
ఆంధ్రప్రదేశ్
Pooja Hegde: కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ పూజా హెగ్డే..
హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) వరుస దైవ దర్శనాల్లో పాల్గొంటున్నారు. గురువారం (ఏప్రిల్ 3న) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న వ
Read Moreఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్ పేషీ కూడా అందులోనే..
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. శుక్రవారం (ఏప్రిల్ 4) రెండో బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతం
Read MorePooja Hegde: రాహుకేతు పూజలో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్డే.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ (ఏప్రిల్ 3న) ఆమె స్వామి, అమ్మవారి సేవలో
Read Moreవిశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం: లవ్ రిజెక్ట్ చేసిందని యువతి, ఆమె తల్లిని చంపిన దుండగుడు
అమరావతి: విశాఖలోని మధురవాడలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించడంతో యువతిని, ఆమె తల్లిని దారుణంగా హత్య చేశాడు. వివరాల ప్రకారం.. శ
Read MoreSharwanand: ఫ్యామిలీతో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న హీరో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఫ్యామిలీతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నారు. నేడు ఏప్రిల్ 2న కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిం
Read Moreఇది నిజం.. ICMR చెప్పింది : ఏపీలో బర్డ్ ఫ్లూతో.. చికెన్ తిని రెండేళ్ల చిన్నారి మృతి
బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి తగ్గిందా..? లక్షల కోళ్లు చనిపోయాక.. ప్రజలు చికెన్ కు కొన్నాళ్లు దూరం ఉన్నారు. ‘‘బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు.. చికెన
Read Moreఏపీలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఘటన
పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చిన్నారి బర్డ్ఫ
Read Moreతిరుమల భద్రతను కేంద్రం పట్టించుకోవాలి..ప్రధాని.. హోంమంత్రికి తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ
తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రధాని మోదీకి.. హోం మంత్రి అమిత్ షాకు.. హోం సెక్రటరీకి లేఖ
Read MoreAP News: చోడవరం కోర్టు సంచలన తీర్పు: హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు 2015లో జరిగిన బాలిక హత్య కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా నిర్దారించిన గుణశేఖర్ కు మరణ శిక్ష విధించింది.
Read Moreతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలలోఅనధికారికంగా నివాసం ఉంటున్న 22 మందిని వాహనంలో తరలిస్తున్నారు. వాహనపం మొదటి మలుప
Read MoreSriramanavami 2025: భద్రాచలంలో ఏప్రిల్ 6న రాములోరి కళ్యాణం.. మరి ఒంటిమిట్టలో ఎప్పుడంటే..
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 6న లోకకళ్యాణం కోసం శ్రీరామచంద్రుని కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వ
Read Moreఅలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్య..
ప్రపంచంతో పోటీ పడి ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీట్లు సంపాదించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లారు. ‘‘IIT లో చద
Read Moreగుడి ముందు గొయ్యి తీసి ఉగాది రోజున సజీవ సమాధికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతుంటే కొందరు ఇంకా మూఢ విశ్వాలలనే మగ్గుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఉగాది రోజున సజీవ సమ
Read More