. ఆభరణాలతో ట్రెండింగ్ అవుతాయి. మొన్నటికి మొన్న అంబానీ భార్య  నీతా అంబానీ డ్రస్ తెగ వ

Read More

ఏపీలో సిక్కు కార్పొరేషన్... వాళ్లకు కూడా ఇచ్చేశారు.. 

ఏపీలో మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది. సిక్కు మతస్థుల కోసం..వారి అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు జగన్. ఏపీలో నివసించే సిక్

Read More

చెరువులో విషం కలిపారు...మనుషులు తాగితే ఏమయ్యేది?

కొంతమంది దుర్మార్గులు చేసే పనులతో చెరువుల్లో నీరు విషపూరితమవుతుంది.  తాజాగా కాకినాడ జిల్లాలోని ఓ చెరువులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషం

Read More

వైసీపీ నేతల తీరుతో  ప్రజల జీవితాలు నాశనం.. ఏపీలో అవినీతి పాలన 

వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం

Read More

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా.. ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకివ్వరు?

సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయ

Read More